Posts

Showing posts from February, 2018

Chitambaram.'s Property....! CBI's FIR against Karthi Chidambaram

Chitambaram.'s Property....! CBI's FIR against Karthi Chidambaram Chidambaram's property ... !!! this blurs our  eye sight and we feel dizzy .... . There are 12 houses in Chennai, 40 malls, 16 cinema theaters, 3 offices 300 acres of land in Tamil Nadu, 500 Vasan Eye Hospitals across the country 2000 ambulances in Rajasthan 88 acres in the UK 3 vineyards + horses in Africa. 3 resorts in Sri Lanka The famous tourist attraction in Sri Lanka is ... Karthi Chidambaram's company has acquired most of the shares of 'Lanka Bardson Residences'. Assets in Singapore, Malaysia & Thailand. Dennis Academy with 11 tennis courts in 4 acres in Barcelona (Spain). Similarly, Karthi Chidambaram's Singaporean franchise has been involved with a Philippines-based company ... also bought a team that participates in the International Premier Tennis League. In Dubai and France, the lucrative investments of several lakh crore rupees ...  He has invested money in a total of 14 milli...

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ హోదాను భారతదేశం మరోసారి సొంతం చేసుకుంది.

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ హోదాను భారతదేశం మరోసారి సొంతం చేసుకుంది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.2 శాతంగా నమోదైంది. మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్లలో వృద్ధి పుంజుకోవడంతో ఇది సాధ్యమైంది. 2016-17 జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి రేటు కన్నా ఇది అత్యధికం కావడం విశేషం. ఈ వివరాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది.   రాయిటర్స్ నిర్వహించిన అధ్యయనంలో అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కావచ్చునని అంచనా వేశారు. ఈ అధ్యయనంలో 35 మంది ఆర్థికవేత్తలు పాల్గొన్నారు.   మరొక విశేషం ఏమిటంటే, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 6.8 శాతం మాత్రమే.   పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు ఫలితంగా భారతదేశ జీడీపీ వృద్ధి రేటు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5.7 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో ఇది 6.5 శాతానికి పెరిగింది.

తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు పరోక్ష సంకేతాలు

తెలంగాణలో పొత్తులపై చంద్రబాబు పరోక్ష సంకేతాలు తెలంగాణలో పొత్తులపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయిన ఆయన పొత్తులపై మాట్లాడుతూ ‘‘ పొత్తు ఉండదని ఒక పార్టీ ప్రకటించింది. మరొకటి అన్యాయం చేసిన పార్టీ. ఇక మిగిలింది తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీ. అందరితో చర్చించిన తర్వాతనే పొత్తుపై నిర్ణయం తీసుకుందాం. తెలంగాణలో ఓటు బ్యాంకును ఇంకా పెంచుకోవాలి. తెలంగాణలో అన్ని పార్టీలు రోడ్డెక్కాయి..మన శక్తిని కూడగట్టుకోవాలి. అవసరాన్ని బట్టి పార్టీ వ్యూహాలు మార్చుకోవాలి. తెలంగాణలో నాయకత్వం సొంతంగా ఎదగాలి. మా కుటుంబం నుంచి నాయకులు కావాలనడం సరికాదు. నెలకోసారి తెలంగాణకు వస్తా పార్టీకోసం సమయం వెచ్చిస్తా’’ అని అన్నారు. By sources

కేవలం తన కుటుంబం కొసం చిదంబరం, ఏన్ని పాపాలకు ఒడి గట్టాడొ తెలుసా … ??

చిదంబరం, మనదేశంలొని అత్యంత అవీనీతి పరుల లిస్టు లొ మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్న వ్యక్తి. కేవలం తన కుటుంబం కొసం, అనేక మంది జీవితాలను చిద్రం చేసిన వ్యక్తి. 2004 నుండి 2014 వరకు ప్రభుత్వంలొ ఆర్ధిక మంత్రిగా, హొం మంత్రిగా భాద్యతలు వెలగబెట్టిన చిదంబరం … ఆయన ఏ శాఖలొ ఉన్నా   CBI పూరిగా అతని చేతులలొనే ఉండేది. కాంగ్రెస్ మాట వినని వారిని, కాంగ్రెస్ కు ఏదురు తిరిగిన వారినే కాక, వ్యక్తిగతంగా తనకు   అడ్డు వచ్చిన వారిపై,  తన ఆక్రమ వ్యాపారాలను పెంపొదించుకొవడం కొసం, లక్షల కొట్ల ఆస్తులను కూడా బెట్టడం కొసం  CBI  ని ఉపయొగించుకునేవాడు. ఈ క్రమంలొ ఏన్నొ కుటుంబాలు చిద్రమైనా ఆయన పట్టించుకొలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లొ సొంత ఏజెండా ను ఆప్లై చేసిన ఏకైక నాయకుడు చిదంబరం మాత్రమే. దానికి కారణం  CBI పూర్తిగా ఆయన చేతులలొ ఉండటం. ప్రస్తుతం కార్తి చిదంబరం ఆస్తుల వివరాలు రాయడానికి CBI  కు 200 పేజీలు అవసరమయ్యాయంటే, చిదంబరం ఏస్థాయి అవినీతి సంపాదన సంపాదించాడొ అర్ధం చేసుకొవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాలలొ …. అమెరికా లొ 800 ఏకరాల ఏస్టేటు, శ్రీలంకలొ మూడు ప్రపంచస్థాయి రిసార్టులు, ఆఫ్రికా లొ మూ...

కార్తి చిదంబరం అరెస్టు తరువాత అరెస్టు కానున్న మరొక కాంగ్రెస్ కీలక నేత !!!

కాంగ్రెస్ కొర్ కమిటి మెంబర్, సొనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడు, ప్రస్తుతం రాహుల్ గాంధికి రాజకీయ ఓనమాలు నేర్పుతున మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరాన్ని కాసేపటి క్రితం CBI అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. a  INX Media కు సంబందించిన అవినీతి, మనీ లాండరింగ్ కేసులొ  CBI కార్తి చిదంబరాన్ని అరెస్టు చేసింది. అయితే పరిశీలకుల అంచనాల ప్రకారం, ఈ కేసు ఇంతటితొ ముగిసేలా లేదు. ఈ కేసులొ మరి కొంత మంది కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలొ అత్యంత కిలకమైన వ్యక్తి కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దారామయ్య కు కూడా కార్తి చిదంబరంతొ సంబందాలున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ విషయంలొ కర్ణాటక ముఖ్యమంత్రి గత కొంత కాలంగా టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ రొజు కార్తి చిదంబరాన్ని అరెస్టు చేసిన CBI , తరువాతి టార్గెట్ కర్ణాటక విధ్యుత్ శాఖా మంత్రి  DK.శివ కుమార్  అరెస్టు   అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకసారి   CBI,  శివ కుమార్  ను  అరెస్టు చేసింది. By sources

తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు.

Image
తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు.  గత కొంతకాలం నుంచి కంచి పీఠాధిపతి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన ప్రయత్నం సఫలం కాకపోవడంతో జయేంద్ర సరస్వతి బుధవారం శివైక్యం చెందినట్లు సమాచారం. జయేంద్ర సరస్వతి 1935 జూలై 18న తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకిలో జన్మించారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ. 1954 మార్చి 22న కంచి పీఠంలో చేరిన ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి పీఠానికి ఆయన 69వ పీఠాధిపతిగా సేవలు అందించారు.

కేసీఆర్..గారు దేశ ప్రధానమంత్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనా..?

Image
కేసీఆర్..గారు దేశ ప్రధానమంత్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనా..? ప్రధానమంత్రిని ‘గాడు’ అన్న నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పంటబీమా, ఈనామ్, సమృద్ధిగా యూరియా, విద్యుత్తు, మౌలిక వసతులు ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టి, ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటే.. ఆ పథకాలనూ సక్రమంగా అమలు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రివి.. నీవు. నువ్వా రైతుల గురించి మాట్లాడేది.. అసలు నువ్వు... హోష్ లో ఉండే మాట్లాడావా..?  దేశ అత్యున్నత పదవి ప్రధానమత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ‘గాడు’ అని... నువ్వు తెలంగాణ భాష, యాస, మర్యాద, గౌరవాన్ని నడిబజారులో మంట కలిపావ్.. నీకు అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పు... లేకుంటే తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు. ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. #BJP4Telangana

తరచుగా భారతప్రధాని పై విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్ ను ఒక ఆట ఆడిస్తున్న బిజెపి ఏంపి

దక్షిణ భారత దేశంలొ ప్రకాష్ రాజ్ అంటే తెలియని వారుండరు. బాలీఉడ్ తొ సహా అన్ని భాషల సినిమాలలొ నటిస్తూ గొప్ప సినిమా ఆర్టిస్ట్ గా పేరుపొందారు. అయితే మహా నటుడైన ప్రకాష్ రాజ్ లొ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే   “ఆయన సినిమాలలొ జీవిస్థాడు, జీవితంలొ నటిస్థాడు” … కమ్యునిస్టు విధ్యార్ధి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించిన ప్రకాష్ రాజ్, తన సహజ నటనతొ దూరదర్శన్ ద్వారా వెలుగులొకి వచ్చి, తరువాత సినీ ప్రపంచానికి పరిచయమయ్యాడు. అయితే ఈ మద్య సడన్ గా ప్రకాష్ రాజ్, ప్రతి దానికి ప్రధాని మోది ని టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. ముఖ్యంగా గౌరి లంకేష హత్య దగ్గరి నుండి. ఆ హత్య చేసింది మావొయిస్టులే అతి తెలిసినప్పటికీ, ఆ పాపాన్ని ప్రధాని మీదకు తొయడానికి విశ్వప్రయత్నం చేశాడు. కర్ణాటకలొ గత నాలుగు సంవత్సరాలలొ 45 మంది RSS, BJP కార్యకర్తలను చంపినప్పుడు ఒక్కసారి కూడా స్పందించని ప్రకాష్ రాజ్ … అయిన దానికి, కాని దానికి మోది గారిని టార్గెట్ చేస్తుండటంతొ, ఇక మైసూర్ బిజెపి ఏంపి “ప్రతాప్ సింహా” రంగంలొకి దూకాడు. ఇక సొషల్ మీడియా లొ పెద్ద యుద్దమే మొదలైంది. కర్ణాటక సొషల్ మీడియా రెండు గ్రూఫులుగా విడిపొయింది. 1) ప్రకాష్ రాజ్ వర్గం 2) ప్రత...

మిస్టరీ ..ఇండియా

మిస్టరీ ..ఇండియా! గుండెపోటా?.. ప్రమాదమా?.. మరేదైనా ఉందా? శ్రీదేవి ఎలా చనిపోయింది..? దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ బోనులో బోనీ? గుండెపోటని చెప్పిన బోనీ తమ్ముడు ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయిందన్న దుబాయ్‌ అధికారులు ఇంతకీ ఏది నిజం.. ఎవరి మాట వాస్తవం టబ్‌లో ఉండగా గుండెపోటు వచ్చిందా? బాత్‌టబ్‌లో మునిగి చనిపోతారా? దుబాయ్‌ పోలీసుల సందేహాలు పోస్టుమార్టం నివేదికపై అసంతృప్తి బోనీ కపూర్‌కు 18 గంటలపాటు ప్రశ్నలు నేడూ బోనీని ఇంటరాగేట్‌ చేసే అవకాశం కేసు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు అప్పగింత సంతృప్తి చెందితేనే మృతదేహం అప్పగింత ఈ ప్రశ్నకు బదులేదీ! ముంబైకి తిరిగొచ్చిన 3 రోజులకే బోనీ మళ్లీ ఎందుకెళ్లారు. శ్రీదేవికి సర్‌ప్రైజ్‌ విజిట్‌ ఎందుకు ఇవ్వాలని అనుకున్నారు. ఆమె 2 రోజులు గదిలోంచి బయటకే రాలేదని తెలిసే వచ్చారా. రెండురోజుల పాటు శ్రీదేవికి పదే పదే ఫోన్‌ చేసిందెవరు. మార్వా పెళ్లిలో బోనీ తొలి భార్య బంధువులతో గొడవ జరిగిందా. బాత్రూంలో ఆమె అచేతనంగా పడి ఉన్నట్లు ఎన్నింటికి చూశారు. బాత్‌ టబ్‌లో ఆమెను చూసింది బోనీయా.. హోటల్‌ సిబ్బందా. కార్డియాక్‌ అరెస్టుతోనే చనిపోయినట్టు ఏ డాక్టరు నిర్ధారించారు. మరణకారణాన్న...

*Everywhere in whatsapp grps or on fb, people are analysing the death of Sridevi.*

*Everywhere in whatsapp grps or on fb, people are analysing the death of Sridevi.* *Same happened some Months back when Jayalalitha died. That time people said she was obese she had diabetes. She should have cared for her body. She died because of her lack of exercise and diet correction.* *Now Sridevi was known for her regular yoga, exercise and diet control. So now people are telling either she died because of her cosmetic surgery side-effects or she abused her body to stay thin. That's why she died.* *There are also messages circulating that don't exercise...just eat, drink and have fun.* *It is really sad that how we take life for granted and view death as an after-effect of some mistake done by us.* *Isn't it the fact that someone who is born is supposed to die one day. Is life and death so much in our hands?* *Why do kids who are just 2 yrs old die of an illness or even an adolescent who is just 15 yr old die of accidental fall? What do we say then....parents didn...

బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం సాధ్యమేనా

బాత్‌టబ్‌లో మునిగి చనిపోవడం సాధ్యమేనా? అందాల నటి శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారని ఫోరెన్సిక్‌ విభాగం ఇచ్చిన నివేదికను యూఏఈ ఆరోగ్యశాఖ వెల్లడించింది. శ్రీదేవి ఎత్తు 1.68 మీటర్లు! అంటే 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న శ్రీదేవి..2 అడుగుల లోతు కూడా ఉండని బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందా? అసలు అది సాధ్యమేనా? అన్న అనుమానాలు కల్గుతున్నాయి.   ఏ బాత్‌టబ్‌..ఎన్ని అడుగుల లోతు? ప్రపంచంలో ఏ స్టార్‌ హోటల్‌ అయినా బాత్‌టబ్‌ల ఏర్పాటులో కొన్ని ప్రమాణాలు, కొలతలను అనుసరిస్తుంది. బాత్‌టబ్‌లు సాధారణంగా సగటున 14 నుంచి 17 అంగుళాల లోతు ఉంటాయి. అంటే దాదాపు 1.4 అడుగుల లోతన్నమాట! యూరోపియన్‌ స్టైల్‌ బాత్‌టబ్‌లు 18 ఇంచ్‌ల లోతు కల్గి ఉంటాయి. అంటే 1.5 అడుగుల లోతు ఉంటాయి. ఇక జపనీస్‌ లేదా గ్రీక్‌ స్టైల్‌ బాత్‌టబ్‌లు 22 అంగుళాల కంటే ఎక్కువ లోతుంటాయి. అంటే జపాన్‌ బాత్‌టబ్‌లు 1.8 అడుగుల కంటే ఎక్కువ లోతు ఉంటాయన్నమాట! ‘డ్రాప్‌ ఇన్‌’ రకమైనా, ‘స్టాండ్‌ ఎలోన్‌’ వెరైటీ అయినా బాత్‌ టబ్‌లు అటు ఇటుగా ఒకే రకమైన కొలతలు కల్గి ఉంటాయి.   ఓవల్‌ ఆకారంలోని బాత్‌టబ్‌లు 20- 24 అంగుళాల లోతు ఉంటాయి. అదే వర్ల్‌పూల్‌ బాత్‌...

సౌందర్య విషాదం

సౌందర్య విషాదం శ్రీదేవీ! నీవు మహానటివి ఉన్నా లేనట్టు లేకున్నా ఉన్నట్టు నమ్మించగలవు వెండితెరమీద కనిపిస్తూ ఎంతకాలమైనా భ్రమల్లో వుంచగలవు వేలపూల మార్దవమా! వృద్ధాప్య స్వర్శ అంటకుండా నిష్ర్కమించడం నీకు మాత్రమే తెలిసిన కళ నీ హీరోలు వేసినవి కుప్పిగంతులు నీవి మాత్రమే నృత్యభంగిమలు అందుకే పాటల్లో వానంతా నీమీదే కురిసేది నీ కలువ కళ్ళ చూపులు పైకి ప్రసరిస్తే హరివిల్లులు కిందికి సారిస్తే విరితోటలైనాయి నీ యౌవనదేహ పదనిసలు విన్యాసాలై పరవశాలై నవరసాలై మా కళ్ళనుంచి జాలువారిన జలపాతాలైనాయి సావిత్రి పోయిన తర్వాత– నటనకు సౌందర్య గరిమను నేర్పిన విశ్వనటివి నీవే శాపవశాత్తు దివి నుండి భువికి జారిపడి మానవాతీత కాలమానంలో మొగ్గ పువ్వయ్యేంత కాలాన్నే మాకు ప్రసాదించి అకస్మాత్తుగా వెళ్ళిపోయిన ఊర్వశీ! కలత నిద్రలో మేము కలవరించేది నీవు ఉన్నావు, మాతో ఉండి తీరుతావనే సత్యాసత్యాన్ని మాత్రమే!

శ్రీదేవి ఉన్న చోట ఎలా ఉంటుందో ఊహిస్తూన

శ్రీదేవి ఉన్న చోట ఎలా ఉంటుందో ఊహిస్తూన  శ్రీదేవి రాకతో స్వర్గంలో పండగ వాతావరణం రంభ ఊర్వశి మేనక తిలోత్తమల మధ్య పెరిగిన పోటీ శ్రీదేవిని చూసి పండగ చేసుకుంటున్న ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు ప్రేమాభిషేకం సినిమాని మళ్లీ రీమేక్ చేసే పనిలో దాసరి. ఒకే చెప్పిన అక్కినేని. అతిలోకసుందరిని సీతగా చూపిస్తానంటున్న బాపు రమణ. వెంటనే షూటింగ్ మొదలుపెట్టమన్న ఎన్టీఆర్. వసంత కోకిల 2 కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్న దర్శకుడు బాలచందర్. వెల్లువొచ్చి గోదారమ్మ పాట కోసం యముడ్ని బిందెలు అడుగుతున్న శోభన్ బాబు. పాట చెడగొడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య. బంగారు బిందెలయిన పర్వాలేదు. డబ్బులు నేను పెట్టుకుంటానంటున్న డి. రామానాయుడు. ఇంత కాలానికి ఆడతోడు దొరికిందని సంతోష పడతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత. 28 ఏళ్ల తరువాత ఇంద్రజ స్వర్గ లోకానికి రావడంతో పార్టీ చేసుకుంటున్న తండ్రి ఇంద్రుడు. మళ్ళీ ఉంగరం పడేస్తాదేమొనని.. శ్రీదేవి దగ్గర నుంచి ఉంగరం తీసేసుకున్న ఇంద్రుడు. 🙏

శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై తాజా అప్డేట్

శ్రీదేవి భౌతికకాయం అప్పగింతపై తాజా అప్డేట్ అతిలోకసుందరి, లెజండరీ నటి శ్రీదేవి హఠాన్మరణంతో యావత్ సినీ ప్రపంచం మూగబోయింది. ఆమెను కడసారి చూసేందుకు నటీనటులు.. కనీసం టీవీల్లోనైనా చూద్దామని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె మరణంపై నిమిషానికో సంచలన నిజం బయటపడుతుండటంతో భౌతికకాయం అప్పగింతపై ఆలస్యమవుతోంది.   సోమవారం సాయంత్రం భౌతికకాయం ముంబైకి వచ్చేస్తుందనుకున్నప్పటికీ సాధ్యం కాలేదు. శ్రీదేవి భర్తను పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విచారించడంతో మరింత ఆలస్యమయింది. దీంతో భౌతికకాయం అప్పగింతపై సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతేకాదు ఎంతటైం పడుతుందో చెప్పలేమంటూ దుబాయ్‌‌లోని భారత అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని అనుమతులు రావాల్సి ఉందని భారత రాయబారి చెబుతున్నారు. ప్రస్తుతం బోనీ కపూర్ హోటల్ గదిలోనే ఉన్నారు. కేసుకొలిక్కి వచ్చేవరకు దుబాయ్ విడిచివెళ్లొద్దని ఆయన్ను పోలీసులు ఆదేశించారు. బోనీకపూర్ పాస్‌పోర్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. By sources 

శ్రీదేవి లాంటి వారిని కూడా అర్ధాంతరంగా తీసుకుపోయిన దేవుడు సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు...?🙏

✳శ్రీదేవి లాంటి వారిని కూడా  అర్ధాంతరంగా తీసుకుపోయిన దేవుడు  సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు...?🙏 👇👇 👉జీవితం నీటిబుడగ వంటిది.. నో గ్యారంటీ నో వారంటీ.. అతిగా ఆవేశపడకండి.. అతిగా ఆరాటపడకండి అని చెప్పడానికి  అయ్యొండొచ్చు. 👉అందరి మదిలో అతిలోకసుందరిగా ముద్రపడిన శ్రీదేవిని వృద్ధాప్యంలో చూసి చాలామంది వర్మ లాంటి అభిమానుల గుండెలు ఆగిపోతాయేమో అనుకుని ఉండొచ్చు...! 👉మృత్యువు ముందు సెలబ్రిటీ హోదా, విఐపి కేటగిరీ లాంటివి పనికిరావు.. ఆటోమాటిక్ గా అందరూ ఒకే ఆర్డర్ లో  వెళ్లిపోవాల్సిందే అనే నియమాన్ని గుర్తుచేయడం కోసం అయ్యొండొచ్చు...! ✳ఏదేమైనా  "అంగుళీకము" లేదని స్వర్గలోక ప్రవేశానికి  ఇంద్రుడు నిరాకరిస్తే "మళ్లీ భూలోకానికి తిరిగి రా ఇంద్రజా"...!

బోనీ’ పైనే డౌట్?

బోనీ’ పైనే డౌట్? లెజండరీ నటి, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి హఠాన్మరణంపై దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన అంశాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే మరణం మొదలుకుని ఫోరెన్సిక్ రిపోర్టువరకు అన్నీ ట్విస్ట్‌లే. నిమిషానికో ట్విస్ట్ వెలుగుచూస్తుండటంతో కోట్లాది మంది అభిమానులు, యావత్ సినీ ప్రపంచం ఏది నమ్మాలో? ఏది నమ్మకూడదో? తెలియక తలలు కొట్టుకుంటున్నారు.   ఆ పదం ఎందుకు వాడతారు? డెత్ సర్టిఫికెట్‌లో అక్కడి అధికారులు వాడిన ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ పదం మరింత అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఇలా నీటిలో మునిగిపోయి చనిపోయిన కేసు వచ్చినప్పుడు డ్రౌనింగ్ అనే పదం వాడవచ్చు. అలాకాకుండా విచారణ ఇంకా జరుగుతుండగానే ‘యాక్సిడెంటల్ డ్రౌనింగ్’ అనే పదం వాడటంతో క్లియరెన్స్ ఇచ్చినట్లవుతుంది. అయితే ఇలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే దానిపై కూడా అనుమానాలున్నాయి. ఎవరైనా నీటిలో మునిగిచనిపోయినప్పుడు వారి ఊపిరితిత్తుల్లో నీటి శాతం ఎంత ఉన్నది? ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలుసుకునే అవకాశముంది. అదేవిధంగా కెమికల్, విస్రా (పెద్దపేగులో ఉండే పదార్థం) అనే పరీక్షలకు పంపిస్తారు. కడుపులో ఉన్నటువంటి పదార్థాలేంటి? ఊపిరితిత్తుల్లో ఎంతమేరకు నీర...

శ్రీదేవి మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేంటి

శ్రీదేవి మృతిపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరమేంటి? కోట్లాదిమంది అభిమానులు, యావత్ సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టేసి అతిలోకసుందరి శ్రీదేవి అనంతలోకాలకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో మరణించినట్లు సంజయ్ కపూర్ మీడియాకు వివరించారు. శ్రీదేవి బంధువులే ఈ విషయం చెప్పినప్పటికీ నటీనటులకు, వీరాభిమానులకు, ఆప్తులకు ఇప్పటికీ సందేహాలు మాత్రం నివృతి కాలేదు. అంతేకాదు తాజాగా దుబాయ్ ఫోరెన్సిక్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి.   ప్రమాదవశాత్తు బాత్‌‌టబ్‌‌లోని నీటిలో పడిపోవడం వల్ల శ్రీదేవి చనిపోయిందని రిపోర్టులో తేలింది. అయితే గుండెపోటుతో మరణించినట్లు రిపోర్టులో ఎక్కడా వైద్యులు, అధికారులు ప్రస్తావించనే లేదు. మరణానికి ముందు శ్రీదేవి మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. కాగా ఇంకా విచారణ సాగుతోందని దుబాయ్ పోలీసులు చెప్పారు. అయితే ఆమె ఎలా మరణించారనే దానిపై ఇంకా చిక్కుముడి వీడలేదు. శ్రీదేవి మరణానికి దారితీసిన కారణాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.   వెంటాడుతున్న ప్రశ్నలివే.. ఆమె మరణానికి గల కారణాలేంటి? దుబాయ్‌‌ హోటల్‌‌లో అసలేం జరిగింది? బయట ఏం చెప్పారు? మత్తులో శ్రీదేవి తనంతట తానే టబ్‌‌లో పడ...

శ్రీదేవిది ఆత్మహత్యా..?

శ్రీదేవి రక్త నమూనాల్లో ఆల్కహాల్.. ప్రమాదవశాత్తు మృతి  శ్రీదేవి మృతిలో మ‌రో ట్విస్ట్ వ‌చ్చింది. ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించ‌లేద‌ని డాక్ట‌ర్లు తేల్చారు. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆమె మ‌ర‌ణించిన‌ట్లు ఫోరెన్సిక్ నివేదిక‌లో తేలింది. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందింద‌ని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు ఆమె బాత్‌టబ్‌లోని నీళ్లలో మునిగి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఇక ఆమె మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దుచేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలాంటి పనులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నీ అందుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు. మరో గంటలో కుటుంబ సభ్యుల చేతికి శ్రీదేవి మృతదేహం ఇచ్చే అవకాశం ఉంది. By sources 

శ్రీదేవి రక్త నమూనాల్లో ఆల్కహాల్.. ప్రమాదవశాత్తు

శ్రీదేవి రక్త నమూనాల్లో ఆల్కహాల్.. ప్రమాదవశాత్తు మృతి  శ్రీదేవి మృతిలో మ‌రో ట్విస్ట్ వ‌చ్చింది. ఆమె గుండెపోటుతో మ‌ర‌ణించ‌లేద‌ని డాక్ట‌ర్లు తేల్చారు. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆమె మ‌ర‌ణించిన‌ట్లు ఫోరెన్సిక్ నివేదిక‌లో తేలింది. శ్రీదేవి మరణానికి సంబంధించి దుబాయ్ అధికారులు ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఆమె ప్రమాదవశాత్తు మృతి చెందింద‌ని, ఇందులో ఎలాంటి కుట్ర లేదని తేల్చి చెప్పారు. అయితే ఆమె రక్త నమూనాల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదవశాత్తు ఆమె బాత్‌టబ్‌లోని నీళ్లలో మునిగి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్‌లో వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఇక ఆమె మృతదేహాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం కానుంది. ఆమె పాస్‌పోర్ట్‌ను రద్దుచేయడం, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలాంటి పనులు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నీ అందుకున్న తర్వాత మృతదేహాన్ని అప్పగించనున్నారు. మరో గంటలో కుటుంబ సభ్యుల చేతికి శ్రీదేవి మృతదేహం ఇచ్చే అవకాశం ఉంది. By sources 

దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు శ్రీదేవి కేసు ట్రాన్స్

దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు శ్రీదేవి కేసు ట్రాన్స్‌ఫర్ శ్రీ‌దేవి మృత‌దేహం రాక మ‌రింత జాప్యం జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. ఈ కేసును లోతుగా ద‌ర్యాప్తు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. పోస్టుమార్ట‌మ్ ఆల‌స్యం, ఫోరెన్సిక్ రిపోర్టుపై ప‌లు అనుమానాలు త‌లెత్తిన నేప‌థ్యంలో దుబాయ్ పోలీసులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. శ్రీదేవి మృతి కేసును దుబాయ్ పోలీసులు ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. కాసేపటి క్రితమే శ్రీదేవికి నిర్వహించిన ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్‌లో ఆమె ప్రమాదవశాత్తు మరణించినట్లు తేల్చారు. శ్రీదేవి రక్తం నమూనాలో ఆల్కహాల్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. కానీ శరీరం తూలి ఆమె బాత్‌టబ్‌లో జారిపడినట్లు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టమ్ పూర్తి కావడంతో శ్రీదేవి శరీరాన్ని ఎంబాల్మింగ్‌కు పంపినట్లు తెలుస్తోంది. పోలీస్ నివేదిక దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు చేరుకున్న తర్వాత.. ఆ కేసులో న్యాయప్రక్రియను పూర్తి చేస్తారు. దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ వ్య‌క్తి న్యాయపరమైన హక్కులను కాపాడుతుంది. ఏదైనా కేసు విచారణలో ఉన్న పారదర్శకతను అది విశ్వసిస్తుంది. By sources 

#కర్ణాటక లో రాహుల్ గాంధీ సభ,మోడీ వ్యతిరేక ప్రసంగం

#కర్ణాటక లో రాహుల్ గాంధీ సభ,మోడీ వ్యతిరేక ప్రసంగం మొదలుపెట్టగానే...మోడీ...మోడీ నినాదాలతో దద్దరిల్లిన సభా ప్రాంగణం. మోడీ ఒక వ్యక్తి కాదు.. దిక్కులు లేవు,ధృవాలు లేవు,ప్రాంతాలు లేవు,భాష లేదు,కులం లేదు..మతం లేదు..వీటన్నింటికి అతీతంగా భారత్ ఎదురు చూసిన ఓ మార్పు,సామాన్యుల గుండె చప్పుడు.. వారిలో ఒకడు..అందుకే ఈ తిరుగుబాటు. ప్రజలే మోడీ,మోడీ నే ప్రజలు అన్నంతగా వాళ్ళ గుండెల్లో నిండిపోయి అమాయకత్వం,ఖచ్చితత్వం,తడబాటు,నిజాయితీ,ఆశ,భవిష్యత్తుకై తపన,అవినీతిపై కోపం సామాన్యుల్లో ఈ అన్ని వైరుధ్యాలు ఆయనే అయ్యి ప్రజలందరూ ఆయనే అయ్యి కలగలిసిపోయిన సామాన్య తత్వం,విశ్వరూపం. అందుకే ఆయన్ని ఏమన్నా అంటే తమనే అన్నంతగా బాధపడి ఎదురుతిరుగుతారు ప్రజలు..తంటాలు పడతారు ప్రతిపక్ష నాయకులు..

శ్రీదేవి మృతిపై దుబాయ్‌ పత్రిక సంచలన కథనం

శ్రీదేవి మృతిపై దుబాయ్‌ పత్రిక సంచలన కథనం శ్రీదేవి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీదేవి బాత్ టబ్‌లో నిర్జీవంగా పడిపోయారా? స్నానం చేస్తున్నప్పుడే ఆమె గుండె ఆగిపోయి చనిపోయారా? దుబాయ్‌లో ముద్రితమయ్యే ‘ఖలీజ్ టైమ్స్’ పత్రిక దీనిపై సంచలన కథనాలు ప్రచురించింది. శనివారం సాయంత్రం హోటల్ గదిలోని బాత్‌ రూంలో స్నానం చేస్తూ ఆమె అచేతనంగా పడి చనిపోయినట్లు ఆ పత్రిక కథనం. అసలు దుబాయ్‌లో ఏం జరిగింది.   అయితే దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది. బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి దాదాపు నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. ముంబైలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక కోసం వెనక్కి వచ్చిన బోనీకపూర్ మళ్లీ శనివారం మధ్యాహ్నం దుబాయ్ చేరుకున్నారు. అయితే దుబాయ్‌కి తిరిగి వస్తున్న సంగతి శ్రీదేవికి బోనీకపూర్ చెప్పలేదు. నేరుగా ఆమె బస చేసిన ‘జువైరా ఎమిరేట్స్ టవర్స్’ హోటల్‌కు వెళ్లారు. ఆమెను ఆశ్చర్యపరిచిన బోనీకపూర్... నిద్రపోతున్న శ్రీదేవిని సాయంత్రం 5:30 గంటల సమయంలో నిద్రలేపారు. ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్చపోయిన శ్రీదేవి దాదాపు ఆయనతో 15 నిమిషాలు మాట్లాడారు. ఇద్దరు కలిసి డిన్నర...

👍మోడీ,నోట్లరద్దు,GST మరియు వ్యతిరేక ఆందోళనలు పై అద్భుతమైన వివరణ...

👍మోడీ,నోట్లరద్దు,GST మరియు వ్యతిరేక ఆందోళనలు పై అద్భుతమైన వివరణ... 👊భారతదేశ జీడీపీ రేటు కొంతమేర తగ్గడానికి గల కారణం పై ఒక ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషణ: 🙂మీరు ఒక కాలేజీకు ప్రిన్సిపాల్ గా నియమించబడ్డారు అనుకోండి. అది ఇటువంటి కాలేజ్ అంటే విలువలకు తిలోదకాలు ఇచ్చి సరియైన పర్యవేక్షణ లేకుండా, మోసపూరిత విధానాలతోను, అతి తక్కువ నాణ్యతా ప్రమాణాలు గల విద్యను అందించేటటువంటిది. ఆ కాలేజ్ లో చాలామంది విద్యార్థులు లెక్చరర్లు సపోర్ట్ తో పరీక్షలలో చీటింగ్ చేస్తూ మంచి ఫలితాలు సాదించేవారు. అందువలన సహజంగానే ఆ కాలేజ్ 90% కు పైగా ఉత్తీర్ణత సాధించేది. 🤔కానీ మీరు చాలా విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వం గలవారు.అప్పుడు మీరు ఎలాగైనా ఆ కాలేజీని మంచి మార్గంవైపు సంస్కరించాలని భావించారు. వెంటనే ప్రతి పరీక్ష హాల్ కి సీసీటీవీ కెమెరాలు పెట్టించారు ఏ విద్యార్థి అయిన పరీక్షలలో చీటింగ్ చేసిన అతనికి సహకరించిన లెక్చరర్లు పై చర్యలు తీసుకున్నారు. 👌ఫలితంగా పరీక్షలలో మాస్ కాపీయింగ్ మొత్తం ఆగిపోయింది. అందరూ నిజాయితీగా పరీక్షలు వ్రాయవలసి వచ్చింది.అందువలన ఆ సంత్సరం కాలేజ్ ఉత్తీర్ణత శాతం 50% కు పడిపోయింది. 🙂ఇది ఈ మధ్య సంత్సరాలలోని...

తెరవెనుక శ్రీదేవి పడిన కష్టాలు ఇవే..!

Image
తెరవెనుక శ్రీదేవి పడిన కష్టాలు ఇవే..! లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి ఓ వివాహవేడుకలో గుండెపోటుతో అర్థరాత్రి మృతిచెందారు. శ్రీదేవి అందానికి ఫిదా అయి ఆమె అభిమానులుగా మారినవారు ఎందరో ఉన్నారు కానీ ఆమె నిజ జీవిత కష్టాలు చాలా మందికి తెలియవు. చిన్నప్పటి నుంచి ఆమె కోరుకున్నది ఏదీ ఆమెకు దొరకలేదు. అడుగడుగునా కష్టాలే.. బాల నటిగా ఉన్నప్పుడు ఐష్‌క్రీం తినాలని తపించిపోయేది కానీ ఆమె తల్లి రాజేశ్వరీ వద్దని చెప్పేదట. అలా తింటే బాగా లావు అవుతావని దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతాయని చెప్పడంతో ఐష్‌క్రీం తినడం మానేసింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తోటి స్నేహితులతో ఆటపాటలు లేకుండా సినిమాల్లోనే నటించింది. రాత్రి సమయాల్లో నిద్రపోతున్నప్పుడు కూడా ముఖం మీద నీళ్లు కొట్టి నిద్రలేపేవారు... అంత చిన్న వయసులోనే శ్రీదేవి తన బాల్యాన్ని కుటుంబం కోసం బలిపెట్టి డబ్బు సంపాదించింది. పెరిగి పెద్ద అయిన తర్వాత శ్రీదేవి హీరోయిన్ అయింది. పేరు ప్రఖ్యాతలతో పాటు కష్టాలు కూడా పెరుగుతూనే వచ్చాయి. ఇంట్లో వారు ఆమె సంపాదించే డబ్బు మాత్రమే చూసే వారు కానీ ఆమె మనసులో ఉన్న బాధను పట్టించుకునే వారు కాదట.           ...

హుక్కా తాగిన ఇంజినీర్.. కనిపించని ఊపిరితిత్తులు! #ఊపిరితిత్తులు #హుక్కా

రెండు నెలలపాటు హుక్కా తాగిన వ్యక్తి తర్వాత శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరాడు. సీటీ స్కాన్‌లో కనిపించిన అతడి ఊపిరితిత్తులను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. ముంబైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల సింగపూర్ వెళ్లాడు. వస్తూవస్తూ ఓ హుక్కాను, తాగేందుకు ‘మ్యాజిక్ కోల్’ తీసుకొచ్చాడు. రెండు నెలలపాటు ఇంటి దగ్గర హుక్కా తాగాడు. హుక్కా తర్వగా మండేందుకు బొగ్గును రసాయనాల్లో ముంచేవాడు. రెండు వారాల క్రితం ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. సీటీ స్కాన్ చేసిన వైద్యులు రోగి ఊపిరితిత్తులను చూసి ఆశ్చర్యపోయారు. ఊపిరితిత్తుల చుట్టూ తెల్లని ప్యాచ్‌లు చూసి అవాక్కయ్యారు. బ్యాక్టీరియా కారణంగా గుండెకు ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించారు. రెండు వారాలుగా అతడికి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మందులు ఇస్తున్నట్టు ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ అరవింద్ కటె తెలిపారు. రెండు వారాల అబ్జర్వేషన్ అనంతరం ఇటీవల అతడిని డిశ్చార్జ్ చేసినట్టు పేర్కొన్నారు.   ఇంటి వద్ద హుక్కా తాగేవారిలో చాలామంది త్వరగా మండించేందుకు బొగ్గును కెమికల్స్‌లో ముంచుతున్నట్టు తెలిపారు. మ్యాజిక్ కోల్‌ను మండించడం వల్ల వ...

Telangana Police mobile app bags national award

Telangana Police mobile app bags national award The mobile application of the Telangana State Police, TSCOP has been declared as the Best IT Project for 2017 by the National Crime Records Bureau. As a part of the All India Police Duty Meet, the NCRB has been conducting a computer awareness competition in order to encourage the development of in-house police IT applications. Subsequently, the NCRB running trophy for Empowering Police with Information Technology was introduced for those who emerge victorious in the competition. For the year 2017, seven States/Union Territories had competed for the trophy. TSCOP facilitates access to a wide range of information for police personnel anywhere, anytime won the award. The others include - ‘Report Based on Crime Patterns’ - Andhra Pradesh; CCTNS mobile app - Chandigarh; eGujCop - Gujarat; Dynamic Report generation in CCTNS - Maharashtra; mobile application for officers - Tamil Nadu and online complaint registration for cyber crime - Uttarakhan...

కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ క్లాస్..!

కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ క్లాస్..! ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆప్ ఎమ్మెల్యేలు చేయి చేసుకున్న వ్యవహారం ముదురుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన సహచర మంత్రులకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ క్లాస్ పీకారు. ప్రభుత్వ ఉన్నతాధికారిపై దాడి దురదృష్టకరమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆయన తెగేసి చెప్పారు. ఈ విషయాని బైజల్ ఓ ట్వీట్‌లో తెలియజేశారు.   గౌరవనీయ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులను కలుసుకున్నాననీ, ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనలను తీవ్రంగా ఖండించానని బైజల్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లోని అపనమ్మకాన్ని తొలగించేందుకు ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఢిల్లీ అభివృద్ధికి ఎలాంటి అవరోధాలు ఉండవని తాను చెప్పినట్టు తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్న విషయాన్ని స్పష్టం చేశానని అన్నారు. మరోవైపు, కేజ్రీవాల్ సైతం లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశమైన అనంతరం ఓ ట్వీట్‌లో ఆ విషయాలను పంచుకున్నారు. అధికారులు గత మూడు రోజులుగా విధులకు హాజరుకావడం లేదని, దీంతో ప్రభుత్వ పాలనకు ఇబ్బంది కలుగుతున్న విషయం తాను లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టి...

రజినీకాంత్ సంచలన ప్రకటన

రజినీకాంత్ సంచలన ప్రకటన యూనివర్శల్ హీరో కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కొత్త పార్టీతో ఇప్పటికే ప్రజలలోకి వచ్చేసిన కమల్.. ఇక తన పార్టీ విధివిధానాల విషయంలో నిమగ్నమై ఉన్నారు. ఇక కమల్‌తో పాటు తమిళనాడులో కొత్త పార్టీ పెడతానని తెలిపిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ పైనే ఇప్పుడందరి కళ్లు ఉన్నాయి. ఆయన పెట్టబోయే పార్టీ ఏమిటి? ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనే విషయాలపై తమిళనాడు ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. తాజాగా రజినీకాంత్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఆయన ప్రకటించింది కొత్త పార్టీ విశేషాలు కాదండోయ్. కొత్త సినిమా డిటైల్స్ మాత్రమే.   సౌత్ సినీ పరిశ్రమలోని పెద్ద డైరెక్టర్స్ అందరూ రజినీకాంత్‌ని ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని కోరుకుంటుంటే.. రజినీ మాత్రం అందుకు విరుద్ధంగా చిన్న చిన్న దర్శకులకు అవకాశమిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆయన ‘‘కాలా, 2.0’’ చిత్రాలతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెడతాడని అనుకుంటుంటే.. మరో సినిమా ప్రకటించి.. మరోసారి వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. ఇక విషయంలోకి వస్తే ‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ఇరైవి’ వంటి చిత్రాలతో ...

16 May 2014: NDA led by Shri Narendra Modi wins Lok Sabha elections.

Image
16 May 2014: NDA led by Shri Narendra Modi wins Lok Sabha elections. 16 May 2014: Outgoing Finance Minister P. Chidambaram sends letter to RBI to allow the company of Nirav Modi/Mehul Choksi, Geetanjali Gems to avail 80/20 benefit for Jewellery Business. 21 May 2014: Then RBI governor Raghuram Rajan approves the proposal. 26 May 2014: Modi government takes oath of office. The question we ask, Mr Chidambaram : What was the hurry? Did you connive with the fraudsters by expediting the LoU scam with PNB?

సోషల్ మీడియాలో మరోసారి నవ్వులపాలైన కాంగ్రెస్

Image
అధికార పక్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయాలన్న కంగారులో కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పటడుగులు వేస్తోంది.    గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవినీతి అంశంలో ట్విట్టర్లో నిర్వహించిన వోటింగ్ బెడిసికొట్టిన విషయం తెలిసిందే. అంతకు ముందు వీలైనన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకోమంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షురాలు ఇచ్చిన స్టేట్మెంట్ తాలూకు వీడియో వల్ల నవ్వులపాలైన కాంగ్రెస్ తాజాగా మరోసారి ఇబ్బందుల్లో పడింది.    ఈసారి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రసారం చేసిన తప్పుడు కధనాల కారణంగా తప్పులో కాలేసింది. విషయానికి వస్తే.. టెలికామ్ శాఖ దేశంలోని మెషిన్-టూ-మెషిన్ వినియోగం కోసం 13 అంకెల నెంబ‌రును వినియోగ‌దారుల‌కు జారీ చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఆటోమేషన్ విధానంలో పనిచేసే ఇంటర్నెట్ ఆధారిత యంత్రాల కోసం ఉద్దేశించినవి మాత్రమే. అంటే సెన్సార్లు, స్వైపింగ్ మెషిన్లు, స్మార్ట్ గ్రిడ్లు, ఆటోమేషన్ గృహోపకరణాలకు అన్నమాట. సాధారణ 10 అంకెల మొబైల్ నెంబర్లకు వర్తించదు. 10 మొబైల్ నెంబర్లు యథాతథంగానే ఉంటాయి. ఈ అంశాన్ని టెలికాం శాఖ విస్పష్టంగా చెప్పింది.    ఐతే మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ఆ వార్తను...

ద్వాపరయుగం నాటి పూర్వవైభవం సంతరించుకొనున్న “శ్రీకృష్ణుని గొవర్ధనగిరి” పర్వతం

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గొవర్ధగిరి పర్వతం గురించి తెలియని వారుండరు. ఇన్నాళ్ళూ నిర్లక్ష్యం కాబడిన ఈ పర్వతం ఇప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. ఈ గొవర్ధనగిరి పర్వతం ఉత్తరప్రదేశ్ లొని మధుర జిల్లా లొ బృందావనం దగ్గరలొ ఉంది. బృందావనం, గొవర్ధనగిరి ప్రాంతాలు చిన్నప్పుడు శ్రీకృషుడు పెరిగిన, ఆడుకున్న ప్రదేశాలు. గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధిచేయడం అని అర్ధం. శ్రీకృష్ణుడు యదుకులంలో ఉండగా ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతగా వర్షం కురిపించాడు. అపుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెని వేలితో ఈ పర్వతాన్ని ఎత్తితే వారంతా ఆ వర్షం తగ్గే వరకూ దాని నీడన తలదాచుకొంటారు. అప్పటి నుండి ఈ పర్వతాన్ని పవిత్రంగా భావించేవారు. . . అయితే అనేక శతాబ్దాలుగా నిర్లక్ష్యం చేయబడి ఈ పవిత్రమైన గొవర్ధగిరి పర్వతం , ఇప్పుడు యోగి ఆధిత్యనాధ్ గారి చొరవతొ మరలా పునర్వైభవం పొందనుంది. ఇప్పుడు ఈ పర్వతాన్ని మరలా ద్వాపరయుగం కాలాన్ని గుర్తు చేసేలా అభివ్రుధి చేయనున్నారు. ఈ పర్వతంతొ పాటు, దాని చుట్టు పక్కల 21 కిలొమీటర్ల పరిధిలొ …. ద్వాపరయుగం కాలం నాటి …. గుబురు పొదలు, కొలనులు, వృక్షాలు, పూల తొటలను అభి...

మోది దెబ్బకు దిగి వచ్చిన కెనడా ప్రధాని. ఏట్టకేలకు స్వాగతం పలికిన ప్రధాని

ఆరు రొజుల పర్యటన నిమిత్తం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూదేవ్ భారత్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఖలిస్థాన్ ఉద్యమకారులకు కెనడాలొ ఆశ్రయం కల్పిస్తుండటంతొ …..  పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ (కాంగ్రెస్), ఖలిస్థాన్ తీవ్రవాదులకు కెనడా ఆశ్రయం కల్పిస్తుందని, వారిపై చర్యలు తీసుకొవాలని జస్టిన్ ట్రూదేవ్ ను  డిమాండ్ చేశారు . దానికి జవాబుగా జస్టిన్ ట్రూదేవ్, తన భారత పర్యటనలొ పంజాబ్ వెళ్లనని, సియం అమరేందర సింగ్ ను అసలు కలవనని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనితొ  పార్టీ ఏదైనప్పటికీ,  భారతీయుడైన అమరేందర్ సింగ్ ను అవమానించినందుకు, భారత ప్రధాని నరేంద్రమోది భారత పర్యటనకు వచ్చిన జస్టిన్ ట్రూదేవు ను కలవకపొగా, కనీసం ట్విట్టర్ లొ కూడా స్వాగతం చెప్పలేదు. చివరికి కెనడా ప్రదానికి స్వాగతం పలకడానికి కనీసం ఏ క్యాబినెట్ మినిస్టర్ ను కూడా వెళ్లకపొవడం విశేషం. పైగా కొన్ని కార్యక్రమాలను రద్దు చేశారు. ట్రూదేవు మొన్న గుజరాత్ వెళ్ళినప్పటికి, మొది స్పందించలేదు.  కెనడా ప్రదాని ట్రూదేవు, తాజ మహల్ సందర్శనానికి వెళ్ళినపుడు, యోగి ఆధిత్యనాధ్ బదులు, మరీ దారుణంగా ఆగ్రా కలక్టర్ స్వాగతం పలికారు. దీనితొ జస్టిన్ ట్రూ...

Why india is intolerant?

Why india is intolerant? Government is not involved in any scam Families are getting exposed Media is getting exposed  Pakistan has been isolated  Journalists are not allowed to go on foreign trips on govt expenses  Fake NGO are banned Pseudo intellectuals are getting exposed  Govt officers are asked to work properly  Terrorists are being encountered

పూర్తిగా మారిపొనున్న అయోద్య రైల్వే స్టేషన్ రూపురేఖలు …. ఏలా మార్చనున్నారొ తెలుసా. … ???

ఇనాళ్ళూ అభివృధికి ఆమడ దూరంలొ ఉన్న అయొద్య, ఇప్పుడు యోగి ఆధిత్యనాధ్ ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి ఇక్కడ అభివృధి కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్నాయి. ఇప్పటికే అయొద్య లొ పెద్ద ఏత్తున మౌలిక సదుపాయాల అబివృధికి, డ్రైనేజి, రొడ్ల నిర్మాణాలు వంటి పనులకు వందల కొట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న యోగి ప్రభుత్వం, అయొద్య లొని రామజన్మభూమి చుట్టు పక్కల ప్రాంతాల అబివృధికి పెద ఏత్తున నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. కాగ ఇప్పుడు అయొద్య రైల్వే స్టేషన్ ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్ గా పుణ్హనిర్మిస్తున్నట్టు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి మనొజ్ సిణ్హా తెలియజేశారు. ఈ రైల్వే స్టేషన్ ను 80 కొట్లతొ అచ్చు  అయొద్య లొ నిర్మించనున్న  రామమందిరం ప్రతిరూపంగా ఉండేలా అయొద్య రైల్వే స్టేషన్ ను పుణ్హనిర్మించనున్నట్టు ఆయన తెలియజేశారు. . . . ప్రపంచ దేశాల నుండి వచ్చే యాత్రికులకు అయొద్య లొ అడుగు పెట్టగానే ఇది శ్రీ రాముని జన్మస్థలం అనిపించేలా ఉండాలని నరేంద్రమోది,  అమిత్ షా లు చెప్పినట్టు మనొజ్ సిణ్హా తెలియజేశారు. కాగా అయొధ్య రామమందిర నిర్మాణం ప్రారంభించేనాటికి, అయొద్య రైల్వే స్టేషన్ పూర్తి కానుందని వినయ్ ఖతియార్ తెలియ...

నీరవ్ మోదీ ఫామ్‌హౌస్ సీజ్...

నీరవ్ మోదీ ఫామ్‌హౌస్ సీజ్... పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.11.400 కోట్లు టోకరా ఇచ్చి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆస్తులపై సీబీఐ దాడులు ఉధృతం చేసింది. బుధవారంనాడు నీరవ్ మోదీ ఫౌమ్‌హౌస్‌కు సీబీఐ సీల్ వేసింది. మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫామ్‌హౌస్‌ ఉంది. ఇందులో ఒక బంగళా కూడా ఉంది.   మరోవైపు, పీఎన్‌బీ కుంభకోణంపై పలు కోణాల నుంచి దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఆ బ్యాంకు జనరల్ మేనేజర్ ర్యాంక్ అధికారి రాజేష్ జిందాల్‌ను అరెస్టు చేసింది. 2009 నుంచి 2011 మే వరకూ పీఎన్‍‌బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్ హెడ్‌గా జిందాల్ ఉన్నారు. ఆయన హయాంలోనే నీరవ్ గ్రూప్ సంస్థలకు పరిమితికి మించి ఎల్‌ఓయూలు మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది. జిందాల్ ప్రస్తుతం న్యూఢిల్లీ పీఎన్‌బీ హైడ్డాఫీస్ జనరల్ మేనేజర్ క్రెడిట్‌గా ఉన్నారు. కాగా, ఫైర్‌స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ విపుల్ అంబానీని కూడా సిబీఐ మంగళవారంనాడు అరెస్టు చేసింది.

తెలంగాణా తాజా వార్తలు వైరల్ : కేటీఆర్ కు లెటర్ రాసిన 6 ఏళ్ల పాప…తెలంగాణాలో కలకలం

వర్ధమాన రాజకీయ నాయకుల్లో కేటీఆర్ కి ఉన్న ఇమేజ్ వేరు. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ సాధిస్తున్న విజయాలు , సోషల్ నెట్వర్క్ లలో ప్రజల సమస్యలను తెలుసుకుని ఆయన స్పందిస్తున్న తీరు చాలా మంది అభినందించడం మనం చూసే ఉంటాము. ప్రస్తుతం , కేటీఆర్ ఇమేజ్ , ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకం ఏ స్థాయిలో ఉంది అంటే ఒక 6 ఏళ్ల పసి పాప అతనికి ఉత్తరం రాసి పంపించేంత. వివరాల్లోకి వెళితే ఈ మధ్యనే ఒక పాప కేటీఆర్ కి ఉత్తరం రాసింది. తన కాలనీ లో రోజూ ముష్టి ఎత్తుకుంటున్న వారిని చూసి చలించిపోయిన ఈ పాప మంత్రి కేటీఆర్ కి వెంటనే ఉత్తరం రాసి పంపింది. తన వీధిలో ముష్టివాళ్లు చాలా మంది తిరుగుతున్నారు అని , వారికి ఏదైనా డబ్బులు వచ్చేలా సాయం చేయమని అడిగింది. అంతే కాకుండా , తన దగ్గర కిడ్డీ బ్యాంకు లో 2000 రూపాయల దాకా డబ్బులు ఉన్నాయి అని, కావాలంటే ఆ డబ్బులు మీకు ఇస్తాను , వాళ్లకు హెల్ప్ చెయ్యండి అంకుల్ అంటూ ఉత్తరం లో పేర్కొంది. ఆమె ఉత్తరం లో రాసిన మాటలు ఆమె మాటల్లోనే చెప్పాలంటే Dear :- KTR UNCLE I am supriya 6 years old studying I class ST.PIOUS X KIDS SCHOOL ALWAL HILLS KIDS ARE BEGGING AT SUCHITRA JUNCTION. I request you provide you food, ...

క్రికెట్ లెజెండ్స్ సరసన విరాట్ కోహ్లి..!!

సౌతాఫ్రికా గడ్డపై రికార్డులపై రికార్డులు కొల్లగొడుతూ దూసుకెళ్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఇప్పుడు మరో రికార్డు ఊరిస్తున్నది. క్రికెట్ చరిత్రలో ఆ రికార్డు ఇప్పటి వరకు ఇద్దరి పేరుపై ఉంది. ఆ ఇద్దరు బ్రాడ్ మెన్, వివ్ రిచర్డ్స్. ఇంతకీ వారి పేరుపై ఉన్న రికార్డ్ ఏంటో తెలుసా.. విదేశీ గడ్డపై.. ఒకే టూర్ లో వెయ్యి పరుగులు సాధించటం. మరి విరాట్ కోహ్లీ వారికి ఎంత దూరంలో ఉన్నాడు అంటే.. కేవలం 130 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ రికార్డ్ విషయానికి వెళితే.. 1976లో ఇంగ్లండ్‌ టూర్‌లో రిచర్డ్స్ 1045 రన్స్ చేశాడు. నాలుగు టెస్టుల్లో 829 పరుగులు, వన్డేల్లో 216 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో ఇప్పటివరకు 870 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  టెస్టుల్లో 3, వన్డేల్లో ఒక సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 13 ఇన్నింగ్స్‌లో 87 సగటుతో కోహ్లి 870 రన్స్ చేయడం విశేషం. కోహ్లి మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 286 రన్స్ చేయగా.. 6 వన్డేల్లో 558 రన్స్ చేశాడు. ఫస్ట్ టీ20లో 26 పరుగలు చేసి ఔటయ్యాడు. అయితే మరో రెండు టీ20లు మాత్రమే మిగిలున్న సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ మరో 130 పరుగులు ...

ఢిల్లీ సీఎస్‌పై దాడి కేసు... మెడికల్ సర్టిఫికేట్ ఏం చెబుతోంది?

ఢిల్లీ సీఎస్‌పై దాడి కేసు... మెడికల్ సర్టిఫికేట్ ఏం చెబుతోంది? ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల దాడి కేసులో మెడికో లీగల్ సర్టిఫికేట్ (ఎంఎల్‌సీ) నివేదిక పోలీసులకు చేరింది. అరుణ అసఫ్ అలీ ఆసుపత్రి వైద్యులు ఆయనను మంగళవారం ఉదయం పరీక్షించారు. అన్షు ముఖం చుట్టూ గాయాలు ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నుదుటి కుడివైపు గాయం గుర్తులు ఉన్నాయని తెలిపారు. రెండు చెవుల వెనుక వాచిపోయిందన్నారు. పెదవుల వద్ద గాయాలు, కుడి బుగ్గపై వాచిన గుర్తులు ఉన్నాయన్నారు.   అన్షుపై సీఎం కేజ్రీవాల్ నివాసంలో సోమవారం రాత్రి దాడి జరిగినట్లు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ జామియా నగర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం లొంగిపోయారు. By sources 

ఉద్యోగులకు నీరవ్ మోదీ లేఖ

ఉద్యోగులకు నీరవ్ మోదీ లేఖ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తన సంస్థల ఉద్యోగులకు లేఖ రాశారు. ఈ-మెయిల్ ద్వారా ఈ లేఖను పంపించారు. ఇది అధికారిక లేఖేనని ఆయన తరపు న్యాయవాదుల బృందం ధ్రువీకరించింది. ‘‘సమీప భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది’’ అంటూ ప్రారంభమైన ఈ లేఖలో తన సంస్థలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు, రూ.5,700 కోట్ల విలువైన చరాస్తుల స్వాధీనం గురించి ప్రస్తావించారు పంజాబ్ నేషనల్ బ్యాంకు తనపై ఫిర్యాదు చేయడం వల్ల ‘‘మన సంస్థ ఇబ్బందులు పడుతోంది’’ అని తెలిపారు.   ‘‘ప్రస్తుతం, అన్ని ఫ్యాక్టరీలు, షోరూముల్లోని స్టాక్స్‌ను స్వాధీనం చేసుకోవడం, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వల్ల మీ బాకీలను చెల్లించే పరిస్థితిలో మేం లేము, మీరు వేరే కెరీర్ అవకాశాల కోసం అన్వేషించడం మంచిది’’ అని పేర్కొన్నారు. దర్యాప్తు వేగంగా జరుగుతున్న తీరుపై నీరవ్ మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.   ‘‘మంచి రోజులొచ్చినపుడు మనం మళ్ళీ కలవలగలమని ఆశిస్తున్నాను. అయితే, స్టాక్స్, బ్యాంక్ ఖాతాలు మళ్ళీ నా చేతికి వస్తే, మీకు చెల్లించవలసిన పాత బాకీలు ఏమైనా ఉంటే కచ్చితంగా చెల్లిస్తానని స్పష్టం చేస్తున్నాను’’ అ...

జాతీయం తాజా వార్తలు టెలికాం సంచలన నిర్ణయం : ఇక నుండి 13 అంకెల ఫోన్ నెంబర్

జాతీయం తాజా వార్తలు టెలికాం సంచలన నిర్ణయం : ఇక నుండి 13 అంకెల ఫోన్ నెంబర్     వినియోగదారులకు మరింత భద్రత కల్పించే విధంగా టెలీకం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని మొత్తం సిమ్ ఆధారిత ఎం2ఎం (మెషీన్ టు మెషీన్) వినియోగదారులకు… 13 అంకెలతో కూడిన మొబైల్ నంబర్లను ఇవ్వాలని టెలీకం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 10 అంకెల ఫోన్ నంబర్ వాడుతున్న వినియోగదారులు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి 13 అంకెల నంబరుకు పోర్టబుల్ చేసుకోవాలి. డిసెంబర్ 31 నాటికల్లా పోర్టబులిటీ గడువు ముగుస్తుంది. ఇలా 13 అంకెల సంఖ్యని ఫాలో అవ్వడం వలన వినియోగదారునికి మరింత సెక్యూరిటీ ఏర్పడుతుంది అని , అలాగే నెంబర్ ను ఎవరు పడితే వారు తీసుకుని స్పామ్ చెయ్యడానికి వీలు లేకుండా కొత్తగా యాడ్ అయ్యే ఆ సంఖ్యలు నిరోధిస్తాయని , అలాగే ఇప్పటిదాకా స్పామ్ చేస్తున్న మొత్తం నెట్వర్క్స్ అన్నీ నిరుపయోగంగా అయిపోతాయని తెలిపింది. ఈ సరికొత్త టెక్నాలజీ గనుక అందుబాటులోకి వస్తే ఆ మూడు అంకెలు సెన్సార్ కి , అలాగే మొబైల్ డేటా ఆపరేషన్స్ కి  లింక్  అవుతాయని.అప్పుడు సిమ్ లు కాల్ కు మాత్రమే కాకుండా డైరెక్ట్ గా డేటా కనెక్షన్ ని నియంత్రించ...

RSS ....అంటే ????

RSS ....అంటే  ???? RSS = రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఏంటనీ?...చాలామందికి తెలియవలసిన విషయాలు. కుల, జాతి, వర్గ విభేదాలు ,వైషమ్యాలు లేకుండా ఒకే భగవద్వజం నీడ క్రింద ,నిజమైన దేశభక్తులను తయారు చేసే పరిశ్రమ ఈ సంఘ శాఖ .  ఈ సంఘశాఖలో ప్రతిదినము జరిగే కార్యక్రమములు ... ధ్వజారోహణము / ధ్వజప్రణామము ..  సూర్యనమస్కారముల ఆసనములు ..  శారీరక వ్యాయమదండ ప్రహరణలు ..  యోగ / ఆసనములు .. క్రీడలు /ఆటలు ..  ముఖ్య సమాజహిత సూచనలు ..  భక్తి భావపూరిత సంబంధిత పురాణపురుషుల వీరగాధలు/ కధలు ..  గీతాలాపన / వక్త ప్రసంగములు .. ఒకరితో మరొకరి సత్సంబంధములు పెంచుకోవడము .. ప్రార్ధన /ధ్వజావరోహణము ఉంటాయి.   .  పండుగలు మరియు కొన్ని శుభసందర్బములలో ప్రత్యేక కార్యక్రమములుంటాయి . ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యవిషయాలు ..! ************************************************************ ఆర్ఎస్ఎస్ అంటే చాలు బారతదేశంలో ఓ సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో RSS  ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. 1925 సెప్టెంబర్ 25న డాక్టర కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ స్థాపించిన ఈ సంస్...

ముఖేష్ అంబాని సొదరుడు విపుల్ అంబానిని అరెస్టు చేసిన CBI. ఏందుకొ తెలుసా ???

దేశంలొనే అత్యంత ధనవంతుడు, ప్రపంచంలొని #Top_10 ఐశ్యర్యవంతులలలొ ఒకరైన రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముఖేష్ అంబాని సొదరుడైన విపుల్ అంబాని (కజిన్) ని CBI  నిన్న అరెస్టు చేసింది. దేశంలొ సంచలనం సృష్టంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం లొ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన CBI …. ఈ స్కాంలొ లొని కీలక నిందితుడైన నీరవ్ మోది అనుబంధ సంస్థ అయిన “ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్” కంపెనీ “చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్” (CFO) అయిన ముఖేష్ అంబానీ సొదరుడు విఫుల్ అంబానీని CBI అరెస్టు చేసింది. విఫుల్ అంబానీ స్వయానా ముఖేష్ అంబానీ తండ్రి ధీరూబాయ్ అంబానీ సొదరుడైన నాతూభాయ్ అంబానీ కుమారుడు. . . అంతేకాకుండా ఈ కేసులొ విపుల్ అంబానీతొ పాటు “పైర్ స్టార్” గ్రూఫ్ డైరక్టర్లయిన కవితా మంకికర్, అర్జున్ పాటిల్ లను కూడా CBI  అరెస్టు చేయడం విశేషం. ఇప్పటికే ఈ కేసులొ గీతాంజలి గ్రూఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కపిల్ ఖండే, గీతాంజలి గ్రూఫ్ మేనేజర్ నితిన్ షాహి లను CBI  అరెస్టు చేసింది. వీరిరువురికీ మరొక వజ్రాల వ్యాపార సంస్థ అయిన నక్షత్ర గ్రూఫ్ తొ కూడా సంబందాలున్నట్టు తెలుస్తుంది. వీరితొ పాటుగా వీరికి సహకరించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికా...

హర్యానాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ఖుషీ ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాసింది. అస్తవ్యస్తంగా ఉన్న తమ గ్రామంలోని రోడ్లను పక్కారోడ్లుగా మార్చాలని అందులో కోరింది.

హర్యానాకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి ఖుషీ ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ రాసింది.  అస్తవ్యస్తంగా ఉన్న తమ గ్రామంలోని రోడ్లను పక్కారోడ్లుగా మార్చాలని అందులో కోరింది.  ఈ లేఖ రాసిన నెలరోజుల వ్యవధిలోనే ప్రధాని కార్యాలయం నుంచి దీనికి సానుకూల స్పందన వచ్చింది. ఖుషి పెన్సిల్‌తో తన నోట్ బుక్‌లోని పేపర్‌పై ఈ ఉత్తరాన్ని రాసింది. కుటుంబసభ్యుల సాయంతో దానిని ప్రధాని కార్యాలయానికి పంపింది.  సత్తా టిబ్బాగ్రామం నుంచి ఠాణీ తేజ్‌సింగ్ గ్రామం వరకూ గల 3 కిలోమీటర్ల రోడ్డను పక్కారోడ్డుగా మార్చేందుకు ప్రధాని కార్యాలయం నుంచి ఆదేశాలు జారీఅయ్యాయి. ఈ గ్రామ రహదారిని బాగు చేయాలని పలుమార్లు గ్రామస్థులు ప్రభుత్వానికి మొరపెట్టకున్నారు.  అలాగే ఖుషీ కూడా ఈ రోడ్డు మీదుగా పాఠశాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉందని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొంది. గ్రామానికి పక్కారోడ్డు మంజూరైనందుకు స్థానికులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

TRUST MODI.... HAVE COMPLETE FAITH ON HIM...

TRUST MODI.... HAVE COMPLETE FAITH ON HIM...  New India is about to take off.... Trust me, the period around 2023-25 would be the time when India will take off for a completely new beginning. It is not just a hollow optimism, but my conviction based on the facts, ground report and progress of projects which I would like to present here : 1. RAILWAYS : One of the biggest problems India is facing right now is the terrible condition of trains originating from and terminating at Delhi. This is due to overburdened tracks in Delhi-Kolkata and Delhi-Mumbai sectors. By 2024, the DFC (Dedicated Freight Corridor) will be completed. This means that all the goods train will move on separate track. The current tracks will be free for passenger trains. More trains, More seats, Better service, Less accidents....and more importantly, timely running of trains will be a reality from somewhere around 2024. - Almost 3000 km of railway tracks are being laid per year now. - By 2024, all the metre gauges...

Kapil Mishra’s claim – Kejriwal abused the Chief Secretary, Amanatullah slapped him. A slap on the Indian Bureaucratic system.

Delhi’s Chief Minister Arvind Kejriwal has created a havoc by directly insulting the bureaucratic system as claimed by former Minister of Delhi Government and expelled leader from the AAP party, Kapil Mishra has said that Arvind Kejriwal held a meeting at 12 o’clock here. There was a dispute in this meeting, after which Arvind abused and Amanatullah beat up the senior officer who holds the post of the Chief Secretary. Kapil Mishra has said that pressure was being made on the chief secretary to allot funds for the advertisement this funds allocation was against the guide lines of the Supreme Court. The Chief Minister wanted to publish a special advertisement to promote his political party using the government funds, Kejriwal called the Chief Secretary midnight. In the meeting, Okhla MLA Amanatullah slapped the Chief Secretary on refusing to allocate the funds. The Chief Secretariat was called at CM’s House for a meeting on Monday night. During this meeting, he was accused of handcuffing...

పీఎన్‌బీ స్కామ్‌పై పెదవి విప్పిన జైట్లీ

పీఎన్‌బీ స్కామ్‌పై పెదవి విప్పిన జైట్లీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.11,400 కోట్ల కుంభకోణంపై కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ తొలిసారి పెదవి విప్పారు. ఆడిటర్లు, మేనేజిమెంట్‌ దీనికి భాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు పేరును కానీ, ఆ బ్యాంకుకు బురిడీ కొట్టి విదేశాలకు చెక్కేసిన ప్రధాన సూత్రధారి నీరవ్ మోదీ పేరును కానీ జైట్లీ ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అవకతవకలను గుర్తించడంలో ఆడిటర్లు విఫలమవుతున్నారంటూ నిందించారు. అలాంటి అవకతవకలను కనిపెట్టేందుకు అవసరమైన సిస్టమ్‌ను సూపర్వైజరీ ఏజెన్సీలు రూపొందించుకోవాలన్నారు. ఇలాంటి అవకతవకలను సూపర్వైజరీ ఏజెన్సీలు మొగ్గలోనే గుర్తించి తుంచేస్తే... అవి పునరావృతం కావని ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకునే అధికారం బ్యాంకు మేనేజిమెంట్‌కు ఉన్నప్పుడు సమర్ధవంతంగా దాన్ని ఉపయోగించుకోవాలని, లోపాలు గుర్తిస్తే వారే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఏడీఎఫ్ఐఏపీ వార్షిక సమాశంలో జైట్లీ వ్యాఖ్యానించారు. By sources

భారత అటవీ ప్రాంతలను రక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం. పర్యావరణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన భారత ఫారెస్ట్ రిపోర్టు 2017 వెల్లడించిన ముఖ్యాంశాలు

భారత అటవీ ప్రాంతలను రక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న మోదీ ప్రభుత్వం. పర్యావరణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన భారత ఫారెస్ట్ రిపోర్టు 2017 వెల్లడించిన ముఖ్యాంశాలు :  🔸కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో, దేశంలో అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 8,021 చదరపు కిలోమీటర్ పెరిగింది. 🔸భారత అటవీ విస్తీర్ణం దేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో 24.39 శాతంగా నమోదైంది. 🔸ఉపగ్రహ సమాచారాన్ని ఉపయోగించి నమోదు చేయబడిన మొత్తం అటవీ ప్రాంతం 7,08,273 చదరపు కిమీ గా అంచనా వేయబడింది. 🔸మోదీ ప్రభుత్వం చేపట్టిన బహుళ అటవీస్టేషన్ కార్యక్రమాలు విజయవంతం కావడం వల్లనే ఈ పెరుగుదలకు కారణమని పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.  🔸అధిక అటవీ ప్రాంతం విస్తీర్ణం ఉన్న దేశాలలో భారతదేశం ఇప్పుడు 10 వ స్థానంలో ఉంది  🔸వార్షిక అటవీ విస్తీర్ణం పెరుగుదల నమోదు చేసిన దేశాలలో 8వ స్థానంలో ఉంది. 🔸గరిష్ట కార్బన్ డయాక్సైడ్ను గ్రహించే దట్టమైన అటవీప్రాంతం విస్తీర్ణంలో కూడా గరిష్ట పెరుగుదల నమోదయింది. 🔸ఈ అటవీప్రాంతాల పెరుగుదల అనేది వాతావరణ మార్పులపై ప్రపంచ దేశాలతో కుదిరిన "పారిస్ ఒప్పందం" పై భారతదేశం యొక్క నిబద్ధతను పెంచింది.

ప్రధానమంత్రి లాల్‌ బహదూర్ శాస్త్రి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఏం జరిగిందంటే..

నీరవ్ మోదీ వ్యవహారం వల్ల తమకి ఇంత అపవాదు వస్తుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజ్‌మంట్ ఎప్పుడూ ఊహించి ఉండదు. ఈరోజు నీరవ్ మోదీ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఇదే పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఒకప్పటి కస్టమరైన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చూపిన ఔన్నత్యం గుర్తుకురాకమానదు. ప్రధానమంత్రి కాకముందు లాల్ బహదూర్ శాస్త్రికి సొంతిల్లూ, వాహనం ఉండేవి కాదు. 'ఇప్పుడు మీరు భారత ప్రధాన మంత్రి అయ్యారు. కాబట్టి మనకు ఒక సొంత కారు ఉంటే బాగుంటుంది కదా' అంటూ ఒకరోజు శాస్త్రిగారి పిల్లలు ఫిర్యాదు చేశారు. ఆ రోజుల్లో ఒక ఫియట్ కారు 12,000 రూపాయిలకు దొరికేది. ఆయన, తన బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బుందో చూడమని సెక్రెటరీకి చెప్పారు. ఆయన బ్యాంక్ ఖాతాలో కేవలం 7వేల రూపాయిలు మాత్రమే ఉన్నాయి. "కారు కొనడానికి మా నాన్నగారి దగ్గర తగినంత డబ్బు లేదని తెలిశాక, కారు వద్దులెండి అని మేము చెప్పాం" అని లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు అనిల్ శాస్త్రి బీబీసీ తో అన్నారు. కానీ బ్యాంక్‌లో లోన్ తీసుకుని కారు కొందామని శాస్త్రి చెప్పారు. అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 5వేల రూపాయిలు లోన్ తీసుకున్నారు. ఇది జరిగిన ఒక సంవత్స...

Is Nepal Under Prime Minister KP Oli To Get Closer To China?

Is Nepal Under Prime Minister KP Oli To Get Closer To China?     The last decade has witnessed widespread changes in the Nepal political domain. The ever-increasing influence of China cannot be ignored either as pro-India blocks in Nepal are no more the dominant or decision making ones. The arrival of Nepal’s new Prime Minister KP Oli has complicated the scenario further. No doubt, he has been traditionally inclined to the Chinese and his coronation in Nepal’s political scene is indeed a cause of concern for Indian think-tank. Incidentally, this isn’t the first time that KP Oli has become the Prime Minister of Nepal.   Previously, in 2015, he was elected but within a few months, he resigned following a political crisis over the Madhesi issue. Already there are apprehensions in several quarters that KP Oli is going to revive controversial projects favoring China including $2.5 billion hydropower project, transit treaty with Beijing as well as the Budhi Gandaki pr...

సముద్రంలో ఓలా క్యాబ్.. కస్టమర్ కి మైండ్ బ్లాంక్

మీరు ఓలా కాబ్ లో ప్రయాణించారా? లేక కనీసం కాబ్స్ గురించి అవగాహన అయినా ఉండే ఉంటుంది. మనం నిల్చున్న చోటునుంచే లొకేషన్ ఆన్ చేసుకుని క్యాబ్ లేదా స్కూటర్‌ను బుక్ చేసుకుంటే సరిగ్గా ఐదారు నిమిషాల్లోపే వచ్చి పికప్ చేసుకుంటుంది. ఇక విషయంలోకి వస్తే.. మామూలుగా కాబ్స్ ఎక్కడ నడుపుతారండి.. అదేం ప్రశ్న? రోడ్డు మీద అంటారు. కానీ అక్కడే మీరు పప్పులో కాలేసారు. ఇలా డోర్ టూ డోర్ పికప్ చేసుకుని మనం వెళ్లాల్సిన ప్రాంతానికి కొన్ని నిమిషాల వ్యవధిలోనే తీసుకెళ్తున్నాయి క్యాబ్స్. అంతేకాదు మనం బుక్ చేయగానే క్యాబ్ ఎక్కడుంది ఇంకా ఎన్ని నిమిషాల్లో మనదగ్గరికి వస్తుంది.. ఎన్ని గంటలకు మనం గమ్యానికి చేరుతుంది వగైరా అన్నీ మొబైల్‌‌లో చూసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు కొన్ని చిత్రవిచిత్రాలు కూడా క్యాబ్ నుంచి వినియోగదారులు చూడాల్సి వస్తోంది. ఓ ఫేస్‌‌బుక్ యూజర్ తన ఖాతాలో షేర్ చేసిన ఇమేజ్‌‌ను మీరే చూడండి అసలు విషయమేంటో అర్థమవుతుంది. సముద్రం మధ్యలో క్యాబ్ హసన్ అనే వ్యక్తి ఫిబ్రవరి-15న ఉబర్ క్యాబ్ బుక్ చేసుకోగా డ్రైవర్ అస్లాం లొకేషన్.. అరేబియన్ మహాసముద్రం మధ్యలో ఉన్నట్లు చూపించింది. దీంతో ఆశ్చర్యపోయిన హసన్ ఆ లోకేషన్ చూపుతున్న విషయా...

ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పెళ్లికానుక ఏంటో తెలుసా…??

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి,ఐపీఎస్ అధికారి సమీర్ శర్మ ల వివాహం జమ్మూ కాశ్బీర్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. కలెక్టర్ గా తనకంటూ ఓ వర్కింగ్ స్టైల్ ను సృష్టించుకుని సుపరిపాలన అందిస్తూ జిల్లా ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు ఆమ్రపాలి. ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాలలో అనేక మంది కలెక్టర్ లు పని చేసినా వాళ్ళలో ఎవరికీ రాని అంత గుర్తింపు ఆమ్రపాలి కి వచ్చింది. నిజాయితీగా పని చేయడమే కాదు తన కింద అధికారుల సైతం పనిచేసేలా ప్రోత్సహించింది. అన్నిటి కన్నా ముఖ్యం గా ఆమ్రపాలి లైఫ్ స్టైల్ గురించి చెప్పుకోవాలి. ఆమ్రపాలి ఒక జిల్లా కి కలెక్టర్ అయినా జీన్స్, టాప్స్ తో ఇప్పటి తరానికి కరెక్ట్ గా సేట్ అవుతుంది. అంతే కాదు ఎక్కడ అమ్మాయి అన్న బెరుకుధనం కనిపించదు. దటమైన అడవుల్లో వాకింగ్ మౌంటైన్ ట్రాకింగ్ ఆమ్రపాలి ని మీడియా దృష్టిలో పడే లా చేసాయి. ఆమె ఏమి చేసిన అది హాట్ టాపిక్ అయ్యింది అంటే దానికి కారణం ఆమె పని తీరు వ్యవహార శైలి మాత్రమే. ఇక తన జూనియర్ అయిన సమీర్ శర్మ అనే ఐ.పి.ఎస్ అధికారిని కాశ్మీర్ లో పెళ్ళాడింది ఆమ్రపాలి. ఆమె వివాహానికి తెలంగాణా ప్రతినిధులు అందరూ హాజరు అయ్యారు. ఈ పెళ్ళి సందర్భంగా తెలంగాణ...

అసలు నిజం : రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ అంటేనే నిజాయితీ కు , నిజాయితీ అంటేనే పవన్ కళ్యాణ్. మాస్ లో అతని మీద ఉన్న నమ్మకం అంత ఉంది మరి. నిజమే కానీ , పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తరువాత  అతనిని అభిమానించే వారు, ఎంతో మంది అతనికి రివర్స్ అయిన మాట జగమెరిగిన సత్యం. అప్పటిదాకా పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ ని , నిజాయితీ ని ప్రశ్నించని వారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి డబ్బులు లేకుండా ఎలా పోతాయి అని అంటున్నారు. ఈ అనుమానాలన్నింటికీ తావు ఇచ్చింది పవన్ కళ్యాణ్ చేసిన యాత్రలే కావడం విశేషం. ఆయన ఎక్కడికి వెళ్లినా అక్కడి కార్యక్రమాల నిర్వహణకు దాదాపు లక్షల్లో ఖర్చు అవుతుంది , అంత ఎందుకు జనసేన పార్టీ ఆవిష్కార సభకు , విశాఖపట్నంలో సభకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు అయినట్టు అంటారు. ఇవన్నీ చెయ్యడానికి పవన్ కళ్యాణ్ కి డబ్బులు ఎక్కడినుండి వచ్చాయి అని అందరూ అడుగుతున్నారు. ఈ సందర్భంగానే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కి రియల్ ఎస్టేట్ ద్వారా కూడా కొంత వరకు లాభం చేకూరినట్టు సమాచారం. పార్టీ కోసం ఎంతో కొంత సేకరించడానికి సినిమా కన్నా తేలికైన రంగం , రియల్ ఎస్టేట్ అన్న విషయం పవన్ కళ్యాణ్ కి ఎరుక. దానికి తోడు పవన్ కి బొత్...

కార్యకర్త కష్టం చూసి చలించిపోయి చంద్రబాబు ఏమిచ్చాడో చూడండి !

చంద్రబాబు గంభీరంగా ఉండటమే తెలుసు. పని చేసుకుపోవడమే తెలుసు. సీరియస్ నాయకుడు గానే తెలుసు. కానీ అవతల కోణం పరిచయం ఉన్నవాళ్లు అతి కొద్దిమందే ! పార్టీ కార్యకర్తల కోసం ఎంతలా ప్రాణం పెడతాడో… కష్టాల్లో ఉంటే ఎలా చలించిపోతాడో పశ్చిమ గోదావరిలో చూశారు. కష్టాల్లో ఉన్న కార్యకర్త కోసం చంద్రబాబు ఏం చేశాడో తెలుసా ! చంద్రబాబు ఊపిరి సలపనంత బిజీలో ఉన్నాడు. కేంద్రంతో పోరాటంలో తలమునకలై ఉన్నాడు. రాజకీయంగా ఎదురుదాడి చేసి తీరాల్సిన ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి టైమ్ లో పశ్చిమ గోదావరి పర్యటన. పోలవరం సందర్శన. రివ్యూ. ఇది కూడా కేంద్రానికి సంబంధించిన విషయమే. ఇంత గంభీరమైన వ్యవహారాల్లో ఉండి కూడా చంద్రబాబు కార్యకర్తను మర్చిపోలేదు. పోగొండ పథకం ప్రారంభం తర్వాత చంద్రబాబు కామవరపు కోటకి కదలారు. అక్కడ టీడీపీ కార్యకర్త సుబాని అచేతనంగా పడి ఉన్నాడు. కొన్ని నెలలుగా చలనం లేదు. చంద్రబాబును స్వయంగా చూడాలని సుబాని ఆశ పడ్డాడు అప్పట్లో. ఆ విషయం బాబు వరకూ చేరింది. ఇప్పుడు స్వయంగా ఇంటికి వెళ్లాడు బాబు. పలకరించినా సుబాని స్పందించే పరిస్థితి లేదు. చూస్తున్నాడు. ఆ ఆనందం కళ్లల్లో కనిపిస్తోంది. ఇప్పటికే నరాలు చచ్చుబడిపోయాయ్. చూసి చలించిపోయాడు...

ఈ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది అంటూనే నోట్లరద్దుని విమర్శలు చేస్తాం!!

ఈ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది అంటూనే నోట్లరద్దుని విమర్శలు చేస్తాం!! చైనా ఆగడాలు పెరిగిపోతున్నాయి అంటూనే డోక్లామ్ లో దూకుడు ప్రమాదం అంటాం!! టాక్సులు వసూలు చేసి సర్కారుకు వ్యాపారస్తులు కట్టడం లేదు అంటూనే జీఎస్టీతో ఇబ్బందులు అంటాం!! పాకిస్తాన్ తోలు తియ్యాలి అంటూనే సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు అవసరమా అంటాము!! ఈ దేశంలో శుభ్రత లేదు అంటూనే స్వచ్చ భారత్ అభియాన్ ఎందుకు అంటాము!! పేదల కోసం ఏదైనా చెయ్యాలి అంటూనే వాళ్ల డబ్బులు దాచుకునే ఖాతాలు తీయిస్తే అబ్బే ఎందుకు అంటాం!! పాత ప్రధాని మౌన ముని రోబోట్ అంటాం మరి ఇప్పుడు 18 గంటలు పనిచేస్తే అబ్బే అంటాం!!

ఈ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది అంటూనే నోట్లరద్దుని విమర్శలు చేస్తాం!!

ఈ దేశంలో అవినీతి బాగా పెరిగిపోయింది అంటూనే నోట్లరద్దుని విమర్శలు చేస్తాం!! చైనా ఆగడాలు పెరిగిపోతున్నాయి అంటూనే డోక్లామ్ లో దూకుడు ప్రమాదం అంటాం!! టాక్సులు వసూలు చేసి సర్కారుకు వ్యాపారస్తులు కట్టడం లేదు అంటూనే జీఎస్టీతో ఇబ్బందులు అంటాం!! పాకిస్తాన్ తోలు తియ్యాలి అంటూనే సర్జికల్ స్ట్రైక్స్ ఇప్పుడు అవసరమా అంటాము!! ఈ దేశంలో శుభ్రత లేదు అంటూనే స్వచ్చ భారత్ అభియాన్ ఎందుకు అంటాము!! పేదల కోసం ఏదైనా చెయ్యాలి అంటూనే వాళ్ల డబ్బులు దాచుకునే ఖాతాలు తీయిస్తే అబ్బే ఎందుకు అంటాం!! పాత ప్రధాని మౌన ముని రోబోట్ అంటాం మరి ఇప్పుడు 18 గంటలు పనిచేస్తే అబ్బే అంటాం!!

టీఆర్ఎస్ లో ముగ్గురు…వైసీపీలో ఒక్క‌డు…?

రెండు రాష్ట్రాల్లో పార్టీలు త‌మ బ‌లాబ‌లాల‌ను చూపించుకునే ప‌నిలో ప‌డ్డాయి. త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.దీనిక‌న్నా ముందు రాజ్య‌స‌భ ఎన్నిక‌లు రానున్నాయి.ఏపీలో మూడు సీట్ల‌కు,తెలంగాణ‌లోనూ మూడు సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.ఇక తెలంగాణ‌లో వార్ వ‌న్ సైడే కాబ‌ట్టి ఆ మూడింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ఏక‌గ్రీవంగా ఎన్నిక కావ‌టం లాంఛ‌న‌మే అంటున్నారు నిపుణులు.ఇక ఏపీలో మాత్రం కాస్త నైరాశ్యం నెల‌కొంది. ఖాళీ కానున్న మూడింటిలో రెండు సీట్లు అధికార టీడీపీకి,ఒక స్థానం ప్ర‌తిప‌క్ష వైసీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంది.కానీ వైసీపీ ఒక్క సీటుకూడా గెల‌వ‌కూడ‌ద‌నే వ్యూహంలో టీడీపీ అధిష్టానం చ‌క్రం తిప్పుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద‌క్కించుకునే ఆ ఒక్క స్థానానికి గాను నెల్లూరు జిల్లాకు చెందిన బిజినెస్ మాన్ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డిని రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.ఇక ఈయ‌న గెలుపుకు 44 ఎమ్మెల్యేల ఓట్లు అవ‌స‌రం కానుంది.ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 45.కాబ‌ట్టి ఖ‌చ్ఛితంగా తాము రాజ్య‌స‌భ స్థానాన్ని గెలుస్తామ‌న్న భ‌రోసాలో ఉన్నారు వైసీపీ న...

భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.  నగరంలో రేపు ప్రారంభం కానున్న రెండు అదిపెద్ద కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.  నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరం(ఎన్ఐఎల్ఎఫ్), వరల్డ్ కాంగ్రెస్ ఐటీ(డబ్ల్యూసీఐటీ) కార్యక్రమాలు సోమవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు భాగ్యనగరం వేదికైంది.  ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా పూర్తయినట్లు మంత్రి తెలిపారు

2019లో మోడీ కాకపోతే....?

2019లో మోడీ కాకపోతే....? అతన్ని మించిన ఇంకెవరూ..?? లక్ష ఎలుకలు వున్నా పిల్లి మెడలోే గంట కట్టనేలేవు, అటువంటిది సింహం మెడలో, గంట కట్టాలంటే.?? ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ గత 3 సం. లలో ఎం జరిగింది..??  అనేవారి కోసం..👇 👉జాకీర్ గాడు మొత్తం ఆస్తులు అన్ని వదిలేసి పారిపోయినపుడు  👉మాల్యా ఆస్తులన్ని వేలం వేసినప్పుడు, 👉దావూద్ ఇబ్రహీం విదేశాల్లో ఉంచుకున్న దొంగ సొమ్ము కూడా జప్తు చేసినపుడు, 👉టాక్స్ కట్టని దొంగ నాయళ్లు, లక్షల మంది Q లో నుంచుని కట్టినపుడు 👉3 లక్షల కోట్ల నల్ల ధనం అత్తారింటికీ దారి వెతుక్కుంటూ వచ్చినపడినపుడు 👉నోట్లు రద్దు చేసినపుడు ఏమి చేయాలో తెలియక 500 1000నోట్లు కాల్చిపారేసినపుడు 👉మిషనరిస్ సొమ్ము కు లెక్కలు అడిగినప్పుడు, 👉3 లక్షల డొల్ల కంపనీ ల తాళాలు పగిలి కొట్టినపుడు   👉అసహనం అంటూ అరిచే గ్యాంగ్ లను పగల కొట్టినపుడు, 👉స్విట్జర్లాండ్ నుండి దొంగనా కొడుకుల గుట్టుమట్లు సంపాదించినందుకు 👉చివరకు గోవులను స్మగ్లింగ్ చేసిన వెధవల ఆస్తులు కూడా జప్తు చేస్తున్నందుకు 👉దొంగ బాబాలు సొమ్ము ప్రభుత్వానికి జమ అవుతున్నందుకు 👉సాధ్వి , పురోహిత్ లాంటి దేశభక్తులు కు కటకటాల నుండి విముక్త...

India will stop China from Gwadar port, the port of Oman, will be in reach of Indian Navy.

India’s diplomacy has made a big impact on Prime Minister Narendra Modi’s visit to Oman. An important strategic agreement between India and Oman was agreed on which the Indian Navy would be able to access the Dukk Port of Oman. This agreement is very important for India’s strategic presence in the western part of the Indian Ocean and its strategic importance is also there. The big deal is that in this year, the joint military exercises of India and the United Arab Emirates (UAE) in the Persian Gulf in March this year. It is clear from this that India’s presence will gradually be correct but effective in the Gulf. During his visit, Prime Minister Narendra Modi held a delegation level talks with Sultan Qabus (bin Saeed al-Sayeed) of Oman. Between the leaders of the two countries, there was a discussion on the strategic partners about enhancing cooperation on trade and investment, energy, defense and security, food security and regional issues. Sultan Qaboos appreciated the ‘hard and hone...