Posts

Showing posts from October, 2017

ఆ రోజు ఈ ఒక్క దండం ఉక్కు మనిషి పెట్టించుకోకుంటే... ఇవాళ మనం ఎందరు దౌర్భాగ్యులకి దండాలు పెట్టాల్సి వచ్చేదో! వందనం... అభివందనం!

Image
*భారత జాతిని ఐక్య పరిచిన ఉక్కుమనిషి* _బ్రిటిష్ వారు భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చి వెళ్లారు.. ఉక్కుమనిషి భారత దేశాన్ని సమైక్య పరిచారు.. వారు ముక్కలుగా వదిలేసి పోతే, ఆయన అన్నింటికీ కలిపారు.. విశాల భారత దేశ విలీనాధీశునిగా చరిత్రలో శాశ్వత స్థానం దక్కించుకున్నారు.. నవ భారత దేశ నిర్మాత సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.._ గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ లో 31 అక్టోబర్ 1875 నాడు జన్మించారు వల్లభాయ్ పటేల్.. ఇంగ్లాండ్ లో బారిస్టర్ చదువుకొని వచ్చి అహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఈ క్రమంలో భారత స్వాతంత్ర్య పోరాటంలో చేరారు వల్లభాయ్.. సహాయ నిరాకరణ, బర్దోలీ సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్రను పోశించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలు పాలు చేసింది.. 1931లో కరాచీలో జరిగిన ఆలిండియా కాంగ్రెస్ మహాసభల్లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు.. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్యం తర్వాత ఉప ప్రధానమంత్రి పదవి చేపట్టారు.. 565 స్వదేశీ సంస్థానాలను భారత దేశంలో సంపూర్ణంగా విలీనం చేయడం ద్వారా నవ భారతానికి బాటలు వేశారు.. విలీనం కావడానికి మొండికే...

ఆసక్తికరమైన వార్త..

Image
ఆసక్తికరమైన వార్త.. మన భారతదేశం లో అద్భుతమైన అదృశ్యాలు జరుగుతున్నాయి... 1.ఆధార్ కార్డ్ లింక్ తో 35,00,000 లక్షల సబ్సిడీ గ్యాస్ కనెక్షన్స్ అదృశ్యం 2.మదర్సా ల నుండి 1,95,000 విద్యార్థులు ఉపకరవేతనం తీసుకోకుండా అదృశ్యం 3. దొంగ రేషన్ కార్డ్స్ 1,65,00,000   లు అదృశ్యం 4.దారిద్ర్య రేఖ దిగువన ఉన్నాము అని చెప్పుకునే 30,00,000 మంది అదృశ్యం 5.రాజ్యసభ నుండి కమ్మీలు అదృశ్యం 6.డోక్లామ్ నుండి చైనా సైన్యం అదృశ్యం 7.కాశ్మీర్ లో సైన్యం పైన రాళ్లు వేసే వారు అదృశ్యం 8.లక్షలాది నకిలీ కంపెనీలు అదృశ్యం

డబ్బులు కేంద్రనీవి...

డబ్బులు కేంద్రనీవి... డబ్బా మాత్రం మన తెలుగు చంద్రులవి!! :-ప్రతి గ్రామా పంచాయతి 100% నిధులు కేంద్ర ప్రభుత్వం వే.. :- "ఉపాది హామీ పథకం "సంబందించిన ప్రతీ రూపాయి కేంద్రం నిధులే... :-జాతీయ సహకార అభివృద్ధి తరుపున యాదవులకు గొర్రెల పంపిణి... మొత్తం కేంద్రం నిధులే...అక్షరాల 4000 కోట్లు.. కేంద్రనివే... :-ఇప్పుడు TRS నాయకులూ అందుకుంటున్న..   సబ్సిడీ ట్రాక్టర్ లు 100% కేంద్రం నిధులే :-నేడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణం లో 24 గంటలు కరెంటు వుంటుంది ఆంటే దానికి కరణం కేంద్ర ప్రభుత్వమే 100% నిధులు కేంద్రం వే.. :-ముద్ర యోజన పథకం కింద బ్యాంకు ద్వారా లాభ పడ్డా చిన్న చిన్న చిరు వ్యాపారుల నిధులు కేంద్రాని వే.. :-అన్నీ కార్పోరేషన్ నిధులు కేంద్రనీవే ప్రధాన మంత్రి వికాస్ యోజన కింద ప్రతి మండలం లో"మోడల్ స్కూల్స్" నిధులు 100% కేంద్రం వే.. :-స్వచ్ఛ భారత్ కింద ప్రతి మరుగు ధోడ్లు.. కేంద్రం నిధులే... :-ఉజ్వల యోజన కింద... పేద మహిళాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు...100% కేంద్రము నిధులే.. :-బాలింతకు ఇచ్చే 12.000 రూపాయలతో 6000 రూపాయలు కేంద్రనీ వే అందుకే..నేను కేశబోయినా శ్రీధర్  "నరేంద్ర మోదీ" అభిమ...

Save hyderabad

Image
At Love Hyderabad spot on Tank Bund partcipating in signature campaign as part of 'Save Hyderabad ' programme organised by Greater Hyderabad BJP unit

బాబూ రాహుల్..నువ్వు పప్పు అని పదే పదే ప్రూవ్ చేసుకోకు..! కేశబోయినాశ్రీధర్

బిజెపి కి మరో పెద్ద పండుగ రాబోతోంది. డీమానిటైజేషన్, పెట్రోలు ధరల పెంపు, GST దెబ్బ వీటన్నటి నుంచి నరేంద్రమోది ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. మోది కి ఏ విషయంలోనూ వందోవంతుకు కూడా సరిపోలని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారు. బిజెపి కి ఇంతకన్నా పండుగరోజు మరొకటి ఉండదు. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ విజయ్ సినిమా మెర్సల్  వివాదంపై ఒక ట్వీట్  చేసారు. ఆ ట్వీట్ చూసినవాళ్లకి రాహుల్ బుర్ర ఎంత గొప్పగా పనిచేస్తుందో మరోసారి అర్థం అయింది. రాహుల్ ట్విటర్ అకౌంట్ లో ప్రత్యక్షమైన ఆణిముత్యం ఇదీ.. Mr. Modi, Cinema is a deep expression of Tamil culture and language. Don’t try to demon-etise Tamil pride by interfering in Mersal. ఈ ట్వీట్ తెలుగు అనువాదం ఏంటంటే..?  “సినిమా అనేది తమిళ భాష, సంస్కృతి ల యొక్క వ్యక్తీకరణ, మెర్సల్ సినిమా విషయంలో వేలు పెట్టి తమిళ ఆత్మగౌరవాన్ని కించపరచవద్దు” అని. సినిమా అనేది తమిళ్ వాళ్ళు కనిపెట్టిన కళ కాదు, వాళ్ళ సంస్కృతికి ప్రతీక కూడా కాదు, సినిమా అనేది ఏ భాష వాళ్ళకైనా ఒక భావ వ్యక్తీకరణ సాధనం. మరి రాహుల్ టీం ఏమో expression ...

దివాలీ ముబార‌క్ అనొచ్చా? లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్సులో పోస్ట్ చేయండి.

Image

Giving Memorandam To BC Welfare Minister Jogu Ramanna Garu

Image
Discussion has been held with the Telangana Minister for BC Welfare and Forests Sri Jogu Ramanna .Delegation was led by  Sri Katam Narasimha Yadav Garu  State President BJP OBC MORCHA  regarding the continuation of the BC caste wide federations along with the issues of BC Welfare and self employment funds to be released  to the BC corporation  and the dilapidated status of the BC students hostels .a All the issues are to be sorted as early as possible by the intervention of the BJP as the principle opposition party in the state.  SRI C .Vinod Yadav  city President,Kesoboina sridhar state publicity secrets , Cuty General Secretaries Narender Rapolu,Dasarathalaxmi, Venkatesh Goud, Vice Presidents A.Laxman,Mahender Singh, and contonment assembly co.convenor Kanakaraju were along present in delegation.

హిందువులంటే కోర్టులకి అంత లోకువా?

Image
హిందువులంటే కోర్టులకి అంత లోకువా? ఢిల్లీ లో దీపావళి కి టపాకాయలు నిషేధించిన సుప్రీం కోర్టు; మూడు గంటలే టపాకాయలు కాల్చుకోవాలన్న పంజాబ్ హర్యానా హైకోర్టు; శబరిమల ఆలయంలో మహిళలకి ప్రవేశం పై రాజ్యాంగ ధర్మాసనానికి కేసు బదిలీ; హిందూ కులాల మధ్య గొడవల పెట్టే అవకాశం ఉన్న కంచ ఐలయ్య పుస్తకాన్ని నిషేధించమంటే అది భావ ప్రకటనా స్వేచ్ఛ అన్న సుప్రీం కోర్టు; బర్మాకి చెందిన రోహింగ్యా ముస్లింలని దేశంలోకి అనుమతించాలని, రక్షించాలని ముస్లింల ఆందోళన, వారికి వత్తాసు పలికిన సుప్రీం కోర్టు; ఇవన్నీ ఒక్క వారం రోజుల వ్యవధిలో గౌరవ కోర్టులు ఇచ్చిన తీర్పులు. ఇవన్నీ చూస్తున్న సగటు హిందువుకి ఏమనిపిస్తుంది? హిందువుల విషయంలో మాత్రమే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి. ఇతర మతాలకి సంబంధించి కూడా పర్యావరణానికి నష్టం కలిగించేవి, స్త్రీల పట్ల వివక్ష చూపించేవి ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా కోర్టులు ఇలాగే తీర్పు చెబుతాయా? అంటే గట్టిగా అవునని చెప్పలేని పరిస్థితి. అత్యంత అమానవీయమైన ట్రిపుల్ తలాక్ పై స్పందించడానికి మన కోర్టులకి డెబ్బై ఏళ్ళు పట్టింది. పర్యావరణ పరిరక్షణకోసం దీపావళికి టపాకాయలు బ్యాన్ చేయడం కరెక్టే అని ఒప్ప...

Rahul Baba himself Admits that Narendra Modi Jee will be the PM until 2030

Image
Rahul Baba himself Admits that Narendra Modi Jee will be the PM until 2030

Finally PM Modi has deposited Rs 15 lakhs in each and every Indian’s account

Indian currency worth more than 15 lakhs has been handed over to each and every individual. You may be surprised and shocked, but yes, the milestone has been finally achieved. But it should be noted that the amount is not directly deposited into your bank account. Let me explain how Modi has fulfilled his promise to 1.5 billion Indians. • Soon after terrorist sympathiser Zakir Naik fled from India, crores of his properties were seized by the Indian government. • When the stupidity of Pakistan crossed all limits, India launched a surgical strike and pushed it into a state of paralysis. Speciality of this attack was that not even a single Para Commando got injured. • After demonetisation, the backbone of corrupt vultures was broken completely. The stone pelters who were targeting Indian soldiers went jobless as their funding network was shattered. • The gangster who had piled up crores of black money by extorting Indians started witnessing his bad days. Yes, it is none other than Dawood ...

లేడీస్‌ వాష్‌రూమ్‌లో..ఇదేం ప‌ని రాహుల్ జీ

Image
కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న క‌ల‌క‌లంగా మారింది. అంటే రాహుల్‌గాంధీకి ద‌క్కుతున్న క్రేజ్‌ను చూసి అధికార బీజేపీ అయోమ‌యంలో ప‌డిపోయిందేమో అనుకోకండి….సాక్షాత్తు కాంగ్రెస్ నేత‌లే అయోమ‌యంలో పడ్డారు. అవాక్క‌య్యారు. సొంత పార్టీ నాయ‌కుడి క్రేజ్‌తో ఇలా అవ‌డం ఏంట‌ని అనుకోకండి. జ‌రిగింది తెలిస్తే మ‌నం కూడా అదే ఫీలింగ్‌లోకి వెళ్లిపోతాం. ఇంత‌కీ విష‌యం ఏంటంటే….గుజరాత్‌ పర్యటనలో రాహుల్‌గాంధీ కొన్ని ఇబ్బందికర క్షణాలను ఎదుర్కొన్నారు. ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆయన బుధవారం చోటా ఉదయ్‌పూర్‌లో అక్కడి యువతను కలుసుకున్నారు. మీటింగ్‌ తర్వాత రాహుల్‌.. టాయిలెట్‌కు వెళ్లారు. అయితే పొరపాటున రాహుల్‌.. లేడీస్‌ కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్‌లోకి ప్రవేశించారు. వాష్‌రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన సైన్‌ బోర్డులు గుజరాతీ భాషలో రాసి ఉన్న కారణంగా రాహుల్‌ వాటిని అర్థం చేసుకోలేకపోయారు. అయితే రాహుల్‌ వెంట ఉన్న ఎస్పీజీ కమాండోలు ఆయన్ను ఫాలో అయ్యారు. వెంటనే తన పొరపాటును తెలుసుకున్న రాహుల్‌.. లేడీస్‌ వాష్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చేశారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు మహిళలు రాహుల్‌ ఫోటోలను తీశారు. ఇంకేమ...

సీఎం కారు పోయింది

Image
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కారును ఎవరో దొంగిలించినట్లు సమాచారం. ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం ఆయన తన నీలి రంగు ‘వేగన్ ఆర్’ కారును ఢిల్లీ సచివాలయం వద్ద ఉంచారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి ఆ కారు మాయమైంది. దానిని ఎవరు ఎత్తుకెళ్ళారో తెలియడం లేదు. ఈ కారును ఆయన ఉద్యమకారుడిగా మారినప్పటి నుంచి వాడుతున్నారు. అందువల్ల దీనిని ఆయన చాలా ప్రేమాభిమానాలతో వాడుకుంటున్నారు.

What's Your Opinion On 'Ban On Crackers'..

Image
PIL Lodged Against Sale And Use Of Crakers During Diwali   After the ban of crackers in the state of Delhi, a Public Interest Litigation (PIL) has been filed before the High Court of Orissa on Wednesday against the sale and use of firecrackers and explosive materials during the festival season of Diwali. The PIL has been filed by Surendra Panigrahi, who is the president of Bharatiya Bikash Parishad in Berhampur. The PIL appealed the court to ban the use of crackers as they produce different kinds of dangerous gases and damage the environment. The harmful gases often cause several health problems to the people, it added. Further, the PIL said that most of the people in Odisha are addicted to alcohol and use the crackers in a dangerous manner under the effect of alcohol which causes many accidents and loss of the life and property of the people. The PIL said that Diwali was a festival of lights and hence the celebration of festival be limited only to lighting the lamps. The PIL reque...

Gandhi kutter

Image
In gandhi kutter sewage line blocked nearly about 50 house we facing problem my self mr Arjun as call them have done it completed

Lakshmi's NTR to release before elections

Image
Lakshmi's NTR is an interesting film with a political backdrop. The interest is being generated in the film as the film is being told from Lakshmi Parvathi's POV and Ram Gopal Varma is directing it. The film has got its official launch yesterday and the director said that NTR’s life is like Mahabharata with many chapters. The film he is going to make will cover all the incidents that happened from Lakshmi Parvathi entry into NTR life till his death. "It’s just a coincidental the producer Rakesh Reddy of Lakshmi’s NTR happens to be a leader in YSRCP. YS Jagan has no connection to it. The regular shoot of the film will begin from February next year. I am planning to release the film in October next year." said Ram Gopal Varma on Facebook.

నిర్ణయం తో మీరు ఏకిభావిస్తారా..?

Image

Thanks to people of Maharashtra

Image
I thank people of Maharashtra for the impressive win of BJP in Gram Panchayat polls across the state.

Keshaboina Sridhar asked Rahul baba remove your Italian glass and see

"Rahul baba always asks us what Modiji has done for the nation," see Rahul baba By 2022, UP will “be developed by Gujarat,"  "In the three years that we have been in power, Modi government has brought about 106 schemes. Maybe Rahul Gandhi does not even know how to count,"  "We at least gave a prime minister to the nation who speaks. Earlier, India had a prime minister whom people were desperate to hear,"  "Rahul baba, you are wearing Italian glasses. First you remove Italian glasses and see You cannot see things from the Indian perspective,"

అయోధ్యలో వంద మీటర్ల ఎత్తయిన రాముని విగ్రహం!

Image
అయోధ్యలో వంద మీటర్ల ఎత్తయిన రాముని విగ్రహం! సరయు నది తీరాన అయోధ్యలో భారీ శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేయాలని యూపీలోని యోగి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. వివాదాస్పద రామ జన్మభూమికి సమీపంలోనే ఈ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. నవ్య అయోధ్య ప్రాజెక్ట్‌లో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహానికి వందల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో టూరిజం ప్రమోషన్‌లో భాగంగా ఈ భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. వంద మీటర్ల ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. అయితే దీనికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇంకా ఎన్‌వోసీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్ రామ్ నాయక్‌కు పంపించారు. టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అవస్థీ ఈ సందర్భంగా గవర్నర్‌కు విగ్రహ ఏర్పాటుపై వివరించారు. ఇక దీపావళికి సరయు తీరాన దివాళీ హారతి ఏర్పాటు చేశారు. ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరయు తీరాన రాముని విగ్రహంతోపాటు రాముని కథను వివరించే గ్యాలరీ, ఆడిటోరియం, ఇతర వసతులను కూడా నవ్య అయోధ్య ప్రాజెక్ట్‌లో భాగంగా చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.195 కోట్ల డీపీఆర్‌...

కేవలం ...

కేవలం ... పోస్ట్ వ్యతిరేకంగా చేశాడని ఇంత రాద్దాంతమూ , దర్యాప్తు చేస్తున్నారు.. మరీ... మద్యపానం , ధూమపానం , గుట్కా ,సిగరెట్ ,మాధక ద్రవ్యాలతో జనాల ప్రాణాలు పోతున్నాయీ ??? మరి దర్యాప్తు ఎవరినైన చేపట్టాలి ?? విక్రయించే వారిపైననా ??? విక్రయిస్తున్నా పట్టించుకోని ప్రభుత్వాల పైననా ??? ఫేస్ బుక్ లో ,వాట్సన్ లో పోస్ట్ లు కుల మతాలను రెచ్చగొట్టే పోస్ట్ లు వద్దు అనడం సబబు... హైదరాబాద్ , రాష్ట్రంలో ఉరుములతో కూడిన  వర్షాలతో రహదారులు అస్తవ్యస్తంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు...సమస్యల పరిష్కారానికి ఆలోచనలు చేయాల్సింది పోయి...ఫేస్ బుక్ లో ఎవడో ఒకడు ప్రభుత్వాప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేశాడని టీవీ లలో రచ్చ రచ్చ చేయడం నాకైతే ఏమాత్రం సరైంది కాదనిపిస్తుంది.... అసలు ఫేస్ బుక్  , వాట్సాప్ ,ట్విట్టర్ , యూ ట్యూబ్ లను ఎవడన్నా ఇలా కావాలని ఎవడు అడుగలేదూ... అక్షరం ముక్క రానోడు కూడా ఇవ్వాల యూ ట్యూబ్ లో బూత్ బొమ్మలు చూసేందుకు ఫేస్ బుక్ కోసం 30 వేలు పెట్టి కొని చెడిపోతున్నది కవలం  మీ వల్లనే...!!! వ్యతి రేకంగా పోస్ట్ పెట్టాడని గొడవలు చేస్తున్న మీరు నీతిమంతులే అయితే..   పాపం...  మరి ...

TSRTC to roll out 1,200 new buses 09

TSRTC to roll out 1,200 new buses The new buses to be introduced include 25 Garuda Plus, which would arrive by the end of November, 48 Indra A/c buses expected to arrive by January 2018, 350 Super Luxury and about 500 Deluxe (express) by February. The Corporation would procure 152 new buses specially for the city and 40 Vajra buses would be made available by this month end Hyderabad: The Telangana State Road Transport Corporation (TSRTC) would introduce 1,200 new buses in the State during next six months and replace the old ones. The Corporation also proposes to create some new routes. According to a senior official of TSRTC, they will introduce 1,200 new buses by March 2018. The buses include 25 Garuda Plus, which would arrive by the end of November, 48 Indra A/c buses expected to arrive by January 2018, 350 Super Luxury and about 500 Deluxe (express) by February. The Corporation would procure 152 new buses specially for the city and 40 Vajra buses would be made availabl...

ఎంపీకి ఎస్పీ సవాల్.. నన్ను బదిలీ చెయ్

ఎంపీకి ఎస్పీ సవాల్.. నన్ను బదిలీ చెయ్! ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో జరిగిన చోరీ విషయంలో పోలీసులపై విమర్శలు రావడంపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్షంగా ఎంపీ పేరును ప్రస్తావించకుండానే విమర్శలు చేసిన ఎంపీ నగేష్‌కి సవాల్ విసిరారు. దొంగతనం జరగడంలో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు నిరూపిస్తే.. తనును బదిలీ చేయించొచ్చు అని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ నగేష్ ఇంట్లో గత నెల చివర్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలో దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు స్పందించలేదని, పోలీసులు వైఫల్యం వల్లే దొంగతనం జరిగిందని ఎంపీ అన్నారు. ‘సాక్షాత్తు ఎంపీ ఇంట్లో దొంగతనం జరిగినా జిల్లా ఎస్పీ స్పందించలేదు. కనీసం ఒక్కసారైనా తనకు ఫోన్ చేయలేదు. పోలీసుల వైఖరి సరిగా లేదు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగింది’ అని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎంపీకి ఎస్పీ సవాల్.. నన్ను బదిలీ చెయ్! ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో జరిగిన చోరీ విషయంలో పోలీసులపై విమర్శలు రావడంపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్షంగా ఎంపీ పేరును ప్రస్తావించకుండానే విమర్శలు చేసిన ఎంపీ నగేష్‌కి సవాల్ విసిరారు. దొంగతనం జరగడంలో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు నిరూపిస్తే.. తనును బదిలీ చేయించొచ్చు అని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ నగేష్ ఇంట్లో గత నెల చివర్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలో దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు స్పందించలేదని, పోలీసులు వైఫల్యం వల్లే దొంగతనం జరిగిందని ఎంపీ అన్నారు. ‘సాక్షాత్తు ఎంపీ ఇంట్లో దొంగతనం జరిగినా జిల్లా ఎస్పీ స్పందించలేదు. కనీసం ఒక్కసారైనా తనకు ఫోన్ చేయలేదు. పోలీసుల వైఖరి సరిగా లేదు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగింది’ అని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో ఎస్పీ అందుబాటులో లేనందునే గ్యాప్ వచ్చిందని ఇతర పోలీసు అధికారులు

ఆనందీబెన్ సంచలన నిర్ణయం...అమిత్‌షాకు లేఖ

ఆనందీబెన్ సంచలన నిర్ణయం...అమిత్‌షాకు లేఖ ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2017 ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఓ లేఖలో తెలియజేసారు. తన వయస్సును ఆమె ప్రస్తావిస్తూ, తనకు బదులు కొత్తవారు, ప్రతిభావంతులకు టిక్కెట్లు ఇవ్వాలని అమిత్‌షాను ఆమె కోరారు. అయితే పార్టీ ఏ ఇతర బాధ్యతలు ఇచ్చినా చేపట్టేందుకు, పార్టీ కోసం పనిచేసేందుకు తాను సిద్ధమేనని ఆమె తన సమ్మతిని తెలియజేశారు. ఆనందీబెన్ గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి 2016 ఆగస్టులో రాజీనామా చేశారు. 75 ఏళ్లు దాటిని పార్టీ నేతలు తమ పదవులను వదులుకోవాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ట్విటర్ పోస్ట్‌లో ఆనందీబెన్ ప్రస్తావించారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసి కేంద్రానికి వెళ్లడంతో 2014లో మోదీ స్థానే గుజరాత్ సీఎం పదవిని ఆనందీబెన్ చేపట్టారు. పటేళ్ల ఆందోళన, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడం వంటి పరిణామాల నేపథ్యంలో 2016లో ఆనందీబెన్ తన పదవికి రాజీనామా చేశారు.
ఆనందీబెన్ సంచలన నిర్ణయం...అమిత్‌షాకు లేఖ ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2017 ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్నారు. తన నిర్ణయాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ఓ లేఖలో తెలియజేసారు. తన వయస్సును ఆమె ప్రస్తావిస్తూ, తనకు బదులు కొత్తవారు, ప్రతిభావంతులకు టిక్కెట్లు ఇవ్వాలని అమిత్‌షాను ఆమె కోరారు. అయితే పార్టీ ఏ ఇతర బాధ్యతలు ఇచ్చినా చేపట్టేందుకు, పార్టీ కోసం పనిచేసేందుకు తాను సిద్ధమేనని ఆమె తన సమ్మతిని తెలియజేశారు. ఆనందీబెన్ గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి 2016 ఆగస్టులో రాజీనామా చేశారు. 75

While protesting against Violence by communists in kerla

Image
While protesting against Violence by communists in kerla the police arrested hundreds of bjp workers at Indira park. The govt did not permit for peaceful rally also effigy burning and later Police Arrested and taken to Ramgopalpet Police Station

While protesting against Violence by communists in kerla

While protesting against Violence by communists in kerla the police arrested hundreds of bjp workers at Indira park. The govt did not permit for peaceful rally also effigy burning and later Police Arrested and taken to Ramgopalpet Police Station my self attend the program 

ప్రభుత్వ ఉద్యోగుల పై నిఘా పెంచిన T సర్కార్.

Image
ప్రభుత్వ ఉద్యోగుల పై నిఘా పెంచిన T సర్కార్. సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేసినందుకు దర్యాప్తు చేయాలని విజిలెన్స్ కు డిపో మేనేజర్ లేఖ.

తిరుగులేని నేతగా పేరున్న ఆయనకు చెక్‌పెట్టడానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్..?

Image
కాంగ్రెస్ ఉద్దండులను దెబ్బతీయడానికి సీఎం కేసీఆర్ ఏ వ్యూహం అమలుచేస్తున్నారు? ఆయా నేతల నియోజకవర్గాల్లో ఎలాంటి పనులు చేపడుతున్నారు? నోడల్ అధికారులతో ప్రత్యేక యంత్రాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నట్టు? నల్లగొండలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల సంగతేంటో ఈ స్టోరీలో వివరంగా చూద్దాం.. కాంగ్రెస్ కంచుకోటగా ముద్రపడిన నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర కాంగ్రెస్ ఉద్దండులైన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ జిల్లానుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొంత జిల్లాలోనే వీరికి చెక్‌పెట్టడానికి టీఆర్‌ఎస్‌ నేతలు రంగం సిద్ధంచేశారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రమైన నల్లగొండ అసెంబ్లీ స్థానాన్ని తొలి టార్గెట్‌గా చేసుకున్నారు. ఇదే తరహా ప్రణాళిక మిగతా నియోజకవర్గాల్లోనూ అమలుచేసి కాంగ్రెస్‌ను దెబ్బతీయాలనేది వారి ప్రధాన వ్యూహమట.

లంచం అడిగితే చెప్పుతో కొట్టండి: కేసీఆర్

Image
సింగరేణి కార్మికుల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సింగరేణి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే సింగరేణి యాత్ర

‘మరో 48 గంటలపాటు.. తెలంగాణాలో భారీ వర్షాలు’

Image
ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా... తెలంగాణ వరకు భూఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా...

‘నమస్తే’ని చైనీస్‌లో ఏమంటారు?

Image
కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ న్యూదిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కింలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి సరిహద్దుల్లో పహారా కాస్తున్న చైనా సైనికులతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియోను కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. కేంద్రమంత్రి, చైనా సైనికుల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌ అయ్యింది. పర్యటన సందర్భంగా చైనా సైనికులను ‘నమస్తే’ అంటూ నిర్మలా సీతారామన్‌ పలకరించారు.