Posts

Showing posts from November, 2017

felicitation to me by r krishnaiah at B..C kula sangala ikayavedika meeting at Baghlingampally

Image
felicitation to me by r krishnaiah at B..C kula  sangala  ikayavedika  meeting  at Baghlingampally

దొంగ నోట్లయినా ఫర్వాలేదు

Image
దొంగ నోట్లయినా ఫర్వాలేదు... అక్రమాలు ఎన్ని జరిగినా ఫర్వాలేదు.. వృద్ధి రేటు మాత్రం చాలు... ఇది లోగడ ప్రభుత్వ విధానం...  నిజాయితీ అక్కర్లేదు.. జవాబుదారీ తనం అవసరం లేదు... పారదర్శకత అసలే ఉండదు.. అయినా సరే నా ఆదాయం బాగుంటే చాలు... ఇదీ అనేకమంది వ్యాపారుల నైజం.... ఇదీ ఒకప్పటి దేశం పరిస్థితి.  ఈ దుస్థితి నుంచి బయట పడాలంటే చాలా సాహసం కావాలి, చాలా సహనం కావాలి. ముఖ్యంగా ఓట్ల రాజకీయం మర్చిపోవాలి. ఆ దిశగా చేసిన ప్రయత్నమే పెద్ద నోట్ల రద్దు (డీ మోనిటైజేషన్). ఇది ఇవాళ కాదు.... 1978 లో జరగాల్సిన సంస్కరణ. అపుడు రాజకీయాలకోసం విస్మరించారు.... రోగాన్ని ముదరబెట్టారు.  ఓట్ల రాజకీయం కంటే దేశానికి సరైన దిశా దశ నిర్దేశించడమే ముఖ్యం అని భావించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ సంచలన సంస్కరణను చేపట్టి అమలు చేసింది. ముదిరిన రోగానికి చేసే చికిత్స తక్షణ ఫలితాలను ఇచ్చేస్తుంది అని ఎలా అనుకుంటాం... ఇబ్బందులు ఉన్నాయి.. ఇంకా ఉంటాయి కూడా.  కానీ ఇది నిజాయితీ దిశగా దేశ ప్రయాణం. ఇబ్బంది పడినా... కష్టపడినా సరే తల ఎత్తుకోగలం. గతంలో ఎంత సంపాదించినా... దొంగ బతుకే బతికారు చాలామంది.  గత ఏడాది నవంబర్ 8 తర్వాత చాలా...

నోట్ల రద్దు వలన దేశానికి కలిగిన లాభం ఏమిటి అని అడిగే నిరక్షరాష్యులకి ఈ పోస్ట్ అంకితం..

Image
నోట్ల రద్దు వలన దేశానికి కలిగిన లాభం ఏమిటి అని అడిగే నిరక్షరాష్యులకి ఈ పోస్ట్ అంకితం.. 1. 18 వేల అనుమానిత బ్యాంకు అకౌంట్స్ ని గుర్తించటం జరిగింది  2. 2.89 లక్షల కోట్ల బ్యాంకు డిపాజిట్ ల మీద నిఘా పెట్టటం జరిగింది .  3. 4,73,003 అనుమానిత బ్యాంకు లావాదేవీలు గుర్తించటం జరిగింది . 4. 29,213 కోట్ల ను ఇన్కమ్ టాక్స్ పరిధి లోకి తీసుకు రావటం జరిగింది .  5. 16,000 కోట్ల నల్ల ధనాన్ని ఇప్పటివరకు గుర్తించటం జరిగింది .  6. దేశంలో నగదు వాడకాన్ని 21% వరకు తగ్గించటం జరిగింది .  7. షెల్ల్ కంపెనీస్ (కంపెనీస్ చట్టం క్రింద నమోదు కాబడి ఎటువంటి లావాదేవీలు జరపని కంపెనీస్ ) అనుమానిత లావాదేవీలు 3,00,000 వరకు గుర్తించటం జరిగింది .  8. 2.1 లక్షల కంపెనీస్ ని కంపెనీస్ లిస్టు నుంచి తొలగించటం జరిగింది .  9. 400 బినామి లావాదేవి ద్వార 800 కోట్ల రూపాయల విలువ గల ఆస్తులని అటాచ్ చేయటం జరిగింది .  10. 3 లక్షల కోట్ల నూతన బ్యాంకు డిపాజిట్ లు సేకరించటం జరిగింది .  11. నూతన డిపాజిట్ బ్యాంకు లు సేకరించటం వలన బ్యాంకు లు వడ్డీ రేట్స్ తగ్గించటం జరిగింది .  12. ఒక కోటి మంది కార్మికులను...

#కష్టపడుతూ_కూడా_నిందలు_మోస్తున్న_ప్రధాని:

Image
#కష్టపడుతూ_కూడా_నిందలు_మోస్తున్న_ప్రధాని: గత కొన్నిరోజులుగా నేను ప్రధాని విదేశీపర్యటనల పై వస్తున్న జోక్స్ మరియూ వేళాకోలాలు గమనిస్తూ వస్తున్నాను. అందరికీ ప్రధాని మాటిమాటికి విదేశీపర్యటనలు ఎందుకు చేస్తున్నారు? దాని వల్ల దేశానికి ఒరిగింది ఏమిటి ? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. దేశంలోని ప్రధాన మీడియా ఈ విషయాలను ప్రజల ముందు ఉంచదు. ఉద్దేశపూర్వకంగా మీడియా ఈ విషయాలను ప్రజలనుంచి దాస్తోంది. ఇక ప్రధాని విదేశీపర్యటనల వల్ల ఇంతవరకూ కలిగిన లాభాలు చూడండి. 1.సౌదీఅరేబియా మనకు ఇంతవరకూ క్రూడ్ ఆయిల్ దిగుమతులపై " On time delivery premium charges" వేస్తూ వచ్చింది. సమయానికి వస్తువు అందించినందుకు అధిక రుసుము వసూలు చేస్తూ వచ్చేది. మన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లు ఈ రుసుము రద్దు చేయిన్చగలిగారు, తద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల ఆదాయం మిగిలింది.  2. భూటాన్ లో మన దేశం 4 హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్కేంద్రాలు మరియూ ఆనకట్టలు నిర్మించదానికి కాంట్రాక్ట్ పొందింది.భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ( ప్రాకృతిక వనరుల ద్వారా వచ్చే ఎనర్జీ) లో సింహ భాగం మనకు అందుబాటులో ఉంటుంది. Green E...