Posts

Showing posts from January, 2023

బిబిసి ఛాలెంజ్..!

Image
బిబిసి గాడికి ఛాలెంజ్..! క్రింది వాటి దాని మీద డాక్యుమెంటరీ చేయాలని, 1.భయంకరమైన బెంగాల్ కరువులో బ్రిటిష్ వారి పాత్ర ఏమిటి? 2.ఏ దేశానికి తెలియకుండా ఒసామా పాకిస్థాన్‌లో ఎలా జీవించాడు? 3.కోహినూర్ వజ్రం ఇప్పటికీ UKలో ఉంది మరియు భారతదేశానికి ఎందుకు తిరిగి ఇవ్వలేదు? 4.200 ఏళ్లలో బ్రిటీష్ వారు దోచుకున్న మొత్తం సంపద ఎంత, అది ఎప్పుడు తిరిగి వస్తుంది?  కేశబోయినాశ్రీధర్              హైదరాబాద్ సెంట్రల్ బిజెపి           ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ

బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతి భవన్ కు నిర్మలమ్మ

Image
బడ్జెట్ ట్యాబ్ తో రాష్ట్రపతి భవన్ కు నిర్మలమ్మ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర పద్దును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ట్యాబ్ తో నిర్మలమ్మ బృందం ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి నేరుగా రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. ప్రొటోకాల్ ప్రకారం దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్మును కలిసిన ఆర్థిక మంత్రి బృందం.. బడ్జెట్ గురించి రాష్ట్రపతికి వివరించారు. అక్కడి నుంచి పార్లమెంట్ కు బయల్దేరనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

కశ్మీర్‌లో భారత్‌జోడో యాత్ర చివరి భాగం విజయవంతమైందని కాంగ్రెస్‌ పార్టీ చంకలు గుద్దుకుంటోంది. కానీ ఈ ఘనత ఎవరికి దక్కాలో ఒక్కసారి అలోచించండి..

Image
కశ్మీర్‌లో భారత్‌జోడో యాత్ర చివరి భాగం విజయవంతమైందని కాంగ్రెస్‌ పార్టీ చంకలు గుద్దుకుంటోంది. కానీ ఈ ఘనత ఎవరికి దక్కాలో ఒక్కసారి అలోచించండి..  ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌ ప్రజలు ఇతర రాష్ట్రాల ప్రజల మాదిరే సంపూర్ఱంగా భారతదేశ పౌరులుగా మారారు. సాటి భారతీయుల్లా వారు కూడా స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. అభివృద్ది కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అన్నింటికీ మించి వేర్పాటువాదానికి దాదాపు నూకలు చెల్లాయి. ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చాలా వరకూ తగ్గాయి. అక్కడక్కడా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగానే చెప్పవచ్చు..  32 రెండు ఏళ్ల క్రితం కశ్మీర్‌లో ఉగ్రవాదం వెర్రితలు వేస్తున్న సమయంలో బీజేపీ అధ్యక్షుడు మురళీమనోహర్‌ జోషి ఏక్తాయాత్ర తలపెట్టారు. ఆ యాత్రకు కన్వీనర్‌ ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ.. అప్పుడు దేశాన్ని పాలిస్తున్న పార్టీ కాంగ్రెస్‌.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ పతాకావిష్కరణతో యాత్ర ముగింది. ఎట్టిపరిస్థితిల్లోనూ అక్కడ తిరంగాను ఎరుగనివ్వబోమని ఉగ్రవాదులు చాలెంజ్‌ చేశారు. అయినప్పటిక...

సమాజంలో మహిళలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండటం గొప్ప పరిణామం అని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు గారు అన్నారు.

Image
సమాజంలో మహిళలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండటం గొప్ప పరిణామం అని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు గారు అన్నారు. అనంతరం బిజెపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ మహిళ మోర్చా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో బిజెపి జెండా ఎగరాలంటే మహిళ మోర్చా అన్ని స్థాయిలలో పటిష్టం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరు పని చేయ్యాలని గౌతమ్‌ రావు గారు సూచించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి, కార్పోరేటర్లు మహాలక్స్మీ రామన్ గౌడ్, ఉమా రమేష్ యాదవ్, సుప్రియా గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు జ్యోతి, నీరజా, కళావతి, రమ్యా, మాధవీ తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.*

Image
*పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.* *రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం: రాష్ట్రపతి* దేశ ప్రగతిలో యువశక్తి, నారీశక్తి భాగస్వామ్యం కావాలి. పేదరికం లేని భారత్‌ నిర్మాణం జరగాలి. రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం. ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించుకుందాం అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.  పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో రాష్ట్రపతి భవన్‌ నుంచి పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..  తన ప్రసంగంతో పార్లమెంట్‌ సెషన్స్‌ను ప్రారంభించారు.  బీఆర్‌ఎస్‌, ఆప్‌ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా.. కొందరు కాంగ్రెస్‌ ఎంపీలు భారత్‌ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్‌లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు.

తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ తమిళి సై ఆమోదం.. సంతకం చేసిన గవర్నర్..

Image
తెలంగాణ బడ్జెట్ కి గవర్నర్ తమిళి సై ఆమోదం.. సంతకం చేసిన గవర్నర్.. వచ్చే నెల మూడు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. మూడున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. రెండు రోజుల విరామం తర్వాత 6 న బడ్జెట్ పెట్టే ఛాన్స్. ఈ సారి మూడు లక్షల కోట్ల బడ్జెట్

నందిపేట్ సర్పంచ్ వాణి తిరుపతి ఆత్మహత్యాయత్నం

Image
నందిపేట్ సర్పంచ్ వాణి తిరుపతి ఆత్మహత్యాయత్నం సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి బిజెపి తరపున గెలిచిన వాణి తిరుపతి రెడ్డి ని ఎన్నికల్లో గెలిచినప్పటి నుండి నిధులు ఇవ్వకుండా అనునిత్యం అవమానపరిస్తే విధి లేక గెలిపించిన ఊరికోసం పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ మారిన కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా గెలిచిన నుండి గ్రామాభివృద్ధి కోసం తన సొంత డబ్బు దాదాపు కోటిన్నర రూపాయల వెచ్చించారు. తాను వెచ్చించిన వాటికి బిల్లులు ఇవ్వకుండా జీవన్ రెడ్డి ఇబ్బందులు పెడుతుండడంతో దిక్కుతోచని స్థితిలో నేడు కలెక్టరేట్ ముందు సర్పంచ్ వాణి వారి భర్త తిరుపతి రెడ్డి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

రూ. 300 ప్రత్యేక ప్రవేశ (సుఫథం ఎంట్రీ) దర్శనం టికెట్లను అధిక ధరలు విక్రయించిన విజిలెన్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్, టీటీడీ ఉద్యోగి, దళారి*

Image
*రూ. 300 ప్రత్యేక ప్రవేశ (సుఫథం ఎంట్రీ) దర్శనం టికెట్లను అధిక ధరలు విక్రయించిన విజిలెన్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్, టీటీడీ ఉద్యోగి, దళారి*   *విజయవాడ, హైదరాబాద్ చెందిన భక్తులకు రూ. 300 విలువ గల 7  టికెట్లను రూ. 20,000 వేల విక్రయించిన వైనం*   *పక్కా సమాచారంతో విజిలెన్స్ వింగ్ అధికారుల తనిఖీలలో పట్టుబడ్డ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నాగభూషణం, దళారి నాగరాజు*   *విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన తిరుమల టూ టౌన్ పోలిసులు* *పోలీసుల అదుపులో పట్టుబడ్డ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నాగభూషణం, దళారి నాగరాజు*  *పరారీలో టీటీడీ ఉద్యోగి తిరుపతి కాయిన్స్ పరకామణిలో అటెండర్*

ఆదాని, అంబానిలతో నాకు సంబంధంలేదు.. వారిని సమర్ధించాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు..

Image
ఆదాని, అంబానిలతో నాకు సంబంధంలేదు.. వారిని సమర్ధించాల్సిన, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు.. కానీ సోషల్‌ మీడియాలో కొందరి రాతలు చూస్తుంటే ఏవగింపు కలుగుతోంది. అవి వారిలోని అక్కసునే కాదు, శాడిజాన్ని కూడా చాటుతున్నాయి.  వ్యాపారం అన్న తర్వాత లాభాలే కాదు, నష్టాలు కూడా ఉంటాయి. ఎంతటి పారిశ్రామికవేత్త అయినా రిస్క్‌ మీదే వ్యాపారం చేస్తాడు. లక్షలు, కోట్ల పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు పబ్లిక్‌ ఇష్యూకి కూడా వెళుతుంటారు. వారి మీద ఎంతోమంది ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి పొద్దున లేస్తే రాత్రి పడుకునేదాకా కొందరు వ్యక్తులు అదానీ, ఆంబానీ, గుజరాతీ, మోదీ అంటూ ఏడుస్తూనే ఉంటారు. ఈ ఏడ్పుగొట్టువాళ్లతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? ఒకప్పుడు టాటా, బిర్లాల మీద కూడా ఇలాగే ఏడ్చేవారు.  ఆదాని, ఆంబానిలు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాకముందు నుంచే వ్యాపార రంగంలో ఉన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత అనుచిత లబ్ది పొందారనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే వారి మీద అస్తమానం ఏడ్చే బదులు న్యాయం పోరాటం చేయండి.. ఎవరు వద్దన్నారు? ఈ తిక్క సన్నాసులు దేశాన్ని, జాతీయవాదాన్ని ముడిపెట్టి పెట్టి ...

రాజ్యాంగం పట్ల, చట్టపరమైన విధుల పట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏపాటి గౌరవం ఉందో...

రాజ్యాంగం పట్ల, చట్టపరమైన విధుల పట్ల మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏపాటి గౌరవం ఉందో... బడ్జెట్ సమావేశాల విషయంలో ఆయన అనుసరించిన వ్యవహారశైలితో బాగా అర్థమైంది. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ఆమోదం ఇవ్వలేదంటూ ఈ సర్కారు కోర్టుకెక్కడం యావత్ ప్రభుత్వ యంత్రాంగానికే తలవంపుల్లాంటిది. బడ్జెట్ సమావేశాలకు ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టే, తమ ప్రసంగానికి సంబంధించిన వివరాల కోసం అడిగారు. అందుకు ప్రభుత్వం స్పందించక ఎప్పటిలాగే గవర్నర్ గారిని మరోసారి అవమానించాలని భావించి, కోర్టుకెళ్లి భంగపడింది. చివరికి బడ్జెట్ సమావేశాల తేదీ కూడా మార్చుకునే ఆలోచన చెయ్యాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా గవర్నర్‌ను విమర్శించొద్దన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని లాయర్‌ దుష్యంత్‌ దవే చెప్పాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. పదే పదే గవర్నర్ గారిని ఎలా అవమానించాలా... అనే ధ్యాస తప్ప ఈ సర్కారుకి మరో పనిలేదని స్పష్టమైంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై సీ-ఓటర్‌ ఇండియా టుడే నిర్వహించిన సర్వే వెల్లడించిన బెస్ట్ సీఎం జాబితాలో మన సారు సోదిలో కూడా లేకుండా పోయారు. తన బీఆరెస్‌తో ఆయన సాధించేదేంటో ఈ పర...

సోషల్ మీడియా ద్వార బయటపెడతున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతాం అనడం ప్రజాస్వామ్యమా

Image
అత్యాచారాలు, అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, అధికార పార్టీ నాయకుల దాడులు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసేవారిపై లేని ఆంక్షలు ఈ తప్పు జరిగింది అని సోషల్ మీడియా ద్వార బయటపెడతున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతాం అనడం ప్రజాస్వామ్యమా

యుద్ధం లేకుండా ఒక అన్వాయుధం కూడా వేయకుండా పాకిస్తానీ పతనం చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది.

Image
యుద్ధం లేకుండా ఒక అన్వాయుధం కూడా వేయకుండా పాకిస్తానీ పతనం చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది. కాంగ్రెస్ చేసిన తప్పు వల్ల భారతదేశం ఇన్ని సంవత్సరాలు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ కాదు మొత్తం పాకిస్తాన్ ని ఆక్రమించుకున్న ఏం చేయలేని పరిస్థితి పాకిస్తాన్ ది

మొత్తానికి రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌ లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన పాదయాత్ర ముగించారు

Image
మొత్తానికి రాహుల్‌ గాంధీ శ్రీనగర్‌ లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి తన పాదయాత్ర ముగించారు. వాస్తవానికి ఇది ఎజెండాలో లేని అంశం. సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి చివరి రోజున లాల్‌చౌక్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు. రాహుల్‌ గాంధీ గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీన జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రంలోనే ఉన్నారు. ఆ రోజున శ్రీనగర్‌ వచ్చి జాతీయపతాకం ఎగురవేస్తే ఇంకాస్త హుందాగా ఉండేది.  26 జనవరి రోజున బీజేపీ కార్యకర్తలు లాల్‌చౌక్‌ దగ్గర భారీ ప్రదర్శన నిర్వహించి, జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత  కాంగ్రెస్‌ సహా లోయలోని ప్రాంతీయ పార్టీలకు, ఉగ్రవాద మద్దతుదారులకు గుబులు పుట్టింది. అందుకే తప్పని పరిస్థితుల్లో వాళ్లు కూడా లాల్‌చౌక్‌ రాక తప్పలేదు.  ఆర్టికల్‌ 370 రద్దయిన తర్వాత జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం ఇతర రాష్ట్రాల తరహాలోగా జాతీయ జనజీవన స్రవంతిలో కలిసింది, రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యా, ఉపాధి అవకాశాలు పెరిగాయి. అభివృద్ది కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఉగ్రవాదం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాద సంస్థలు అడ్రస్‌ లేకుండా పోయాయి. ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడూ ప్రయత్ని...