Posts

Showing posts from March, 2018

Data Leak: Cambridge Analytica Whistleblower says ‘I Believe’ Congress Was A Client’

The Cambridge Analytica Data Leak case, there has been a ruckus in India. The war of words is continuing between the ruling BJP and the Congress. In the meantime, Whistleblower Christopher Wiley, who revealed the data leak case, on Tuesday claimed that Cambridge Analycia’s client was perhaps a Congress party. After this disclosure, BJP attacked the Congress. Senior party leader Ravi Shankar Prasad said that the Congress should apologize to the country for lying. There was also an office of the company in India. ‘ 28-year-old Wiley claimed in his statement in the British Parliament, “I believe that Congress was a client of the company, but I know they used to take all kinds of projects. I do not remember any National Project, but I remember regional projects. India is such a big country that there is a state that too bigger than the UK. Prasad said, ‘Rahul Gandhi was exposed. Congress has used the service of Cambridge A. Does Congress have no confidence in the people of the country? Has...

'TDP decision to leave NDA guided by political considerations': Full text of Amit Shah's letter to Chandrababu Naidu

Formalising the split between the BJP and TDP, party chief Amit Shah unleashed an attack on Andhra Pradesh chief minister N Chandrababu Naidu, and said the TDP decision to quit the NDA was unilaterally "guided wholly and solely by political considerations instead of development concerns". In a nine-page letter dated 23 March released on Saturday, Shah described the TDP chief's allegations that the BJP was not sensitive to the aspirations of the people of Andhra Pradesh as "untrue and baseless" He termed as "nothing but a figment of your imagination" Naidu's claims that the Centre asked the the amount to be taken back because it was released without the sanction of the Prime Minister's Office. Shah accused the state government of "some serious lapses... which can't be ignored". He said he learnt the Centre had not received appropriate fund utilisation details, particularly with regards to the developmental fund. Shah said the BJP w...

Mr Owaisi needs to read this before blaming on Hindus; “45 civilisations destroyed by Islam and Christian invasions in the world” says UNESCO

Image
Assauddin Owissi said that even if someone hold a knife on his neck, he won’t say “Bharath Maatha Ki Jai”. This was said long back but today am talking about this because I want to reveal a dark  history which is associated to his sentence. Now who will hold a knife on his neck? Let me remind him that our Hindu culture is not  taught to do such a heinous act. We harboured foreigners since centuries and provided them shelter but sad part is that we were still chanting “Atithi Devo Bava” even when these attacked our culture.  Turn the pages of history to find out who held a knife on others neck, who chopped lakhs and lakhs of people and who raped women? It is definitely the people from Owaisi’s gang. If we had held a knife then Owaisi would have been a Hindu, never he and his followers would have been converted to Islam. Yes, his roots rest in Hinduism. Let every Indian Muslim start the journey of finding his roots and definitely it will end at a point where they will come ...

అసంతృప్తి వేరు కోపం వేరు రెంటికి మధ్య చాలా తేడా ఉంది!!

అసంతృప్తి వేరు కోపం వేరు రెంటికి మధ్య చాలా తేడా ఉంది!! చేసే పనుల్లో మనకి కొన్ని నచ్చక అవతలి వ్యక్తి మీద వచ్చేది అసంతృప్తి!! అవతలి వాళ్ళ పనులు విధానాలు ఏవీ నచ్చక మనకి వచ్చేది కోపం!! 2014 లో దేశాన్ని అన్ని రకాలుగా బ్రష్టు పట్టించిన కాంగ్రెస్ మీద ప్రజలకి కోపం వచ్చింది!! అందుకే ఆ కోపాన్ని ఓట్ల రూపంలో చూపించి 44 సీట్లకి ఆ పార్టీని పరిమితం చేశారు!! ఇప్పుడు మోడీ పాలనలో వ్యవస్తని గాడిలో పెట్టడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు!! వాటి ప్రభావంతో ప్రజలు కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!! ఆ ఇబ్బందులతో కొంత మంది అసంతృప్తిగా ఉంటే వాటిని మీడియా భూతద్దంలో చూపుతోంది!! కానీ ఆ చర్యల ఫలితాలు వచ్చి దేశం అభివృద్ధి పథంలో వెళ్తే ఆ అసంతృప్తి మాయం అవుతుంది!! మోడీజీ బ్రష్టు పట్టిన విదేశాంగ విధానం సరిచేసి దేశం కీర్తి ప్రతిష్టలు పెంచారు!! రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశాన్ని శత్రు దుర్భేద్యం చేశారు!! ఉగ్రవాదుల కీళ్లు విరిచి దేశంలో ఎక్కడా ఉగ్ర దాడులు లేకుండా చేశారు!! పాకిస్థాన్ సరిహద్దుల్లో సైన్యం ఆగడాలు అరికట్టి వాళ్ళు తోక ముడిచేలా చేశారు!! దేశం మొత్తం స్వాతంత్ర్య వచ్చాక విద్యుత్ లేని...

జయహో మోడీ జయహో భారత్....

Image
జయహో మోడీ జయహో భారత్.... మన దేశ సరిహద్దుల్లో పహరా కాస్తున్న సైనికులకు ఇక అత్యంత అధునాతన ఆయుధాలు అందించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.  చైనా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మన భారత సైనికులకు కొత్తగా రైఫిళ్లు, లైట్ మెషీన్ గన్స్, కార్బన్లను అందించనున్నారు.  ఆర్మీకి అధునాతన ఆయుధాల కొనుగోలు కోసం కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ రూ.5,366 కోట్లను కేటాయించింది.  సైనికులు సమర్పించిన ప్రతిపాదనల మేర 72,400 రైఫిళ్లు, 93,895 కార్బన్లు, 16,479 లైట్ మెషీన్ గన్స్ ను యుద్ధప్రాతిపదికగా ఇవ్వాలని రక్షణ మంత్రిత్వశాఖ నిర్ణయించింది.  పదిరోజుల్లో రక్షణ మంత్రిత్వశాఖ దీనికి సంబంధించిన ఫైలును ఆమోదించి మూడు నెలల నుంచి ఏడాది లోగా ఆయుధాలను సైనికులకు అందించాలని రక్షణమంత్రిత్వశాఖ అధికారులు యోచిస్తున్నారు.

కేవలం రాజకీయ ఉదేశ్యాలతొనే NDA నుండి వైదొలగారు – చంద్రబాబుకు మొదటి లేఖాస్త్రం సంధించిన అమిత్ షా

బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మొదటి విడత లేఖాస్త్రాలు సందించారు. మీకు, ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీ అందరికీ సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తుందని కోరుకుంటున్నాను అంటూ లేఖను ప్రారంభించిన అమిత్ షా, చంద్రబాబు నాయుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు. అభివృధి కొసం కాకుండా,   కేవలం రాజకీయ ఉదేశ్యాలతొనే, టిడిపి నుండి వైదొలగినట్తు అమిత్ షా గారు దుయ్యబట్టారు. ఆంద్రప్రదే అభివృధి కొసం మొదటి నుండి  పొరాడుతుంది బిజెపి యేనని, ఏపీ విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడంలో బీజేపీ ముందుందని తెలియజేశారు. గతంలో తెదేపాకు లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు భాజపానే అజెండా తయారుచేసిందని గుర్తుచేశారు. పోలవరానికి రూ.5,364కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం నుంచి జరిగిన తీవ్రమైన తప్పిదాలను ఎప్పటికీ విస్మరించలేమన్నారు. ఏపీకి సంబంధించి ఏ చిన్న విషయంలోనూ వెనకడుగు వేయలేదని వివరించారు. ఏపీ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించిందని తెలిపారు. వెనుకబడిన జిల్లాల అబివ...

They said poor don't have electricity. Modi govt provided electricity to the remotest villages.

1) They said poor don't have electricity. Modi govt provided electricity to the remotest villages. 2) They said poor do not have gas connections. BJP giving LPG to crores of village women. 3) They said poor do not have bank accounts. BJP gave Jan Dhan and created world record in financial inclusion. 4) They said no loans for poor without guarantee. BJP gave MUDRA and changed lives of 10 crore+ families. 5) They said middlemen loot subsidies. BJP cuts dalals with Aadhar based DBT. 6) They said no homes. BJP government is building massive number of homes. 7) They said no life or accidental insurance.  BJP giving world's cheapest insurance policy. 8) They said no medicine is very expensive. BJP govt giving Jan Aushadha outlets for incredibly cheaper medicine.  9) They said factories steal farmers' Urea. BJP govt did neem coating and eliminated non agriculture usage.  10) They said no health coverage. Yesterday, the world's biggest health insurance, Ayushman scheme, approve...

It's my personal opinion

It's my personal opinion  Do I think Modi is perfect ? NO. Do I believe Modi doesn't make any mistake ? NO. Do I believe Modi government has fulfilled all that we want ?  NO Do I feel he will make India like Europe or USA in his lifetime ? NO. -------- But I stand by his side like a rock. Why ? ➤ Because I do believe he is doing whatever he can in a very honest, dedicated and committed way.  ➤ Because I do believe he is giving his best to improve the country in all areas. ➤ Because I have seen that massive corruption at cabinet ministerial level has disappeared.  ➤ Because I have seen that India has not witnessed any terror attack on civilians in last 4 years under his rule. ➤ Because I have seen him taking unpopular steps just to make sure subsidies and taxes reach to the poor people and not middlemen.  ➤ Because I have seen him working hard to make sure India becomes a member of MTCR, Waassenar group, Australia group and achieving diplomatic successes which we...

If Linagayats are not Hindus, then tomorrow Congress will say Arya Samajis are also not Hindus. Advaitins are not Hindus. Swaminarayans are not Hindus. Shaivas are not Hindus. Vaishnavas are not Hindus. It seems only Rahul Gandhi will be the only Hindu left!

Congress govt in Karnataka has passed a motion to make Lingayats a separate community separate from Hinduism.Anyone who opposes this movement, its time to show your loyalty to Dharma by coming forward & speaking to people directly and preventing this division of Hindus. Hindus are already divided in castes & creed and this another division happening right under our watch. This must be stopped.  The approval of Lingayats as a separate religion is a conspiracy to disintegrate Hinduism. There is nothing to separate worshippers of Shiva Linga from Hinduism. Center must think long term, reject the proposal, and expose true motives of this gimmick.  If Linagayats are not Hindus, then tomorrow Congress will say Arya Samajis are also not Hindus. Advaitins are not Hindus. Swaminarayans are not Hindus. Shaivas are not Hindus. Vaishnavas are not Hindus. It seems only Rahul Gandhi will be the only Hindu left!

What will happen if Chandra Babu, KCR or Mulayam Loses?

What will happen if Chandra Babu, KCR or Mulayam Loses? Their Sons, daughters, Daughter in laws, Nephews, Nephew's father in law, daughter's father-in-law, son's wife's father's brother will lose their Ministries. What will happen if Modi loses? His brother would still be working in a Kirana store and his mother would still be living in a 1 bedroom house.  Remember, You cant defeat a Person who has nothing to lose.

Sonia Gandhi speaking at the Congress plenary said "Indira ji ki shaandaar jeet se desh ki rajniti kaa Balatkaar rakh diya"

Sonia Gandhi speaking at the Congress plenary said "Indira ji ki shaandaar jeet se desh ki rajniti kaa Balatkaar rakh diya"  Perhaps her tongue betrayed her mind when she was describing the Congress govt. under Indira, ended up speaking the truth for a change. ----------------------------------------- As a side note, In a book about her life 'The Red Sari' written by the Spanish writer Javier Moro's, it says "Sonia did not understand why she had to learn a language (Hindi) only spoken by the servants." Had she known a day like this would come, she would definitely have made efforts to learn it.

There's nothing much to say- the facts speak for themselves.

There's nothing much to say- the facts speak for themselves. A nation which may well have over 51 million infiltrators, our govt managed to deport only 51 last year. Congress is not an alternative but we, the people of India, deserve a better leadership from the party. If the current one is incapable of taking tough decisions, let it make way for those who can. #YogiRoxx

టీడీపీ స్డాండ్ : #అవిశ్వాసం - అవిశ్వాసం పెడితే కేంద్రం పడిపోతుందా

టీడీపీ స్డాండ్ : #అవిశ్వాసం   - అవిశ్వాసం పెడితే కేంద్రం పడిపోతుందా - అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతు.. - వైసీపీ తీర్మానం పెడితే మేమెందుకు మద్దతిస్తాం.. - మేమే ఒంటరిగా అవిశ్వాసం పెడతాం.. టీడీపీ స్టాండ్ : #హోదా  - పదిహేనేళ్లు కావాలి.. - ప్యాకేజ్ నే బెటర్... - హోదా అంటే అరెస్టులే.. - హోదా ఇస్తారా ఇవ్వరా... టీడీపీ స్టాండ్ : #బీజేపీ - 2004 లో .. మా ఓటమికి బీజేపీనే కారణం - 2014 లో .. బీజేపీ అయితేనే ఏపీకి న్యాయం - 2016లో..కేంద్రం నుండి నిధులు వస్తున్నాయి.. - 2017లో ..టీడీపీకి బీజేపికి మద్య వైసీపి పుల్లపెట్టాలని చూస్తుంది. - 2018 : బీజేపీ ఏపీని మోసం చేసింది.. - ఇప్పుడు : వైసీపీ బీజేపీ కుమ్మక్కయ్యాయి. . #Note : ఎంత మీ పార్టీ గుర్తు #సైకిల్ అయితే మాత్రం ఇన్ని #స్టాండ్ లా....  ఒక స్టాండ్ లో ఎన్ని సైకిళ్లు అయినా పెట్టచ్చు.. కాని ఒక సైకిల్ కి ఇన్ని స్టాండ్ లు అవసరమా... అధ్యక్షా....

ఈ రోజు ఉదయం ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్‌లో చంద్రబాబునాయుడు తెలియ‌జేశారు

ఈ రోజు ఉదయం ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్‌లో చంద్రబాబునాయుడు తెలియ‌జేశారు.  అయితే చంద్ర‌బాబు ఫోన్ చేసిన వేళ ఆయ‌న నుంచి పెద్దగా స్పందనేమీ రాలేదని తెలుస్తోంది.  టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంటుందని తమకు ముందే తెలుస‌న్న‌ట్లుగా అమిత్ మాట్లాడారని పార్టీ వర్గాల నుంచి సమాచారం.  మీరు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏముంటుంది...మీ ఇష్టం అని వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.

పార్లిమెంట్ లో మీ పార్టీ సభ్యులు నిరసన తెలిపితే ప్రజాస్వామ్యం....అదే నిరసన రాష్ట్ర అసెంబ్లీలో వ్యక్తం చేస్తే అప్రజాస్వామికమా ?

పార్లిమెంట్ లో మీ పార్టీ సభ్యులు నిరసన తెలిపితే ప్రజాస్వామ్యం....అదే నిరసన రాష్ట్ర అసెంబ్లీలో వ్యక్తం చేస్తే అప్రజాస్వామికమా ? ఇదెక్కడి న్యాయం, ఇదేం వింత అని బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తే సీఎం గారు ఊగిపోతూ ఇది వితండవాదం అని విర్రవీగడం. సీఎం గారు, వితండవాదం చేస్తున్నది మీరా లేక బీజేపీ నాయకులా అనేది అందరికీ  తెలుసు నియంతలా వ్యవహరించిన ఏ నాయకుడు బాగుపడట్టు చరిత్రలో లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి....

మ‌హారాష్ట్ర రైతుల‌కి ఎర్ర జెండాలు బాగానే స‌ప్లై చేశారు! క‌ర్ణాట‌క రైతుల‌కి కూడా ఎర్ర జెండాలిస్తే బావుండేది!

మ‌హారాష్ట్ర రైతుల‌కి ఎర్ర జెండాలు బాగానే స‌ప్లై చేశారు! క‌ర్ణాట‌క రైతుల‌కి కూడా ఎర్ర జెండాలిస్తే బావుండేది! తెలంగాణ, ఆంధ్రా రైతుల‌కి కూడా... ఎర్ర టోపీలు పెట్టి రోడ్డెక్కించి వుంటే ఇంకా బావుండేది! ఎర్ర జెండాలు కేవ‌లం బీజేపి పాలించే రాష్ట్రాల రైతుల‌కేనా?  సెక్యుల‌ర్ పార్టీల రాష్ట్రాల్లో రైతులకి ఎర్ర జెండాలు వుండ‌వా? వాళ్ల‌కి ఉరితాళ్లు, యూరియా డ‌బ్బలేనా?  ( ఈ దేశంలో రైతుల దుస్థితి అంద‌రికీ తెలిసిందే! మ‌హారాష్ట్ర రైతుల దుఃఖం అబ‌ద్ధం కాద‌ని కూడా అంద‌రికీ తెలుసు! కానీ, వాళ్ల చేతుల్లో ఎర్ర జెండాలు పెట్టి ... త‌మ రాజ‌కీయం ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తోన్న క‌లుపు మొక్క‌లు ఎవ‌రు? ఇదే అతి పెద్ద ప్ర‌శ్న‌! )

Full loan waiver, electricity bill waiver and transfer of forest land on their names are some of their key demands.

Full loan waiver, electricity bill waiver and transfer of forest land on their names are some of their key demands. Instead of wasting Lakhs of Crores on loan waiver, govt could simply build dams & canals and provide water to all drought hit villages. Such arm twisting masterminded by third parties will only dent our economy. We can recover Nirav Modi's loan by selling his assets but how can we recover the farmers loan which we waive every year? -------------------------------------- PS. Cost of caps & flags extra.

TWO HERO'S COPS SAVE ONE B.TECH STUDENT LIFE

TWO HERO'S COPS SAVE ONE B.TECH  STUDENT LIFE.  Hyderabad.langer houz ps limit.A student 22 year she studying in hyderabad native fr khammam.she trying jumped into the road near langer houz dargha in an attempt to suicide. Great job two langer houz ps  CONSTABLES  D.A.KUMAR And k.L.NARSING RAO. who happened to be passing by.as afternoon time some people goers watched in amazement. saw what she was doing. Immediately without a second thoughts dived in and ATTEMPT  TO RESCUE THE STUDENT.it's happened on last 3 days back. By sources 

UN: India Hits Back At Pakistan, After Jammu Kashmir Issue Pointed Out

UN: India Hits Back At Pakistan, After Jammu Kashmir Issue Pointed Out In the United Nations, Pakistan repeatedly condemned India for the second consecutive day, on which India strongly condemned it. In front of the United Nations Human Rights Council in Geneva, India said that the world does not have to seek democracy education from a country which itself is known as a failed country. Mini Devi Kumam, representing India, also said that Pakistan is such a failed country where the dreaded terrorist Osama bin Laden gets a hiding place and terrorists like the Mumbai attack mastermind Hafiz Saeed roam freely there. Earlier, the issue of Kashmir was raised by Pakistan. Tahir Andrabi, who was representing Pakistan, had said again about the referendum in Kashmir. On this, Kumam responded that while seeking this, Pakistan forgets that it will first have to vacate the occupied Kashmir by Pakistan which we call Pakistan Occupied Kashmir (PoK).Kumam further said, “Where the country has been provi...

అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను చీల్చి చెండాడిన భారత్

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ఎదుట పాకిస్థాన్‌పై భారత్ తీవ్రంగా విరుచుకుపడింది. ‘టెర్రరిస్థాన్‌’, ‘ది ఐవీ లీగ్‌ ఆఫ్ టెర్రరిజమ్‌’ ఇలా రకరకాల పేర్లతో .. సరిహద్దు చొరబాట్లు ప్రోత్సహిస్తూ, ఉగ్రకార్యకలాపాలకు స్వర్గథామంగా ఉన్న పాక్‌, తన వైఖరి మార్చుకోవడం లేదంటూ గురువారం యూన్‌హెచ్‌ఆర్‌సీ ఎదుట తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు భారత్ పాల్పడుతోందంటూ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ స్పందిస్తూ.. పాక్‌ను ‘స్పెషల్‌ టెర్రరిస్ట్ జోన్‌’ అంటూ దుయ్యబట్టింది. సాధారణంగా మనదేశంలో ‘స్పెషల్ ఎకనమిక్‌ జోన్‌’ అనే పదం వాడుకలో ఉంది. వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి కొంత ప్రాంతాన్ని ఎంపిక చేసి దానిలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తారు. దీనిలో అమలయ్యే ఆర్థిక నిబంధనలు మిగతా దేశంతో పోల్చుకుంటే వేరుగా ఉంటాయి. ఈ ప్రాంతాన్ని స్పెషల్ ఎకనమిక్‌ జోన్ ‌అంటారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ ఇస్తోన్న సహకారాన్ని భారత్‌ గురువారం ఐక్యరాజ్యసమితిలో తీవ్రంగా విమర్శించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి ప్రత్యేక సహకారం అందిస్తోందంటూ ఆ దేశం ‘స్పెషల్ టెర్రరిస్ట్ జోన్‌’ అంటూ భారత్ సంబోధించింది. సరిహద్దు చొరబాట్లు, ప...

1994 #టీడీపీ వ్యవస్తాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పూర్తి #మెజారిటితో అదికారంలోకి వచ్చారు #చంద్రబాబు #మోడీ #లోకసభ #బీజేపీ #టీడీపీ

1994 #టీడీపీ వ్యవస్తాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు పూర్తి #మెజారిటితో అదికారంలోకి వచ్చారు అందులో మా #బీజేపీ_సహకారం_పొత్తు రెండు లేవు. ఆ తర్వాత 1995 లో #అన్నగారిపై నమ్మకంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు #అదికారం అప్పగిస్తే #లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని వెన్నుపోటు ద్వారా అదికారం దక్కించుకున్న ఘణాపాఠి #చంద్రబాబు అని మరవొద్దు. 1998 #లోకసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన #బీజేపీ19% ఓట్లతో 4 సీట్లు గెలుచుకుంది అప్పుడు #టీడీపీకి వచ్చినవి #12సీట్లు మాత్రమే అని కూడా మరవద్దు!! #1999ఎన్నికలలో #టీడీపీ_బీజేపీతొ పొత్తు పెట్టుకొని అదికారంలో వచ్చాడు మరవొద్దు అలాగే 1999 లో టీడీపీ పొత్తుతో 5.5% ఓట్లతో 6 సీట్లు బీజేపీ గెలిస్తే టీడీపీ 12 నుంచి 29 సీట్లకు పెరిగింది #వాజపేయి హవాలో!! 2004లో #అలిపిరి ఘటనను సాకుగా చూపి #సానుబూతి ఓట్లతో అదికారం వస్తదని #స్వయం_ప్రకటిత_అపర_చాణిక్యుడు మూర్ఖపు ఆలోచనల వల్ల చంద్రబాబు మునగడమే గాకుండా మమ్మల్ని బీజేపీని ముంచినాడు. 2009 లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీచేసి రెండో సారి #ప్రతిపక్ష నాయకుడు పాత్రకి పరిమితం అయ్యారు #శ్రీమాన్ చంద్రబాబు నాయుడు గారు!! మళ్ళీ 2014లో #దేశం_మొత్త...

పాకిస్థాన్ సరిహద్దులలొ భారీ విద్వంసం సృష్టించిన అమెరికన్ ద్రొణ్లు. పెద్ద ఏత్తున తీవ్రవాదుల హతం

అన్నమాట ప్రకారం మరొకసారి అమెరికా ఏటాక్ ద్రొణ్లతొ విరుచుకు పడింది. పాకిస్థాన్_ఆఫ్గన్ సరిహద్దులలొని కునార్ ఫ్రావిన్స్ లొ తాలిబాన్ తీవ్రవాదులే లక్ష్యంగా అమెరికన్ ద్రొణ్లు పెద్ద ఏత్తున బాంబు దాడులు చేసాయి. ఈ దాడులలొ పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ ముల్లా ఫజలుల్లా కుమారుడితొ సహా 20 మందికి పైగా పాకిస్థాన్ తీవ్రవాదులు హతమవడం విశేషం. By sources  . . తీవ్రవాదులకు శిక్షణనిచ్చే క్యాంపు పై అమెరికా చేసిన దాడులలొ ముల్ల ఫ్గలుల్లా కుమారుడు మాత్రమే కాకుందా తాలిబాన్ టాప్ కమాండర్ గుల్మొహమ్మద్, తీవ్రవాదులకు శిక్షణనిచ్చే యాసీన్ కూడా మరణించినట్టు అధికార వర్గాలు దృవీకరించాయి. 2012 నుంది ఇమతవరకు, ఈ పాకిస్థాన్ తాలిబాన్ల వలన దాదాపు 3,739 మంది మరణించినట్టు, డిల్లీ కి చెందిన రిసెర్చి ఆర్గనైజేషన్ సంస్థ ” the South Asia Terrorism Portal ” తెలియజేసింది. కాగా గత నెల రొజులలొ అమెరికా…. పాకిస్థాన్  సరిహద్దులలొ, పాకిస్థాన్ భూభాగంపై దాడులు చేయడం ఇది మూడవసారి …… అయితే పాకిస్థాన్_ఆఫ్ఘన్ సరిహద్దులలొ, అమెరికా ఈసారి మిలటరీ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలిసిందే.

ప్రధాని మోదీ- సీఎం బాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇదీ.

ప్రధాని మోదీ- సీఎం బాబు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇదీ. ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అటు బీజేపీ.. ఇటు టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. సుజనా చౌదరి, అశోక్‌గజపతిరాజు రాజీనామా చేయడానికి కొన్ని నిమిషాల ముందు ప్రధాని మోదీ నుంచి చంద్రబాబుకు ఫోన్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలన్నింటిపై మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా ప్రధాని ఫోన్ సంభాషణ విషయం ప్రస్తావనకు వచ్చింది. " కూర్చొని మాట్లాడుకుందాం.. తొందరపడొద్దని మోదీ చెప్పారు. మోదీ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాను. మంత్రులు రాజీనామా చేసినా మేం ఎన్డీయేలో ఉన్నామని ప్రధానికి చెప్పాను. ఇందుకు స్పందించిన మోదీ ఏపీకి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ప్రజల భావోద్వేగం, ఏపీ అవసరాల దృష్ట్యా రాజీనామాల నిర్ణయం తీసుకున్నామని మోదీకి వివరించాను. ప్రజాభిప్రాయం, ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని ప్రధాని తెలిపాను. విభజన చట్టాన్ని అమలు చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నామని హోదా అంశం ఏపీలో సెంటిమెంట్‌గా మారిందని మోదీకి చెప్పాను...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అందరికీ శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అందరికీ శుభాకాంక్షలు జగతిలొ సగం జనంలో సగం, అవనిలో సగం  అవకాశాల్లోనూ సగం!!!!. ఆమె తల ఎత్తిన శిఖరం!!!!!! చైతన్య కడలి కెరటం!!!!!!!! ఆమె గురించి తెలుసుకోవాలంటే మొదట అవని గురించి చెప్పాలి!!!!!!  అవనికి ముందు ఆకాశమంత ఆమె ప్రేమని స్పృశించాలి!!!!!!!  అమ్మ జన్మకు ఆద్యుడైన ఆ సృష్టికర్త మనసును కొలవాలి!!!!!!.  లోకానికి మూలమైన ఆడశిశువును ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకోవాలి.!!!!!!!!!  ఆ చిట్టితల్లి నవ్వుల్ని ప్రేమించాలి!!!!!!.  బుడి బుడి అడుగుల పాదాలు ముద్దాడాలి!!!!!! నిత్య చైతన్యమూర్తిపై నిలువెత్తు ప్రేమను కురిపించాలి!!!!!!!!!. ఆప్యాయతను పెంచి అనురాగాన్ని పంచాలి!!!!!!!!.  ఆనందాల జల్లును కురిపించే ఆ బంగారు తల్లిని ప్రేమించి, లాలించాలి.  !!!!!!!!!! మైనస్‌,  ప్లస్ అనే లెక్కల్ని పాతరేయాలి.!!!!!!! తుప్పు పట్టిన మనసుల దుమ్ముదులపాలి.

*👩🏻Happy Women's Day

*👨‍🌾:మన ధర్మము* నేను ఈ భూమి మీదకు వచ్చినపుడు నన్ను పట్టుకోడానికి  ఒక స్త్రీ ఉంది ----- మా అమ్మ ... , నేను ఎదుగుతూ ఉన్నపుడు నాతో ఆడి నన్ను చూసుకోడానికి ఒక  స్త్రీ ఉంది ---- మా అక్క .... నేను బడికి వెళ్ళినపుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక స్త్రీ  ఉంది ----- నా టీచర్ నాకు ప్రేమ , తోడు కావలసిన వయసులో ఒక స్త్రీ  ఉంది --- నా భార్య నేను మొండిగా తయారవుతున్నపుడు నన్ను మార్చడానికి ఒక స్త్రీ ఉంది ------ నా కూతురు .... నేను చనిపోతున్నపుడు తన ఒడి లోకి తీసుకోడానికి ఒక స్త్రీ ఉంది అదే భూమాత.. నీవు మగవాడివైతే ప్రతి స్త్రీని గౌరవించు .......... నీవు స్త్రీవైతే స్త్రీగా ఉన్నందుకు గర్వించు.............. *👩🏻Happy Women's Day*

చూడండి చంద్ర బాబు నాయుడు గారు,,, ఏమన్నారు,, ఏమంటారు,, ఎం అంటున్నారు

చూడండి చంద్ర బాబు నాయుడు గారు,,, ఏమన్నారు,, ఏమంటారు,, ఎం అంటున్నారు 1.కెంద్రం అన్ని ఇచ్చింది 2. ఆంధ్ర ప్రదేశ్ ను కేంద్రమే ఆదుకోవాలి 3. తీరా 4 యేండ్ల తరువాత కేంద్రం ఏపి ని మోసం చేసింది 4. పోలవరం ప్రాజెక్టు కు నిధులు ఇచ్చింది 5. పోలవరానికి నిధులు చాలడం లేదు 6. లోటు బడ్జెట్ వున్న ఏపి ని కేంద్రం మే ఆదుకుంటుంది.. 7. కేంద్రం ఇచ్చిన లెక్కలు మేం చెప్పలేం 8. ఎం చేయాలో మాకు బాగా తెలుసు... 9. మూడో ఫ్రంట్ ప్రతిపాదనకు నా మద్దతు 2011, నుండే వుంటది... 10. ఇలా గంటకు ఒక్క మాట మాట్లాడే ముఖ్యమంత్రి కి మీరు మద్దతు ఇస్తారా.... చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారిది కూడా ఓకే  పరిస్థితి  1. తెలంగాణ వచ్చినంక కాంగ్రెస్ లో విలీనం చేస్తే 2. తరువాత తెలంగాణా లో ముఖ్యమంత్రి అయ్యాక కాంగ్రెస్ ను బొంద పెడతా 3. దేశానికి మోడీ,, వెంకయ్యా నాయుడు వస్తే పంగనామాలు పెడతారు 4. మోడీ లాంటి ప్రధాన మంత్రి ని న జన్మలో చూడలేదు 5. మోడీ యే దేశాన్ని  కపడగలరు 6. కేంద్రం మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది 7. రాష్ట్రాల పైన కేంద్రం పెడ్తనం సహించం 8. నాలుగు యేండ్ల నుండి కేంద్రం ఎం చెయ్యలేదు 9. మోడీ వల్ల తెలంగాణ...

Syama Prasad Mukherjee’s Statue Vandalised in Kolkata: Barbarism in Democratic Politics

There is no place of barbarism in democratic politics. Democratic politics believes in tolerance, sympathy and cooperation.Elections are held in democracy and the new government is formed through elections.Democracy believes in peaceful and smooth political change. A party is ousted by the election, a new party comes to power – it is normal in democratic politics. But for the last few days, the storm we have seen is actually ruining the democratic ideals. The people of Kolkata became the eyewitness of one of such shameful incidents today morning.Members of an ultra-Left student outfit vandalised and defaced a statue of BJP ideologue Syama Prasad Mukherjee in Kolkata today morning. The incident of vandalism comes after two Lenin statues being toppled in Tripura and a Periyar bust being vandalised in Tamil Nadu.The Kolkata police arrested seven people for the alleged vandalism. At least five of the seven, one whom of is a woman, are believed to be members of a Left-wing group called “Rad...

బీసీసీఐ సంచలన నిర్ణయం.. మహ్మద్ షమీపై వేటు!

బీసీసీఐ సంచలన నిర్ణయం.. మహ్మద్ షమీపై వేటు! టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమీపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా టీం ఇండియా ఆటగాళ్ల వేతనాలు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ ప్రకటించిన ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో షమీ పేరును బీసీసీఐ తొలగించింది. షమీకి దేశంలో ఎంతో మంది మ‌హిళ‌ల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని, అత‌నికి త‌న కంటే ముందే పాకిస్తాన్‌కు చెందిన మ‌హిళతో వివాహం కూడా జ‌రిగింద‌ని ష‌మీపై అత‌ని భార్య హసీన్ జహాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన విషయం తెలిసిందే. దీనిపై షమీ ఆ ఆరోపణలు అన్ని అబద్ధాలే అని వివరణ కూడా ఇచ్చాడు. కానీ అప్పటికే ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనమైంది. షమీకి అక్రమ సంబంధంపై ప్రతి న్యూస్ ఛానల్‌లో కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో షమీని ఒప్పంద ఆటగాళ్ల జాబితాలో కొనసాగించడం వల్ల విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన బీసీసీఐ అతని పేరును ఒప్పంద ఆటగాళ్ల జాబితాలోంచి తొలగించినట్లు సమాచారం. ఈ రోజు ప్రకటించిన వేతనాల పెంపు ప్రకారం ఏ+ కేటగిరీ ఆటగాళ్లకు రూ.7 కోట్లు, ఏ కేటగిరీ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, బీ కేటగిరీ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరీ ఆటగాళ్లకు కోటి రూపాయిలు పెంచుతున్నట్లు బీసీసీఐ తెలిపింది. By sources...

ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు : జైట్లీ

ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు : జైట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ఈ హోదాను ఇవ్వడం లేదని తెలిపారు. తెలంగాణవారు విభజన కోరుకున్నారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇష్టం లేదని అన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆదాయం కోల్పోయిన మాట వాస్తవమేనన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదన్నారు. జీఎస్టీలో కేంద్ర, రాష్ట్రాలకు వాటాలు ఉంటాయన్నారు. ఏపీతో సంప్రదించాక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని, స్టేటస్ అనే పదం వాడకుండా సాయం అందిస్తున్నామని తెలిపారు. కొన్ని రోజుల పాటు రెవిన్యూ లోటు భర్తీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌పై సానుకూల దృక్పథం ఉందన్నారు. రెవిన్యూ లోటు 2013-14 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 4,000 కోట్లు ఉంటుందని, దీనిలో రూ.138 కోట్లు మాత్రమే ఇవ్వవలసి ఉందన్నారు. By sources 

#SilverJubileeOfWomenInIAF : Story of a Proud Airwarrior Flying Officer Avani Chaturvedi -

#SilverJubileeOfWomenInIAF : Story of a Proud Airwarrior Flying Officer Avani Chaturvedi - The First Women Fighter Pilot of Indian Air Force. A dedicated, Focused, Aggressive & Will of Steel Warrior of IAF. Fg Offr Avani joined Airforce Academy (Dundigal) in Jan 2015 & was commissioned in the flying branch of IAF In Jun 2016, along with Fg Offr Bhawna Kanth & Fg Offr Mohana Singh. She belongs to Rewa (MP). She did schooling from Deolond near Rewa & Graduated from Banasthali Vidyapeeth, Jaipur.  In Jul 2016, Avani started training on HAWK to join the Fighter Fleet of IAF. After completion of basic training, she went to AFS Kalaikunda for Air to Ground Armament & Air Combat training. In Oct 2017 Fg Offr Avani joined the 23 Squadron (Panthers), a frontline fighter sqn of IAF. After completing the requisite ground training, she started flying MiG-21 Bison in Jan 2018. She became the first women pilot in IAF, to fly solo mission in Feb 2018, creating history. Ministr...

‪ఒకే ఒక్క #కండీషన్ మీద భారత్ కు లొంగిపొవడానికి అంగీకరించిన #దావూద్_ఇబ్రహీం‬ ‪............... Must Read ...............‬

D Gang సిండికేట్ అధినేత, అండర్ వరల్డ్ డాన్  “దావూద్ ఇబ్రహీం“, భారత్ కు లొంగిపొవడానికి తన సంసిద్దతను వ్యక్తం చేశాడు. 1993 ముంబాయి పేళ్ళుళ నిందితుడైన దావూద్ ఇబ్రహీం, తరువాత పాకిస్థాన్ పారిపొయిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం పాటు స్వేచ్చగా విహరించిన దావూద్ ఇబ్రహీం,  ప్రస్తుత్తం అన్ని రకాలుగా తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొంటున్నాడు. మోది ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుండి దావూద్ కొసం వేట ముమ్మరం చేయడం, దావూద్ ఇబ్రహీం కొసం అమెరికా నుండి పాకిస్థాన్ పై తీవ్ర ఓత్తిడి పెరగడం, భారత ప్రభుత్వం ఓత్తిడితొ, 40,000 కొట్ల దావూద్ ఆస్తులను UAE , బ్రిటన్ దేశాలు జప్తు చేయడం, వీటికి తొడు తీవ్రమైన ఆరొగ సమస్యలతొ భాదపడుతున్న దావుద్ ఇబ్రహీం ఏట్టకేలకు భారత్ కు లొంగి పొవడానికి సిద్దపడ్డట్టు తెలుస్తుంది. . . తనను ముంబాయి లొని ఆర్ధర్ రొడ్డ్ జైలు లొ ఉంచేందుకు భారత ప్రభుత్వం అంగీకరిస్తే లొంగిపొవడానికి, దావూద్ ఇబ్రహీం సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది. తనపై ఏటువంటి కేసులు ఫైల్ చేసినా ఫరవాలేదని, అయితే తనను ఆర్ధర్ రొడ్ జైలు లొ ఉంచితే చాలని పేర్కొన్నట్టు తెలుస్తుంది. కాగా ఇప్పుడు ఈ విషయాన్ని రిపబ్లిక్ చానల్ వెలుగులొకి తెచ్చింది...

ఉత్తరప్రదేశ్ లొ మరొక అద్భుతాన్ని చేసి చూపించిన యోగి ఆధిత్యనాధ్. ఏలానొ చూడండి

: హత్యలు, దొపిడీలు, స్మగ్లింగ్, అక్రమ ఆయుధాల రవాణా, మానభంగాలు, మాఫియా ముఠాలతొ కిటకిట లాడిపొయిన ఉత్తరప్రదేశ్ రాస్ట్రాన్ని …. ఊహించని రీతిలొ శాంతి భద్రతలను గాడిలొ పెట్టిన యొగి ఆధిత్యనాధ్, ఇప్పుడు మరొక రికార్డు సృష్టించారు. పూర్తిగా నేరపూరిత రాజకీయాలతొ నిండిపొయిన ఉత్త్రప్రదేశ్ రాస్ట్రానికి, పెద్దగా పెట్టుబడులు వచ్చేవి కావు. ఏవొ కొన్ని వచ్చినా, అవి ఏ రాజకీయ నాయకుడి బినామి సంస్థలొ అయ్యుండేవి. ఉత్తరప్రదేశ్ లొ పెట్టుబడులు పెట్టడం అనేది సంవత్సరం క్రితం వరకు ఒక జొక్ లా ఉండేది. ఉత్తరప్రదేశ్ లొ బిజినెస్ సమిట్ పెడుతుంటే, పారిశ్రామిక వేత్తలు పెద్దగా రాకపొతుండటంతొ …. 2015 లొ అప్పటి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, వందల కొట్లు ఖర్చు పెట్టి “ఊత్తరప్రదేశ్ బిజినెస్ సమిట్” ను ముంబాయి లొ అత్యంత ఆడంబరంగా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ప్రత్యక ఆకర్షణగా బాలీఉడ్ తారలను కూడా ఆహ్వనించాడు. అంత చేసినప్పటికీ, ఆ సమిట్ లొ మరీ ఘొరంగా 33 కొట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. సాక్ష్యాత్తూ వచిన పెట్టుబడులు 33 కొట్లు మాత్రమే. (పరువు పొతుందని, 3300 కొట్లు అని చెప్పినప్పటికీ, వచ్చింది మాత్రం కేవలం 33 కొట్లే). ఉత్తరప్రదేశ్ లొని గూండా ర...

( #ఇది_ఆర్ఎస్ఎస్_నేర్పే_గౌరవం) #హత్యలు_మానభంగం #ఇవి_కమ్యూనిస్ట్_సిద్ధాంతాలు

Image
( #ఇది_ఆర్ఎస్ఎస్_నేర్పే_గౌరవం)  #హత్యలు_మానభంగం #ఇవి_కమ్యూనిస్ట్_సిద్ధాంతాలు క‌మ్మీ స‌ర్కార్ పోయింది... మాణిక్ స‌ర్కార్ సీటూ పోయింది! విప్ల‌వం వ‌చ్చింది... విప్ల‌వ్ కుమార్ కు బీజేపి సీఎంగా...  చ‌రిత్ర సృష్టించే అవ‌కాశం వ‌చ్చింది!!అయితే...  కాషాయం సంస్కారం మాత్రం...  ఇలా స‌హ‌జంగానే క‌ళ్ల ముందుకొచ్చింది! కాబోయే క్రేజీ సీఎం... అయిపోయిన మాజీ సీఎం...  ఆశీర్వ‌చ‌నాలు తీసుకుంటున్నాడు! (ఒక్క‌సారి ఊహించుకోండి... ఇలాగే ఏ క‌న్న‌య్యా కుమార్ లాంటి కుర్ర కుంకో... బీజేపి సీఎంని గ‌ద్దె దింపి... గెలుపు సాధిస్తే...  ఆ ఎర్ర పువ్వు ఎర్రి డ్రామాల‌కు హ‌ద్దుంటుందా? ఏం పీక‌కుండానే... మోదీని క‌నీసం ఆయ‌న‌ వ‌య‌స్సుకి గౌర‌వం ఇవ్వ‌కుండా అవ‌మానిస్తుంటారు... క‌మ్మీ అభ్యుద‌య్యాలు!)

త్రిపురలొ #కమ్యునిస్టులకు ఘొర అవమానం, లేపి ఆవతల పారేసిన త్రిపుర వాసులు ..................

త్రిపుర లొ కమ్యునిస్టులకు ఘొర అవమానం జరిగింది. 25 సంవత్సరాల తమ తిరుగులేని ఆధిపత్యానికి ఒక్కసారి గండి పడటంతొ, త్రిపుర వాసులలొ, కమ్యునిస్టులపై ఉన్న ఆగ్రహావేశాలు ఒక్క సారిగా పెల్లు బికాయి. మొన్న త్రిపుర అసెంబీ ఏన్నికలలొ కమ్యునిస్టు ప్రభుత్వం ఘొర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీనితొ త్రిపుర ప్రజలు త్రిపుర లొని బెలొనియా కాలెజి స్క్వేర్ లొ ఉన్న రష్యన్ కమ్యునిస్టు నాయకుడు లెనిన్ విగ్రహాన్ని బుల్డొజర్లతొ ద్వంసం చేశారు, విగ్రహాన్ని లాగి అవతల పారవేశారు.   అచ్చు ఇరాక్ లొ సద్దాం హుస్సేన్ విగ్రహాన్ని అక్కడి ప్రజలు ద్వంసం చేసినట్టు ద్వంసం చేయడం విశేషం.  భారత్ లొ భారతీయుల విగ్రహాలు మాత్రమే ఉండాలని, విదేశీయుల విగ్రహాలు ఉండరాదని చెబూతూ ….. భారతమాతాకి జీ, వందేమాతరం నినాదాలతొ ఆప్రాంతమంతా దద్దరిల్లిపొవడం విశేషం. . కాగా త్రిపుర ఏన్నికలలొ 70% సీట్లు సాధించి, బిజెపి ఘన  విజయం సాధించిన సంగతి సంగతి తెలిసిందే. .By sources

అమిత్ షా గారు ఫోన్ చేసారు అని చెప్పింది ఎవరు?

అమిత్ షా గారు ఫోన్ చేసారు అని చెప్పింది ఎవరు?  3  రోజుల ముందే ఫోన్ చేసి చెబితే  రాష్ట్రం ముందు దేశం తరువాత అనే ఈ  అపర చాణుక్యుల  వారి భజన బృందం కౌటిల్యుని అర్ధశాస్త్రాన్ని  మించిన శాస్త్రం  చేయగల మంత్రివర్యులు ఆర్థిక నిపుణులు  ముఖ్యమైన సమావేశానికి సమయానికి వెళ్లకుండా విమానం లేటయ్యింది ...  ఇంట్లో పెళ్ళాం వంట లేటయ్యింది లాంటి సాకులు చెబుతుంటే ఖచ్చితంగా వీరి రాష్ట్రభక్తిని వేనోళ్ళ పొగడాల్సిందే .టైం కి మీటింగులకు వెళ్ళలేరు కానీ టైం పెట్టి మరీ పోలవరం అమరావతి కడతారంట... ఒక జాతీయపార్టీ అధ్యక్షుడి సమయం ఎంత విలువైనదో వీళ్ళకి తెలియదా?? చెప్పిన సమయానికంటే ముందే వెళ్ళాలి అనే ఇంగిత జ్నాణామ్ లోపించిందే?? వీళ్ళ వరస చూడబోతే అసలు ఆయనను కలవడానికి ఇష్టం లేక రెండో విమానానికి వెళ్లారు అనిపిస్తుంది.... మొన్న జైట్లీ గారు కూడా అన్నారు ఇంతవరకూ లోటు వివరాలు పంపలేదు ఆల్రెడీ మేం లెటర్ రాసి నెల అవుతుంది అని.... రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలు మొత్తం కేంద్రం నెత్తికి చుట్టి ఎన్నికల్లో కేంద్రాన్ని ముద్దాయిని చేసి లబ్ధిపొందే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని సామాన్య జనం క...

2019 ,సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా KCR ప్రభంజనాన్ని చూసి దేశప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలలో మునిగిపోయారు..... ఏ రాష్ట్రంలో చూసినా బ్రతుకమ్మలు , ధూంధాం లే.......!!!

2019 ,సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో దేశవ్యాప్తంగా KCR ప్రభంజనాన్ని  చూసి దేశప్రజలు అన్ని రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలలో మునిగిపోయారు..... ఏ రాష్ట్రంలో చూసినా బ్రతుకమ్మలు , ధూంధాం లే.......!!!    కేవలం 4సంవత్సరాల్లోనే బికారీ చేయబడ్డ తెలంగాణా రైతులందరినీ కోటీశ్వరులుగా మార్చి , అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ ను 5 లక్షల కోట్ల మిగులుతో ప్రపంచ బ్యాంకు కే అప్పు ఇస్తున్న మహపురుషుడైన KCR  ప్రధాని గా ఉండాలని కోరుకోని వారు ఎవరుంటారు చెప్పండీ......!!!.     అందుకే  అన్ని రాష్ట్రాల్లోనూ *KCR* ను తప్ప ఎవరినీ ప్రధాని గా ఒప్పుకునేది లేదని  పిల్లా , జెల్లా ముసలీ ముతక అనకుండా ఊరేగింపులు , నిరాహారదీక్షలు......   Secular కూటమి నాయకులైన మమతా, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, మాయా , ములాయం ,లాలూ ,దేవెగౌడ ,ఏచూరీ లాంటి  వారు ఒకటే బ్రతిమిలాట........ కానీ , *KCR మాత్రం దళితున్ని ప్రధానిని చేస్తానన్న తన మాటకే కట్టుబడి ఉంటానని మొండిపట్టు పట్టారు.*.....   *చివరికి నలుగురు వచ్చి నిమ్మరసం తాగించడంతో పట్టువిడిచి ప్రధాని పదవిని  అంగీకరించి దేశాన్ని పెద్ద ప్ర...

*కేసిఆర్ కు మమత షాక్ ఇచ్చిందా ?* *కేసిఆర్ కు మమత కాల్ చేయలేదట*?

*కేసిఆర్ కు మమత షాక్ ఇచ్చిందా ?* *కేసిఆర్ కు మమత కాల్ చేయలేదట* *కేసిఆరే మమతకు కాల్ చేశారని జెఎసి ఆరోపణ* *బెంగాల్ లో లీడింగ్ పత్రిక టెలిగ్రాఫ్ లో కథనం* *తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ* తెలంగాణ సిఎం కేసిఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. ఆయనకు ఊహించని షాక్ తగిలిందా? పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కేసిఆర్ కు కాల్ చేశారా? లేక కేసిఆరే మమతకు కాల్ చేశారా? మమత ఏమన్నారు? కేసిఆర్ ఏమన్నారు? ఈ వ్యవహారంలో అసలు నిజాలేంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాలి. తెలంగాణ సిఎం కేసిఆర్ కాంగ్రేసేతర, బిజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరమైతే ఆ ఫ్రంట్ కు తానే నాయకత్వం వహిస్తానని కూడా చెప్పారు. ఆ ఫ్రంట్ ప్రకటన వెలువడిన వెంటనే వెల్లువలా కేసిఆర్ ప్రయత్నాన్ని స్వాగతిస్తూ జాతీయ నేతలు ప్రకటనలు చేశారని టిఆర్ఎస్ పార్టీ చెప్పుకుంది. అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేసిఆర్ కు ఫోన్ చేశారని, కేసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పినట్లు తెలంగాణలో ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని కేసిఆరే వెల్లడించారు కూడా. అలాగే జార్ఛండ్ మాజీ ముఖ్యమంత్రి హే...

హైదరాబాద్ లో గుంతలు పూడ్చలేనోడట ఇండియా ను అమెరికా చేస్తడట!

హైదరాబాద్ లో గుంతలు పూడ్చలేనోడట ఇండియా ను అమెరికా చేస్తడట! నాకు మమతా ఫోన్ చేసింది మద్దతిచ్చింది, నాకు హేమంత్ సొరేన్ ఫోన్ చేసిండు, ఇంకొకాయన ఫోన్ చేసిండు అని నీకు నువ్వు  డబ్బా కొట్టుకుంటున్నావ్. అవును దేశంలోని అవినీతిపరులంతా జట్టు కట్టండి, మా మీద ఓడిపోయేటోళ్లంతా ఒక ఫ్రంట్ పెట్టండి. మా మోడీ తెలంగాణాలో అడుగు పెడితే మీ ఫ్రంట్ కాదు కదా మీ టెంట్లు కూడా ఊడపీక్కోవాల్సి వస్తుంది. వేచి చూడండి.  సీఎం గారు, అసలు నీ పంచాయితీ అంతా నీ కొడుకును సీఎం చేయాలనే కదా. అదేదో స్ట్రెయిట్ గా చెప్తే సరిపోతది కదా. దేశంలో రాజకీయం, గుణాత్మక మార్పులు వంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు చెప్పండి.  మాట మాట్లాడితే రాజ్యాంగం అట్లా ఉండాలి ఇట్ల ఉండాలి అని జోరుగా ముచ్చట్లు చెప్తున్నారు. అపార మేధావి, దళిత రత్న అయిన అంబెడ్కర్ మన రాజ్యాంగాన్ని రచించారు. అటువంటి మన రాజ్యాంగం మీద లెక్టర్లు దంచడానికి మీరు అంబెడ్కర్ కంటే గొప్పవారా? చిన్న రాష్ట్రాల విషయంలో అంబెడ్కర్ ఆదర్శం అన్నోడివి ఇప్పుడెందుకు నీ చిల్లర రాజకీయాల కోసం అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు. ముఖ్యమంత్రి గారు ఎంత సేపు 70 ఏళ్లలో వాళ్ళేం చేశారు వీళ్...

తెలంగాణను ఆ దేవుడే కాపాడాలి..1947 నుండి 2014 వరకు తెలంగాణ అప్పులు 70000 కోట్లు

తెలంగాణను ఆ దేవుడే కాపాడాలి..1947 నుండి 2014 వరకు తెలంగాణ అప్పులు 70000 కోట్లు, 2014 నుండి 2018 వరకు తెలంగాణ మొత్తం అప్పులు1,67,091కోట్లు..అంటే 67 సంవత్సరాలల్లో సుమారు 13 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ నెత్తిన 70వేల కోట్లు అప్పులు మోపితే మన లెజెండ్ సీఎం కేసీఆర్ సాబ్ ఒక్కడే మూడేండ్లలొనే 87వేల కోట్లకు పైగా అప్పులు మోపి, వడ్డీలకే నెలకు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నాము అంటే మనం రాబోయే 5 ఏండ్లల్లో బీహార్, ఒరిస్సా కంటే అద్వాన్నం కానున్నమా? సిరిసంపదలు, ఆర్థిక పరిపుష్టితో "అమెరికా"నే తలదన్నిన "వెనిజులా"దేశం మితిమీరిన ఖర్చులు, లోపించిన ఆర్థిక క్రమశిక్షణతో చిల్లి గవ్వ లేక, ప్రజలకు అన్నం కూడా దొరకని ఘోర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఉద్యమకారుల చెమట,రక్తం, ప్రాణాలు అర్పించి సాధించుకున్న "తెలంగాణ"కు ఎన్నికైన పాలకులు మొదట్లో ఏమన్నారు? కడుపు కట్టుకొని పనిచేస్తాము-బంగారు తెలంగాణా సాధిస్తాము అని..ఇప్పుడు చూస్తే మిగులు, ధనిక రాష్ర్టంగా ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలోకి పోతుందా అని అనిపిస్తుంది.10 ఏండ్ల తర్వాత చేపట్టవలసిన మిషన్ భగీరథను ఇప్పుడే చేపట్టి 65 వేల కోట్లు, 24 గంటల కరెంట్ పేరుతో...

పాకిస్థాన్ సెనేటర్‌గా హిందూ మహిళ

Image
పాకిస్థాన్ సెనేటర్‌గా హిందూ మహిళ    ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణ కుమారి కోహ్లి చరిత్ర సృష్టించారు. పాక్‌ సెనేట్‌కు ఎన్నికైన హిందూ మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. 39 ఏళ్ల కృష్ణ కుమారి.. బిలావల్‌ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) తరఫున సింధ్ ప్రావిన్స్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ సీటును మహిళలకు రిజర్వ్‌ చేశారు. పాక్‌లో మహిళల అభ్యున్నతి, మైనార్టీల హక్కుల సాధనలో కృష్ణ కుమారి గెలుపు ఓ మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీపీపీ గతంలో హిందూ మహిళ అయిన రత్న భగవాన్‌ దాస్‌ను తొలిసారిగా సెనేటర్‌గా ఎన్నుకుంది. కృష్ణకుమారి సింధ్ ప్రావిన్స్‌ థార్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నాగర్‌పర్కార్‌లో ఓ పేదకుటుంబంలో జన్మించారు.  ఆమె చిన్నప్పుడే కుటుంబంతో కలిసి మూడేళ్లపాటు జైలు జీవితం గడిపారు. 16 ఏళ్ల వయస్సులో లాల్‌చంద్‌ అనే వ్యక్తిని వివాహమాడారు. అప్పుడు ఆమె 9వ తరగతి చదువుతున్నారు. 2013లో సింధు యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో మాస్టర్స్‌ పూర్తిచేశారు. అనంతరం పీపీపీలో తన సోదరునితో కలిసి చేరారు. బెరానో యూనియన్‌ కౌన్స...

ఆ కార్యకర్తలకు నపాదాభివందనాలు

Image
#త్రిపుర అంత ఈజీగా వశం కాలేదు., ప్రతి 60 మంది ఓటర్లకు ఒక కార్యకర్త చొప్పున పార్టీ మోహరించింది., వారు ఆ 60 మందినీ దేశ చరిత్ర సహా ప్రతి విషయంలో ఎడ్యుకేట్ చేశారు., ఆ కార్యకర్త ఈ 60 మందినీ ప్రతి రోజూ కలవవలసిందే.,  సమకాలీన/సామాజిక/చారిత్రక అంశాలూ,  #కమ్యూనిజం ఎంత ప్రమాదమో ప్రపంచంలో అది ఎంత దారుణాలు చేసిందో అన్ని ఉదాహరణలతో ఆ 60 మందినీ పూర్తిగా జాతీయవాదులుగా మార్చే బాధ్యత ఆ కార్యకర్తదే., ఈ విధంగా రోజుకు 18-20 గంటల చొప్పున 90-100 రోజులు పని చేశారు., ఆ విధంగా 40 వేల మంది కార్యకర్తలను పార్టీ నియమించింది., ఆ కార్యకర్తలకు నపాదాభివందనాలు..

శూన్యం నుంచి శిఖరాన్ని చేరుకున్నాం.. కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు: ప్రధాని మోడీ

శూన్యం నుంచి శిఖరాన్ని చేరుకున్నాం.. కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవట్లేదు: ప్రధాని మోడీ ‘త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. భాజపా అభివృద్ధి అజెండాలో ఒకటైన ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’కి, మా కూటమి పార్టీలకు మద్దతిచ్చినందుకు ఈ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడి ప్రజల కోరికలు, ఆశయాలను నెరవేర్చేందుకు అహర్నిశలు పాటుపడుతాం. త్రిపురలో విజయం సాధారణ ఎన్నికల విజయం కాదు. శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం. ఇందుకు అభివృద్ధి అజెండాలు ఎంతగానో దోహదం చేశాయి. దీన్ని సుసాధ్యం చేసేందుకు ఏళ్ల తరబడి శ్రమిస్తున్న ప్రతి భాజపా కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.  ఇది ప్రజాస్వామ్య విజయం. ఈ రోజు శాంతి, అహింస కలిసి భయాన్ని ఓడించాయి. త్రిపుర ప్రజలకు సరైన పాలన అందిస్తాం. మేఘాలయ, నాగాలాండ్‌లలోనూ భాజపాకు మద్దతిచ్చినందుకు సంతోషంగా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు’ అని మోదీ ట్వీట్లలో పేర్కొన్నారు.

#TripuraElection2018 | How did a party that has never sent an MLA to the Tripura Assembly, manage to lead in 42 of the 60 seats in the state?

BJP to form the next government in Tripura, displacing the 25-year-old Left front government in the state.  Tripura is witnessing a political churn. The twenty-five year old Left front government in the state has been ousted, not by it’s longest standing opposition – the Congress, but by a completely new entrant, the Bharatiya Janata Party (BJP). So, how did a party that has never sent an MLA to the Tripura Assembly, manage to lead in 42 of the 60 seats in the state? 1. Development Plank The BJP has successfully managed to market its development narrative. It succeeded in capitalising on the goodwill of initiatives that were announced and inaugurated by the previous UPA government. Case in point – the decades-long demand for a broad gauge train connectivity within Tripura and to New Delhi was fulfilled in May 2016. Along with its slogan ‘Chalo Paltai’ (topple the incumbent), the BJP released an election manifesto or ‘Vision Document 2018’ aimed at the burgeoning youth in the s...

From being a gym instructor to the next Tripura CM, here’s everything you need to know about Biplab Kumar Deb.

From the emerging trends, the Bharatiya Janata Party (BJP) has managed to pull off a landmark victory in Tripura, and ended a 25-year-long Left Front rule. While the BJP – which allied with the Indigenous People’s Front Of Tripura (IPFT) for this election – did not project a chief ministerial face, Biplab Kumar Deb, the BJP’s Tripura unit president, seems to be a front-runner. Biplab has been the president of Tripura’s BJP unit since 2016. Born in the Gomoti district of Tripura, he completed his schooling and graduation from the state before moving to Delhi for higher studies. During his time in Tripura, he worked as a gym instructor.Biplab returned to Tripura after a 15-year hiatus and joined the RSS as a volunteer under stalwart KN Govindacharya. BJP leader Sunil Deodhar was also one of his mentors. He campaigned for the elections of the Tripura Tribal Areas Autonomous District Council. He also trained under Ganesh Singh, the BJP’s Lok Sabha MP from Satna in Madhya Pradesh. He was in...