Posts

Showing posts from February, 2023

"తహసిల్దార్ గారు, నాకు మరణించేందుకు అనుమతివ్వండి..."

Image
"తహసిల్దార్ గారు, నాకు మరణించేందుకు అనుమతివ్వండి..." అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ పెట్టి మరీ అభ్యర్థిస్తున్న ఈయన మాజీ మావోయిస్ట్ కొడెం సమ్మయ్య (అలియాస్) చంద్రన్న. ప్రభుత్వం పిలుపుతో నక్సల్ ఉద్యమాన్ని విడిచి జనజీవన స్రవంతిలో భాగమైన సమ్మయ్య... తన భూమిని బీఆరెస్ నేత ఆక్రమించుకోగా ఆ బాధతోనే తన భార్య మరణించిందని కూడా చెప్పారు. ఇలా ఒక్క సమ్మయ్య మాత్రమే కాదు.... పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బాధితులు అడుగడుగునా అధికార బీఆరెస్ పార్టీ నాయకుల కబ్జాకోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. మరోవైపు లోపాల పుట్టగా మారిన ధరణి పోర్టల్ కూడా దురాశాపరులైన ఈ నాయకులకు తోడుగా నిలబడింది. లంచాలు మింగి పట్టాల్లో పేర్లు మార్చేస్తున్న పలువురు అధికారుల తీరుతో బాధితుల కడుపు మండిపోతోంది. మ్యూటేషన్ కాని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్, ఒకే భూమిని ఇద్దరి పేరిట రిజిస్టర్ చెయ్యడం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండానే విరాసత్ చెయ్యడం, రిజిస్టర్ అయినప్పటికీ మ్యూటేషన్ కాని భూముల యజమానులుగా ధరణిలో పాత యజమానుల పేర్లే కనిపించడం, సాదా బైనామాల సమస్యలు.... ఇలా దేశంలో భూ...

కొన్ని చిత్రాలు ఎంతటి తప్పడు సంకేతాలు ఇస్తాయో గమనించండి..

Image
కొన్ని చిత్రాలు ఎంతటి తప్పడు సంకేతాలు ఇస్తాయో గమనించండి..  ఐదేళ్ల క్రితం నేను తిరుమల వెళ్లినప్పుడు కొండపైన బస్టాండ్‌తో పాటు క్యూలైన్లలో భక్తులందరికీ వేడి వేడి పాలు ఉచితంగా ఇవ్వడం చూసి చాలా సంతోషం కలిగించింది. చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది.. దురదృష్టవశాత్తు కరోనా తర్వాత దీన్ని నిలిపివేసినట్లున్నారు. అలాగే ఉచిత అల్పాహార పంపిణీ కూడా అంతగా కనిపించడం లేదు.. తాజా వివాదానికి వద్దాం..  సీఎం జగన్ శివరాత్రికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు సందేశం విడుదల చేస్తే సరిపోయేది. కానీ ఆ పార్టీ శ్రేణులు అత్యుత్సాహంతో  విడుదల చేయడం చిత్రం విమర్శలకు దారి తీసింది. ఆలయం మెట్ల మీద పాలు వృధాగా పారుతుంటే, సీఎం జగన్‌ ఓ పాపకు పాలు తాగిస్తున్నాడు. అంతే కాదు. సీఎం గారికి కనీసం బొట్టు కూడా లేదు. శైవాలయంలో నందికి వైష్ణవ సాంప్రదాయ నిలువు బొట్టు, బాలికకు అడ్డం బొట్లు కనిపిస్తున్నాయి.  నాకు తెలిసి ఏ ఆలయంలోనూ పాలను వృధాగా పారబోయరు. అభిషేకానికి ఉపయోగించిన పాలను భక్తులందరికీ ఉచితంగా తీర్థం రూపంలో పంపిణి చేస్తారు.. జాగ్రత్తగా గమనిస్తే కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా హిందూమతాన్ని కించపరుస్తూ ఈ చిత్రం...

అసైన్డ్ భూములు కబ్జాలకు గురవుతున్నాయి అనేది పెద్ద నిజం పచ్చి నిజం హద్దులు లేవు అనే ఒకే ఒక కారణం చేత

Image
అసైన్డ్ భూములు కబ్జాలకు  గురి అవుతున్నాయి ఏ విధంగా అంటేదానికి కారణం ఒకే ఒక్కటి అసైన్డ్ భూములకు హద్దులు ఉండవు దీన్ని బేస్ చేసుకుని చాలామంది రాజకీయ నాయకులు భూస్వాములు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అసైన్డ్ భూములను పేదల నుండి లాక్కొని కబ్జా చేస్తున్నారు ఎందుకంటే ఒక పట్టా భూమి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరిగితే మాత్రమే ఆ భూమికి హద్దులు వస్తాయి అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ కావు అందువలన వాటికి హద్దులు ఉండవు ఎన్నో సంవత్సరాలుగా కబ్జాలో ఉంటున్న వారిని బెదిరించి మీ భూమి ఇక్కడ లేదు వేరే దగ్గర ఉంది ఇక్కడే ఉంటే మీ హద్దులు చూపించండి అని బెదిరించి వారి దగ్గర నుండి ఆ భూములను కబ్జాలోకి వెళ్తున్నారు అలాంటప్పుడు ఆ పేదలు పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ సిఐ హోదాఉన్న వారు కూడా మీ హద్దులను చూపించండి మీ భూమి ఎక్కడ ఉందో చూపించండి అని వాళ్ళు కబ్జాలో ఉన్నారు మీరు వెళ్లకూడదు అని అంటున్నారు కోర్టులకు వెళితే కూడా జడ్జీలు ఇలాంటి కేసులను మీకు హద్దులు లేవు అని డిస్మిస్ చేస్తున్నారు ఒక అసైన్డ్ భూమి ఉన్న పేదవాడు అతనికి హద్దులు ప్రభుత్వం నుండి ఎమ్మార్వో ఆఫీసు నుండి ఇవ్వనప్పుడు దాన్ని ఎలా ప్రూఫ్ చే...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు

Image
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై  కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై వివరణ కోరిన జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 21 తేదీ ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి నోటీసు పంపిన జాతీయ మహిళా కమిషన్ ఫిబ్రవరి 14 తేదీ నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్

కమ్యూనిస్టుల మెడలు వంచి చత్రపతి శివాజి మహరాజ్ జయంతి జరిపేలా చేశారు కాషాయ యోధులు.

Image
కమ్యూనిస్టుల మెడలు వంచి చత్రపతి శివాజి మహరాజ్ జయంతి జరిపేలా చేశారు కాషాయ యోధులు.....రానున్న రోజుల్లో శ్రీరామ నవమి.... హనుమాన్ జయంతి చేసే వరకు వదలి పెట్టేది లేదు....జై శ్రీరాం

దేశంలో అంత్యంత మహిమాన్విత శక్తివంతమైన శివ లింగాలు..

Image
దేశంలో అంత్యంత మహిమాన్విత శక్తివంతమైన శివ లింగాలు..  ఈ 5 లింగాల ప్రతిష్టాపన కూడా ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే... దేశం శివ శాస్త్రం శాసనంతో ముడిపడి ఉంది ..

నూతనంగా నియమితులైన బిజెపి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్,

Image
నూతనంగా నియమితులైన బిజెపి జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు, సెక్రటరీలు, విప్ లు, అధికార ప్రతినిధులు, ఆఫీస్ ఇంచార్జ్, కోశాధికారులకు శుభాభినందనలు తెలియజేశారు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు గారు. అందులో భాగంగా నల్లకుంట కార్పొరేటర్ అమృత గారు కార్యదర్శిగా నూతనంగా నియమితులైన సందర్భంగా గౌతమ్‌ రావు గారు బిజెపి నగర కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్‌ రావు గారు మాట్లాడుతూ నిరంతరం భారతీయ జనతా పార్టీ పటిష్టం కోసం అమృత గారు చేసే కృషి ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం అని,అందులో భాగంగానే వారి సేవను గుర్తించి జి. హెచ్. ఎమ్. సి. కార్యదర్శిగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహంకాళీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్‌ గౌడ్, కార్పోరేటర్లు పద్మ వెంకట్ రెడ్డి,ఉమా రమేష్ యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కేశబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

న్యాయం కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుండి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా ఊరి తాడు చేతపట్టుకొని డిజిపి కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చిన బాధిత రైతు గట్ల సురేందర్

Image
న్యాయం కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ నుండి నాగలి ఎత్తుకొని అర్ధనగ్నంగా ఊరి తాడు చేతపట్టుకొని డిజిపి కార్యాలయం వరకు నడుచుకుంటూ వచ్చిన బాధిత రైతు గట్ల సురేందర్ వరంగల్ జిల్లా పోనకల్ గ్రామానికి చెందిన సురేందర్ భూమిని స్థానిక టిఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్రించి అతని తమ్ముడికి రాయించారని ఆరోపణ స్థానిక పోలీసులను ఆశ్రయించిన తనకు న్యాయం జరగలేదని ఆవేదన వారు సృష్రించినవి సరైన పత్రాలు అయితే తనను హైదరాబాద్ నడిబొడ్డున ఊరి తీయాలని అంటున్న బాధిత రైతు ఈ విషయంలో గవర్నర్ , హైకోర్టు న్యాయమూర్తి , రాష్ట్ర డీజీపీ లు జోక్యం చేసుకోవాలని డిమాండ్.

ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ బ్రతికే ఉన్నాడట.. నాతో టచ్‌లో ఉన్నాడని ఓ వృద్దనాయకుడు నమ్మబలుకుతున్నాడు

Image
తమిళనాట ఉనికిని కోల్పోతున్న ద్రవిడ-ఈలం వేర్పాటువాదులు, దేశద్రోహులు కొత్త నాటకానికి తెరలేపారు... ఎల్‌టీటీఈ చీఫ్‌ ప్రభాకరన్‌ బ్రతికే ఉన్నాడట.. నాతో టచ్‌లో ఉన్నాడని ఓ వృద్దనాయకుడు నమ్మబలుకుతున్నాడు. వాస్తవానికి 2009లో ప్రభాకర్‌ను శ్రీలంక సైన్యం హతమార్చింది. ఇంకా బతికే ఉన్నాడని చెప్పడం పెద్ద జోక్‌.. తమిళనాట ప్రభాకరన్‌ను అడ్డు పెట్టుకొని ఏర్పాటువాదులు పెరిగిపోయారు. శ్రీలంకలోని ఉత్తర భాగం- భారత్‌లోని తమిళనాడు కలిపి 'తమిళ ఈళం' అనే దేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభాకరన్‌ కలలు కన్నాడు..  భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ, శ్రీలంక అధ్యక్షుడు రణసింఘేలతో పాటు  గామిని దిస్సనాయకే, అమృతలింగం లాంటి ఎందరో లంక నాయకులను హతమార్చిన రక్తచరిత్ర ఎల్‌టీటీఈది. తమిళనాట గతంలో ఎల్‌టీటీఈకి మద్దతు ఇచ్చిన కరుణానిధి ప్రభుత్వం భర్తరఫ్‌ అయింది..  ఇప్పటికీ తమిళనాడులో ఈలం పాట పాడే ద్రవిడ వేర్పాటువాదులు, విద్రోహులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.. వీరంతా ప్రభాకరన్‌  మళ్లీ వస్తాడని కలకల కంటున్నారేమో?

2024 యొక్క ఎన్నికల సమరశంఖం పూరించడం జరిగింది.

Image
2024 యొక్క ఎన్నికల సమరశంఖం పూరించడం జరిగింది. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నాకు ఏమి చేయలేదు అనే వాళ్ళు ఓటు వేయద్దు ఎందుకు అంటే మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చేది మేమే అప్పుడు కూడా ఏమి చేయదు. దేశానికి చేస్తే చాలు దానిలో నేను భాగమే, దేశం సుభిక్షంగా,సురక్షితంగా ఉంటే నేను ఉన్నట్లే అని అనుకునే వాళ్ళు అందరూ ఓట్లు గంపగుత్తగా గుద్ధిపారేయండి గెలుపోటములతో సంబంధం లేకుండా..! మన వోటింగ్ ఎలా ఉండాలి అంటే "ఓట్ల సునామికి ప్రతిపక్ష పార్టీలు కాకావికలం" అని ఎన్నికల తరువాతి రోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే విధంగా..! ప్రతిపచ్చాలు బురద జల్లుతానే ఉంటై మనం చేసిన యే పనిని అవి మెచ్చుకున్నాయి అని?  కుటుంబ పార్టీల పరిధి ఆ ఒక్క కుటుంబం వరకే,ప్రాంతీయ పార్టీల పరిధి ఆ ప్రాంతం వరకె ,మరి మనకు దేశం మొత్తం మన పరిధి చాలా విస్తారం వసదైక కుటుంబం మనది ✌️✌️ జండా పట్టుకోము, పట్టుకుంటే విడవము..అదొక్కటే తెల్సు మాకు..! #ModiHaiToMumkinHai #DilSeModiPhirSeModi #2024ModiOnceMore  #AayegaHiModi #AurEkBaarModijiSarkar

కన్నీళ్లతో న్యూజిలాండ్ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు.... కారణం - డబ్బు లేదు, ఉద్యోగం లేదు, ఎకానమీ దిక్కులేని పడవ లాంటిది...

Image
కన్నీళ్లతో న్యూజిలాండ్ ప్రధాని తన పదవికి రాజీనామా చేశారు.... కారణం - డబ్బు లేదు, ఉద్యోగం లేదు, ఎకానమీ దిక్కులేని పడవ లాంటిది... ఆస్ట్రేలియా కూడా అదే పరిస్థితి.. రిజర్వ్‌లతో ఎలాగోలా నెట్టుకొస్తూన్నారు... బ్రిటన్ ప్రధాని నెల రోజుల్లో రాజీనామా చేశారు. అమెరికా అతిపెద్ద ఆర్థికమాంద్యంతో భయంతో ఉంది. కరోనా కారణంగా చైనా ఇంకా వణికిపోతోంది. ఇప్పుడు రష్యా - ఉక్రెయిన్ సంక్షోభంతో యూరప్ దేశాలు మొత్తం చెల్లాచెదురైనాయ్... మన పొరుగు దేశాలు చాలా వరకు దివాళా తీశాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక దేశాలు పూర్తిగా దివాళా తీసి తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయాయి. గట్టున పడేందుకు చాలా కష్టపడుతున్నారు... ఇన్ని జరిగినా ఒక్క భారతదేశం మాత్రం ఓ వణుకులేకుండా రోజురోజుకూ బలపడుతోంది... పదుల సంఖ్యలో క్షిపణి పరీక్షలు, సైన్యం ఆధునీకరణ, ఫాస్ట్ రైళ్లు, ప్రపంచాన్ని షేక్ చేసే భారీ ప్రాజెక్టులు, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్మిస్తున్న ఎన్నో ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలు, రైతులకు అండగా నిలిచే వందలాది ప్రాజెక్టులు మరియు సాధారణ ప్రజలు. మోదీ ప్రభుత్వం దానిని విజయవంతంగా అమలు చేస్తోంది. దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ...

*ప్రగతిభవన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్*

Image
*ప్రగతిభవన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్* పోలీసులు అరెస్ట్ చేసి, తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో తెలియడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇచ్చేద్దామని ప్రగతిభవన్ కు వెళ్తే.. గేటు వద్దే తనను ఆపేశారని చెప్పారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం తాళాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారులకు ఇస్తే తీసుకోకపోవడంతో వాటిని అక్కడే పాడేశానని చెప్పారు. ఇంతలోనే పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ వచ్చి తను అరెస్ట్ చేసి డీసీఎంలో కూర్చోబెట్టారని అన్నారు.  అరెస్ట్ చేసిన తనను ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా తెలియడం లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతిభవన్ వెళ్లే ముందు తన వెంట ఉన్న గన్ మెన్లను తీసుకెళ్లలేదని, ఒంటరిగానే వెళ్లానని తెలిపారు. పాడైన బూల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు ఎందుకు కేటాయించారని అడిగేందుకే ప్రగతిభవన్ వెళ్లానని చెప్పారు.

మహామ్మద్ ఘోరీని వణికించిన వీరనారి నాయకీ దేవి... చుట్టూ పరికించి చూశాడు మహమ్మద్ ఘోరి !

Image
మహామ్మద్ ఘోరీని వణికించిన వీరనారి నాయకీ దేవి... చుట్టూ పరికించి చూశాడు మహమ్మద్ ఘోరి ! ఒక స్త్రీ ,ఆమెతోపాటు ఒక‌సైనిక పటాలం అజాగ్రత్తగా ఉన్న తన సైనికులను ఊచకోత కొయ్యటం కనిపించింది ! ఎటుచూసినా ఆ వీరవనితచేతిలోని కత్తి తళత్తళలే కనిపించాయి !  . మహమ్మద్ ఘోరీ తేరుకుని తన సైనికులను సన్నద్ధం చేసేలోపులోనే ఆ వనిత అక్కడ లేదు ఆమెతో వచ్చిన సైనిక పటాలము లేదు అంతా ఆరావళి కొండలలో మటుమాయమయ్యారు ఎంత గాలించినా ఎవరూ కనపడలేదు వారికి ! సైనికుల ప్రాణనష్టం భారీగా జరిగింది ఘోరీ వైపు ! . ఆవిడ !! ఆ ధీరమూర్తి!!  పేరు నాయికిదేవి ! చాళుక్యరాజవంశాన్ని మెట్టిన వనిత ! గోవాకు చెందిన ఒకమహామండలేశ్వరుడైన పరమార్ది కూతురు  . నాయికిదేవి సోలంకివశస్తుడైన అజయపాలడి సతీమణి ! అనహిలవాడను రాజధానిగా చేసుకొని నేటి రాజస్థాన్, గుజరాత్ లోని కొన్నిప్రాంతాలకు అజయపాలుడు రాజు !  . అజయపాలుడి హఠాన్మరణం తో పసివాడైన కొడుకును గద్దెనెక్కించి ప్రతినిధిగా తాను రాజ్యం పరిపాలించింది నాయికిదేవి ! . నాయికిదేవి చిన్నతనంలోనే గుర్రపుస్వారీ ,ఖడ్గచాలనం ఇత్యాది యుద్ధవిద్యలలో శిక్షణ పొందింది ! రాజనీతి చతరురాలు యుద్ధవ్యూహాలలో మేటి !  . ఆ ర...

వసుదైక కుటుంబం.. అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావన.. భారత విదేశాంగ శాఖ ఇప్పుడు

Image
వసుదైక కుటుంబం.. అంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావన.. భారత విదేశాంగ శాఖ ఇప్పుడు 'వసుదైక కుటుంబం' ట్యాగ్‌లైన్‌ చేసుకుంది అంటే అతిశయోక్తి లేదు. భారత దౌత్య విధానం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.. ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతున్న సమయంలో బహుళజాతి ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకుందామని ఆరాటపడుతుంటే, చాలా పేద, అభివృద్ది చెందుతున్న దేశాలకు భారత ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్‌ పంపి ఉదారతను చాటుకుంది. నేపాల్‌లో భూకంపం వచ్చిప్పుడు వెంటనే స్పందించింది. ఇప్పుడు టర్కీ విషయంలోనే ఇదే విధంగా ఆదుకునేందుకు రంగంలోకి దిగింది. భారత్ పంపిన సహాయక, వైద్య బృందాలు అక్కడ చురుగ్గా పని చేస్తున్నాయి. కష్టాల్లో ఉన్న టర్కీని ఆదుకునే విషయంలో ముస్లిం దేశాలు ముందుకు రాకముందే భారత్‌ ఎందుకు స్పందించింది.. టర్కీ మన శత్రుదేశం మద్దతుదారు పాకిస్తాన్‌ మద్దుతుదారు కాబట్టి మనం వారిని ఆదుకోవడం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇందుకు సమాధానం గత పోస్టులో ఇచ్చే ప్రయత్నం చేశాను అది కూడా చదవండి.. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత.. #Turkey #India #NDRF

ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. స్నేహంలో ఇచ్పిపుచ్చుకోవడాలు ఉండాలి..

Image
A friend in need is a friend indeed.. ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన స్నేహితుడు. స్నేహంలో ఇచ్పిపుచ్చుకోవడాలు ఉండాలి..  పాకిస్తాన్‌ ఒకప్పుడు మతం ఆధారంగా ఇస్లామిక్‌ దేశాలను కలుపుకొనిపోయి భారత్‌కు వ్యతిరేకంగా వారి మద్దతు తీసుకునే ప్రయత్నం చేసేది.. కాలక్రమంలో ఆ దేశాలకు భారత్‌ ప్రాధాన్యత అర్థమైంది.. పాకిస్తాన్‌ ఎప్పుడు జోలె పట్టి అడుక్కోవడం తప్పు తోటి ఇస్లామిక్‌ దేశాలకు ఏనాడు సాయపడింది లేదు. ఆ దేశం అవసరం కూడా వారికి లేదు.. కానీ ఒక ప్రజాస్వామ్య దేశంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌తో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారణంగా సౌదీ, ఎమిరేట్స్‌ తదితర గల్ఫ్‌ దేశాలు భారత్‌కు దగ్గరయ్యాయి.  పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తినప్పుడు ఈ దేశాలు పట్టించుకోకుంగా భారత్‌కు అండగా నిలుస్తున్నాయి.  అదే సమయంలో టర్కీ, మలేషియా దేశాలు పాకిస్తాన్‌కు నేరుగా మద్దతు ఇస్తూ భారత్‌ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. బాహటంగా కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి మనకు చికాకు కలిగించాయి. భారత్‌ వ్యూహాత్మకంగా మలేసియా నుంచి పామోలిన్‌ దిగుమతులను తగ్గించేసరికి, ఆ దేశం కాస్త దారికి వచ్చింది. తాజాగా టర్కీ...

. ఎమ్మెల్యేల ఎర కేసును CBI కి అప్పగించడం . అధికార పార్టీ గొంతులో పచ్చివెలక్కాయ

Image
.    ఎమ్మెల్యేల ఎర కేసును CBI కి అప్పగించడం .       అధికార పార్టీ గొంతులో పచ్చివెలక్కాయ  ´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´``´´´´´´`````````````´´´´´´      .         "ఎమ్మెల్యేల ఎరకేసు/Poach gate" కేసును రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ""SIT" నుండి CBI కి అప్పగిస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది మొదలు పాపం రాష్ట్ర ప్రభుత్వం తెగ గత్తర గత్తర... బిత్తర బిత్తర అవుతున్నది... .            హైకోర్టు సింగల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించగానే, సదరు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వెళ్తామని అప్పటి వరకు "స్టే" ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థను డివిజన్ బెంచ్ అదే రోజూ తోసి పుచ్చినప్పటికీ, మళ్ళీ నిన్నా ఇవ్వాళ్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తమ అప్పీలు స్వీకరించేవరకు సింగిల్ జడ్జి  & డివిజన్ బెంచ్ ల ముందు మళ్ళీ మళ్ళీ అదే అదే అభ్యర్థనను చేస్తూనే, ఇక మరోవైపు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తమకు సదరు ఫైల్లు ఇవ్వాలని CBI ఎంత కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం CBI కి...

మధుర లోని షాహిద్ ఈద్గా మసీద్ గత 70 సం. లుగా కరెంట్ దొంగతనం గా వాడుతున్న విషయం తాజా గా బయట పడడం తో

Image
మధుర లోని షాహిద్ ఈద్గా మసీద్ గత 70 సం. లుగా కరెంట్ దొంగతనం గా వాడుతున్న విషయం తాజా గా బయట పడడం తో ఆ మసీద్ కి కరెంట్ కట్ చేసిన ప్రభుత్వం. అలానే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మోసం చేసి దొంక కనెక్షన్ తో దొంగ కరెంట్ వాడుతున్న ఆ మసీద్ యాజమాన్యం పై కేస్ లు బుక్ చేశారు.  శ్రీ కృష్ణుడు పుట్టిన మధుర దేవాలయాన్ని ఆక్రమించి కట్టిన మసీద్ ఇది. ప్రస్తుతం కేస్ కోర్టు లో నడుస్తుంది....

ఇప్పుడు నేను చెప్పబోయే విషయం షేర్ చేస్తారో, కాపీ పేస్టు చేస్తారో నాకు తెల్వదు. Fb మొత్తం అదిరిపోవాలి..

Image
ఇప్పుడు నేను చెప్పబోయే విషయం షేర్ చేస్తారో, కాపీ పేస్టు చేస్తారో నాకు తెల్వదు. Fb మొత్తం అదిరిపోవాలి.. ఈమద్య క్రైస్తవ మతోన్మాదులు కొంతమంది, హిందువులని ఉద్దేశించి  ఒక వాదన ఎక్కువుగా వినిపిస్తున్నారు. మీరు క్రైస్తవమతాన్ని ఒప్పుకోకపోతే మా క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు కూడా వాడకండి. టైర్ కనిపెట్టింది టూగ్లే క్రైస్తవుడు. కాబట్టి టైర్స్ వాడకండి. ట్యూబ్ కనిపెట్టింది గూట్లే క్రైస్తవుడు. కాబట్టి ట్యూబ్స్  వాడకండి..ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. దానికి మన హిందు సోదరులు మీవాళ్ళే కాదు మా భారతీయులు చాలా విషయాలు కనిపెట్టారు..ఖగోళ శాస్త్ర రహస్యాలు,గణిత శాస్త్రం కనిపెట్టింది భారతీయులే. ముఖ్యంగా సున్నా విలువ కనుగొన్నది భారతీయులే. సున్నా వాడకపొతే ఇప్పుడు ప్రపంచమే లేదు.... అంటూ వివరణ ఇస్తున్నారు.. మీరు చెప్పింది కరెక్టే. కాని..వాళ్లకి పిచ్చి బాగా ముదిరిపోయింది.. అది వైద్యానికి లొంగదు.షాక్ ట్రీట్ మెంట్ కావాలి.. అది ఇప్పుడు నేను ఇస్తా.. క్రైస్తవమతం లోకి మారితే భారతీయుల లో జాతీయతా భావం పోతుందని అంబేడ్కర్ చెప్పిన మాట అక్షరాల నిజమయింది. ఈ ప్రమాదాన్ని ఊహించే ఆయన రాజ్యాంగం లో మతమార్పిడి కి అన్...

"దక్షిణాది రాష్ట్రాలు సంపన్న ప్రాంతాలు... మా ట్యాక్సులు తీసుకెళ్లి ఉత్తరాది వెనుకబడిన రాష్ట్రాలకి ఖర్చు చేస్తున్నారు!" ఇలాంటి మాటలు మనం పదేపదే వింటూనే ఉంటాం!

Image
"దక్షిణాది రాష్ట్రాలు సంపన్న ప్రాంతాలు... మా ట్యాక్సులు తీసుకెళ్లి ఉత్తరాది వెనుకబడిన రాష్ట్రాలకి ఖర్చు చేస్తున్నారు!" ఇలాంటి మాటలు మనం పదేపదే వింటూనే ఉంటాం! సౌత్ స్టేట్స్ నిజంగా ఎక్కువ టాక్సులు, 'ఒకవేళ' కట్టినా... నార్త్ లోని మన సాటి 'ఇండియన్స్'కి మనం తప్పక 'అండ'గా ఉండాలి! ఎందుకంటే... గత వేయి సంవత్సరాలకు పైబడిన భారతీయ చరిత్ర చూస్తే తెలుస్తుంది... దక్షిణాది రాష్ట్రాలు 'దాదాపు'గా శాంతియుతంగా, భద్రంగా ఉండటానికి కారణం... ఉత్తరాన హిందువులు, సిక్కులు...  మళ్లీ మళ్లీ దండెత్తి వచ్చిన కిరాతక 'శాంతిమూకల్ని'... ప్రాణాలు, మానలు అడ్డేసి అడ్డుకోవటమే! 'వాళ్లు' వేయి సంవత్సరాల పాటూ 'హిందూత్వాన్ని' కాపాడి ఉండకపోతే... 'మనం' ఇవాళ్ల ఏ ఒక్కరం నుదుటన బొట్టు పెట్టుకోగలిగే 'వాళ్లం' కాదు! దక్షిణాది రాష్ట్రాల 'శాంతి, అభివృద్ధి, కళలు, సంస్కృతి' అన్నీ ఉత్తరాది వాళ్ల 'వల్లే'! (విదేశాల నుంచీ వచ్చిన మ్లేచ్ఛ జాతి కత్తికి ఆనాటి వారు పూర్తిగా లొంగిపోయి ఉంటే... దక్షిణాది రాజ్యాలు, ఆలయాలు, గోపురాలు... ఓ వంద సంవత్సరాల్లోపే నే...

#మోడీ_దేశాభివృద్ధి #అభివృద్ధి

Image
#మోడీ_దేశాభివృద్ధి #అభివృద్ధి  ఆసియాలోనే అతి పెద్ద హెలికాప్టర్ నిర్మాణ పరిశ్రమ: భారత రక్షణ/వాయురంగంలో  #మేక్_ఇన్_ఇండియా  #ఆత్మనిర్భర భారత్ లో భాగంగా మోడీ  కర్ణాటక రాష్ట్రంలో తుముకూర్ వద్ద ఆసియాలోనే అతి పెద్ద హెలికాప్టర్ నిర్మాణ పరిశ్రమకు 2016లో శంఖుస్థాపన చేశారు. దీనిని భారత ప్రభుత్వ రంగ సంస్థ HAL సంస్థ నిర్మించింది. దీని నిర్మాణం పూర్తి అయి ఈ రోజు మోడీ  దీనికి ప్రారంభోత్సవం జరపబోతున్నారు.  ఈ పరిశ్రమలో మొదటిగా లైట్ యుటిలిటీ హెలికాప్టర్స్ (LUH) తయారు చేస్తారు. ఈ LUH అనేది పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం తో రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన 3-టన్నుల తరగతి, సింగిల్-ఇంజిన్ మల్టీపర్పస్ యుటిలిటీ హెలికాప్టర్, దీనికి పలు విధాలుగా నడిపే అవకాశాలు గల ప్రత్యేకత ఉంది. లైట్ కంబాట్ హెలికాప్టర్ (LCH) మరియు ఇండియన్ మల్టీరోల్ హెలికాప్టర్ (IMRH) వంటి ఇతర హెలికాప్టర్‌లను తయారు చేయడానికి వాటి  మరమ్మతుల కోసం, అలాగే భవిష్యత్తులో LCH, LUH, Civil ALH మరియు IMRH  మరమ్మతుల కోసం ఈ ఫ్యాక్టరీని విస్తరించనున్నారు. భవిష్యత్తులో సివిల్ LUHలను ఇక్కడ ఉత్పత్తి చేసి ఎగుమతి చే...

ఏం సాధించారని వీరికి పతకాలు?

Image
ఏం సాధించారని వీరికి పతకాలు? పాకిస్తాన్‌ సైనికాధికారులను చూస్తే యూనిఫారమ్‌ మీద కిలోల కొద్దీ బరువైన పతకాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి.. వీళ్లను చూడగానే అంత సీనుందా అనిపిస్తుంది.. ప్రపంచంలో ఏ దేశ సైన్యంలో అయినా పతకాలకు ప్రాధాన్యత ఉంటుంది. యుద్దంలో సాధించిన విజయాల ఆధారంగా ఇచ్చే పతకాలతో పాటు సైన్యంతో వారు చేసిన సేవల ఆధారంగా పతకాలను అందుకుంటారు.. పాకిస్తాన్ ఇప్పటి వరకూ భారత్‌తో నాలుగు ప్రధాన యుద్దాలు (1947, 1965, 1971, 1999) చేసింది. అన్నింటిలోనూ చిత్తుగా ఓడిపోయింది.. పోనీ పాకిస్తాన్‌ సైన్యం చేసే ఇతరత్రా పనులు ఏముంటాయి? ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చి పరిపాలన చేజిక్కించుకోడం ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి భారత్‌ మీద ఎగదోయడం.. ఆక్రమిత కశ్మీర్‌తో పాటు బలూచిస్తాన్‌, సింధ్ , ఖైబర్ పఖ్తున్ఖ్వా రాష్ట్రాల ప్రజలను, తిరుగుబాట్లను కర్కషంగా అణచివేయడం.. సొంత నాయకులు,ప్రజలను క్రూరంగా హత్య చేయడం.. ఇందుకేనా వీరికి మెడల్స్‌?

రక్తికట్టని "ఎమ్మెల్యే కొనుగోలు" అనే నాటకం

Image
.        రక్తికట్టని "ఎమ్మెల్యే కొనుగోలు" అనే నాటకం ´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´ ఐపాయె...!! దింపుడు కళ్లెం ఆశ కూడా... అడియాశ ఐపాయే.... .           ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన SIT నుండి CBI కి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ ఇచ్చిన తీర్పునే డివిజన్ బెంచ్ కూడా సమర్థిస్తు ఉత్తర్వులిస్తుందని మెడకాయ మీద తలకాయ వున్న ప్రతొక్కరికీ తెల్సు. ఎందుకంటే సదరు ఎమ్మెల్యేల కొనుగోలు అనే ప్రహసనంలో మొదటి నుండీ కూడా చిన్నపిల్లలు ఆడుకునే "దొంగా పోలీస్" అనే ఆటకు లాగే వుంది తప్పితే, ఆఁ కేసులో అసలు పసనే లేదు. నిజమే !! "నిజాలు నిలకడ మీద తెలుస్తాయి"                     కేశబోయినాశ్రీధర్              హైదరాబాద్ సెంట్రల్ బిజెపి           ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ

అత్తసొమ్ము అల్లుడు

Image
అత్తసొమ్ము అల్లుడు  .        అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ & ఇప్పటి తెలాంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించాక గోదావరి నదిపై వున్న మొట్టమొదటి ప్రాజెక్ట్ "శ్రీరాం సాగర్"కు ఎగువన అప్పట్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే గోదావరి నదిపై నిన్న BRS బహిరంగ సభ జరిగిన నాందేడ్ పట్టణానికి సమీపంలో బారేజ్ అనే పేరు చెప్పి "బాబ్లీ" అనే ప్రాజెక్ట్ కట్టడంతో "శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్"లోకి మాంచి వర్ష కాలంలో కూడా చుక్క నీరు రాక, ఇదే ఈ "శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్" వట్టి పోయి , సదరు ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలు మొత్తం నెర్రలు బారడంతో తల్లడిల్లిన అక్కడి ఆయకట్టు రైతులు సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో ప్రతీ సంవత్సరం జులై మొదటి తేదీ నుండి మొదలు అక్టోబర్ 28 తేదీవరకు "బాబ్లీ ప్రాజెక్టు" మొత్తం 14 గేట్లు తెరవాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులివ్వడంతో అప్పటివరకు వట్టి పోయిన "శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్" మళ్ళీ నీటితో కళకళ లాడుతూ ఇవ్వాళ్ల అక్కడి తెలంగాణ రైతుల పంట పండిస్తున్నది. .                    ఇకలాటిది ఇవ్వాళ్ల తమ రాజకీయ స్వార్ధంకోసం... స్వప్రయోజనాల కోసం తెలంగాణ పొట్...

సడెన్ గా చూసి షాక్ అయ్యాను...

Image
సడెన్ గా చూసి షాక్ అయ్యాను... కొలుతలు ఇయ్యలేదా ఏంది  సారు🙄🙄🙄తెలంగాణ టూరిస్టులు మహారాష్ట్రలో...... 🤣🤣🤣🤣🤣🤣 మన మోదీజీ ని అనరాని మాటలు అన్నడు.. పూటకో ఏషమని.. మరి దీన్నేమంటారో చెప్పాలి..?  ఆ పెద్దాయన వేషాలు వేయడు మీలా..  మీరే ఆయనను తట్టుకోలేక ఓటు బ్యాంకు రాజకీయం కోసం యేస్తారు బౌరుపు యేషాలు..

హుజురాబాద్ లో ఉన్న ప్రశాంత వాతావరణంను అధికారపక్షం నేతలు చెడగొడుతున్నారు

Image
హుజురాబాద్ లో ఉన్న ప్రశాంత వాతావరణంను అధికారపక్షం నేతలు చెడగొడుతున్నారు. ప్రజల మీద దాడులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను అకారణంగా కొడుతున్నారు. నిన్న మా మీదనే దాడి చేస్తే.. దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. మళ్లీ మా నేతలు, కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని వెళ్లి విపరీతంగా కొడుతున్నారు.   ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు. అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి. పోలీసులు అధికారపక్షం తొత్తులుగా మారారా? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవలసిన అవసరం ఏంది ? కొట్టడం ఏంటి? డీజీపీ గారు చట్టం పనిచేస్తుందా ? లేదా ?  మాట్ల రమేష్, మాట్ల కళ్యాణ్, పంగిడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్, పిల్లి సతీష్,తుమ్మ శోభన్ లని వెంటనే విడుదల చేయాలి. - ఈటల రాజేందర్, ఎమ్మెల్యే హుజూరాబాద్.

పాకిస్తాన్‌ మాజీ నియంత పర్వేజ్‌ ముషారఫ్‌ చస్తే.. మహబూబా ముఫ్తీ, శశిథరూర్‌ల స్పందన గమనించారా?

Image
పాకిస్తాన్‌ మాజీ నియంత పర్వేజ్‌ ముషారఫ్‌ చస్తే.. మహబూబా ముఫ్తీ, శశిథరూర్‌ల స్పందన గమనించారా?  వీరి బతుకులు చెడ.. తాము భారతీయులమనే విషయాన్ని మరచిపోయారు.. కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి ముషారఫ్‌ కృషి చేశాడని మహబూబా అంటోంది. ముషారఫ్‌ భారత్‌కు 'ఒకప్పటి శత్రువు' అంటున్నారు థరూర్‌.. మిత్రుడు ఎప్పుడయ్యాడో మరి.. అటల్జీ ఎంతో చిత్తశుద్దితో బస్సుయాత్ర ద్వారా భారత్‌-పాక్‌ మధ్య శాంతి కోసం ప్రయత్నిస్తే, పాక్‌ సైనికాధికారి పదవిలో కార్గిల్‌ మీద దాడి చేసి భగ్నం చేసిన ఘనత ముషారఫ్‌ది.. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి, దేశాధ్యక్ష హోదాలో చర్చల కోసం భారత్‌కు వచ్చి మన నాయకులనే విమర్శించి పోయిన వెధవాయి ముషారఫ్‌..  ఇలాంటి శత్రువులను పొగుడుతున్నవారు సిగ్గుపడాలి..

ఎవరైనా మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి.

Image
ఎవరైనా మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలి. అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకోవాలి.. కానీ కొందరు రాక్షస సంతతీయులు మాత్రం మన వ్యవస్థలు అన్నీ సర్వనాషణం కావాలి.. ఆర్థికమాంద్యంతో దేశం విలవిలలాడాలి అని తమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తున్నారు. వీరెవరికీ మన దేశ ప్రయోజనాలు పట్టవు. ఎవడి స్వార్థం వాడిది..  ఇలా కోరుకునేవారిలో మన దేశాన్ని సుదీర్ఘకాలం పాలించి శత్రుదేశ నియంతృత్వ ఏకపాలక పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్న పార్టీ వారు.. విదేశీ సైద్దాంతిక మూలాలు ఉన్న పార్టీలు.. దేశ విద్రోహుక శక్తులు, హైందవ ధర్మద్రోహులు ముందు వరసలో ఉన్నారు.. ఇది నా ఆరోపణ కావు. పచ్చి నిజాలు.. ఎవరైనా క్రాస్‌ చెక్‌చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో అమెజాన్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ సహా ఎన్నో బహుళజాతి సంస్థలు సంక్షోభాన్ని ఎదురుకుంటున్నాయి. వాటి షేర్ల విలువ పడిపోయింది. ఉద్యోగులను తీసేస్తున్నారు.. వీటి గురుంచి ఎవడూ మాట్లాడడు,, కానీ వీరందరికీ అదాని మాత్రమే లక్ష్యం.. అదాని కంపెనీ పడిపోవాలి. ఆయన షేర్లు పతనం కావాలి. ఆ కంపెనీని నమ్ముకున్న వేలాది మంది ఉద్యోగాలు ఊడి రోడ్డున పడాలి. స్వదేశీ పారిశ్రామికవేత్తలు ఉండకూడదు.. మన దేశం ఎప్పటికీ బహుళజాతి క...

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కలా పాక్ పరిస్థితి ఉంది.

Image
దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కలా పాక్ పరిస్థితి ఉంది. చీటికి మాటికి భారత్ పై అంతర్జాతీయ వేదికలపై విషయం చిమ్మే పాక్ ఇప్పుడు గోదుమ పిండి కోసం దేహీ అనే పరిస్థితి వచ్చింది. అయినా పాక్ ఆర్మీ మాత్రం ఇంకా భారత్ పై దాడి చేస్తూనే ఉంది. అందుకే భారత్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టుంది. పాకిస్తాన్ తో యుద్ధం వస్తే.. పది నిముషాల్లో ఆ దేశ ఆర్మీని మట్టు పెట్టగలరు. అయితే దానికి అనేక అంతర్జాతీయ చట్టాలు అడ్డు వస్తున్నాయి. దాంతో శత్రవుకు శత్రువు మిత్రుడు అనే నినాదాన్ని భారత్ ఫాలో అవుతోంది. పాకిస్తాన్ తో బార్డర్ పంచుకుంటున్న దేశాలతో దోస్తీ చేస్తోంది. అటు ఇరాన్ తో దోస్తీ చేస్తూ.. చాబహార్ ఓడరేవును వాడుకుంటోంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో సైతం భారీ పెట్టుబడులు పెట్టి వారిని మచ్చిక చేసుకుంది. పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేసేందకు సైతం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇరాన్ కు పాకిస్తాన్ కు ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి. దాంతో ఆదేశ ఆర్మీ పాకిస్తాన్ సైనికులకు చుక్కులు చూపిస్తున్నారు. వారే అలా ఉంటే ఆఫ్ఘన్ సైనికులు మరీ క్రూరులు. పాక్ ఆర్మీ కనిపిస్తే.. చాలు కారణం లేకుండానే మట్టు పెడు...

నేను కొట్టినట్టు నటిస్తా X నువ్వు ఏడ్చినట్టు నటించు

Image
🤗నేను కొట్టినట్టు నటిస్తా X నువ్వు ఏడ్చినట్టు నటించు🤗 ´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´ .               ఒక పచ్చి మతోన్మాద పార్టీ అయిన AIMIM తో తెగ అంటకాగుతుండడంపై అత్యంత చైతన్యవంతమైన తెలంగాణ సమాజం కినుక వహించి అధికారపార్టీకి రోజురోజుకి ఇంతా ఇంతా దూరమౌతుండడంతో... .           ఇప్పుడు ఇదో కొత్త నాటకం తప్పితే, నిజానికి తెర వెనుక ఈ రెండు పార్టీలు ఒక్కటే... ఆఁ రెండు పార్టీలు నిజాం భజనపరులే... నిజాంకు భుజకీర్తులే...

ఈ శిలలో అనవసరమైనవి తీసేస్తే రాముడు బయటపడతాడు..

Image
ఈ శిలలో అనవసరమైనవి తీసేస్తే రాముడు బయటపడతాడు.. మనం కూడా అంతే అనవసరమైనవి వదిలించుకుంటే మనమే రామ్.. జైశ్రీరామ్..  #AyodhyaRamMandir

రామ పాదం సోకితే రాతి కాస్తా నాతిగా మారిందట! ఇదుగో... ఇప్పుడు... ఏకంగా ఈ రాతే... బాల రాముడిగా మారనుంది!

Image
రామ పాదం సోకితే రాతి కాస్తా నాతిగా మారిందట! ఇదుగో... ఇప్పుడు...  ఏకంగా ఈ రాతే... బాల రాముడిగా మారనుంది! రాముడ్ని భక్తితో ఆశ్రయిస్తే 'ఏదైనా' ఇస్తాడు! 6 కోట్ల సంవత్సరాల... ఈ పురాతన శాలగ్రమ శిలలు 'రాముడ్నే' కోరుకున్నాయి! అందుకే, ఆయన 'తనని తానే'... ఆ శిలలకు 'ప్రసాదించుకున్నాడు'! రాముడ్ని అడిగి చూడు... రానిదంటూ ఏదీ ఉండదు! (రాయిగా ఉన్న అహల్య 'మాత'పై రాముడు పాదం వాల్చాడనేది నిజం కాదు! వాల్మీకి అలా రాయలేదు... తరువాతి రచయితల 'కల్పన' మాత్రమే! )

వర్షాకాలం వచ్చిందంటే చాలు... వరదలు... ఇళ్ల ముంపులు...

Image
వర్షాకాలం వచ్చిందంటే చాలు... వరదలు... ఇళ్ల ముంపులు... ఇక మిగతా కాలాల్లోనేమో అగ్నిప్రమాదాలు... ఇదీ విశ్వనగరం హైదరాబాద్ వరుస... దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు... ఒక సంవత్సర కాలంగా ఇదే వరస భారీ అగ్నిప్రమాదాలు... కారణం... ప్రభుత్వ ఆదాయపు కక్కుర్తితో అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ... మున్సిపల్ సిబ్బందిలో అలవిమాలిన అవినీతి... అలసత్వం... ఇక పట్టపగలు నడీ రోడ్లపై నరకడాలు.... తాగుబోతుల వీరంగాలు... అమ్మాయిల అదృశ్యాలు... మానభంగాలు... సరే సరే... బంగారు తెలంగాణ మరి !!

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ఇప్పటివరకు నమోదు కాని కేసు...

Image
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ఇప్పటివరకు నమోదు కాని కేసు...  లక్షల రూపాయల ప్రజాధనం అగ్నికి ఆహుతైన ఫిర్యాదు చేయని ఆర్ అండ్ బి అధికారులు.  11 ఫైర్ ఇంజన్లు , 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర పోలీసు అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి చేసిన ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక కారణాలేంటి .. కార్మికులకు ఏమైనా గాయాలైన విషయంపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది

ప్రపంచం మెచ్చిన నాయకుడు మన *భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ* గారు.

Image
ప్రపంచం మెచ్చిన నాయకుడు మన *భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ* గారు. ఎవరిని మొరిగిన తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తన దేశానికి ఏం కావాలో తెలుసు ఆ పని ప్రారంభించాడు ఆ ప్రారంభంలో కొంత దేశద్రోహులకు మిగులు పట్టడం లేదు.. కానీ ప్రపంచం గుర్తించింది భారతదేశ వానికి ఏం కావాలో ఆ పని *నరేంద్రుడు* చేస్తున్నాడని అందుకే ప్రపంచం ఇచ్చిన గ్లోబల్ లీడర్.. *బిజెపి* పార్టీలో ఇలాంటి *నరేంద్రులు* ఎందరో ఉన్నారు..💪 *బిజెపి*🪷 ప్రతి ఒక్క లీడర్ *భారతదేశ* బాగు కొరకే కోరుకుంటారు👏 కొన్ని పార్టీలు పొద్దుగాలేస్తే రాత్రి వాళ్లకు కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ వారి రాజకీయ భవిష్యత్తు కొరకు బిజెపి మతతత్వ పార్టీని నిందలు వేస్తున్నారు.. కానీ రాబోయే రోజుల్లో ఆ నిందలు నీ వైపే రిటర్న్ అయి రాకెట్ల దూసుకొస్తాయి జాగ్రత్త..*భారత్ మాతాకీ జై, జై బిజెపి* 🪷🪷🪷

తెలంగాణా భారతదేశంలో లేదా ?

Image
తెలంగాణా భారతదేశంలో లేదా ? >మత్స్యశాఖకు రూ.6 వేల కోట్లు >పీఎం ఆవాస్ యోజన పథకానికి 79 వేల కోట్లు >గిరిజనుల అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు > రైల్వేలకు రూ. 2.40 లక్షల కోట్లు > రైతులకు రూ. 20 లక్షల కోట్ల రుణాలు > రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్లు >చదువులకు రూ. 1.12 లక్షల కోట్లు > హెల్త్ కు 89 వేల కోట్లు ఇవన్నీ తెలంగాణా ప్రజలకు లభించవా అబద్దాల ?

యాంటీ ఇండియా ఎకోసిస్టమ్ ద్వారా గత ఒక్క వారంలో 5 నకిలీ వార్తలు వ్యాప్తి చెందాయి..

Image
యాంటీ ఇండియా ఎకోసిస్టమ్ ద్వారా గత ఒక్క వారంలో 5 నకిలీ వార్తలు వ్యాప్తి చెందాయి..  1. గుజరాత్ అల్లర్లకు మోదీయే బాధ్యుడు..  2. చైనా భారత భూమిని స్వాధీనం చేసుకుంది..  3. అదానీ ఒక మోసపూరిత సంస్థ..  4. పఠాన్ సూపర్‌హిట్..  5. మూఢ నమ్మకాలను వ్యాప్తి చేస్తున్న బాగేశ్వర్ ధామ్.. రాబోయే 400 రోజులలో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం, అసత్యాల ప్రచారాలు ఉంటాయి.. 2024 సార్వత్రిక లోక్ సభ ఎన్నికలు మనకు చాలా కీలకం భారత్ విశ్వ గురు స్థానాన్ని అధిరోహించే దశాబ్దం ఇదే.. ఒక్క భారత్ పై మాత్రమే ప్రపంచం మొత్తం తన ముసుగు తీసేసింది.. కారణం.. ఒక్కడే..మోదీ.. మోదీ.. రేపటి నుండి ప్రతి అడ్డ గాడిద ఆర్థికవేత్త  అవుతారు.. మోడీ జీ ఆర్థిక వ్యవస్థను ఎలా విచ్చిన్నం చేశారో మీకు చెబుతారు.. ఎప్పటిలాగే మధ్యతరగతి ప్రజలు 100 రూపాయల పన్ను తగ్గింపు గురించి మాట్లాడతారు.. లేకపోతే 70 ఏళ్లుగా దేశాన్ని మోసం చేసిన వ్యక్తులకు తమను తాము అమ్ముకుంటారు.. జాతీయ వాదులు.. హిందుత్వ వాదులు.. బీజేపీ కార్యకర్తలు.. సిద్ధంగా ఉండండి.. మన భారత్.. మన మోదీజీ.. అందరు వైరల్ చేయండి..

వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని దేవనూరు ఘటనలో శివస్వాములను అరెస్ట్ చేసి జైలుకు పంపడం నీచమైన చర్య*

Image
*శివస్వాములను అరెస్ట్ చేసి జైలుకు పంపడం నీచమైన చర్య*  వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని దేవనూరు ఘటనలో చాలామంది శివస్వాములను అరెస్ట్ చేసి జైలుకు పంపడం నీచమైన చర్య. పవిత్రమైన శివమాలలో ఉన్న  వారికి నోటీసులు ఇచ్చి, పూర్తి స్థాయిలో విచారించాల్సిన అధికారులు కేవలం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్లకు గురై హిందూ ధర్మ విశ్వాసాలకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించడం దుర్మార్గం. హిందూ ధర్మాన్ని అణిచివేయాలన్న కుట్రలో భాగంగానే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శివస్వాములను జైలుకు పంపారు. అయ్యప్ప మాల వేసుకునే రోహిత్ రెడ్డి, అయ్యప్ప స్వామి పుట్టుకపై ఒక నాస్తికుడు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా కనీసం స్పందించలేదు. ఇప్పుడు మాలాధారణ లో ఉన్న  శివస్వాములను ఏకంగా జైలు కు పంపడం చూస్తుంటే హిందు వ్యతిరేఖ విధానం స్పష్టంగా అర్థం అవుతుంది. మాలలో ఉండగానే అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు సాములతో పాటు మాజీ గ్రంథాలయ చైర్మన్ మురళి గౌడ్ గారిని కూడా అరెస్టు చేయడం జరిగింది. హిందువులను టార్గెట్ చేస్తూ, తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని యావత్ హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. అవసరమైతే ...

మౌలిక సదుపాయాల కల్పన అంటే ఉపాధికల్పననే

Image
మౌలిక సదుపాయాల కల్పన అంటే ఉపాధికల్పననే ´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´´ .             మనదేశానికి ఎటువంటి కరెన్సీనోట్ల ముద్రణ యంత్రం కొంటున్నామో, అటువంటి యంత్రమే పాకిస్తాన్ కొనడానికి అవసరమైన సదుపాయాలు  సమకూర్చి , తద్వారా నకిలీ నోట్లు పాకిస్తాన్ అచ్చువేసి మనదేశంలో చలామణి చేయడానికి సహకరించిన  కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరో మీకు తెలుసా?                తన భార్య పేరుతో రిజిష్టర్ అయిన ఇంట్లో ఉంటూ, దానిని అద్దెఇల్లుగా పేర్కొని నెలనెలా లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి చెల్లింపజేసిన ఆర్థిక మంత్రి ఎవరో తెలుసా?                 ముంబై దగ్గర విదేశీ టెక్నాలజీతో నిర్మించబూనిన విద్యుదుత్పాదక కేంద్రం నష్టదాయకంగా ఉందని, భారం కాబోతున్నదని గ్రహించి ఆ కాంట్రాక్టును రద్దు చేయగా ఆ బహుళజాతీయ సంస్థ అంతర్జాతీయ న్యాయస్థానానికి పోయింది. సమర్థుడైన మన న్యాయవాది స్థానంలో ఒక పాకిస్థానీ ప్లీడరును పెద్ద ఫీజుతో నియమించి, కేసు ఓడిపోయి చాలా పెద్ద ఎత్తున డేమేజీలు చెల్లించిన కే...