Posts

Showing posts from January, 2019

Who's saying Narendra Modi Government didn't created Jobs

Image
JOB's ... ! 🅾 Central Statistics Office (CSO) Data showed that nearly 1.6 Crore Total Jobs Added in the 13-month period till Sep-18. 🅾 Employees' Provident Fund Organisation (EPFO) Data says that 73.50 lakh new formal Jobs added in last 15 Months during Sep-17 and Nov-18. 🅾 India Cellular and Electronics Association (ICEA) observations showed 268 Mobile Handset manufacturing units created 6.7 Lakh Jobs in last 4 Years. 🅾 Data released by Society of Indian Automobile Manufacturers (SIAM) shows that 1.43 Crore JOBs have been created in Transport Sector alone in last 4.5 Years. 🅾 Tourism Sector Jobs : Tourism Sector created 1.42 Crore Jobs in last 4 Years as per Ministry of Tourism (MoT). 🅾 Prime Minister’s Employment Generation Programme, (PMEGP) generated over 12.29 Lakh Jobs in last 4 Years. 🅾 IT & ITeS sector Jobs : As per Nasscom, 6 lac Jobs generated in IT & ITeS sector in last 3 years & around 2.5 to 3 million new jobs are expected to be created by 2025. ...

ఇండియన్ ఆర్మీ చరిత్రలొ మరొక కొత్త అధ్యాయం మొదలవనుంది ...

Image
ఇండియన్ ఆర్మీ చరిత్రలొ మరొక కొత్త అధ్యాయం మొదలవనుంది ... ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ + కేంద్రబలగాల తరలింపుకు, పెట్రొలింగ్ కు, ఆపరేషన్స్ చేసే ప్రాంతాలకు చేరుకొవడానికి, ఏదురు దాడులు చేయడానికి పాతకాలం నాటి #జిప్సీ లు ఉపయొగించవలసివచ్చేది ... ఈ జిప్సీ లకు సరయిన రక్షణ లేక, ఏదురు దాడి చేసే ఆయుధాలను అమర్చే వెసులుబాటు లేక భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొవలసి వచ్చేది .... ముఖ్యంగా కొండ ప్రాంతాలలొ ఈ సమస్య మరీ తీవ్రంగా ఉండేది. దీనివలన మన భద్రతా దళాలు నక్సలైట్లకు, తీవ్రవాదులకు తేలికగా టార్గెట్ అయ్యేవారు. దీనితొ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మోది ప్రభుత్వం కొత్త రకమైన ఏటాకింగ్ ఆర్మీ వాహనాలను అందుబాటులొకి తెచ్చింది .... ఇందులొ భాగంగా ఇప్పటికే 3193 #సఫారీ_స్ట్రోం (ఆర్మీ అవసరాలకు తగ్గట్టుగ్గా, పూర్తిగా ఆయుధీకరించబడిన) లను ఇండియన్ ఆర్మీకి అందిస్తున్నారు .... ఇప్పుడు మరల కొత్తగా సూపర్ ఫవర్ "మెర్లిస్ LSV " లను భారత ఆర్మీకి అందించనున్నారు. ఇవి పూర్తిగా " NATO"  ప్రమాణాలతొ తయారుచేయబడిన అత్యాధునికమైన మిలటరీ వాహనాలు .... వీటిని సాధారణ బుల్లెట్ ఫ్రూఫ్ తొ కాకుండా " STANAG 4569 Level-1...

పాకిస్థాన్ కు ఏదొ మూడినట్లుంది

Image
పాకిస్థాన్ కు ఏదొ మూడినట్లుంది భద్రత అంశాలు, తీవ్రవాదానికి సంబందించిన అంశాలపై  --- మోది + ఆజిత్ ధొవల్ లను రహస్యంగా కలిసి చర్చించి వెళ్ళిన #ఇజ్రాయిల్ జాతీయ భద్రతా సలహాదారు  "బెన్ షాబత్"  ......

మరొక చరిత్ర సృష్టించిన మోది ప్రభుత్వం ✊

Image
మరొక చరిత్ర సృష్టించిన మోది ప్రభుత్వం ✊ మోది ప్రభుత్వం మరొక చరిత్ర సృష్టించింది ... చరిత్రలొ మొదటిసారి "బ్లూంబర్గ్ ప్రపంచ ఇన్నొవేషన్ ఇండెక్స్" లొ  Top 60 లొ భారత్ స్థానం సంపాదించింది. బ్లూంబర్గ్ విడుదల  చేసిన 2019 ఇండెక్స్ లొ భారత్ 54 వ స్థానాన్ని సంపాదించింది. 47.93 స్కోర్ తొ భారత్ చరిత్రలొ మొదటిసారి ఈ లిస్టులొ 54 వ స్థానం సంపాదించడం విశేషం. కాగా ఈ లిస్టులొ చేరడం మూలంగా భారత్ కు మరిన్ని పెట్టుబడులు, ఉద్యొగావకాశాలొస్థాయని రానున్నాయి  .....

నేడు కేటీఆర్, జగన్ భేటీ.. జరగబోయేది ఇదేనా..?

Image
ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఖాయమైనట్టేనా? వైసీపీకి ఓటేయమని ఏపీలో టీఆర్‌ఎస్ ప్రచారం షురూ చేయనుందా? టీఆర్‌ఎస్ ఎంట్రీతో రాజకీయంగా లాభపడేదెవరు? నష్టపోయేది ఎవరు? ఈ సందేహాలన్నింటికీ తాజాగా జరిగిన ఓ పరిణామం కారణమయింది. కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ గురించి వైసీపీతో చర్చించాలని నిర్ణయించారు. అంతేకాదు, కేటీఆర్ ఇదే అంశంపై నేడు జగన్‌తో స్వయంగా భేటీ కానున్నారు. ఈ పరిణామంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ కేసీఆర్ ఫ్రంట్‌కు జగన్ మద్దతిస్తే ఏం జరుగుతుంది? మద్దతు ఇవ్వకపోతే కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇలా అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం.   రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరని అంటుంటారు. టీఆర్‌ఎస్, వైసీపీ దోస్తీతో ఈ విషయం మరోసారి రుజువైంది. ఒకప్పుడు తెలంగాణలో జగన్ పర్యటననే అడ్డుకున్న టీఆర్‌ఎస్ పార్టీ.. నేడు అదే జగన్‌తో చర్చలకు సిద్ధం కావడంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని స్పష్టంగా చెబుతున్న గులాబీ పార్టీ ఏపీ పొలిటికల్ ఎంట్రీ ఖాయ...

‘తలసాని.. మరోసారి ఆంధ్రాలో అడుగు పెడితే ఖబడ్డార్’

Image
సంక్రాంతి వేడుకల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. విజయవాడ దుర్గమ్మ దర్శనాంతరం, యాదవులు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు, రిటర్న్ గిఫ్ట్ వ్యవహారంపై తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామని.. గిఫ్ట్ రెడీగా ఉందని వ్యాఖ్యానించిన ఆయన మాటలకు తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తలసాని వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..తలసాని మరోసారి ఆంధ్రాలో అడుగు పెడితే ఖబడ్డార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.   తలసాని వల్ల ఆంధ్రాలో యాదవులు తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణలో బీసీ కులాలను రిజర్వేషన్ నుంచి తొలగిస్తే తలసాని నోరు ఎత్తకపోవడం సిగ్గు చేటని విమర్శలు గుప్పించారు. తెలంగాణ కంటే ఆంధ్రలో బలమైన బీసీ నేతలు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మంత్రి పదవి కోసమే తలసాని ఆంధ్రాలో ఇన్ని పాట్లు పడుతున్నారని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. కాగా.. శ్రీనివాస్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యే తలసాని నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

కేంద్ర ప్రభుత్వం భారీ కానుక సిద్ధం చేస్తోందా?

Image
లోక్‌సభ ఎన్నికలకు దాదాపు 100 రోజుల దూరం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలను ఆకట్టుకోవడానికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉద్యోగ, వ్యాపార వర్గాలను ఆకర్షించేందుకు ఆదాయపు పన్ను మినహాయించదగిన ఆదాయ పరిమితిని రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచేందుకు సమాలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది.   ప్రభుత్వం వచ్చే నెల 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతుంది. అయితే పరోక్ష పన్నుల విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు విధించే పన్ను రేటులో మార్పులు ఉండే అవకాశం లేదని చెప్తున్నాయి.   గత బడ్జెట్‌లో ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వదగిన ఆదాయ పరిమితిని మార్చలేదన్న సంగతి తెలిసిందే.

భీమ‌వ‌రంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోస‌మా..? ప‌ంతాల కోస‌మా..?

Image
భీమ‌వ‌రంలో మాజీ టీ మంత్రి త‌ల‌సాని..! పందేల‌కా..? ప‌ంతానికా..? మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీ కి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుకుంటారు. సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇంద్రకీలాద్రి వరకు వెళతారు. కనక దుర్గను దర్శించుకుంటారు. అనంతరం విజయవాడ నుండి భీమవరం చేరుకుని అక్కడి ప్రసిద్ధ మావురాలమ్మ దేవాలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని ఉభ‌య‌గోదారి జిల్లాల ఆతిద్యాన్ని ఆస్వాదించ‌నున్నారు త‌ల‌సాని ఏపి ప్ర‌జ‌ల మూడ్ తెలుసుకునే ప్ర‌య‌త్న‌మా..? లేక గోదావ‌రి రుచుల కోస‌మా..? ఐతే తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు జోక్యం చేసుకున్నారు కాబ‌ట్టి ఏపి రాజ‌కీయాల్లో తాము కూడా జోక్యం చేసుకుంటామ‌ని మొద‌టినుండి చెప్పుకొప్తున్న గులాబీ పార్టీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు కొంత రాజ‌కీయ ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు తావిస్తోంది. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ నేత‌ల ఏపి ప‌ర్య‌ట‌న ప‌లు సందేహాల‌కు క‌లిగిస్తోంది. చంద్ర‌బాబు పై పైచేయి సాధించేందుకు పంతంప‌ట్టి ఏపిలో పర్య‌టిస్తూ ప్ర‌జ‌ల మూడ్ ను డైవ‌ర్ట్ చ...

Worried about #Terrorism, 2018

Image
Worried about #Terrorism, 2018. Israel: 48% Turkey: 47% France: 38% Germany: 35% US: 34% UK: 33% India: 26% Australia: 23% Russia: 21% Saudi Arabia: 19% Spain: 16% Canada: 12% Italy: 10% Japan: 9% Malaysia: 7% China: 5% South Korea: 2% Brazil: 1% South Africa: 1% (Ipsos) Interestingly #TerrorStatePakistan is Not in the List. No Person is worried about Terrorism in #Pakistan for obvious reasons.

BJP open to tie-ups in Tamil Nadu: Narendra Modi

Image
BJP open to tie-ups in Tamil Nadu: Narendra Modi Prime Minister Narendra Modi on Thursday said that the BJP is open to alliances and cherished its old friends, in a hint that it was looking to strengthen the NDA in Tamil Nadu ahead the Lok Sabha elections. Slamming Congress for its "arrogance" and slighting regional parties, Modi said that the party was haughty enough to say that they would spring a "surprise" despite having none to rub shoulders with in Uttar Pradesh. In an interaction with party booth-level workers from five districts in Tamil Nadu through video conferencing, he recalled the "successful coalition politics" ushered in by former Prime Minister, the late Atal Bihari Vajpayee in the 1990s and said the BJP's doors were "always open". "...20 years ago, the visionary leader Atal ji brought in a new culture in Indian politics, that of successful coalition politics. He gave utmost importance to regional aspirations... BJP has f...

కూల్‌డ్రింక్‌ల కన్నా అన్నమే ప్రమాదం?

Image
అన్నం.. దాదాపు 200 కోట్ల మందికి ప్రధాన ఆహారం. 100 కోట్ల మందికి జీవనాధారం. భారత్‌, చైనా లాంటి దేశాల్లో శతాబ్దాలుగా ఆకలి తీర్చే అమృతం. ఇప్పుడు అదే విషంగా మారుతోందా? రక్తంలో చేరి రక్కసిలా పీడిస్తోందా? చాపకింద నీరులా మనిషిని కుంగదీస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. కూల్‌డ్రింక్‌ల కన్నా అన్నమే ఎక్కువ ప్రమాదం అని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మధుమేహ వ్యాధి రావడానికి ఇది ప్రధాన కారణమవుతోందని చెబుతున్నాయి. బియ్యం తెల్లగా మెరవడానికి మిల్లుల్లో పాలిష్‌ చేయడం వల్ల ఉన్న పోషకాలన్నీ తౌడుగా మారిపోతున్నాయి.   అలా పాలిష్‌ పెట్టిన బియ్యాన్ని మనం తినడం వల్ల పోషకాలు శరీరానికి అందక కేవలం గ్లూకోజ్‌ రూపంలో చక్కెర మాత్రమే రక్తంలో కలుస్తోంది. ఇది అంతకంతకూ పెరిగి చివరికి మధుమేహానికి దారితీస్తోందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధకులు చైనా, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలోని 3.5 లక్షల మందిని 20 ఏళ్ల పాటు పరీక్షించగా రోజూ ఒక కప్పు అన్నం తిన్న వారిలో వ్యాధి వచ్చే రేటు 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అయితే, చిన్న కూల్‌డ్రింక్‌లోనైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉ...

ఇంకా ఇంటికి చేరుకోని ఆ ఇద్దరు కేరళ మహిళలు

Image
శబరిమల ఆలయంలోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళలు కనకదుర్గ (39), బిందు అమ్మిని (40)లు ఇప్పటి వరకు ఇల్లు చేరుకోలేదు. ఆందోళనకారుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరూ అజ్ఞాతంలో గడుపుతున్నారు. కేరళలోని కన్నూరు యూనివర్సిటీలో బిందు లా లెక్చరర్‌గా పనిచేస్తుండగా, కనకదుర్గ సివిల్ సర్వెంట్.   ‘‘చాలామంది మమ్మల్ని నిరుత్సాహపరచాలని చూశారు. చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో పోలీసులు, స్నేహితులు వెనక్కి తగ్గమని సూచించారు’’ అని కనకదుర్గ తెలిపింది. ‘‘మేమేమీ భయపడలేదు. ఆలయంలోకి వెళ్లాలనుకున్నప్పుడు లక్ష్యం తప్ప మాకు మరోటి కనిపించలేదు’’ అని బిందు వివరించింది. ఆందోళనను నిలువరించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వం పై ఉందని పేర్కొంది. కొచ్చిలోని ఓ గుర్తు తెలియని ప్రాంతం నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించిన బిందు, కనకదుర్గలు ఇప్పటి వరకు ఇంటికి చేరుకోలేదు. ఆందోళనకారుల నుంచి బెదిరింపులు వస్తుండడంతో వారిద్దరినీ అధికారులు ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచినట్టు తెలుస్తోంది. వచ్చే వారం బిందు, కనకదుర్గలను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు. పోలీసులపైనా, కేరళ ప్...

తలుపులు తెరిచే ఉన్నాయి... ఏ పార్టీతో పొత్తుకైనా సిద్ధమే : మోదీ

Image
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పొత్తుల గురించి మాట్లాడారు. తమిళనాడు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. అందరి కోసం తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. బీజేపీకి సొంతంగా ఆధిక్యత వచ్చినపుడు కూడా మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. పాత మిత్రులను గుర్తుంచుకుంటామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.   తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. తమిళనాడులోని ఐదు జిల్లాల బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ ఊరట రెట్టింపు

Image
 వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు.   జీఎస్‌టీ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.20 లక్షలకు, మిగతా రాష్ట్రాలకు రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జీఎస్‌టీ కంపోజిషన్ స్కీమ్‌ పరిథిని కూడా పెంచినట్లు చెప్పారు. గతంలో ఇది రూ.1 కోటి ఉండేదని, దీనిని రూ.1.5 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. ఈ స్కీమ్ పరిథిలోకి చిన్న వ్యాపారులు వస్తారు. వీరు తమ వ్యాపారాల టర్నోవరును బట్టి తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది.   కేరళ రెండేళ్ళపాటు రాష్ట్రంలో జరిగే అమ్మకాలపై 1 శాతం పన్ను విధించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు జైట్లీ తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారస్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

అయోధ్య కేసు విచారణ మళ్లీ మొదటికి

Image
అయోధ్య కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో విచారణ వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణకు గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అయితే బెంచ్‌ నుంచి జస్టిస్ లిలిత్ తప్పుకోవడంతో మరొకరిని నియమించాల్సి ఉంది. దీంతో కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. బెంచ్ నుంచి తను తప్పుకోవడానికి గల కారణాలను జస్టిస్ లలిత్ బయటపెట్టలేదు. ఇదిలా ఉంటే గతంలో కల్యాణ్ సింగ్ తరఫున జస్టిస్ లలిత్ వాదనలు వినిపించారు. దీనిపై న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం తెలపడంతో.. బెంచ్ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకున్నట్టు సమాచారం.  బెంచ్‌లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్ డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ చంద్ర చూడ్ ఉన్నారు.

Aadhaar (Targeted Delivery of Financial and other Subsidies, benefits and services)

Image
Aadhaar (Targeted Delivery of Financial and other Subsidies, benefits and services) Act, 2016 is a money bill of the Parliament of India. It aims to provide legal backing to the Aadhaar unique identification number project. It was passed on 11 March 2016 by the Lok Sabha. Certain provisions of the Act came into force from 12 July 2016 and 12 September 2016. GoI started using ADHAR as Money Bill. In last 4 Years ... ! ⚠ 5.0 Crore - Ghost Accounts Terminated ⚠ 3.5 Crore - Bogus LPG Connections Cancelled ⚠ 3.1 Crore - Fake Beneficiaries Stuck Off in MGNREGA ⚠ 2.95 Crore - Fake Ration Cards Cancelled ⚠ 1.0 Crore - Fake Anganwadis Beneficiaries Detected ⚠ 93.0 Lakh - Fake MGNREGA Job Cards Removed. ⚠ 11.44 Lakh - Fake PAN Cards Deactivated. ⚠ 4.4 Lakh - Ghost Students Detected in MID-DAY MEAL. ⚠ 3.8 Lakh - Fake AADHAR Cards Cancelled ⚠ 3.0 Lakh - Fake Pensioners Identified. ⚠ 2.25 Lakh - Shell Companies De-registered. ⚠ 2.0 Lakh - Directors Barred from Board Posts. ⚠ 1.3 Lakh - Ghost Teache...

10 Historic Cheers !

10 Historic Cheers !  ● #CitizenshipAmendment Bill will save 17 Assembly Constituencies from Jinnah's ideology.  ● Constitutional status to Clause 6 of #AssamAccord will protect us from demographic invasion.  ● Implementation of #NationalRegisterOfCitizen (NRC) will help identifying Illegal Bangla'deshi's Immigrants & Roh'ingya Intruders. ● Decision to Implement #UniversalBasicIncome will surely assist Crore of Farmers & help them doubling their Income by 2022. ● 10% #ReservationToGeneralCategory helping EWS will Impact around 40 Crore population belonging to General Category.  ● Passage & Implementation of #GST have regularised businesses & help reducing parallel Economy. ● Successful Implementation of #Demonetisation has helped curbing 'Black Money'. ● Passage of #AadharAct as money Bill has helped minimising Revenue Leakage to Ghost Users. ● #Insolvency & #Bankruptcy Law has helped grabbing Money Offenders. ● Linking of #Aadhar with #Votor...

Total Population of India : 136.17 Crore ● Hind'ui'sm :

Image
Total Population of India : 136.17 Crore ● Hind'ui'sm : ➡ 79.80% of Total Population = 108.66 Cr. General Class (GC) : 26.00% = 28.25 Cr. Other Backward Class (OBC) : 42.80% = 46.51 Cr. Schedule Caste (SC) : 22.20% = 24.12 Cr. Schedule Tribe (ST) : 5.00% = 5.43 Cr. ● Isla'm : ➡ 14.23% of Total Population = 19.38 Cr. General Class (GC) : 59.50% = 11.53 Cr. Other Backward Class (OBC) : 39.20% = 7.60 Cr. Schedule Caste (SC) : 0.00% = 0.00 Cr. Schedule Tribe (ST) : 0.50% = 0.10 Cr. ● Chris'tian'ity : ➡ 2.30% of Total Population = 3.13 Cr. General Class (GC) : 39.70% = 1.24 Cr. Other Backward Class (OBC) : 41.3% = 1.29 Cr. Schedule Caste (SC) : 0.00% = 0.00 Cr. Schedule Tribe (ST) : 23.80% = 0.75 Cr. ● Sikh'ism : ➡ 1.72% of Total Population = 2.34 Cr. General Class (GC) : 77.50% = 1.82 Cr. Other Backward Class (OBC) : 2.40% = 0.06 Cr. Schedule Caste (SC) : 19.10% = 0.45 Cr. Schedule Tribe (ST) : 0.90% = 0.02 Cr. ● Budd'hi'sm : ➡ 0.70% of Total Population = 0....

ఈబీసీ బిల్లుకు లోక్‌ సభ ఆమోదం

Image
ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ను స్పీకర్‌ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడం వల్ల డివిజన్‌ ఓటింగ్‌ తప్పనిసరని స్పీకర్‌ స్పష్టం చేశారు. ఈబీసీలకు రిజర్వేషన్ల బిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. సభ్యుల ప్రతిపాదించిన సవరణలపై వేర్వేరుగా ఓటింగ్‌ నిర్వహించారు.

బ్రేకింగ్: కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పౌరసత్వ సవరణ బిల్లు-2019కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌ నుచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరస్వత్వం ఇచ్చేందుకు ఈ బిల్లు ఉద్దేశించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం చర్చ జరిగింది. బిల్లు వల్ల మతపరమైన మైనారిటీలు- హిందువులు, జైనులు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు కూడా భారత పౌరసత్వం పొందుతారని చెప్పారు.   ఈ బిల్లుపై పలు విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. చాలా రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందున దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ డిమాండ్‌ను స్పీకర్ సుమిత్రా మహాజన్ పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. ఇది విభజించే బిల్లు అని, రాజ్యాంగ మౌలిక లక్షణాలకు వ్యతిరేకమని టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ చర్చ సందర్భంగా వాదించారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, ప్రతిపాదిక చట్టం అసోంకు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ బిల...

ఆర్బీఐ సంచలన నిర్ణయం

Image
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను దర్యాప్తు చేసే కమిటీకి చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నియమితులయ్యారు. భారతీయ రిజర్వు బ్యాంకు ఆయనను ఈ పదవిలో మంగళవారం నియమించింది. డిజిటల్ పేమెంట్లను క్రమబద్ధీకరించేందుకు స్వతంత్ర చెల్లింపుల నియంత్రణ మండలి (పీఆర్‌బీ)ని ఏర్పాటు చేయాలని అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ సిఫారసు చేయడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీకి ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ వటల్ నేతృత్వం వహిస్తున్నారు.   పీఆర్‌బీ సభ్యుల్లో అత్యధికులను ఆర్బీఐకి సంబంధం లేనివారిని నియమించాలని, వీరిని కేంద్ర ప్రభుత్వం నియమించాలని కమిటీ సిఫారసు చేసింది.   ఇదిలావుండగా పీఆర్‌బీ తప్పనిసరిగా ఆర్బీఐ పరిథిలోనే ఉండాలని, ఆర్బీఐ గవర్నర్ నేతృత్వం వహించాలని ఆర్బీఐ పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.

మధ్య తరగతి వర్గానికి భారీ ఉపశమనం రాబోతోంది!

Image
మరో మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. తమకు ఏదో ఓ మేలు జరిగే అవకాశం ఉందని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే జాతీయ మీడియా కథనాల ప్రకారం మధ్య తరగతి వర్గానికి కాస్త ఉపశమనం రాబోతున్నట్లు తెలుస్తోంది.   పొదుపు పరిమితిని పెంచడం, పింఛనుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడం, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుపై రాయితీలను పెంచడం వంటి చర్యలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.   ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం నెలవారీ జీతగాళ్ళకు నాలుగేళ్ళ నుంచి ఉపశమనం ఇస్తున్నారు. వీరు పన్ను చెల్లింపులో చాలా నిజాయితీగా వ్యవహరిస్తారనే భావన ఉంది. తాత్కాలిక బడ్జెట్ పరిమితులకు లోబడి ఈసారి కూడా వీరికి ఉపశమనం కల్పించాలని ఆలోచిస్తున్నారు.

What is 'Smart City Mission' ?

Image
What is 'Smart City Mission' ? Smart City Mission, is an urban renewal and retrofitting program by the Government of India with the mission to develop 100 cities across the country making them citizen friendly and sustainable. "100 Smart Cities Mission" was launched by Prime Minister Narendra Modi on 25 June 2016. There are about 3000 small-big Projects worth over Rs.1.6 Lac Crores for implementation in Cities under various Phases. • 24*7 Assured Electricity supply. • Rooftop Solar Plants on Selected buildings. • Waste to Energy projects. • Sewerage Treatment Plants • Adequate Water supply. • Irradiation Sludge Hygienation project • Wastewater recycling and Storm water reuse. • Restoration of Water Bodies. • Grey Water grid for Horticulture. • Sanitation including solid waste management. • 100% Solid Waste collection. • Strengthening and augmentation of Sewer network. • Augmentation of Drainage network. • Covering of all open nallah. • Rainwater Harvesting in Selectin...

తెలంగాణ ప్రభుత్వం లో మంత్రి శాఖల కెటాయింపులో ఇంత జాప్యం బాధకరమైన సంఘటన గా అనిపిస్తుంది.!!!

తెలంగాణ ప్రభుత్వం లో మంత్రి శాఖల కెటాయింపులో ఇంత జాప్యం బాధకరమైన సంఘటన గా అనిపిస్తుంది.!!! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత జాప్యం లేదు.. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ,తెలంగాణ ఎమ్మెల్యేలే మరి ఇంత జాప్యం ఏలా !!!..??? తెలంగాణ లో ఎన్నికలు ముగిసి నేటితో  నెలరోజులు.. కనీసం గెలిచిన ఎమ్మెల్యేలు గెలిపించిన ప్రజలకు కనీసం అధికారపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపలేదూ... అంటే అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రమాణం చేయలేదూ... చరిత్రలోనే ఇది మొదటి సారి అనుఠుంటాను..ఒక్క మంత్రి పదవులు ఇవ్వకుండా నెలరోజులుగా రాష్ట్రంలో పాలన ఆగిపోయింది... అసలే తొమ్మిది నెలల ముందు ఎన్నికలకు వెళ్లిడమే కాకుండా గెలిచిన తర్వాత కూడా నెలరోజులుగా మంత్రులు లేని రాష్ట్రం గా కొనసాగించడం.... గెలిచిన వారంతా కేవలం ఒకే పార్టీ కీ చెందిన వారే... ఒకే సారి ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు.. అధేవిధంగా గెలిచిన తర్వాత కూడా అధే తరహాలో వెంటనే మంత్రి పదవులు ప్రకటిస్తే బాగుండేది... ఏదిఏమైనా ఇలా మంత్రుల పదవులు ప్రకటించకుండా కాలయాపన చేయడం రాష్ట్రానికీ ,రాష్ట్ర ప్రజలకు అభివృద్ధికి నిరోధకమే అవుతుంది.... సీఎం పదవిని అందరూ ముక్తకంఠంతో ఎన్నుకున్నారు. అలాంటప్పు...

రాజ్యాంగం ఒప్పుకోదు: రిజర్వేషన్లపై ఒవైసీ

Image
ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలన్న కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విభేదించారు. ఆర్థిక కారణాలతో రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదని ఆయన అన్నారు. దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాలను సరిదిద్దడం, వారికి సామాజిక న్యాయం చేయడమే రిజర్వేషన్ల ముఖ్యోద్దేశమని అన్నారు. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు అమలు చేయవచ్చని చెప్పారు. అయితే రిజర్వేషన్లు మాత్రం సామాజిక న్యాయం అందించడానికే పరమితమన్నారు. రాజ్యంగం సైతం ఆర్థిక కారణాలను బట్టి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఒప్పుకోదని ఒవైసీ చెప్పారు.

కేంద్రం మరో సంచలన నిర్ణయం

Image
 శాతం రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సమావేశాలను ఒకరోజు పాటు... అంటే జనవరి 9 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.   లోక్‌సభలో మంగళవారంనాడు రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం, సాధ్యమైమంత త్వరగా సభామోదం పొందేలా చూసి పెద్దలసభలోనూ ఆలస్యం లేకుండా ప్రవేశపెట్టాలని పట్టుదలతో ఉంది. పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీచేసింది. ఇదే సమయంలో సమావేశాలు ముగిసేలోగానే ఉభయసభల్లోనూ బిల్లుకు మోక్షం కలిగించి రాష్ట్రపతికి ఆమోదానికి పంపడం ద్వారా అనుకున్నది సాధించాలని మోదీ సర్కార్ దృఢ సంకల్పంతో ఉంది.

చంద్రబాబుని చిత్తుచిత్తుగా ఓడించండి: మోదీ

Image
ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడికి అధికారమే పరమావధిగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అధికారం నిలబెట్టుకోడానికి రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. అనంతపురం, కడప, కర్నూలు, నరసారావుపేట బీజేపీ బూత్‌ లెవల్‌ కార్యకర్తలతో ఆదివారం నమో యాప్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ కేడర్‌కి దిశానిర్దేశం చేశారు. మోదీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. సొంత మామను రెండుసార్లు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం కోసం కాంగ్రెస్ కాళ్లపై చంద్రబాబు సాగిలపడ్డారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమైన చంద్రబాబు... దేశానికి ప్రధాని కావాలని పగటి కలలు కంటున్నారని మోదీ ఎద్దేవా చేశారు. కొడుకుని పైకి తీసుకురావడానికి, అవినీతితో రాష్ట్రం అస్తమయ దశకు చేరినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ విలువలను కాలరాసిన చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించినప్పుడే తెలుగుప్రజల ఆత్మగౌరవం నిలబడుతుందని మోదీ పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో నాలుగు హోటళ్లు సీజ్

Image
కంపోస్ట్‌ పిట్‌లు ఏర్పాటు చేయకపోవడమే కారణం నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరిస్తోన్న జీహెచ్‌ఎంసీ నిబంధనల అమలులో జీహెచ్‌ఎంసీ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. నిన్న, మొన్నటి వరకు రోడ్లపై నీరు వదిలిన వారిపై యాక్షన్‌ చేపట్టిన సంస్థ.. తాజాగా హోటళ్లపై దృష్టి సారించింది. కంపోస్ట్‌ పిట్‌లు ఏర్పాటు చేయలేదని శనివారం నాలుగు హోటళ్లను జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్‌ చేశారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం నిత్యం 50 కిలోల కంటే ఎక్కువ పరిమాణంలో చెత్త ఉత్పత్తి చేసే హోటళ్లు సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గతంలోనే కంపోస్ట్‌ పిట్‌లు ఏర్పాటు చేసుకోవాలని హోటళ్లకు జీహెచ్‌ఎంసీ నోటిసులు ఇచ్చింది.   మొదట ఆగస్టు 15 వరకు గడువిచ్చిన అధికారులు.. హోటల్‌ యాజమాన్యాల విజ్ఞప్తితో కొన్నాళ్ల పాటు పొడిగించారు. పొడిగింపు గడువు కూడా ముగియడం.. స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే జరగనున్న నేపథ్యంలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. కూకట్‌పల్లి జోన్‌ పరిధిలోని గ్రీన్‌ బావర్చి, ఘుమఘుమలు హోటల్‌, మూసాపేట సర్కిల్‌లోని కోహినూర్‌, అరేబియన్‌ హోటళ్లను కంపోస్ట్‌ పిట్‌లు లేని కారణంగా సీజ్‌ చేసిన...

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఎప్పుడంటే..?

Image
లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చిలో భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ప్రకటించే అవకాశాలున్నాయి. పండుగలు, స్కూలు పరీక్షల తేదలను సేకరించే ప్రక్రియలో ప్రస్తుతం ఈసీఐ ఉంది. ఆ ప్రక్రియ పర్తిగానే ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది.   విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏప్రిల్, మేలో ఎన్నికలు జరుగాల్సి ఉండగా ఎన్నికల తేదీలను మార్చి మధ్యలో ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఆయా రాష్ట్రాల్లో పండుగలు, స్కూలు పరీక్షలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ తేదీలు ఉండబోతున్నాయి. పలు దఫాలుగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 2వ వారంలోనూ, తుది విడత పోలింగ్ మే రెండో వారంలోనూ జరిగే అవకాశాలు ఉన్నాయి. 2014లో ఏప్రిల్ 7, మే 12 మధ్య తొమ్మిది దఫాలుగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.   కాగా, వివిధ రాష్ట్రాల ఎన్నికలను కూడా ఈసీ ప్రకటించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్మూకశ్మీర్‌లలో ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశముండగా, హర్యానా, మహారాష్ట్రల్లోనూ 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.

ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్‌ తీవ్ర నిర్ణయం

Image
తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎంఐఎం సీనియర్‌ నేత ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం హిందూధర్మానికి వ్యతిరేకమైన పార్టీ అని, అందుకే ఆ పార్టీ నేత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయరాదని నిర్ణయించానని ఆయన ఒక వీడియోలో తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త స్పీకర్‌ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్‌ తెలిపారు.

ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీ

Image
2019 సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే ర్యాలీలతో తన ప్రచారం ప్రారంభించారు. యూపీలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. బీహార్‌లో బీజేపీ, జేడీయూ మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ 40 స్థానాలకు గాను రెండు పార్టీలు చెరో 17 చోట్ల పోటీ చేసి, మిగతా స్థానాలు ఇతర మిత్రపక్షాలకు ఇవ్వనున్నాయి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందా, విపక్షాలన్నీ ఏకమై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేలా పరిస్థితులు ఉంటాయా లేక మూడో కూటమి చక్రం తిప్పుతుందా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ 2019 పేరుతో బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, గోవా, ఉత్తర ప్రదేశ్‌లలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఉత్తర ప్రదేశ్ ఉత్తర ప్రదేశ్‌లో 80 సీట్లు ఉండగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 40 సీట్లు, బీఎస్పీకి 15, ఎస్పీకి 15, కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు వస్తాయని ఈ సర్వేలో ...

➡ AADHAR is now constitutionally A Money Bill

Image
➡ AADHAR is now constitutionally A Money Bill. ➡ Illegal NGO's are getting Banned. ➡ Unauthorised NGO's are getting Barred. ➡ Subsidy Amount directly going into Accounts. ➡ Illegal Companies have been De-registered. ➡ Illegal Directors have been getting Barred. ➡ Crackdown on Hawa'la Rackets going on. ➡ 'Black Money' getting identified & ceased. ➡ Money Laundering is not been allowed. ➡ DPP has eliminated scope for Dealer in Defence. ➡ Tax Evasion is getting Checked. ➡ Fake 'Scholarships' & 'Ration Cards' terminated.  ➡ 'Benami' properties are getting Seized. ➡ Bad Loans have been getting Recovered. ➡ Economic Offender Bill is Passed. ➡ 'Swiss Bank' has Agreed to share A/c Details. ➡ CA's, Babu's doing Wrong are getting Nabbed. ➡ Middlemen, Brokers etc are getting Eliminated. ➡ Cash Dealing have been getting Checked. ➡ Freebies & Subsidies have Decreased. ➡ Illegal Slaughterhouses getting Sealed. ➡ Border is gettin...

After 68 post Independence, proposal to build 'The National War Memorial (NWM)' have been passed by Modi Cabinet

Image
After 68 post Independence, proposal to build 'The National War Memorial (NWM)' have been passed by Modi Cabinet on October 2015 as an Honor to our Armed Forces. Construction of NWM is almost Completed now and Prime Minister 'Narendra Modi' is all set to inaugurate the National War Memorial at the same venue on January 25. A War Museum is also being constructed in the adjoining Princess Park area. The 'National War Memorial' is spread over approximately 40 acres & 'National War Museum' is spread over 14 acres. The War Memorial and Museum are expected to cost Rs. 400 crore The Army does maintain around 120 regional and individual war memorials but India is probably the world's only major country not to have dedicated NWM.  National War Memorial (NWM) is being build to honour the over 26,000 martyres who have laid down their lives in wars and operations since Independence. The memorial is made around the existing chhatri (canopy) near India Gate. T...

PRAKASH RAJ ANNOUNCES THE LOKSABHA SEAT; SEAT HAS LARGE NUMBER OF MINORITIES

Image
Actor, activist and soon to be politician Prakash Raj known fro anti Hindu anti Modi stance has announced that he will make his foray into politics from the Bengaluru Central constituency. Taking to microblogging site Twitter, Raj announced he will be contesting the upcoming Lok Sabha polls from the Bengaluru Central constituency as an independent candidate. he actor also said he will be divulging further details on his electoral plans soon.Prakash Raj, a star of South Indian cinema known for his trenchant criticism of Prime Minister Narendra Modi and the BJP, announced his political aspirations on January 1. “Ab ki baar janata ki sarkar,” said the actor, 53, when he announced he would run for office in the general election due by May. The Central Lok Sabha constituency is dominated by minority voters, and is challenge for candidates, with having to get the support of both linguistic and religious minorities. The constituency has around 5.5 lakh Tamil People, 4.5 lakh Muslims and about...

రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ

Image
రైతుల రుణ మాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌ను తప్పుపట్టారు. రైతులను ఓటు బ్యాంకుగా చూస్తున్న ఆ పార్టీ రుణమాఫీ పేరుతో రైతులను తప్పుదారి పట్టిస్తోందని అన్నారు. జార్ఖండ్‌లోని పలములో శనివారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, రైతులను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందని, తమ పార్టీ మాత్రం ప్రజలకు తిండి పెట్టే అన్నదాతలుగా చూస్తుందని అన్నారు. కాంగ్రెస్‌కూ, బీజేపీకీ తేడా అదేనని చెప్పారు.   'కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే రైతులు లబ్ధి పొంది ఉండేవారు. రుణాలు తీసుకోవాల్సిన అవసరం వారికి ఉండేది కాదు. తొలుత రుణాలు తీసుకోవాలని రైతులను బలవంతం చేసి, ఇప్పుడు రుణ మాఫీ పేరుతో వారిని తప్పుదారి పట్టిస్తున్నారు' అని ప్రధాని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రజలకు 1 కోటి 25 లక్షల ఇళ్లు ఇచ్చిందన్నారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా నార్త్ కోయిల్ (మండల్ డ్యామ్) ప్రాజెక్టు, కన్హర్ స్టోన్ పైప్‌లైన్ ఇరిగేషన్ సిస్టమ్‌కు శంకుస్థాపన చేశారు.

యూపీలో కాంగ్రెస్‌కు షాక్...ఎస్పీ-బీఎస్పీ కొత్త కూటమి

Image
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు చేసే దిశగా కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో భాగస్వామ్యం అవుతారని భావించిన ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌కు షాకిచ్చాయి. దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ మాత్రమే కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు నిర్ణయించాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు యూపీలో కూటమిగా ఏర్పడాలని నిర్ణయించిన ఇరువురు నేతలు సీట్ల పంపకాలపై చర్చించారు. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ యూపీలో బీజేపీ జోరును అడ్డుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కొద్దిరోజులుగా రహస్య మంతనాలు జరుపుతున్న వీరిద్దరి మధ్య తాజాగా సీట్ల పొత్తు కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ నేతృత్వం వహించే కూటమికి దూరంగా ఉండటానికి ఆయా పార్టీల అధినేతలు మెగ్గుచూపారు. 80 ఎంపీ సీట్లున్న యూపీలో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీచేయను...

ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్‌.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్

Image
నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్‌ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్‌ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్‌ సభను నిర్వహిస్తారు. సాధారణంగా సీనియర్‌ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ను సీఎం కేసీఆర్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్‌ ఒవైసీ ట్విటర్‌లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్‌ చేశారు.

అమిత్ షా రహస్య సర్వే.. వాళ్లు గెలవడం కష్టమేనట..!

Image
బీజేపీ అంతర్గత సమీక్షలో వెల్లడి కొందరికి టికెట్ల నిరాకరణ..? షా, యడ్డీల ప్రత్యేక సర్వే పలువురు సీనియర్ల స్థానాలు హుళక్కే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వ్యూహం మరికొద్ది నెలల్లోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ తమ మొత్తం 17మంది సిట్టింగ్‌ ఎంపీల నియోజకవర్గాల్లో అంతర్గత సమీక్ష నిర్వహించింది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం 20 ఎంపీ స్థానాలను గెలవాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపట్టింది. తొలిదశలో సిట్టింగ్‌ ఎంపీల నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలకు సైతం తెలియకుండా రెండు రహస్య సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఇందులో ఒక సమీక్ష స్వయానా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నిర్వహించగా రెండో సమీక్షను బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు యడ్యూరప్ప నిర్వహించారు.   అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం సిట్టింగ్‌ ఎంపీలలో సురేశ్‌ అంగడి (బెళగావి), ప్రతాప్‌ సింహా(మైసూరు - కొడగు), శోభాకరంద్లాజే (చిక్కమగళూరు - ఉడిపి), అనంతకుమార్‌ హెగ్డే (ఉత్తర కన్నడ), భగవంత్‌ ఖూబా (బీదర్‌), పీసీ గద్దిగౌడర్‌ (బాగల్‌కోటె), కరడి సంగణ్ణ(కొప్పళ)ల విజయావకాశాలు 40శాతానికి మిం...

UNDERSTAND THE '#RAFALE' EPISODE !!!

Image
UNDERSTAND THE '#RAFALE' EPISODE !!! ➡ 'MMRCA' was supposed to be 20 Bn$ and above Deal for 126 Aircrafts during UPA, per Aircraft Cost was Not 526 Crore, it was ~1032 Crore without 'Technological Advancements', 'Weapon Package', 'Availability Contract' etc. ➡ IAF put the critical gap requirement at the time of ABV Govt. Govt quickly got it to action & started process. This was took over by Congress after 2004 elections. RFP was out in 2007 but bids were open in 2011. Even after 4 years of delay, deal was never finalized by Congress. ➡ Then Defence Minister 'A. K. Antony' Differed 'Rafale Deal' on budgetary constraints & informed in a Media Conference. He said 'UPA don't have Money' & left 'Rafale' Deal for Next Government. ➡ Then 'MMRCA deal' was stalled due to disagreements over production in India. 'Dassault' refused to take responsibility for the 108 'HA'L-manufactured (r...

● Top 12 NPA cases had cumulative outstanding of Rs 1.98 Lac crore as on March 31, 2017

Image
● Top 12 NPA cases had cumulative outstanding of Rs 1.98 Lac crore as on March 31, 2017. ● 29 cases had an outstanding of Rs 1.36 Lac crore as on June 30, 2017. ● Total NPA Mess created by UPA had reached as high as 10.3 Lac crore. ● In last 2 Years, Companies pay up Rs 1.2 lakh crore for fear of insolvency action. ● NPA Recovery By Public Sector Banks Doubles to Rs 60,713 crore In First Half of FY19, total over 80,000 have been recovered by PSB's. ● Bad loans worth Rs 2.61 lakh crore have reduced during the NDA government’s four and a half year rule. ● NPA Recovery of worth 1.8 Lac Crore is expected in FY 2018-19. ● Insolvency Law made in 2016 is playing vital role. Over 4 Lac crore worth of NPA are on settlement Table now. #NPA #Insolvency #TrustNaMo

'Rahul Gandhi' says 'Anil Ambani' is Failed Businessman. However

Image
'Rahul Gandhi' says 'Anil Ambani' is Failed Businessman. However ...   Preliminary enquiries has revealed that contracts worth 1,00,000 crore were awarded to Anil Ambani’s businesses in last seven years of UPA government. The data is being collated from key ministries such as power, telecom, road transport and highways as well as government entities like the National Highways Authority of India, Mumbai Metropolitan Region Development Authority and Delhi Metro Rail Corporation. None of the group firms saw a decline in market cap during a period of over five years during the UPA’s tenure from 2007 to 2012. The Ambani Group said that the company had invested in and executed projects worth Rs 150,000 crore till 2014 in various sectors.  My Question is that if 'Anil Ambani' is Failed Businessman then What the Hell provoked UPA to offer 1,00,000 crore worth of Projects to 'Anil Ambani' led companies ? Dassault - Reliance Venture is Only of 850 Crore that too i...

నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేక్ ఒబెరాయ్

Image
ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందనున్న 'పీఎం నరేంద్ర మోదీ' బయోపిక్‌లో మోదీ పాత్రను ఎవరు పోషించబోతున్నారనే సస్పెన్స్‌కు తెరపడింది. నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రను పోషించనున్నట్టు ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. 'సర్బ్‌జిత్', 'మేరీ కోమ్' వంటి విజయవంతమైన బయోగ్రాఫికల్ డ్రామాలను తీసిన ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని, ఈ నెల మధ్యలో సినిమా సెట్స్‌పైకి వస్తుందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. సినిమా ఫస్ట్ పోస్టర్ 7వ తేదీ సోమవారం ముంబైలో రిలీజ్ చేస్తారని కూడా ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.   'సినిమాపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేకానంద్ ఒబెరాయ్ (వివేక్ ఒబెరాయ్) టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. సందీప్ ఎస్‌ సింగ్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 7న విడుదలవుతుంది. జనవరి మధ్యలో షూటింగ్ మొదలవుతుంది' అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 23 భాషల్లో విడుదల చేస్తారని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతులమీదుగా పోస్టర్ విడుదలవుతుందని తెలుస్తోం...

తెలంగాణలో ఏ నోట విన్నా ఇవే మాటలు

Image
ఎవరు మంత్రి కాబోతున్నారు? మళ్లీ ఈయనకే ఛాన్సట! ఆయనకేమో విప్ గ్యారెంటీ అట! ఆ పెద్దాయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తారట! ప్రస్తుతం ఏ నోట విన్నా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఈ చర్చంతా ఒక ఎత్తయితే.. తాజాగా ఆ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ పలువురు ఆశావహులతో వ్యక్తిగతంగా ప్రత్యేకంగా మాట్లాడారట! మరి ఆ నేతలకి కేసీఆర్‌ ఎలాంటి భరోసా ఇచ్చారు? సీఎంను కలిసిన తరవాత కొందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోవడానికి కారణమేంటి? ఇంతకీ ఏ జిల్లా రాజకీయం ఇది? వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.          ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంత సులభంగా అంతు చిక్కవు. తలలు పండిన రాజకీయ నేతల అంచనాలే ఆయన విషయంలో తలకిందులవుతాయి. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇటీవలే తొలి పర్యటనగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఓ రాత్రి కరీంనగర్‌లోని తన సొంత నివాసమైన ఉత్తర తెలంగాణ భవన్‌లో మకాం చేశారు. ఈ సందర్భంగా ఆయనను ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నేతలంతా కలిశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా ఇతర ముఖ్య నేతలు ఆయనను కలిసినవారిలో ఉన్నారు. జిల్లాలో పార్టీని ఎలా ముం...

ఎల్లుండి దుబాయ్‌కి వెళ్లనున్న కేసీఆర్

Image
ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 6 నుంచి కేసీఆర్‌ దుబాయ్‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు దుబాయ్‌లో ఆయన పర్యటన కొనసాగనుంది. దుబాయ్‌లోని తెలంగాణ వాసులతో కేసీఆర్‌ భేటీకానున్నారు.

రామ జన్మభూమి కేసు : తదుపరి కార్యాచరణ ఈ నెల 10న

Image
అయోధ్య రామ జన్మ భూమి వివాదం కేసులో తదుపరి విచారణ విధానంపై ఈ నెల 10న నిర్ణయం తీసుకోనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. శుక్రవారం ఈ కేసు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కే కౌల్ ధర్మాసనం సమక్షానికి విచారణకు వచ్చింది. జస్టిస్ గొగోయ్ కేవలం 30 సెకండ్లలోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. వివిధ పక్షాల తరపున హాజరైన న్యాయవాదులు తమ వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వలేదు.   ‘‘సరైన ధర్మాసనం జనవరి 10న ఈ కేసుపై విచారణ జరుపుతుంది’’ అని జస్టిస్ గొగోయ్ చెప్పారు.   దీంతో ఈ కేసుపై విచారణను నూతన ధర్మాసనం నిర్వహిస్తుందని తెలుస్తోంది. ఈ ధర్మాసనంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మరొక న్యాయమూర్తిని ఈ నెల 10 లోగా నోటిఫై చేయవలసి ఉంటుంది.   2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరగవలసి ఉంది. అయోధ్య రామజన్మభూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాలకు సమానంగా పంచుతూ హైకోర్టు తీర్పు చెప్పింది.

For BJP, Mission 123 is key to winning 2019 elections

Image
Prime Minister Narendra Modi and the Bharatiya Janata Party (BJP) are making big plans to win back the people’s support by employing a mix of mantras after the recent defeat in the Hindi-heartland states of Madhya Pradesh, Chhattisgarh and Rajasthan. Starting with Modi’s interview to news agency ANI on January 1, which is intended to project a re-energised and determined PM, these plans envisage new ways to win over the floating voters of the BJP as well as retain its core voters whose enthusiasm appeared to have slackened. If Modi’s interview showed an evolving PM who is alive to criticism against him, the BJP’s plans on the ground are aimed at voters in different states.

గ్రౌండ్‌ ఇచ్చేందుకు కేంద్రం ఓకే

Image
హైకోర్టుకు తెలిపిన ఏఏజీ, రిట్లపై 29న విచారణ సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ను కేటాయించే ప్రతిపాదనకు సంబంధించిన కేసులను జనవరి 29న విచారణకు వేయాలని హైకోర్టు.... రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ గ్రౌండ్స్‌ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, దీనిపై దాఖలైన కేసులను వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె. రామచంద్రరావు గురువారం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఏఏజీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం...ఈ వ్యాజ్యాలను జనవరి 29న విచారణకు వేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది.

రుణమాఫీ ఎప్పటివరకు!

Image
ఖరీఫ్‌ సీజన్‌ వరకా.. రబీ వరకా?.. కటాఫ్‌ తేదీపై రైతుల్లో ఉత్కంఠ ఎన్నికల తేదీ వరకు తీసుకోవాలని డిమాండ్‌ ఒకేసారి చేస్తారా? లేదా అన్న సందేహం ఎన్నికల వేళ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన రైతు రుణాల మాఫీపై రైతులకు స్పష్టత కరువైంది. ఏ తేదీని కటా‌‌‌‌‌ఫ్‌‌‌‌‌గా తీసుకుంటారు? ఎప్పటివరకు రుణమాఫీ అమలు చేస్తారు? ఒకే దఫాలో చేస్తారా? గతంలో చేసినట్లుగా నాలుగు దఫాలుగా చేస్తారా? వంటి సందేహాలు తలెత్తుతున్నాయి. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తానని ఎన్నికల ముందు కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అప్పట్నుంచి శాఖలవారీగా సీఎం కేసీఆర్‌ సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే వ్యవసాయ శాఖపై మాత్రం ఇంకా సమీక్ష జరగలేదు. రుణమాఫీ ప్రక్రియపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేశారు.   అప్పట్లో 35.29లక్షల మందికి రూ.16,125కోట్లను మాఫీ చేశారు. దాన్ని నాలుగు దఫాలుగా చెల్లించారు. నాలుగో విడత డబ్బును మళ్లీ రెండు భాగాలుగా ఇచ్చారు. గతంతో...