రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ఇప్పటివరకు నమోదు కాని కేసు...
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ఇప్పటివరకు నమోదు కాని కేసు...
లక్షల రూపాయల ప్రజాధనం అగ్నికి ఆహుతైన ఫిర్యాదు చేయని ఆర్ అండ్ బి అధికారులు.
11 ఫైర్ ఇంజన్లు , 50 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, రాష్ట్ర పోలీసు అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి చేసిన ఇప్పటివరకు కేసు నమోదు చేయకపోవడం వెనుక కారణాలేంటి ..
కార్మికులకు ఏమైనా గాయాలైన విషయంపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది
Comments
Post a Comment