Posts

Showing posts from February, 2021

ప్రజలకు గుడ్ న్యూస్, గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే రూ.1,600 ఇస్తారు. ఎలానో తెలుసా..?

Image
మోదీ సర్కార్ ఉజ్వల స్కీమ్ కింద కొత్తగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకునే వారికి రూ.1,600 అందిస్తోంది. ఈ డబ్బుతో గ్యాస్ కనెక్షన్ కొనుగోలు చేయొచ్చు. అంతేకాకుండా గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ వంటి వాటికి అయ్యే ఖర్చును మీరు ఈఎంఐ రూపంలో చెల్లించుకునే వెసులుబాటు ఉంది. అయితే కేంద్రం దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో ఉజ్వల స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా అర్హత ఉన్నవాళ్లు గ్యాస్ కనెక్షన్ ను తీసుకుంటే రూ.1,600 పొందవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ లో కోటి గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసిన వాళ్లకు గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్ కొరకు అయ్యే ఖర్చును ఈఎంఐ రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. కేంద్రం ఇచ్చే 1,600 రూపాయలతో గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళలు ఉజ్వల స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఉజ్వల వెబ్ సైట్ నుంచి ఈ స్కీమ్ కు సంబంధించిన అప్లిక...

వాట్సాప్‌కు పోటీగా కేంద్రం కొత్త యాప్, ఎలా ఉండబోతుందో తెలుసా..?

Image
సిగ్నల్’, ‘టెలిగ్రామ్’ వంటి యాప్‌ల డౌన్‌లోడ్‌లు బాగా పెరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే భారత్‌లో విదేశీ యాప్‌లకు దెబ్బ కొట్టేలా భారత ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వాట్సాప్‌ను పోలీన ఫీచర్లతో దేశీయంగా ఒక యాప్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘సందేశ్’ పేరుతో తీసుకురానున్న ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. అయితే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు కేంద్రం త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫేస్‌బుక్ నేతృత్వంలోని వాట్సాప్‌కు ధీటుగా సరికొత్త దేశీ యాప్‌ను లాంచ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త ప్రైవరీ నిబంధనలతో వినియోగదారులు మరో ప్రత్యామ్నాయం కోసం యోచిస్తున్న తరుణంలో ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. ‘సందేశ్ యాప్’ యాప్ పేరుతో విడుదల కానున్న ఈ యాప్‌ను ఇప్పటికే కొందరు ప్రభుత్వాధికారులు టెస్టింగ్ కోసం ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లపై సందేశ్ యాప్ పనిచేస్తుందని చెబుతున్నారు. వాట్సాప్ మాదిరిగానే వాయిస్, డేటా సహా ఇతర సేవలను కూడా సందేశ్‌లో పొందుపర్చనున్నారు. లాగిన్ కోసం ఓటీపీ లేదా ఎల్‌డీఎప...

భారతదేశంలో ఒక రాష్ట్ర #గవర్నర్ కు నెల జీతం 3.5 లక్షల రూపాయలు. దాంతోబాటు ప్రభుత్వ బంగళా , కారు ,సేవకులతో బాటు అధికారం.

Image
భారతదేశంలో ఒక రాష్ట్ర #గవర్నర్ కు నెల జీతం 3.5 లక్షల రూపాయలు. దాంతోబాటు ప్రభుత్వ బంగళా , కారు ,సేవకులతో బాటు  అధికారం. ఇంత మంచి గౌరవం, స్థానం వదిలేసి సంస్థ లేదా పార్టీ పిలవగానే ఏ షరతులూ లేకుండా వచ్చేసిన వ్యక్తి శ్రీ #కుమ్మనం_రాజశేఖరన్...   అది కూడా గెలుస్తాము అనే గ్యారంటీ ఏమాత్రం లేని ఎన్నికల్లో పోటీ చేయడానికి.      2017 - 18 లో మిజోరం రాష్ట్ర గవర్నర్ గా ఉన్న రాజశేఖరన్ గారికి జీతం రూపంలో లభించింది మొత్తం 32 లక్షల రూపాయలు. అయితే ఆయన 2019 లో తిరువనంతపురంలో పోటీచేయడానికి నామినేషన్ పత్రాలతోబాటు తనకున్న ఆస్తి గురించిన అఫిడవిట్ లో బ్యాంక్ ఖాతాలో ఒక లక్ష రూపాయలు, చేతిలో 513 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన 31 లక్షల రూపాయలను ఆయన మిజోరాం లోని అనాథాశ్రమం, మరియు సామాజిక సంస్థలకు దానం చేసి, కట్టుబట్టలతో వచ్చేశారు.     బాటనీలో డిగ్రీ, జర్నలిజంలో పోస్టుగ్రాడ్యుయేట్ అయి, 1976 లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో దొరికిన ఉద్యోగాన్ని వదిలేసి , సమాజసేవ కోసం వచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్త శ్రీ కుమ్మనం రాజశేఖరన్ . 👏👏

900సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !🌍

Image
900సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !🌍 2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి  5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి  1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి  మరీ #భారత_దేశం వయసు ఎంత? ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ #గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "#ఆర్నాల్_టాన్బీ" పరిశోధన ప్రకారం.... ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే   వైదిక  సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి"  కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు ఇలా అస్తేరియా, సుమేరియా, బాబి...

కరోనా టైమ్​లో తెలంగాణకు రూ.10,543.81 కోట్లు ఇచ్చిన #మోదీ ప్రభుత్వం తెలిపింది.

Image
కరోనా టైమ్​లో తెలంగాణకు రూ.10,543.81 కోట్లు ఇచ్చిన #మోదీ ప్రభుత్వం తెలిపింది. 👉వివిధ స్కీమ్స్ కింద ఈ మేరకు లబ్ధి చేకూరిందని వెల్లడించింది. కరోనా టైమ్ లో తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని, వివిధ పథకాల కింద ఎంతమందిని ఆదుకుందని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారం సమాధానం ఇచ్చారు👇 👉తెలంగాణకు కరోనా ప్యాకేజీ కింద రూ.353.13 కోట్లు,  నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ఎం) కింద రూ.523.44 కోట్లు,  స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్(ఎస్ డీఆర్ఎఫ్) కింద రూ.449 కోట్లు,   క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కింద రూ.179 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.  లాక్ డౌన్ టైమ్ లో పీఎంజీకేవై కింద 7, 24, 662 మెట్రిక్ టన్నుల ధాన్యం అందజేయగా,  కోటి 80లక్షల 62వేల 980 మంది లబ్ధి పొందారని చెప్పారు. అలాగే 15,804 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను 52లక్షల 68వేల 30మందికి పంపిణీ చేశామన్నారు,

కరీంనగర్ నడిబొడ్డున బండి సంజయ్ ఇంటిమీద రాళ్ళ దాడి చేస్తే ఎక్కడ ఉన్నావ్ కేటీఆర్??

Image
కరీంనగర్ నడిబొడ్డున బండి సంజయ్ ఇంటిమీద రాళ్ళ దాడి చేస్తే ఎక్కడ ఉన్నావ్ కేటీఆర్?? అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది??? మీది దొరల పార్టీ ప్రజలు బానిసలుగా ఉండాలి కానీ తిరగబడద్దు కాబట్టి నోరు లేచింది . అణిచివేత ఎంత ఆదికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుంది. దొరల గడీలు బరాబర్ బద్దలు కొట్టుడే . దొరల చేతిలో బందీ ఆయన మా తెలంగాణ తల్లిని విముక్తి చేసుడే నిన్ను మీ అయ్యా ని జైల్ కి పంపుడే. శ్రీకాంతాచారి కలలు కన్న తెలంగాణ తెచ్చుడే