ఈ రోజు ఉదయం ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్‌లో చంద్రబాబునాయుడు తెలియ‌జేశారు

ఈ రోజు ఉదయం ఎన్డీయే నుంచి వైదొలగుతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్‌లో చంద్రబాబునాయుడు తెలియ‌జేశారు. 

అయితే చంద్ర‌బాబు ఫోన్ చేసిన వేళ ఆయ‌న నుంచి పెద్దగా స్పందనేమీ రాలేదని తెలుస్తోంది. 

టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంటుందని తమకు ముందే తెలుస‌న్న‌ట్లుగా అమిత్ మాట్లాడారని పార్టీ వర్గాల నుంచి సమాచారం. 

మీరు నిర్ణయం తీసుకున్నామని చెప్పిన తరువాత ఇక మాట్లాడేందుకు ఏముంటుంది...మీ ఇష్టం అని వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!