Posts

Showing posts from April, 2018

India top the list as recipient of remittances, says world bank report

Image
India remained at the top position as a recipient of remittances with its Diaspora sending about USD 69 billion last year, the World Bank said. Remittances to India picked up sharply by 9.9 percent revising the previous year’s dip, but we are still short of USD 70.4 billion received in 2014. World bank estimated that officially recorded remittances to low and middle income countries reached UDS 466 billion in 2017, in its latest Migration Development brief. This was an increase of 8.5% over USD 429 billion in 2016, global remittances which include flows to high income countries, grew 7% to USD 613 billion last year from USD 573 billion in 2016, the bank said. The stronger expected recovery in remittances is driven by growth, Russia and US. India continued to top in terms of receiving remittance and was followed by China (USD 64billion), Philippines (USD 33billion), Nigeria (USD 22 billion) and Egypt (USD 20 billion).In 2017 there were 16.4 million Indians living abroad, Mexico and Russ...

PM Modi's cabinet has cleared ordinance on Rape. Now It's time to make strong law against Rape. But question remain "Do you support Capital Punishment ?"

Image
The proclamation of an ordinance on rape is an indication that the government is determined to work on the issue, said Prime Minister Narendra Modi. He stressed on the need to respect the daughters of the nation, while educating the sons so as to create an atmosphere of safety. The PM has also spoken about the possibility a social movement that will ensure the safety of women. “Shivraj ji (Madhya Pradesh chief minister Shivraj Singh Chouhan) just referred to the capital punishment provided in the ordinance for rape against minors and I could see that it (the remark) received cheers from everyone present here,” he said. With reference to the recent ordinance he said, “There is a government in Delhi which listens to your voice and takes decisions. So, the Centre has made a provision for capital punishment to the monstrous intent”. Nationwide outrage over sexual assault cases and murder cases of minors in Kathua, Surat and Unnao has led the Union Cabinet on April 21st to approve of the or...

Big boost for Modi govt! India shows jobs growth – Data proof of 3.11 million workers is here

Image
The economy added 2.2 million formal jobs between September 2017 and February 2018, the payroll data released by the Employees' Provident Fund Organisation (EPFO) and the National Pension System (NPS) suggests.  This is the first time that such data has been released by a government body. inShare EPFO data shows 3.1 million new jobs created between September-February The economy added 2.2 million formal jobs between September 2017 and February 2018, the payroll data released by the Employees' Provident Fund Organisation (EPFO) and the National Pension System (NPS) suggests.  This is the first time that such data has been released by a government body. According to The Economic Times, the EPFO data overall showed 3.1 million new additions across age groups over the six month time frame. Of this, those in the 18-25 age group - considered a proxy for new jobs - amount to 1.85 million. It could be more because according to EPFO, "the data for most recent months are pro...

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ రసీదు అడక్కపోతే మిగిలే 10 రూపాయలు వదులుకొడు!!

Image
దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ రసీదు అడక్కపోతే మిగిలే 10 రూపాయలు వదులుకొడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ పన్ను ఎలా ఎగ్గొట్టాలి అని ప్రణాళికలు వేస్తాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ ఇన్కమ్ టాక్స్ కట్టాలి అంటే అబ్బే ఎందుకు కట్టాలి అంటాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ ఏళ్ల తరబడి ఇంటి పన్ను కట్టకుండా ఉంటాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ కానీ తన ఇంట్లో చెత్త రోడ్డు మీద పడేస్తాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ పాన్ తిని రోడ్డు మీద ఉమ్మేస్తాడు అటూఇటూ చూసి!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ జనం మధ్యలో సిగరెట్ కాలుస్తాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ ఓటుకి నోటు ఇస్తే కానీ పోలింగ్ బూతుకి రాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ పిల్లలకి పెద్దలని గౌరవించడం నేర్పడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ జాతీయ గీతం వస్తే నిలబడే ఓపిక ఉండదు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ డ్రైవింగ్ లో రాంగ్ రూటులో వెళ్తాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ కులపొడు తప్పు చేస్తే గుడ్డిగా వెనకేసుకొస్తాడు!! దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ తాగేసినా టీ గ్లాస్ డస్ట్ బిన్నులో వెయ్యమంటే కోపం వస్...

Just know this dear Hindus..

Image
Just know this dear Hindus.. They will leave no stone unturned to humiliate you. They will make sure they bring the clueless bigots to the studio to represent you, make them support a person pronounced guilty and make you ashamed of being a Hindu. So as if a 'Baba' being convicted today is not enough to attack Hinduism, they try and bring people on national TV that have a propensity of speaking stuff that may be used against Hindus, attack their conscience and make them disown their community. That's how it's done folks.

పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుల కంటే గొప్పోళ్ళకి ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఒక బైక్ మీద ఒక మనిషి వ్యక్తిగత అవసరాల కోసం బాగా తిరిగితే నెలకి 1000 కిమీ తిరుగుతాడు!!

Image
పెట్రోల్ ధరలు పెరిగితే సామాన్యుల కంటే గొప్పోళ్ళకి ఎక్కువ ఆనందంగా ఉంటుంది ఒక బైక్ మీద ఒక మనిషి  వ్యక్తిగత అవసరాల కోసం బాగా తిరిగితే నెలకి 1000 కిమీ తిరుగుతాడు!! అంటే 65 మైలేజ్ వచ్చే బైకు మీద 6 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది ఆ తిరుగుడుకి అంటే పెట్రోల్ మీద 10/- తగ్గినా కూడా అక్కడ అతనికి కలిసొచ్చేది 100/- మాత్రమే కదా!! అదే ఒక కారులో తిరిగే వాడు 1000 కీమీలు తిరిగితే 70 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది అంటే కారున్న సామాన్యుడికి 700/- కలసివస్తుంది అని అర్థం అవుతోంది!! సామాన్యులకి పెట్రోల్ కంటే పప్పులు ఉప్పులు బియ్యం ఇవి తగ్గితే ఎక్కువ లాభం అన్నమాట అదే నెత్తికో కారు ఉండి యే రోజు ఇంట్లో పొయ్యి వెలిగించని వారికి పెట్రోల్ తగ్గితే ఎక్కువ లాభం!! ఇప్పుడు 2014 తో పోలిస్తే పెట్రోల్ ధర అప్పుడు ఇప్పుడు ఇంచుమించు ఒకేలా ఉంది కానీ పప్పులు ఉప్పులు నూనె బియ్యం ఇవన్నీ ఇప్పుడు బాగా తగ్గాయి చూసుకోండి!! అలాగ్ అప్పుడు గ్యాస్ సిలిండర్ కావాలి అంటే బ్లాకులో లేదా 10 రోజులు పట్టేది ఇప్పుడు బుక్ చేస్తే సరిగ్గా రెండో రోజు గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చి ఇస్తున్నారు!! అంచేత మనకి పెట్రోల్ ధరతో కలిసొచ్చేది తక్కువ కానీ సరుక...

బాలకృష్ణా…. ముందు ఆ రహస్యం చెప్పు….

Image
బాలకృష్ణా…. ముందు ఆ రహస్యం చెప్పు…. కేశబోయినశ్రీధర్ బీజేపీ ఓబీసీ పూబ్ల్యూసీట్ సెచ్  బాలకృష్ణను, చంద్రబాబును నిలేసి మాట్లాడుతుంటే, సోషల్ మీడియాలో సాధారణ కార్యకర్తలు, మోడీ అభిమానులు నిలదీస్తుంటే ....... కంభంపాటి హరిబాబు కానీ, కామినేని శ్రీనివాస్ కానీ ఎందుకు మాట్లాడలేకపోయారు. వీళ్ళ గొంతులను ఏ రాజ్యాంగ పదవిలో ఉన్న శక్తి   అడ్డుకుంటున్నది. . బాలకృష్ణ ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషిస్తుంటే, బూతులు తిడుతుంటే చంద్రబాబు చూస్తూ ఉండడం ద్వారా ఏం సందేశం పంపాలనుకుంటున్నారని బీజేపీ నేత రఘునందన్‌ ప్రశ్నించారు. . మండల స్థాయి  సమావేశం పెట్టి…. ఒక ఎంపీటీసీతో బాలకృష్ణ అచ్చం కొజ్జాలాగే ఉన్నారంటే వీరికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు రఘునందన్‌. చేసిన తప్పులకు భయపడే తనపై కేంద్రం దాడి చేయబోతోందని చెప్పుకుంటున్నారని చెప్పారు. . సినిమాల్లో రాముడు, కృష్ణుడు అంటూ వేషాలేసే వీరు బయటమాత్రం నోరు విప్పితే బూతులేనా అని నిలదీశారు. అసలు దీక్ష సమయంలో బాలకృష్ణ ముఖం ఎలా ఉందో అద్దంలో చూసుకోవాలన్నారు. . బాలకృష్ణ గురించి సోషల్‌ మీడియాలో వాడే పదాలను చూస్తే బాలకృష్ణ ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  ...

చాలా మందికి తెలియని విషయాలు 👇👇👇

Image
చాలా మందికి తెలియని విషయాలు 👇👇👇  10 సంవత్సరాల కాంగ్రెస్ (UPA) హయాంలొ, ఒక్క పైసా కూడా ఆయిల్ ను కొనుగొలు చేసినందుకు ఇరాన్ కు చెల్లించలేదు. మోది గారు వచ్చిన తరువాత దాదాపుగా 43,000 కొట్ల రూపాయలను ఇరాన్ కు చెల్లించారు. చబహార్ పొర్టు మనకు రావడానికి గల కారణాలలొ ఇది కూడా ఒకటి. ఇప్పుడు మరలా మనం ఇరాన్, ఓమన్, ఉజెబెకిస్థాన్ దేశాలలొ ఆయిల్ బావులలొ వాటాలను కొనుగొలు చేయబొతున్నాము. ఇది పూర్తయితే ఖచ్చితంగా ఇది  మనకు, మన భవిష్యత్తు తరాలకు గొప్ప సంపద అవుతుంది. మన భవిష్యత్త్ తరాలను, పెట్రొల్  ప్రమాదం నుండి తప్పించినట్లవుతుంది.   ఇకపొతే పెట్రొల్, డీజిల్ ను GST  పరిధిలొకి తీసుకురావడానికి, కేంద్రప్రభుత్వం ఏంత ప్రయత్నం చేస్తుందొ చాలా మందికి తెలియదు.  ఇంత వరకు 26 GST మీటింగులు జరిగితే, 21 GST మీటింగులలొ పెట్రొల్  విషయంలొ కేంద్ర బలంగా వాదించింది. అయితే  ప్రత్యేకించి కొన్ని రాస్ట్రాలు (బిజెపి పాలిత రాస్ట్రాలు కాదు) ఆల్కహాల్, పేట్రొల్ ను GST  పరిధిలొకి తీసుకురావడానికి ససేమిరా ఒప్పుకొవడం లేదు. ఇక్కడ ఆల్కహాల్ గురించి అసలు కేంద్రం పట్టించుకొవడం లేదు, కాని ఏట్టి పరిస్తితు...

అమ్ముడు పోయిన #వార్తా_చానెల్ల శునకపు ఆనంద అబద్దపు మోతలకు!!

అమ్ముడు పోయిన #వార్తా_చానెల్ల శునకపు ఆనంద అబద్దపు మోతలకు!! అరువు తెచ్చుకొని #బూతులు మాట్లడిండే #లుచ్చా_నాయకుల దూశనలుకు!! లేనివి ఉన్నవి కల్పించి ప్రచారం చేసే #లెఫ్టిస్టులకు!! ఇచ్చినవి అన్ని స్వాహా చేసి మాకేం ఇవ్వలేదు అని అబద్దపు అస్తిత్వం కోసం తహతహ లాడుతున్న #ముఖ్యమంత్రుల నాలిక మందాలకు!! #చిన్న_పిల్లల హత్యలు సైతం తనవల్లే అని ప్రపంచ ముందు గగ్గోలు పెట్టిన #దాయాది_దేశపు వాత్స్యల్య #పుత్రుల_ఆర్తనాదాలకు !!! చలించే వాడు వొణికేవాడు తొణికే వాడు కాదు అక్కడ ఉన్నది !! నిబద్దుడు కల్మషం లేని వాడు కరుడుగట్టిన #జాతీయవాది దేశం కోసం కుటుంబాన్నే పక్కన పెట్టిన మహోన్నతమైన వ్యక్తిత్వం కల్గివున్నవాడు మీరు చెసే విమర్శలు సైతం మంచికే అనుకొని తనకు తానే మెరుగు దిద్దుకుంటున్న #నరేంద్రుడు గుర్తుపెట్టుకోండి భవిష్యత్తు #భారతదేశ_చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయబడే పేరు #మోడి #మీ_ఏడుపే_ఆయన_ఎదుగుదల

భారత్ ఒకేసారి రెండు యుద్దాలు ఏలా చేస్తుంది,

Image
భారత్ ఒకేసారి రెండు యుద్దాలు ఏలా చేస్తుంది, అని హేళన చేసేవారికి, సందేహాలు వ్యక్తం చేసేవారికి ... ఇండియన్ ఏయిర్ ఫొర్స్ చుక్కలు చూపించింది.. భారతదేశంలొ అతి పెద్ద మిలటరీ ఏక్సరసైజ్ అయినటువంటి #గగన్_శక్తి ద్వారా, ఇండియన్ అర్మీ రెండు యుద్ధాలను ఒకేసారి ఏలా చేయగలదొ చేసి చూపించింది.  మొదటిసారి అత్యంత ఏతైన పర్వత ప్రాంతాలలొ ఈ మిలటరీ ఏక్సరసైజ్ నిర్వహించారు. 13 రొజులపాటు జరిగిన ఈ ఏక్సరసైజ్ లొ, ఇండియన్ ఏయిర్ ఫొర్స్, ఇండియన్ గ్రౌండ్ ఫొర్స్ తొ  కలిసి ... పాక్,చైనా ల దిమ్మతిరిగేలా ఈ ఏక్సరసైజ్ ను నిర్వహించారు.  మొదటి ఫేజ్ లొ పాక్ సరిహద్దుల వద్ద ఈ ఏక్సరసైజ్ నిర్వహించిన భారత్, రెండవ్ ఫేజ్ లొ చైనా సరిహద్దుల వద్ద ఈ ఏక్సరసైజ్ లను నిర్వహించింది.  ఇందుకొసం ఏకంగా 1,100 యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు, మిలటరీ ట్రాన్స్ పొర్ట్లు, 1500 మంది Airmen   , 300 మంది అధికారులు ఇందులొ పాల్గొనడం విశేషం. ఇందులొ ముఖ్యంగా పాక్_చైనా లు దాడిచేస్తే, అప్పటికప్పుడు ట్రూప్స్ ను ఏలా తరలించాలి .... ఆయుధాలను ఓకచొట నుండి మరొక చొటకు ఏలా చేరవేయాలి, Redeployment ,  గాయపడిన సైనికులకు ఏలా మందులు చేరవేయాలి,   A...

త‌న మీద‌కి మూర్ఖులు రాళ్లు విసిరితే... తెలివైన వాడు ఆ రాళ్ల‌తోనే బురుజు క‌ట్టుకుంటాడు!

Image
త‌న మీద‌కి మూర్ఖులు రాళ్లు విసిరితే... తెలివైన వాడు ఆ రాళ్ల‌తోనే బురుజు క‌ట్టుకుంటాడు!  దానిపైకెక్కి తాట‌తీస్తూ యుద్ధం కొన‌సాగిస్తాడు! ఒక్క అనుమానాస్స‌ద రేప్ ను ప‌ట్టుకుని... హిందూ మ‌తం బ‌ట్ట‌లూడ‌దీయాల‌ని ఉన్మాదులు ప్ర‌య‌త్నించారు! మోదీ... వాళ్ల ఉన్మాద ఉద్య‌మాన్నే ఆసరా చేసుకుని... చైల్డ్ రేపిస్టులకు ఉరిశిక్ష గిఫ్ట్ గా ఇచ్చాడు! పాపం... ఇప్పుడు అభ్యు-ద‌య్యాలు... ఉరిశిక్ష‌ని వ‌ద్ద‌న‌లేక ఛ‌స్తున్నాయి! చైల్డ్ రేపిస్టుల్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక హాహాకారాలు చేస్తున్నాయి!

👍మోడీ,నోట్లరద్దు,GST మరియు వ్యతిరేక ఆందోళనలు పై అద్భుతమైన వివరణ...

Image
👍మోడీ,నోట్లరద్దు,GST మరియు వ్యతిరేక ఆందోళనలు పై అద్భుతమైన వివరణ... 👊భారతదేశ జీడీపీ రేటు కొంతమేర తగ్గడానికి గల కారణం పై ఒక ప్రముఖ ఆర్థికవేత్త విశ్లేషణ: 🙂మీరు ఒక కాలేజీకు ప్రిన్సిపాల్ గా నియమించబడ్డారు అనుకోండి. అది ఇటువంటి కాలేజ్ అంటే విలువలకు తిలోదకాలు ఇచ్చి సరియైన పర్యవేక్షణ లేకుండా, మోసపూరిత విధానాలతోను, అతి తక్కువ నాణ్యతా ప్రమాణాలు గల విద్యను అందించేటటువంటిది. ఆ కాలేజ్ లో చాలామంది విద్యార్థులు లెక్చరర్లు సపోర్ట్ తో పరీక్షలలో చీటింగ్ చేస్తూ మంచి ఫలితాలు సాదించేవారు. అందువలన సహజంగానే ఆ కాలేజ్ 90% కు పైగా ఉత్తీర్ణత సాధించేది. 🤔కానీ మీరు చాలా విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వం గలవారు.అప్పుడు మీరు ఎలాగైనా ఆ కాలేజీని మంచి మార్గంవైపు సంస్కరించాలని భావించారు. వెంటనే ప్రతి పరీక్ష హాల్ కి సీసీటీవీ కెమెరాలు పెట్టించారు ఏ విద్యార్థి అయిన పరీక్షలలో చీటింగ్ చేసిన అతనికి సహకరించిన లెక్చరర్లు పై చర్యలు తీసుకున్నారు. 👌ఫలితంగా పరీక్షలలో మాస్ కాపీయింగ్ మొత్తం ఆగిపోయింది. అందరూ నిజాయితీగా పరీక్షలు వ్రాయవలసి వచ్చింది.అందువలన ఆ సంత్సరం కాలేజ్ ఉత్తీర్ణత శాతం 50% కు పడిపోయింది. 🙂ఇది ఈ మధ్య సంత్సరాలలోని...

#Note : మూడు వేల కొట్లతొ నిర్మిస్తున్న ఈ మహా విగ్రహానికి కేంద్రప్రభుత్వం సహాయం చేసింది కేవలం 200 కొట్లు మాత్రమే. ఏందుకంటే, పటేల్ గారు భారతదేశ సృష్టికర్త కాబట్టి.

Image
భారతదేశ సృష్టికర్త #సర్ధార్_వల్లభాయ్_పటేల్ విగ్రహాన్ని, ఆయన జయంతి రొజైన అక్టొబర్ 31 వ తారీకున #ప్రారంభొత్సవం చేయనున్నారు.  నర్మదానది మధ్యలో  597 అడుగుల ఏత్తు ఉండేలా నిర్మిస్తున్న  ఈ మహా విగ్రహం అమెరికా లొని "స్టాట్యూ ఆఫ్ లిబర్టీ" కంటే, రెండింతలు పెద్దది. దాదాపు 3,000 కొట్ల ఖర్చుతొ నిర్మిస్తున్న ఈ మహా స్మారక చిహ్నానికి ... తమ వంతుగా దేశంలొని 5,00,000 మంది రైతులు సహాయం చేయడం గొప్ప విశేషం. #Note : మూడు వేల కొట్లతొ నిర్మిస్తున్న ఈ మహా విగ్రహానికి కేంద్రప్రభుత్వం సహాయం చేసింది కేవలం 200 కొట్లు మాత్రమే. ఏందుకంటే,   పటేల్ గారు భారతదేశ సృష్టికర్త కాబట్టి.

కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి నోటీసు అందజేసిన విషయం తెలిసిందే.

Image
కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా భావించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి నోటీసు అందజేసిన విషయం తెలిసిందే.  ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీ పార్టీల సభ్యులు కూడా అనుకూలంగా సంతకాలు చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ సొంత సభ్యులు కొందరు దీనికి దూరంగా ఉండడం విశేషం.  అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరు. మన్మోహన్ సింగ్ తో పాటు, అభిషేక్ మను సింఘ్వి, పి.చిదంబరం, వీరప్ప మొయిలీ, మనీష్ తివారీ అభిశంసన తీర్మాన నోటీసుపై సంతకాలు చేసేందుకు నిరాకరించారు.  దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీలోనే దీనిపై పూర్తి మద్దతు లేదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశ్వని కుమార్ సైతం దీనితో బహిరంగంగా విభేదించారు. ఈ తీర్మానాన్ని తీసుకొచ్చి ఉండాల్సింది కాదని ఆయన పేర్కొనడం పరిస్థితిని తెలియజేస్తోంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాయ్‌బరేలీ ప్రజలు వంశపారంపర్య రాజకీయాలనే చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.

Image
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాయ్‌బరేలీ ప్రజలు వంశపారంపర్య రాజకీయాలనే చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.  శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.  హిందూ మతాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని ఉపయోగించినందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండటం వల్ల కాంగ్రెస్ హిందువులకు క్షమాపణ చెప్పదన్నారు.   యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాయ్‌బరేలీని అభివృద్ధి చేస్తుందని చెప్పారు.  రాయ్‌బరేలీ నుంచి చాలా మంది కాంగ్రెస్ అత్యున్నత స్థాయి నేతలు ఎన్నికయ్యారని, కానీ అభివృద్ధి మాత్రం జరగలేదని ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తోందని, నేరస్థులపై విరుచుకుపడుతోందని, మహిళలకు భద్రత కల్పిస్తోందని ప్రశంసించారు.

భారత జాతీయ పతాకాన్ని ఆందోళనకారులు తగలబెట్టిన ఘటన విషయంలో బ్రిటన్ విదేశాంగ కార్యాలయం భారత్‌కు క్షమాపణలు తెలిపింది.

Image
భారత జాతీయ పతాకాన్ని ఆందోళనకారులు తగలబెట్టిన ఘటన విషయంలో బ్రిటన్ విదేశాంగ కార్యాలయం భారత్‌కు క్షమాపణలు తెలిపింది. బుధవారం లండన్‌ పార్లమెంట్ స్వ్కేర్‌ వద్ద కొందరు నిరసనకారులు త్రివర్ణ పతాకాన్ని తగలబెట్టారు.  వెస్ట్‌మినిస్టర్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్థాన్, కశ్మీరీ ఆందోళనకారులు పార్లమెంట్ స్క్వేర్ వద్దకు చేరుకుని అక్కడ ఎగురుతున్న భారత త్రివర్ణ పతాకాన్ని కిందికు లాగి తగలబెట్టారు.  అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలిస్థాన్‌ను ప్రతిబింబించే జెండాను ఎగురవేశారు. ఈ మొత్తం తతంగం జరుగుతున్నప్పుడు మెట్రోపాలిటన్ పోలీసులు అక్కడే ఉండడం గమనార్హం. ఈ ఘటనపై భారత్ తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ విదేశాంగ శాఖ భారత్‌కు క్షమాపణలు తెలిపింది. జరిగిన ఘటనకు చింతిస్తున్నట్టు పేర్కొంది.

#మొత్తం_చదవండి Why should we support Narendra Modi

Image
#మొత్తం_చదవండి Why should we support Narendra Modi  అవినీతి మరక లేని వాడు... బంధు ప్రీతి, కుటుంబ వారసత్వాల పీడ అంటని వాడు ...  భారత దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన నిలపడానికి అహరహం కృషి చేస్తూ.. ఇది మోదీ శకం అనే గుర్తింపును ప్రపంచమంతా సాధించిన మంచి పనివాడు,నిజమైన నాయకుడు.. మన ప్రధాన సేవకుడు నరేంద్ర మోదీ!    ప్రజాధనం మేసేస్తూ... ప్రోటోకాల్ సేవలు అనుభవిస్తూ.. అవినీతి నేతలను భరిస్తూ.. పోషిస్తూ.. పార్టీ పెద్దలను మంచి చేసుకుంటూ... ప్రజలనూ అవినీతిలో భాగస్వాముల్ని చేస్తూ..  ఐదేళ్లూ హ్యాపీగా గడిపేయకుండా... అవినీతి ముక్త భారతానికి తపించడం.. మేకిన్ ఇండియా కోసం ప్రయాస పడడం... సూపర్ పవర్ గా దేశాన్ని తీర్చాలని కలలు గనడం ఒక్క మోదీకి మాత్రమే చెల్లింది.  మోదీ వచ్చాకా దేశమాత సగర్వంగా తలెత్తుకుంది. ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది.. మోదీ ఎన్నికల నాయకుడు కాదు.. ఓటు బ్యాంకు కోసం పాకులాడే రాజకీయ పాకుడురాయి కాదు! కేవలం రాజకీయ నాయకుడూ కాదు... అతడొక రాజకీయ శిఖరం. పార్టీని బట్టి.. సంక్షేమ పధకాల్ని బట్టి , ప్రలోభాలకు లోబడి కాకుండా... ఒక వ్యక్తిగా..శక్తిగా, నిజమైన భారత జయ పతాకగా ...

పవన్ దీక్ష : ఒక దెబ్బకు రెండు పిట్టలు.

పవన్ దీక్ష : ఒక దెబ్బకు రెండు పిట్టలు.        1.శ్రీరెడ్డి పవన్ మీద వ్యాఖ్యలు చేసింది 18వ తేదీన. 19న tweet తో సరిపెట్టి.. 20న దీక్ష. ఎందుకంటే... 20వ తేదీన ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు తన జన్మదినం రోజునే నిరాహారదీక్ష చేపట్టారు. ఇక రికార్డుల కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కు ఈ రోజు భరత్ అనే నేను సినిమా రిలీజ్ అనే విషయం బాగానే గుర్తు ఉండే ఉండాలి. లేకపోతే, ఒక మహిళ చేసిన వ్యాఖ్యను అడ్డం పెట్టుకొని రచ్చ చేయడం వ్యర్థం. కానీ అందివచ్చిన అవకాశాన్ని వదులుకుని అమాయకులు కాదు మెగా సోదరులు. అందుకే కదా అమ్మ సెంటిమెంటును బాగానే రక్తి కట్టిస్తూ ఫిలింనగర్ లో హడావుడి మొదలుపెట్టారు. ఇదివరకే శ్రీరెడ్డి, భాగం ఉందని... క్షమించమని రాం గోపాల్ వర్మ కూడా బహిరంగంగా కోరారు. మరి ఈ సినిమా దీక్ష వల్ల పవన్ తాను ఆశించిన ప్రయోజనాలను ఎంతవరకు సాధిస్తాడో చూడాలి.

తెలంగాణకు కేంద్రం తీపి కబురు

తెలంగాణకు కేంద్రం తీపి కబురు జిల్లాలోని సీతారామ ప్రాజెక్టుకు వన్యప్రాణి బోర్డు అనుమతినిచ్చింది. ఈ మేరకు గురువారం కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం పంపింది. ఎకో సెన్సిటివ్‌ జోన్‌లోని 443 హెక్టార్లలో ప్రాజెక్టు పనులకు అభ్యంతరాలు లేవని వన్యప్రాణి బోర్డు తెలిపింది. మణుగూరు ఫారెస్ట్ డివిజన్లోని 257.1154 హెక్టార్లు, పాల్వంచ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 185.8437 హెక్టార్లకు అనుమతి లభించింది. వన్యప్రాణి అనుమతులు వచ్చినందున ఈ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఆయా అటవీ ప్రాంతాల్లో అవరోధాలు తొలగిపోయాయి.   పూర్వ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. కీలకమైన వన్యప్రాణి అనుమతులు లభించడం పట్ల ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి డాక్టర్ హర్శవర్ధన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం మొదటి దశ అటవీ అనుమతులు గత జనవరి 19న లభించాయి. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన 3,781 ఎకరాల అటవీ భూములు సేకరించడానికి కేంద్ర అటవీశాఖ చెన్నై ప్రాంతీయ కార...

✅మోడీఇంకఅక్కర్లేదునాకు..! చేసిందంతా సరేలే.. ఇంకేమి ఇస్తావు?ఇంకేం చేస్తావ్? మోడీ "ఈ దేశానికి ఇంక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా ఎవరి సహాయం,అవసరం లేకుండా నిష్క్రమిస్తాను,నాకు చరిత్రలో స్థానం అక్కర్లేదు..నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప,125 కోట్ల ప్రజలు తప్ప?"భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు పలకడానికి కూడా సాహసించలేని వాక్యాలు.. చరిత్రాత్మక వెల్లింగ్టన్ టౌన్ హాల్ సమావేశంలో మోడీ ప్రసంగం ఆద్యంతం ఆలోచనాత్మకంగా,వివరణాత్మకంగా ఆయన గుండెలోతుల్లోంచి భావ ధారగా బయటకి వచ్చింది,అనేకమంది అభిమానుల గుండెల్ని మెలిపెట్టింది.సామాన్య ప్రజలు కూడా మమేకం అయిపోయి ఆలోచింపచేసేలా చేసింది..ఓ స్వయం సేవకుడు ప్రధాన సేవకుడు అయితే ఎలా ఉంటుందో ఆవిష్కరించింది.. ప్రజలు అన్నిటికి మిమ్మల్ని నిందిస్తున్నారు,ప్రశ్నిస్తున్నారు అని అడిగితే..అవును అది వాళ్లకి నా మీద ఉన్న నమ్మకం..ఇంతకాలం ఈ వ్యవస్ధ ఇంతే ఇక మారదు అనుకున్న వాళ్ళు..ఇప్పుడు పరిస్థితులు మారాయి..నువ్వు చెయ్యాలి,నువ్వే చెయ్యగలవు అని నా మీద నమ్మకం ఉంచడం మంచిదేగా అని ఎదురు ప్రశ్నించి సకారాత్మక దృక్పధం అంటే ఏంటో తెలియచెప్పారు మోడీ ఇంతకు ముందు ఎక్కడికెళ్లినా ఈ భారతీయులు ఇంతే అనే ఆరోపణలు,అవమానాలు ఎదురయ్యేవి..మరి ఇప్పుడు?మోడీ ఇండియాలో.. మోడీ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తప్ప భారత ప్రజల్ని ఎవ్వరూ ప్రశ్నించడంలేదు..అవమానించడం లేదు..ఆఖరికి ఎవరో అనామకులు దుర్మార్గంగా మాన భంగాలు చేసినా,అమయకులపై దాడులు చేసినా ప్రశ్నలు,దూషణలు కూడా మోడీ ఎదుర్కొంటున్నారు తప్ప వాళ్ళ పేర్లు,గుర్తింపు కూడా పట్టించుకోవడంలేదు..అంతలాగా ఆయన ప్రజల తరపున నిలబడి బయటినుండి,కొంతమంది ఇక్కడి స్వార్ధ పరుల చేతుల్లో,మాటల ద్వారా అవమానాలు ఎదుర్కొని కూడా దేశ ప్రజలకోసం ఆనందంగా స్వీకరించే శిఖర సమానుడు మోడీ.. మనదంతా మనదగ్గరే ఉండాలి కానీ మోడీ కొత్తగా సృష్టించేసి అన్ని ఇచ్చేయాలి..అందుకే గెలిపించాం మోడీ ని అనే కొంతమంది స్వార్ధ పరుల పలుకుల్ని కూడా సహృదయంతో స్వీకరించి శిరసావహించే అత్యున్నత వ్యక్తిత్వం మోడీది.. చేసిందంతా సరే.. ఇంకేమి ఇస్తావు?ఇంకేం చేస్తావ్? అనుక్షణం ఇవే ప్రశ్నలు దేశంలో కొన్ని వర్గాల ప్రజల ధోరణి..ఈ ప్రశ్న అడిగితే అవును మరి ఒక్క దగ్గరే ఆగిపోతే,సంతృప్తి పొందితే జీవితం స్తంభించిపోతుంది కదా అనగలిగే వ్యక్తిత్వం మోడీ.. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్థాన్ కి ఫోన్ చేసి మీ వాళ్ళ శవాలు తెచ్చుకోండి అని చెప్పేదాకా ఈ విషయం బయటకి చెప్పకూడదు అని భీష్మించుకుని కూర్చున్న ఉక్కు సంకల్పం మోడీ.. దానిగురించి మరింత విశ్లేషిస్తూ నా దేశం మీద దాడికి తెగబడితే ఇక్కడ ఉన్నది మోడీ అని చెప్పగలిగే అగ్ని గోళం మోడీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ట ని యోగ దినోత్సవం,అంతర్జాతీయ సోలార్ అలయన్స్ ని ప్రతిపాదించి నాయకత్వం వహించడం, ప్రతిష్టాత్మక భాగస్వామ్యాలు.. అన్ని మోడీ ముద్ర తో వచ్చినవే..ఒక బ్రిటిష్ ఎంపీ మాటలలో మోడీ ని ప్రధాని చెయ్యడానికి మీకు ఎన్నిక కావలసి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు... అయినా మోడీ ఇక్కడి కొచ్చేసరికి 125 కోట్ల మంది ప్రజలముందు నిలబడేటప్పుడు మాతృమూర్తి ముందు చిన్న పిల్లాడిలా అయిపోతాడు...ఆశగా చూస్తాడు మనవంక..తనని అర్దం చేసుకున్నామా అని.. మన ప్రతిరూపంగానే తాను ఈ విజయాలు సాధించాను అంటాడు...అవి అన్ని మనవి.. తప్పులు తనవి అని మీద వేసుకుంటాడు..సామాన్య కుటుంబంలో పుట్టి ప్రధాని స్థాయికి ఎదగడం మనవల్లేనని మన ప్రజాస్వామ్యం లో గొప్పతనం వల్లేనని మురిసిపోయి చెప్పుకుంటాడు... తిట్లే దీవెనలు అంటాడు.. కోట్ల ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరంగా పనిచేయడం తనకి మరింత ఉత్సాహం ఇస్తుంది ఇక అలుపెక్కడిది అంటాడు..స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా 4 కోట్ల కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడం అది తాను కల్పించడం అదృష్టం అని అనగలిగే,7 కోట్ల పేద మహిళలకు గ్యాస్ సౌకర్యం కల్పించగలగడం తన బాధ్యత అని,11 కోట్ల మందికి ముద్ర రుణాల ద్వారా స్వయం సమృద్ధి సాధించేలా చెయ్యడం,3 రేట్లు ఎక్కువ వేగంతో రోడ్లు వెయ్యడం,కోటిమందికి ఇల్లు కట్టించే ప్రక్రియ,లక్షలాది కిలోమీటర్ల గ్రామీణ రోడ్లు, మహిళల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం నిర్మిస్తున్న మరుగుదొడ్లు,రైతులకు యూరియా కొరత లేకుండా చూడడం,ఫసల్ భీమా,50 కోట్లమందికి ఆరోగ్య భద్రత కల్పించే ఆయుష్మాన్ భారత్ ఇవన్ని తన బాధ్యత అని ,చెయ్యగలగడం అదృష్టం అని ఆనంద పడిపోతాడు మోడీ... అక్కడెక్కడో ఎవడో ఏదో తప్పు చేస్తే మీరేమి చేస్తున్నారు అంటే తప్పు ఎవరు ఎప్పుడు చేసినా తప్పే..దానికి పోలికలు,లెక్కలు,తూకాలు ఎందుకు అని దృఢంగా చెప్పే గొంతు మోడీది. ఇన్ని చేసి నేనొక సామాన్యుడిని ఈ దేశానికి నా అవసరం లేదన్నపుడు నిశ్శబ్దంగా ఎవరి సహాయం,అవసరం లేకుండా నిష్క్రమణ చేస్తానన్న స్థిత ప్రజ్ఞుడు మోడీ.. ఆయాన ఏమి మారలేదు..మన పట్ల,దేశం పట్ల మరింత ప్రేమతో, సంకల్పంతో,ఆశావహ దృక్పథంతో ఇంకా ఏమి చెయ్యాలి అని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు.. మనమే ప్రతి చిన్నదానికి మోడీ ఏమి చేస్తున్నాడు అని చిన్న బుచ్చుతున్నాం..మారదాం..మరింత సంఘటితంగా నిలబడి ఆయన్ని మరింత శక్తివంతం చేద్దాం..దేశాన్ని మరో స్థాయికి తీసుకెళదాం..మోడీ కోసం కాదు,మన కోసం,మన బిడ్డలకోసం, మన దేశ భవిష్యత్తు కోసం.. ఎందుకంటే ఆయన నిశ్శబ్దంగా వెళ్ళిపోతే మనకి మరో ప్రధాని వస్తాడేమో..కానీ మనమే ఉండం,మన ప్రతినిధి ఉండడు..మనకిక ఆశ ఉండదు..ఎదగాలి అన్న కసి ఉండదు..మోడీ అంటే నువ్వూ, నేనూ..దేశం.. జై హింద్.

Image
✅మోడీఇంకఅక్కర్లేదునాకు..! చేసిందంతా సరేలే.. ఇంకేమి ఇస్తావు?ఇంకేం చేస్తావ్? మోడీ "ఈ దేశానికి ఇంక నా అవసరం లేదు అన్న రోజున ఎంత నిశ్శబ్దంగా వచ్చానో అంతే నిశ్శబ్దంగా ఎవరి సహాయం,అవసరం లేకుండా నిష్క్రమిస్తాను,నాకు చరిత్రలో స్థానం అక్కర్లేదు..నాకు ఎవరున్నారు ఈ దేశం తప్ప,125 కోట్ల ప్రజలు తప్ప?"భారత దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు పలకడానికి కూడా సాహసించలేని వాక్యాలు.. చరిత్రాత్మక వెల్లింగ్టన్ టౌన్ హాల్ సమావేశంలో మోడీ ప్రసంగం ఆద్యంతం ఆలోచనాత్మకంగా,వివరణాత్మకంగా ఆయన గుండెలోతుల్లోంచి భావ ధారగా బయటకి వచ్చింది,అనేకమంది అభిమానుల గుండెల్ని మెలిపెట్టింది.సామాన్య ప్రజలు కూడా మమేకం అయిపోయి ఆలోచింపచేసేలా చేసింది..ఓ స్వయం సేవకుడు ప్రధాన సేవకుడు అయితే ఎలా ఉంటుందో ఆవిష్కరించింది.. ప్రజలు అన్నిటికి మిమ్మల్ని నిందిస్తున్నారు,ప్రశ్నిస్తున్నారు అని అడిగితే..అవును అది వాళ్లకి నా మీద ఉన్న నమ్మకం..ఇంతకాలం ఈ వ్యవస్ధ ఇంతే ఇక మారదు అనుకున్న వాళ్ళు..ఇప్పుడు పరిస్థితులు మారాయి..నువ్వు చెయ్యాలి,నువ్వే చెయ్యగలవు అని నా మీద నమ్మకం ఉంచడం మంచిదేగా అని ఎదురు ప్రశ్నించి సకారాత్మక దృక్పధం అంటే ఏంటో తెలియచెప్పారు మోడీ ఇం...

2019 లో #మోడీ ని ఢీ కొట్టడానికి ఆయుధాలు ఏమీ లేని #కాంగ్రేస్ , #కమ్మీస్ సమాజంలో అశాంతి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి....

Image
2019 లో #మోడీ ని ఢీ కొట్టడానికి ఆయుధాలు ఏమీ లేని #కాంగ్రేస్ , #కమ్మీస్ సమాజంలో అశాంతి రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి....  #వాళ్ళే హత్యలు చేయిస్తారు... #పరివార్ మీద బురద చల్లుతారు... రోడ్డు మీద కి వచ్చి #ధర్నాలు చేస్తారు... #కులాల మధ్య చిచ్చు పెట్టడాతారు.... #కులాలని తిట్టిస్తూ పుస్తకాలు రాయిస్తారు.... కులాలు రోడ్డు మీద కొట్టుకొంటుంటే మోఢీ ప్రభుత్వం లో శాంతి లేదంటారు‌.... చలిమంట కాగుతారు....  టెర్రరిస్టులకి, నక్సలైట్ల కి సపోర్ట్ చేస్తారు....  గొడవలు పెంచుతారు.... మారణహోమాలు,రెచ్చగొట్టే ధోరణులు,హత్యారాజకీయాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో    2019 ఎన్నికలు దగ్గరౌతున్న కొద్దీ ఇవి  ఎక్కువౌతాయి.... సైద్దాంతిక దివాళాకోరుతనం‌....  ప్రజలు జాగరూకులై ఉండాల్సిన సమయం ఇది‌.... వీల్లెంత పీక్కున్నా 2019 #మోడి వెంటే దేశం  ఇది సత్యం కాని నాడు ఇంక నా జన్మలొ నేను రాజకీయాల గూర్చి మాట్లడను ఛాలెంజ్

#నరేంద్రమోదీ #IAmWithModi #నేనునీతోనేనరేంద్రమోడీ

Image
#నరేంద్రమోదీ #IAmWithModi #నేనునీతోనేనరేంద్రమోడీ దాదాపుగా నాలుగు సంవత్సరాల అలుపెరగని శ్రమ.. ముక్కోటి ముష్కర మూకల నిరంతర మానసిక దాడులు..అనేక శల్య పరీక్షలు..అసహన వాదులు..ఢిల్లీ లోనే తిష్ట వేసి ఇసుక రేణువుని కూడా పర్వతంలా చూపాలని ప్రయత్నించే వార్తా కల్తీ కారులు.. సామాజిక ఉద్యమ కారుల ముసుగులో పరాన్న జీవులు..ఎంత మానసిక నిబ్బరం అయ్యా నీది?ఎంత మనోబలం ఇచ్చాడయ్యా ఆ విధాత నీకు.. ఒక గూఢచర్య మాజీ అధికారి చెప్పినట్లు..2014 లో నువ్వు గనుక గద్దెనెక్కకుండా ఉండి ఉంటే భారత ఆత్మ,ఆధ్యాత్మికత ని సమూలం గా నాశనం చేసేసే ప్రణాళిక రచించబడిపోయింది..ఈ దేశ ప్రజల మెదళ్లలో తమ సంస్కృతి పట్ల సనాతన చరిత్ర పట్ల,తమ ఆధ్యాత్మిక ఔన్నత్యం పట్ల,సామర్ధ్యం పట్ల అనుమాన బీజాలు బలంగా నాటి వేళ్లూనుకునే పరిస్థితి వచ్చేసింది...వంద కోట్ల హృదయాలు ఆత్మ విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఎదురయ్యింది..ఏ పరాత్పరుడు సహజ ప్రకృతి న్యాయ సూత్రాలని సృష్టించాడో ఆ సర్వేశ్వరుడే నిన్ను 2002 లో నిన్ను గుజరాత్  ముఖ్య మంత్రి ని చేసినదగ్గరనుండీ, నీ పై ముద్రలు వేసి అవమాన పరిచిన దగ్గర నుండీ నీ సహనాన్ని,మనో బలాన్ని పెంచి సాన పెట్టి నిన్ను సిద్దంచేస్తూ వచ్చి ద...

ఒక పథకం ప్రకారం మోదీ పై జాతి వ్యతిరేక శక్తులు పెద్ద పెట్టున దుష్ప్రచారం చేస్తున్నాయి...

Image
ఒక పథకం ప్రకారం మోదీ పై జాతి వ్యతిరేక శక్తులు పెద్ద పెట్టున దుష్ప్రచారం చేస్తున్నాయి... ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతున్నాయి. దీనిని తిప్పి కొట్టడం భారతీయుల బాధ్యత. దేశభక్తి లేని రాష్ట్ర భక్తి.. జిల్లా భక్తి ఉండవు.. హిందూ ధర్మం మన రక్తపు నైజం.. మన డీ ఎన్ ఏ.  దానిని మరచిపోతే మానవత్వం చచ్చిపోయినట్టే!  ఇప్పుడు ఈ దారుణాలు మన దేశంలో  యథేచ్ఛగా జరుగుతున్నాయి!  దీనికి నిరసనగా.. ప్రధాని మోదీకి నా మద్దతు.. సంఘీభావం తెలియజేస్తున్నాను. మోదీ పాలనలోని కొన్ని లోపాలను, కొన్ని విజయాలను కూడా నిష్పాక్షికంగా, నిర్భీతిగా నేను గతంలో అనేక పోస్టుల్లో తెలియజేశాను... మంచికి మెచ్చుకున్నా.. చెడును విమర్శించాను కూడా!  కానీ ఇప్పుడు దేశంలో ఉన్న దారుణ పరిస్థితులు.. అరాచక, అనాగరిక, దిగజారుడు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిన నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోదీ కి పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను.  మోదీ వ్యతిరేకుల్లో కుల తత్వం, మత తత్వం, అవినీతి, ప్రాంతీయ విద్వేషం, దుగ్ధ, రాజకీయ అసహనం... విరివిగా కనిపిస్తుండడమే నా ఈ పోస్టుకి కారణం!  కులాన్ని, మతాన్ని, వ్యక్తిగతాన్ని, ప...

Whistle Blower Reveals Caste Divide By Congress Party Was Strategized By Cambridge Analytica

It has once again been exposed that the entire caste divide has been happening in India for the past few years was planned by Cambridge Analytica to help the Congress party win elections. Cambridge Analytica has also been accused of collecting personal data of Facebook users to manipulate the election process in several countries including the US presidential elections. The company’s chief executive, Alexander Nix, has been suspended for this reason.   Christopher Wylie, the whistle blower testified in front of the British parliamentary committee yesterday about Cambridge Analytica’s involvement with the Congress party during the state elections. He has also testified for the fact that they have been hired once again for the upcoming general elections. The Congress party was previously in denial about any connection with Cambridge Anaytica, but now the truth is out in the forefront. Christopher Wylie said, “I believe their client was Congress but I know that they have done all kind...

ఒక అందమైన ఇల్లు ఉండేది... అందులోకి ఒక వ్యక్తి కిరాయికి చేరి కాపురం చేయసాగాడు.,

ఒక అందమైన ఇల్లు ఉండేది... అందులోకి ఒక వ్యక్తి కిరాయికి చేరి కాపురం చేయసాగాడు., ఆ ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను ఊడబీకి ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అమ్ముకునేవాడు., ఇది గమనించిన కుక్కలు అరవడం మొదలుపెట్టాయి., బాగా ఆలోచించి, అవి మొరగకుండా తాను విలువైన వస్తువులు అమ్ముకోగా వచ్చిన సొమ్ములో కొంత వెచ్చించి మాంసపు ముక్కలు వేసి ఆ కుక్కలను మచ్చిక చేసుకున్నాడు., ఇంట్లోకి వచ్చి పోయేటప్పుడల్లా మాంసపు ముక్కలు వాటికి వేస్తూ మొరగకుండా పని కానిచ్చేవాడు.... *************************************** కొద్ది రోజులకు అతడు చేసిన పనిని గమనించిన #యజమాని అతనిని ఖాళీ చేయించి, వేరొకరికి ఆ ఇంటిని అప్పగించాడు., కొత్త వ్యక్తి ఆ ఇంటిని బాగా చూసుకోవడమే కాకుండా పాడైపోయిన వస్తువులను కూడా ఒక్కొక్కటిగా సరిచేయసాగాడు., కానీ మాంసపు ముక్కలకు అలవాటుపడిన కుక్కలు మాత్రం విపరీతంగా మొరగసాగాయి., అతను మాత్రం ఆ కుక్కలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.... *********************** ఈ కధలో: 1) అందమైన ఇల్లు: #భారత్ 2) మొదటి వ్యక్తి: #గత ప్రభుత్వాలు 3) రెండవ వ్యక్తి: #మోడీ ప్రభుత్వం 4) ఇంటి యజమాని:  #భారత_ప్రజలు 5) మొరిగే కుక్కలు:...

#WHY #NOT #ALL #RAPES #ARE #EQUAL? #DEAR #MEDIA #DONT #SHOW #ONE #SIDE #OF #THECOIN

Image
#WHY #NOT #ALL #RAPES #ARE #EQUAL?  #DEAR #MEDIA #DONT #SHOW #ONE #SIDE #OF #THECOIN  We know dat #KATHUA rape iz horrible and culprits should be subjected to maximum punishment ( #HANGTILLDEATH) so dat #JUSTICEFORASIFA  can take place  And now my point iz why diz similar media outrage never happens when 6hindu girls are raped and killed by #ROHINGYAMUSLIM men in assam last month and a lady in karnataka .  I wanna ask yu  ARE THEY NOT FROM THIS COUNTRY OR DAUGHTERS AND SISTERS OF YU N ME

#FastWithModi మీలా,నాలా ఓ సామాన్య కుటుంబంనుండి,సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ప్రధాని స్థాయికి ఎదిగిన ఓ అలుపెరగని మనిషి,

#FastWithModi మీలా,నాలా ఓ సామాన్య కుటుంబంనుండి,సాధారణ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి ప్రధాని స్థాయికి ఎదిగిన ఓ అలుపెరగని   మనిషి,అనుక్షణం దేశ హితం తప్ప మరొకటి ఎరగని మాన్యనీయులు మన ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచం అంతా ఆయన్ని పొగిడేంత గొప్ప పనుల్ని చేస్తున్న ఆయన పాలన విధానానికి ,అవినీతిని అరికట్టాలి అని ఆయన మౌలిక మార్పుల కోసం తీసుకొస్తున్న అనేక చట్టాలని అడ్డుకోడానికి చట్ట సభల్లో ముఖ్యంగా రాజ్యసభలో కాంగ్రెస్ మరియు ఇతర పక్షాలు చేస్తున్న ఆందోళనలు..  ఓ సామాన్య కుటుంబంనుండి వచ్చిన ప్రధాని ఇలా ఎలా చేస్తారు అనే అహంభావాన్ని ప్రతిబింబిస్తుంటే..ఆయన తిరిగి మన దగ్గరకే వచ్చి ఒక రోజు నిరాహార దీక్ష ద్వారా మద్దతు కోరుతున్నారు.. మోడీ కి మద్దతు పలకడం అంటే మనకి మనం మద్దతు ఇవ్వడమే.. ఎంత కాలం ఈ కుటుంబ బానిసత్వ పార్టీల అరాచకం..వాళ్ళకి అధికారం లేకపోతే సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టే కుట్ర రాజకీయం.. అందుకే ఒక్క రోజు ఆయనతో పాటూ.. మోడీతో పాటు..నిరాహార దీక్ష చేద్దాం..మన ఆవేదన వాళ్లకి తెలియ చెబుదాం.. మాకు సుపరిపాలన కావాలి అధికారం కోసం వేసే రాజకీయ ఎత్తుగడలు,సృష్టించే అడ్డంకులు కాదు అని ఎలుగెత్తి చాటుదాం.. రే...

Pakistan Promoting Terrorism, Difficult to proceed with SAARC: New Delhi

Image
ia has clearly said that Pakistan is continuously promoting terrorism across the border, in such an environment it is difficult to proceed with SAARC (South Asian Regional Cooperation Organization). In fact, there have been reports recently that Nepal Prime Minister KP Sharma Oli can take initiative in organizing the SAARC summit in Islamabad. It was being said that during the visit to New Delhi, he would persuade India on this. Although Prime Minister Modi has said that the SAARC Summit is not possible with terror hideaway Pakistan. Let us tell you that the SAARC conference has not been done for the last 2 years. In the meeting with Prime Minister Narendra Modi and his Nepalese counterpart KP Sharma Oli in New Delhi on Saturday, this issue was raised. Nepali PM is on a three day visit to India. Pakistan also sought cooperation from Nepal, but its efforts failed. Foreign Secretary Vijay Gokhale told journalists about the discussion between PM Modi and Nepali PM Oli on Saturday, “The Pr...

How Siddaramaiah copied Modi Government schemes, repackaged them and showcased them as his flagship projects

It is not uncommon in Indian politics for a government to re-formulate and re-package social welfare schemes announced by the outgoing government, and brand them as their own. This almost always leads to claims and counter-claims. It is also not a rarity for state governments to rebrand the schemes announced by the centre or vice-versa. However, the present Karnataka government and the sitting Chief Minister Siddaramaiah seem to have stooped to a shameful new low. The Congress-led state government has now set a new benchmark in copying schemes by not only rebranding central schemes, but also taking credit for the benefits given under such schemes. The Siddaramaiah government has rebranded in its own name four such flagship schemes of the Modi government, and has left no stone unturned to hide the Centre’s overwhelming role in the implementation of these schemes. One of these instances is the installation of Wi-Fi facilities under the central scheme ‘Bharat Net’. The Union Telecommunica...

Country Wide IAF Exercise to combat China & Pakistan

More than 15000 IAF personal, including 1300 officers will move from their bases for the country wide exercise that would be conducted separately for western and northern borders across India and deep over Indian waters. On that note IAF has designed the country wide exercise to strengthen the preparedness for future and it is called Ganga Shakti and is scheduled to take place during April 11-21. It will see the involvement of over 1,100 aircrafts and this would mean 3000-4000 sorties per day. IAF sources have said that first phase of Ganga Shakti would be seen by practice done by forces deployed along western border and second one will be for practice along northern border. IAF sources also said that this is for the first time that Tejas LCA fighter jet will take part in this exercise, although this exercise is conducted every two years. IAF had raised one squadron in 2016 but it awaits the complement of HAL-made fighters for its fleet. IAF is practicing the concept of ‘surge operatio...

ఫార్లమెంట్ సరిగా జరగని కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని

ఏన్నికల సంవత్సరం కావడంతొ, దాదాపుగా అన్ని పార్టీలు కలిసి (కొన్ని పార్టీలు  తప్ప) బిజెపి ని ఇరుకున పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలను కూడా సాగనివ్వకుండా సభలొ కొన్ని పార్టీలు Double Game  ఆడాయి. దీనితొ ఈసారి దాదాపు 23 రొజులపాటు ఫార్లమెంట్ సమావేశాలు చర్చ జరగకుండా ముగిశాయి.  23 రొజుల పాటు Taxpayers  డబ్బు వృద్ధా అయిన సంగతి తెలిసిందే  దీనితొ ప్రధాని ఆ 23 రొజుల పాటు  ఫార్లమెంట్  సరిగా పనిచేయని కారణంగా, మార్చి నెలలొ తన శాలరీలొ ఆ 23 రొజుల జీతాన్ని తీసుకొకుండా వెనక్కు ఇచ్చేశారు.   కేవలం ఏనిమిది రొజుల శాలరీను మాత్రమే నరేంద్రమోది తీసుకున్నారు. తద్వారా మొత్తంగా 79,752 రుపాయలను మోది గారు కొల్పొయారు. ఆ 23 రొజులకు సంబందించి మొత్తంగా నరేంద్రమోది గారు 79,752 రూపాయలను తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మోది గారు ఆ పని చేయడంతొ, మిగిలిన బిజెపి ఏంపిలందరూ ఆ 23 రొజుల జీతాన్ని తీసుకొకుండా తిరిగి ప్రభుత్వానికే ఇచ్చివేయనున్నారు. కాగా భారత ప్రధాని అయినప్పటికీ, తన భొజనం ఖర్చులను తన జీతం లొనే ఖర్చుపెట్టే ఏకైక భారత ప్రధాని నరేంద్రమోది మాత్...