గ్రౌండ్‌ ఇచ్చేందుకు కేంద్రం ఓకే

హైకోర్టుకు తెలిపిన ఏఏజీ, రిట్లపై 29న విచారణ

సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం బైసన్‌ పోలో గ్రౌండ్స్‌ను కేటాయించే ప్రతిపాదనకు సంబంధించిన కేసులను జనవరి 29న విచారణకు వేయాలని హైకోర్టు.... రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ గ్రౌండ్స్‌ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, దీనిపై దాఖలైన కేసులను వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె. రామచంద్రరావు గురువారం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఏఏజీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం...ఈ వ్యాజ్యాలను జనవరి 29న విచారణకు వేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది.






Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!