ఒక అందమైన ఇల్లు ఉండేది... అందులోకి ఒక వ్యక్తి కిరాయికి చేరి కాపురం చేయసాగాడు.,
ఒక అందమైన ఇల్లు ఉండేది...
అందులోకి ఒక వ్యక్తి కిరాయికి చేరి కాపురం చేయసాగాడు.,
ఆ ఇంటిలో ఉన్న విలువైన వస్తువులను ఊడబీకి ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి అమ్ముకునేవాడు.,
ఇది గమనించిన కుక్కలు అరవడం మొదలుపెట్టాయి.,
బాగా ఆలోచించి, అవి మొరగకుండా తాను విలువైన వస్తువులు అమ్ముకోగా వచ్చిన సొమ్ములో కొంత వెచ్చించి మాంసపు ముక్కలు వేసి ఆ కుక్కలను మచ్చిక చేసుకున్నాడు.,
ఇంట్లోకి వచ్చి పోయేటప్పుడల్లా మాంసపు ముక్కలు వాటికి వేస్తూ మొరగకుండా పని కానిచ్చేవాడు....
***************************************
కొద్ది రోజులకు అతడు చేసిన పనిని గమనించిన #యజమాని అతనిని ఖాళీ చేయించి, వేరొకరికి ఆ ఇంటిని అప్పగించాడు.,
కొత్త వ్యక్తి ఆ ఇంటిని బాగా చూసుకోవడమే కాకుండా పాడైపోయిన వస్తువులను కూడా ఒక్కొక్కటిగా సరిచేయసాగాడు.,
కానీ మాంసపు ముక్కలకు అలవాటుపడిన కుక్కలు మాత్రం విపరీతంగా మొరగసాగాయి.,
అతను మాత్రం ఆ కుక్కలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు....
***********************
ఈ కధలో:
1) అందమైన ఇల్లు: #భారత్
2) మొదటి వ్యక్తి: #గత ప్రభుత్వాలు
3) రెండవ వ్యక్తి: #మోడీ ప్రభుత్వం
4) ఇంటి యజమాని: #భారత_ప్రజలు
5) మొరిగే కుక్కలు: #Indian_pseudo seculariats
Comments
Post a Comment