Posts

Showing posts from January, 2018

2018 - 19 వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు

2018 - 19 వార్షిక బ‌డ్జెట్ - ముఖ్యాంశాలు పీఎం జీవన్‌ బీమా యోజన ద్వారా రెండు కోట్ల కుటుంబాలకు లబ్ధి. జన్‌ధన్‌ యోజనలో భాగంగా 60వేల కోట్ల బ్యాంకు ఖాతాలకు బీమా సౌకర్యం వర్తింపు. దళిత సంక్షేమానికి కోసం రూ.56వేల కోట్లు. ఆదివాసీల సంక్షేమానికి రూ.32,508కోట్లు చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమల కోసం రూ.3,790కోట్లు. ఆరోగ్య రంగానికి 1.38లక్షల కోట్లు. గ్రామీణ పారిశుద్ధ్య పథకానికి రూ.16,713కోట్లు. ప్రధాని సౌభాగ్య పథకంలో భాగంగా నాలుగు కోట్ల గృహాలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు. సౌభాగ్య పథకానికి రూ.16వేల కోట్లు. అన్ని పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధర. ప్రతీ పౌరునికి సమీపంలో వెల్‌నెస్‌ సెంటర్లు. వాటి ఏర్పాటుకు రూ.1200కోట్లు. మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.75వేల కోట్లు. క్షయ రోగుల సంక్షేమం కోసం రూ.600కోట్లు. మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక కళాశాల ఏర్పాటు. 24 ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు రూ.330 ప్రీమియం చెల్లింపుతో 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల వరకు ఆరోగ్య బీమా. దీనివల్ల 50 కోట్లమంది వినియోగదారులకు లబ్ధి. విద్యారంగంలో మౌలిక సౌకర్యాలకు రూ.లక్ష కోట్లు. 2017 జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌. ...

#నాలుగేళ్ళ_మోడీ_పాలన_పార్ట్_I

#నాలుగేళ్ళ_మోడీ_పాలన_పార్ట్_I ఇప్పటి వరకు ఎందరో ప్రధానులను చూసాం కాని ఇప్పటి ప్రధాని మాత్రం తనకు తాను ప్రధాన సేవకుడిగా ప్రకటించుకున్నారు.  ఆ పదానికి ప్రతినిర్వచనంగా పని చేయడం ఆయన లక్షణం.రోజుకు 18 గంటలు పని చేయటం ఆయన ప్రత్యేకత, భారాతావని అభివృద్దికోసం నిరంతర శ్రామికుడై పనిచేస్తున్నాడు.ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి 16 సంవత్సరాల నుంచి ఒక్క సెలవు తీసుకోకుండా దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించారు.తన శరీరంలో ప్రతి కణం, జీవితంలో ప్రతి క్షణం ఈ దేశం కోసమే అని చెప్పకనే చెప్పారు.ఎటువంటి బందు ప్రీతి మరియు తన కుంటుంబాన్ని ప్రదాని నివాసానికి కూడ దూరంగా ఉంచుతారు. తన తల్లి ఒక్కసారి మాత్రమే ప్రధాని నివాసానికి వచ్చింది అది కూడ తన వైద్య పరీక్షలకు. ప్రధానంగా మద్యతరగతి, పేద వారి కొసం మోది ప్రభుత్వం ఏమి చేస్తుందొ చూడండి ప్రధాన మంత్రి జన్ ఔషది యోజన ద్వారా సుమారు 800 రకాల మందులను అతితక్కువ ధరకు అందిస్తున్నారు, ఇలాంటి కేంద్రాలు దేశంలో 3 వేలకు పైగా ఉన్నాయి. 3.50లక్షలకు పైగా అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు. స్టంట్ల ధరలను తగ్గించి, దాదాపు 500 జిల్లాల్లో డయాలసీస్ కేంద్రాలను ఏర్పాటుచేశారు 2022లోగా దేశం...

: ఏన్నికలు సమీపిస్తుండటంతొ దక్షిణాధి రాస్ట్రాలలొ బలం పెంచుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. . ఇందులొ భాగంగా ఈ రొజు దక్షిణాది రాస్ట్రాలకు సంబందించిన ముఖ్య నేతలతొ ఈరొజు మద్యాహ్నం అమిత్ షా గారు అత్యవసరంగా సమావేశమవనున్నారు. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాస్ట్రాలకు చెందిన బిజెపి పార్టీ రాస్ట్ర అధ్యక్షులను, MLA లను, MLC లను హుటాహుటిన డిల్లీ రమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఏన్నికలలొ అనుసరించాల్సిన ప్యూహాలతొ పాటు, ఆయా రాస్ట్రాల బిజెపి బలపడటానికి కావలసిన Road Map తయారుచేయనున్నట్టు తెలుస్తుంది అయితే ఈసారి కర్ణాటకతొ పాటు ఆంద్రప్రదేశ్ పై కూడా అమిత్ షా గారు ప్రధానంగా దృష్తిసారించే అవకాశమున్నట్టు డిల్లీ నుండి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ బిజెపి శాఖలొ సంస్కరణలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. మరే ఇతర రాస్ట్రాలలొ కంటే ఆంద్రప్రదేశ్ లొ బిజెపి పై ఏక్కువగా వ్యతిరేక ప్రచారం జరుగుతుండటం, చేసిన పనులను కూడా చేయలేదని ప్రచారం చేస్తుండటంతొ బిజెపి అధిస్టానం అసంతృప్తిగా ఉంది. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుందని బిజెపి ఆధిష్టానం భావిస్తుంది. దీనితొ ఆంద్రప్రదేశ్ బిజెపి ని బలొపేతం చేసేందుకు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ సంస్థాగత కార్యకలాపాలతొ బిజీగా ఉన్న అమిత్ షా గారు, దాదాపు సాధ్యమైనంత త్వరగానే ఆంద్రప్రదేశ్ బిజెపి విషయంలొ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

Image
: ఏన్నికలు సమీపిస్తుండటంతొ దక్షిణాధి రాస్ట్రాలలొ బలం పెంచుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. . ఇందులొ భాగంగా ఈ రొజు దక్షిణాది రాస్ట్రాలకు సంబందించిన ముఖ్య నేతలతొ ఈరొజు మద్యాహ్నం అమిత్ షా గారు  అత్యవసరంగా సమావేశమవనున్నారు. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాస్ట్రాలకు  చెందిన  బిజెపి పార్టీ రాస్ట్ర అధ్యక్షులను,  MLA లను, MLC లను హుటాహుటిన డిల్లీ రమ్మని ఆదేశాలు జారీ చేశారు. ఏన్నికలలొ అనుసరించాల్సిన ప్యూహాలతొ పాటు, ఆయా రాస్ట్రాల బిజెపి బలపడటానికి కావలసిన Road Map  తయారుచేయనున్నట్టు తెలుస్తుంది అయితే ఈసారి కర్ణాటకతొ పాటు ఆంద్రప్రదేశ్ పై కూడా అమిత్ షా గారు ప్రధానంగా దృష్తిసారించే అవకాశమున్నట్టు డిల్లీ నుండి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ బిజెపి శాఖలొ సంస్కరణలు చేపట్టనున్నట్టు తెలుస్తుంది. మరే ఇతర రాస్ట్రాలలొ కంటే ఆంద్రప్రదేశ్ లొ బిజెపి పై ఏక్కువగా వ్యతిరేక ప్రచారం జరుగుతుండటం, చేసిన పనులను కూడా చేయలేదని ప్రచారం చేస్తుండటంతొ బిజెపి అధిస్టానం  అసంతృప్తిగా ఉంది.  ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ గా జరుగుతుందని బిజెపి ఆధిష్టా...

పాకిస్థాన్ ప్రధాని “షాహిద్ అబ్బాసి” కు ఘొర అవమానం.

 పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసి కి అంతర్జాతీయ వేదికలపై అవమానాలు కొత్త కానప్పటికీ ఈసారి మరొక ఘొర అవమానం జరిగింది. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్ లొ గత తొమ్మిది రొజులలొ వరుసగా జరిగిన నాలుగు బాంబు దాడులలొ 132 మందికి పైగా మరణించారు. దీనితొ ఆఫ్గనిస్థాన్ కు సంతాపం ప్రకటించడానికి, పాకిస్థాన్ ప్రధాని షాహిద్ అబ్బాసి ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని కి ఫొన్ చేయగా ….. పాకిస్థాన్ అధ్యక్షుడు షాహిద్ అబ్బాసి తొ మాట్లాడటానికి ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని నిరాకరించాడు. ఆఫ్గనిస్థాన్ లొ బాంబు పేళ్ళుళ్లకు కారణం పాకిస్థాన్ పెంచి పొషిస్తున్న తీవ్రవాదమేనని అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై ప్రకటించిన అష్రాఫ్ ఘని, ఇప్పుడు పాకిస్థాన్ ప్రధాని ఫొన్ చేసినప్పటికీ మట్లాడటానికి తిరస్కరించాడంతొ పాకిస్థాన్ పరువు మరొకసరి వీధిన పడింది. అదే సమయంలొ కాబూల్ లొ జరిగిన బాంబు పేళ్ళుళ్ళ గురించి సంతాపం తెలియజేయడానికి ఫొన్ చేసిన భారత ప్రధాని నరేంద్రమోది తొ మాట్లాడిన ఆఫ్గనిస్థాన్ అధ్యక్షుడు ….. ఈ సంధర్బంగా మాట్లడుతూ ” భారత్ ఏప్పటికీ మాకు మిత్రదేశమని, మా కష్టాలు, సుఖాలలొ భారత్ భాగం పంచుకుంటుందని” కొనియాడటం విశేషం. కాగా క...

చైనా కు ధీటుగా భారత అమ్ముల పొదిలొ చేరనున్న మరొక బ్రహ్మాస్త్రం “INS కరంజ్‌”

Image
#Bharatjago : స్వదేశీయంగా, ముంబాయి లొని మజగావ్ డాక్ లొ నిర్మించిన స్కార్పియన్ సబ్మెరైన్ INS కరంజ్‌, ఈ రొజు అధికారికంగా జలప్రవేశం చేసింది.  ప్రాజెక్టు-75 లొ భాగంగా మజగావ్ డాక్ లొ నిర్మిస్తున్న మొత్తం ఆరు స్కార్పియన్ సబ్మెరైన్లలొ ఐఎన్‌ఎస్‌ కరంజ్‌ మూడవది. ఇండియన్ నేవీ చీఫ్‌ “సునీల్‌ లాంబా” సతీమణి రీనా లాంబా ఆధ్వర్యంలొ  INS కరంజ్‌ ను జలప్రవేశం చేశారు. కాగా ఈ స్కార్పియన్ సబెరైన్ కు అనేక ప్రత్యేకతలున్నాయి. ఇది Stealth features  కలిగి ఉన్న డీజిల్-ఏలక్ట్రికల్-స్కార్పియన్ సబ్మెరైన్. అంటే ఇది అతి తక్కువ శబ్ధంతొ, రహస్యంగా శత్రుస్థావరాలలొకి ప్రవేశించగల సామర్ధ్యం దీని సొంతం. అంతేకాకుండా దీని కున్న వజ్ర శరీరం వలన ఇది తేలికగా నీటిలొ కలిసిపొవడం దీనికున్న మరొక ప్రత్యేకత. దీని కున్న  Stealth features వలన ఇది శత్రువుల సొనార్లకు చిక్కకుండా ,  1150 అడుగుల లొతులొ ప్రయాణిస్తూ శత్రుస్థావరాల మీద గల దాడి చేయగల సత్తా దీని సొంతం. . . ఏటువంటి సవాళ్లనైనా ఏదుర్కొనే విధంగా ఈ సబ్మెరైన్ తయారుచేయబడింది.  థొర్పెడొలను, యాంటి సబ్మెరైన్ మిసైల్స్ ను నీటి ఉపరితలం పైనుండి,  నీటి లొపల నుండి ...

3 సంవత్సరాల 8 నెలల మోది ప్రభుత్వం, అభివృద్దిలో భళా అనక తప్పదు.

ఇప్పటి వరకు ఎందరో ప్రధానులను చూసాం కాని ఇప్పటి ప్రధాని మాత్రం తనకు తాను ప్రధాన సేవకుడిగా ప్రకటించుకున్నారు. ఆ పదానికి ప్రతినిర్వచనంగా పని చేయడం ఆయన లక్షణం.రోజుకు 18 గంటలు పని చేయటం ఆయన ప్రత్యేకత, భారాతావని అభివృద్దికోసం నిరంతర శ్రామికుడై పనిచేస్తున్నాడు.ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి 16 సంవత్సరాల నుంచి ఒక్క సెలవు తీసుకోకుండా దేశం కోసం తన సర్వస్వాన్ని అర్పించారు.తన శరీరంలో ప్రతి కణం, జీవితంలో ప్రతి క్షణం ఈ దేశం కోసమే అని చెప్పకనే చెప్పారు.ఎటువంటి బందు ప్రీతి మరియు తన కుంటుంబాన్ని ప్రదాని నివాసానికి కూడ దూరంగా ఉంచుతారు. తన తల్లి ఒక్కసారి మాత్రమే ప్రధాని నివాసానికి వచ్చింది అది కూడ తన వైద్య పరీక్షలకు. ప్రధానంగా మద్యతరగతి, పేద వారి కొసం మోది ప్రభుత్వం ఏమి చేస్తుందొ చూడండి ప్రధాన మంత్రి జన్ ఔషది యోజన ద్వారా సుమారు 800 రకాల మందులను అతితక్కువ ధరకు అందిస్తున్నారు, ఇలాంటి కేంద్రాలు దేశంలో 3 వేలకు పైగా ఉన్నాయి. 3.50లక్షలకు పైగా అనుమానాస్పద కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు. స్టంట్ల ధరలను తగ్గించి, దాదాపు 500 జిల్లాల్లో డయాలసీస్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు 2022లోగా దేశంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించాల...

యుద్ధ ట్యాంకుల కొరకు రక్షణ శాఖ ఏంత మందుగుండు కొనుగొలు చేస్తుందొ తెలుసా ??

2025 నాటికి ఇండియన్ ఆర్మీ ని పూర్తిగా ఆధునికరించే పనిలొ నిమగ్ణమై ఉన్న మోది ప్రభుత్వం 2015 నుండి 2025 వరకు ఆర్మీ ఆధునీకరణకు కావలసిన స్పష్టమైన బడ్జెట్టు ను తయారు చేసింది. ఇందులొ భాగంగా ఇప్పటికే వేల కొట్ల రుపాయల ఆయుధాలు, యుధ విమానాలు, అసాల్ట్ రైఫిల్స్ ను కొనుగొలు చేస్తుండగా, సబ్మెరైన్లను, యుధ నౌకలను, విమాన వాహక నౌకలను, మిసైల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కెల్వర్ హెల్మెట్ల వంటి  వాటిని దేశీయంగా పెద్ద ఎత్తున తయారీ ప్రారంభించారు ఇందులొ భాగంగా ఇప్పుడు భారతదేశపు ప్రధాన యుధ ట్యాంకులయిన  T-90, T-72  ల కొసం ఏకంగా 1,00,000 రౌండ్లకు పైగా మందుగుండు ను రక్షణ శాఖ  కొనుగొలు చేయనుంది.. ఈ యుద్ధ ట్యాంకులు ప్రధానంగా  Tank-to-Tank  Battles లలొ శత్రువుల యుధ ట్యాంకులను, కంబాట్ వెహికల్స్ ను ద్వంసం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ మందుగుండు ద్వారా భారత ఆర్మీ, అదనంగా 10 రొజులపాటు తీవ్ర యుధం చేయగల సత్తాను  పొందనుంది. మోది ప్రభుత్వం అధికారంలొకి వచ్చిన వెంటనే ఈ ట్యాంకులకు కావలసిన మందుగుండు తయారుచేసే భాద్యతను ఆర్డినెన్స్ బొర్డు ఫ్యాక్టరీకి అప్పగించినప్పటికీ, ఈ పనిలొ ఆర్ధినెన్స్ ఫ్...

చైనా పై మరొక Mind Game ప్రారంభించిన భారత్ అయితే ఇందులొ ఏముంది అనుకుంటున్నారేమొ … ఇక్కడే ఉంది అసలు పన్నాగం.

అయితే ఇందులొ ఏముంది అనుకుంటున్నారేమొ … ఇక్కడే ఉంది అసలు పన్నాగం. 1994 లొ అప్పటి ప్రధాని నరసింహారావు గారు ముందు చూపుతొ వియత్నాం తొ డిఫెన్స్ కోఅపరేషన్ ఓప్పందం చేసుకున్నారు. 2016 లొ మోది ప్రభుత్వం, ఈ ఓప్పందాన్ని Comprehensive strategic partnership స్థాయికి తీసుకువెళ్ళి, వియత్నాం తొ మరింత ప్యూహాత్మక రక్షన బందాన్ని పటిష్టం చేసింది ……  ప్రస్తుతం భారత్ లొ ప్రారంభమైన ఈ Military Exercise, వచ్చే సంవత్సరం వియత్నాం లొ జరుగుతాయి. అంటే చైనా పక్కనే చైనా శత్రువుతొ కలిసి మనం ఈ ఏక్సరసైజ్ చేస్థాం. తరువాత తరువాత రకరకాల కారణాలతొ, మెల్ల మెల్లగా వియత్నాంలొ పాతుకుపొవచ్చు …… అంటే పాకిస్థాన్ లొ, గ్వాదర్ పొర్టులొ చైనా ఏటువంటి వ్యూహాన్నయితే అనుసరిస్తుందొ, సరిగ్గా కాస్థ అటు ఇటుగా అటువంటి వ్యూహాన్నే భారత్ అమలు చేయనుంది.. విషానికి విషమే విరుగుడు అన్నట్టు, చైనా అతి తెలివితేటలను చైనాకే రుచిచూపించనున్నాము.

పాకిస్థాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన అమెరికా. .......Must Read......

Image
గత కొంత కాలంగా తీవ్రవాదంపై చర్యలు తీసుకొమని పాకిస్థాన్ పై అమెరికా తీవ్రవత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా పాకిస్థాన్ కు దాదాపు 13,000 కొట్ల సహాయన్ని కూడా ఆపివేసింది. అయినప్పటికీ పాకిస్థాన్ తీవ్రవాదులపై ఏటువంటి చర్యలు తీసుకొక పొవడంతొ ….. వారం రొజుల క్రితం పాకిస్థాన్ లొని కుర్రం ప్రాంతంలొ అమెరికా ద్రొణ్ దాడులు జరిపి, హక్కానీ కమాండర్ తొ సహా ఇద్దరు తీవ్రవాదులను అంతమొందించి పాకిస్థాన్ కు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ దాడులపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఇది పాకిస్థాన్ సార్వబౌమత్వం పై జరిగిన దాడిగా భావిస్తున్నామని, ఈ దాడులు రెండు దేశాల మద్య సంబందాలను ప్రమాదంలొకి నెట్టాయని, ఈ దాడులను సహించే పరిస్తితి లేదని” పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే పాకిస్థాన్ వ్యాఖ్యలకు మనసులొ నవ్వుకున్న అమెరికా, మరలా మరొక స్పష్టమైన మెసేజి పంపించింది. తీవ్రవాదం పై చర్యల విషయంలొ పాకిస్థాన్ , అమెరికా ను సంతృప్తి పరిచే వరకు ఈ ద్రొణ్ల దాడులు తప్పవని, మేము రంగంలొకి దిగితే విద్వంసం పెద్ద ఏత్తున ఉంటుందని అమెరికా, పాకిస్థాన్ కు స్పష్టమైన మెసేజ్ పంపింది. దీనితొ చెసేది లేక మరలా కాళ్ల బేరానికి వచ్చిన ...

త్వరలో సైన్యం కోసం స్వదేశీ తయారీ బులెట్-ప్రూఫ్ జాకెట్లు.. నమూనా సిద్ధంచేస్తున్న అమృతానందమయి యూనివర్సిటీ

Image
మరి కొద్దిరోజుల్లో మన సైనికులు స్వదేశీ తయారీ లైట్ వెయిట్ బులెట్ ప్రూఫ్ జాకెట్లను ధరించబోతున్నారు. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసే బులెట్ ప్రూఫ్ జాకెట్లకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనికి  సంబంధించిన  నమూనాను తయారీ ప్రాజెక్టును లార్సెన్ అండ్ టర్బో సంస్థతో కలిసి కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాలయం కలిసి చేపట్టబోతున్నాయి.    ప్రస్తుతం భారత్ అమెరికానుండి దిగుమతి చేసుకుంటున్న ఒక్కో బులెట్ ప్రూఫ్ జాకెట్ కోసం సుమారు 1.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. కానీ ప్రస్తుతం ప్రతిపాదిత స్వదేశీ తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్ తయారీకి ఒక్కోటి కేవలం 50 వేల రూపాయలు మాత్రమే అవుతుందని అంచనా. దీని ద్వారా బిలియన్ డాలర్లు ఆదా  అవుతాయి.    ఈ ప్రతిపాదన కింద కోయంబత్తూరులోని మాతా అమృతానందమయి యూనివర్సిటీలో ప్రయోగశాల ఏర్పాటు, నమూనాల తయారీ కోసం డిఫెన్సె రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇప్పటికే రూ. 10 కోట్లు టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద కేటాయించారు

విశ్వ నగరం హైదరాబాద్ లో 24గంటల్లో 7 దారుణ హత్యలు జరిగాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తుతుండగా పోలీసులకు కొత్త టెన్షన్ మొదలైంది.

Image
విశ్వ నగరం హైదరాబాద్  లో 24గంటల్లో  7 దారుణ హత్యలు జరిగాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తుతుండగా పోలీసులకు కొత్త టెన్షన్ మొదలైంది. మృతుల్లో ఓ పాపతో సహా ఐదుగురు మహిళలు ఉండడం గమనార్హం. సోమవారం చందానగర్‌లో భర్త చేతిలో భార్య, కూతురు, అత్త హతం అయ్యారు. అలాగే నెక్నాంపూర్‌లో ప్రేమ వ్యవహారంలో రజినీసింగ్‌ హత్య జరిగింది. ఇక ఈరోజు ఉదయం కొండాపూర్ బొటానికల్‌గార్గెన్‌ దగ్గర మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమెను ముక్కలుగా కోసి ఓ గోనె సంచిలో మూటకట్టారు. అలాగే హయత్‌నగర్‌లో అనూష అనే యువతి హత్యకు గురైంది. ఇలా వరుసగా హత్యలు జరగడంతో పోలీసుల్లో టెన్షన్ మొదలవుతోంది.

దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు.

Image
దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరముందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి తొలిసారి ప్రసంగించిన రాష్ట్రపతి ఖజానాపై ఈ చర్య భారాన్నితగ్గించగలదని అన్నారు. అంతే కాక రోజూ ఏదోచోట ఎన్నికలు జరుగుతుండడం వలన దేశాభివృద్ధికి అడ్డంకులు తప్పడంలేదన్నారు. దీనిపై  అన్ని పార్టీలూ కలిసి చర్చించాలని ఆయన సోమవారం సూచించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు వివిధ పథకాలను కేంద్రం అందుబాటులోకి తెచ్చిందన్నారు. అందరికీ ఇళ్లు, నిరంతర విద్యుత్, పేదలకు ఎల్‌పీజీ గ్యాస్‌ కనెక్షన్ల వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతున్నదని  కోవింద్‌ పేర్కొన్నారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఎంపీలు పాల్గొన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై సమగ్రమైన చర్చ జరగాలని, అన్ని రాజకీయ పక్షాలు దీనిపై ఏకాభిప్రాయానికి...

గాంధీ హత్య వెనుక బ్రిటిష్ ఫోర్స్-136 హస్తం!! కొందరిని ‘ద్రోహులు’గా చూపేందుకు అప్పటి ప్రభుత్వం కుట్ర!?

Image
పునర్విచారణ పిటిషన్లో ఆసక్తికర అంశాలు    మహాత్మా గాంధీ హత్యపై పునర్విచారణ జరిపించి, అసలు దోషులు ఎవరో తేల్చాలంటూ అభినవ్ భారత్ సంస్థ వ్యవస్థాపకుడు పంకజ్ ఫడ్నవీస్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం.    గాంధీ హత్య ఒక కుట్రప్రకారం జరిగిందని, ఇందులో భాగంగానే నాథూరాం గాడ్సే ఆయన్ను హత్యచేశాడని సుప్రీమ్ కోర్టు ఆనాడు విశ్వసించింది. అతనితోపాటు కుట్రదారులుగా భావించి నాథూరామ్ గాడ్సే, నారాయణ్ ఆప్టేలకు ఉరిశిక్ష, నాథూరామ్ గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సేతో సహా ఆరుగురికి జీవితకాలపు శిక్ష విధించింది. శిక్షలు అమలయ్యాయి. జీవితకాలపు శిక్ష పూర్తిచేసికుని బయటకు వచ్చిన గోపాల్ గాడ్సే కొంతకాలం జీవించి మరణించారు.    గాంధీ హత్య విచారణ సందర్భంగా తాను ఎందుకు హత్యచేయవలసి వచ్చిందో వివరిస్తూ వాంగ్మూలాన్ని చాలాకాలం బయటకి రానీయకుండా దాచిపెట్టారు. ఇప్పుడు గాడ్సే వాదన బయటకువచ్చింది. హత్య తానే చేశానని అంగీకరించాడు. ఇప్పుడు మళ్ళీ పునర్విచారణ కోరాల్సిన అవసరం ఏమిటి?   70 ఏళ్ల తరువాత తిరిగి ఆ హత్యాఘటనను భారతీయుల కళ్ళముందు నిలపాల్సిన అవసరం ఉందా? ఇలాంట...

రిపబ్లిక్ డే సంధర్బంగా, అందరినీ ఆకట్టుకున్న రష్యన్ అధ్యక్షుడు “పుతిన్” వ్రాసిన లేఖ

భారత 69 వ గణతంత్ర్య దినొత్సవం సంధర్బంగా ప్రపంచంలొని అనేక దేశాల నుండి ఆయా దేశాధినేతలు గ్రీటింగ్స్ పంపించారు. అలాగే రష్యన్ అధ్యక్షుడు కూడా భారత ప్రధాని నరేంద్రమోది కి లేఖ వ్రాసారు. అనేక దేశాల నుండి గ్రీటింగ్స్ వచ్చినప్పటికీ, అన్నింటిలొను రష్యన్ అధ్యక్షుడు పుతిన్ పంపిన లేఖ అందరినీ ఆకట్టుకుంది. దయచేసి మనస్పూర్తిగా నేను పంపిస్తున్న శుభాకాంక్షలను స్వీకరించండి ( Kindly accept  my cordial greetings on the national day)  అంటూ మొదలు పెట్టిన పుతిన్ “ఆర్ధికంగా, సామాజికంగా, సాంకేతికంగా, టెక్నాలజీ పరంగా మీ దేశం ఏంత అభివృధి చెందిందొ మాకు బాగా తెలుసు, ముఖ్యంగా ప్రపంచం స్థిరత్వం సంపాదించడంలొ, రక్షణ విషయంలొ భారత్ అద్భుతమైన పాత్ర పొషించింది. అలాగే ప్రపంచ ఏజెండాను ముందుకు తీసుకు వెళ్ళడంలొ, ప్రాంతీయ సమస్యలను పరిస్కరించడంలొ భారత్ చాతుర్యం అనిర్వచనీయం. భారత్ తొ ప్యూహాత్మకమైన, ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని రష్యా ఏప్పటికీ విలువైనది గానే పరిగణిస్తుంది. మన ఇరు దేశాలు కలిసి చేస్తున్న ప్రయత్నాలు వ్యక్తిగతంగా నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ప్రపంచ రాజకీయాలలొ మన ఇరు దేశాలు కలిసి మరింత మెరుగైన పాత్ర పొషిస్థాయని, ని...

గౌరీ లంకేష్ హత్య విషయంలొ కర్ణాటక సియం సిద్దారామయ్య కు దిమ్మతిరిగే స్ట్రొక్ ఇచ్చిన లంకేష్ సొదరుడు

గౌరి లంకేష్, బహుశా చాలా మంది మర్చిపొయి ఉండొచ్చు. కర్ణాటకలొని ప్రముఖ వామపక్ష రచయిన అయిన గౌరి లంకేష్ 2017 సెప్టెంబరు 4 సాయంత్రం హత్యకు గురయిన సంగతి తెలిసిందే. లంకేష్ హత్యకు గురయిన మరుక్షణమే కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీలతొ సహా మరొ కొన్ని ప్రాంతీయ పార్టీలు, మీడియా అందరూకలిసి  ఒకటిగా  ఈ హత్య చేసింది BJP,RSS లేనని అభాడం వేశారు. హిందూత్వానికి వ్యతిరేకంగా గౌరి లంకేష్ ప్రచారం పనిచేస్తుండటంతొ లంకెష్ ను  BJP,RSS లే చంపాయని పెద్ద ఏత్తున దేశ వ్యాప్తంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే గౌరి లంకేష్ హత్య జరిగి ఐదు నెలలు దాటినా ఇంత వరకు దొషులెవరినీ పట్టుకొకపొగా, కనీసం అనుమానితులను కూడా అరెస్టు చేయలేదు. మరి కొద్ది రొజులలొ కర్ణాటక ఏలక్షన్లు ఉండగా గౌరి లంకేష్ అంశాన్ని వాడుకుందామని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ….. …… ఈ రొజు గౌరి లంకేష్ జయంతి సంధర్బంగా జనవరి 29 రొజును Gauri Day  (గౌరి డే) గా మారుస్తూ, బెంగుళూరు మద్యనున్న టౌన్ హాల్ లొ ఘనంగా “గౌరి డే” ను నిర్వహించారు. ముఖ్య అతిధులు : ఈ గౌరి డే కు జిగ్నేష్ మేవావి, కణ్హయ్య కుమార్, ఉమర్ ఖాలిద్, షీలా రషీద్, రొహిత్ వేముల తల్లి రాధిక వేముల, ...

Big Breaking News :: భారత్ దెబ్బకు దిగివచ్చిన చైనా

ఏట్టకేలకు చైనా దిగి వచ్చింది అనడం కంటే దిగి వచ్చేలా చేశాం అనడం కరక్టుగా ఉంటుంది. చైనా నుండి పాకిస్థాన్ లొకి గ్వాదర్ పొర్టు వరకు 55 బిలియన డాలర్లతొ చైనా నిర్మిస్తున్న చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్ (CPEC) , పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరు (POK) గుండా వెళుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొతం కాలంగా భారత్ ఈ ప్రాజెక్టు  తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. దీనితొ మోది ప్రభుత్వం చేసిన కృషి వలన ఈ ప్రాజెక్టులొ పెట్టుబడులు పెట్టడానికి ఏ ఇతరదేశం కూడా ముందుకు రాలేదు. దీనికి తొడు ఈ మద్య కాలంలొ అమెరికా కూడా CPEC విషయంలొ భారత్ కు మద్దత్తు తెలియజేసింది. అయితే నిన్న చైనాలొని భారత రాయబారి గౌతం బాంబవాలె, చైనీస్ మీడియా సంస్థ “గ్లొబల్ టైంస్”  కు ఇచ్చిన ఇంటర్యూలొ మాట్లాడుతూ,  CPEC     పై తమకు అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయని తెల్చి చెప్పారు. దీనితొ వెంటనే 24 గంటల వ్యవధిలొ స్పందించిన చైనా, భారత్ తొ ఘర్షణలు తమకు ఇష్టం లేదని చైనా_పాకిస్థాన్ ఆర్ధిక కారిడార్ పై చర్చించడానికి సిద్ధమని ముందుకు వచ్చింది. ఈ సంధర్బంగా చైనా అధికార ప్రతినిధి “హువా చున్యుంగ్”  మాట్లాడుతూ “భారత్ తొ విభేధాలు తమకు...

Hats off to President : ఫ్యామిలీ ని సైతం పక్కన పెట్టిన రాస్ట్రపతి కొవింద్ గారు.

: ఇలాంటి విషయాలు మన దేశంలొ జరగడం చాలా అరుదు. ఏంత సేపు అవినీతి, బంధుప్రీతి, కమీషన్ల కొసమే పనులు చేయడం, కులం, కుటుంబం, లంచం లాంటి వార్తలు వినీ వినీ ఉన్న మనకు బహుశా ఇలాంటి వార్తలు ఆశ్చ్యర్యంగాను, అతిశయంగాను అనిపించవచ్చు. రిపబ్లిక్ డే సంధర్బంగా ప్రతి సంవత్సరం రాస్ట్రపతి భవన్ లొ  ‘At Home’  కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమం జరిగేది రాస్ట్రపతి భవన్ లొ అంటే దేశానికి సంబందిచినది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉన్నతంగా, స్పూర్తిదాయకంగా నిర్వహించాలకున్నారు. అనవసరమైన వ్యక్తులను, దేశానికి ఉపయొగపడని ప్రముఖులను, మొహవాటపు ఆహ్వానితులను పక్కనబెట్టి …… ఉన్నతమైన వ్యక్తులతొనే ‘At Home’ కార్యక్రమమ జరపాలనుకున్నారు. ఇందులొ భాగంగా కొవింద్ గారు తీసుకున్న మొదటి నిర్ణయం తన కుటుంబాన్ని ఈ కార్యక్రమానికి దూరంగా ఉంచడం. ఈ కార్యక్రమానికి తన కుమారుడు, కుమార్తెలను పిలవ వద్దని స్పష్టంగా చెప్పారట. తనతొ పాటుగా తన భార్య ను మాత్రమే ఈ కార్యక్రమానికి తీసుకు వెళ్ళారు. (ఏందుకంటే ఆమె First Lady  కాబట్టి) …. ఇక ఈ కార్యక్రానికి దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వ్యక్తులను, గొప్ప వ్యక్తులను మాత్రమే అహ్వానించారు. CBSE...

మ‌నం చేసే ప‌నే మోడీ చేస్తే కోప‌మేల‌ జితేంద‌ర్ జీ?

గులాబీ నేత‌ల‌కు కోపం వ‌చ్చేస్తుంటుంది. చేతిలో అధికారం ఉన్నా.. లేకున్నా ఎవ‌రో ఒక‌రిని త‌ప్పు ప‌ట్ట‌టం.. వారి మీద ఆవేశాన్ని ప్ర‌ద‌ర్శించ‌టం చేస్తుంటారు. ప‌వ‌ర్ చేతిలో లేన‌ప్పుడు ప‌నులు చేయ‌లేక‌పోతున్న బాధ స‌హ‌జం. దాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. చేతిలో తిరుగులేని అధికారం ఉన్న వేళ కూడా తిట్ల దండ‌కం అందుకోవ‌టంలో అర్థ‌మేమైనా ఉందా? అన్న‌ది వారికి వారు వేసుకోవాల్సిన ప్ర‌శ్న‌. అంద‌రితో పంచాయితీలు పెట్టుకుంటే ప‌నులు పూర్తి కావు. ఆ విష‌యం టీఆర్ఎస్ నేత‌ల‌కు తెలియంది కాదు. కానీ.. అప్పుడ‌ప్పుడు త‌మ వైఫ‌ల్యాల్ని ఎవ‌రో ఒక‌రి మీద పెట్టేసి.. తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్ట‌టం ఒక అల‌వాటుగా మారింద‌న్న విమ‌ర్శ ఉంది. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి వ్య‌వ‌హార‌మే చూస్తే.. కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు.   తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.5వేల కోట్ల బ‌కాయిలు ఉన్నాయ‌ని.. వాటిని వెంట‌నే చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాదు..ఈసారైనా బ‌డ్జెట్ లో తెలంగాణ‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరుతున్నారు. బీజేపీ మాట‌ల ప్ర‌భుత్వ‌మేన‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అర్థమైంద‌న్నారు. మూడున్న‌రేళ్లుగా కేంద్రం ...

Being in Opposition made Congress leaders crazy. #RahulG is behaving like a fish out water

Being in Opposition made Congress leaders crazy. #RahulG is behaving like a fish out water. He seems to have lost his mental balance and even don't know what to talk.  Congress party President who makes friends with foreigners, suddenly vanishes, escapes to foreign countries along with his dear ‘FRIEND’ without informing anyone, now calls Hon’ble Prime Minister a foreign agent ? Atrocious  and Absurd. May be frustrated at PM’s increasing popularity among international community or doesn’t want India to be respected world wide. Shame on you #RaGa

ఆంజనేయస్వామి, శివుడు ఎస్టీలు: పరిపూర్ణానంద స్వామి అని అనరూ

Image
ఆంజనేయస్వామి, శివుడు ఎస్టీలు: పరిపూర్ణానంద ఎస్సీ, ఎస్టీ, బీసీలే మొట్టమొదటి హిందువులని, ఆంజనేయస్వామి, శివుడు ఎస్టీలేనని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ కళాశాలలో జరుగుతున్న ఏబీవీపీ 36వ రాష్ట్ర మహాసభలలో శనివారం పరిపూర్ణానంద పాల్గొన్నారు. శివుడు, ఆంజనేయస్వామి ఆలయాలు లేని ఊరు ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తదితర వర్గాలు వెళ్లి వారిని పూజిస్తున్నారని, ఇది సమాజం నేర్పించిన నైతిక సిద్ధాంతమని ఆయన అన్నారు. ఏబీవీపీ అంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కాదని అమ్ముడుపోని భారతీయ విద్యార్థి పరిషత్‌ అని అన్నారు.

#శివభక్తులకు_శుభవార్త మహా శివుని, శివ తాండవం ప్రేరణతొ కొత్త బైక్ ను తయారు చేసిన "రాయల్ యన్ ఫీల్డ్" కంపెని .......... Full Details With Pictures ........

Image
ఇప్పటికే దేశంలొ ఆర్మీ బైక్ లతొ సహా అనేక రకాల బైక్ లను తయారు చేసిన రాయల్ యన్ ఫీల్డ్ కంపెనీ ఇప్పుడు, హిందువుల ఆరాధ్యదైవం మహాశివుని, శివ తాండవం ప్రేరణతొ కొత్త బైక్ ను తయారు చేశారు. ఈ బైక్ కు ” Royal Enfield Nataraj ” అని నామకరణం చేశారు.ఈ బైక్ పై నటరాజ చిత్రాలను పెయింట్ చేయడానికి ప్రత్యేకమైన ” Cosmic Fire Smoke Prabha Mandala” అనే కొత్త రకం పెయింట్  ను ఉపయొగించారు. ఇది సాంకేతికంగా కూడా అత్యుత్తమమైనదని కంపెనీ తెలియజేసిందిసృష్టి , స్థితి, లయ కారకుడు మహా శివుడు అన్న ఉద్దేశ్యాన్ని ప్రతిబంబించేలా ఈ బైక్ తయారు చేయడం జరిగింది రాయల్ యెంఫీల్డ్ యాజమాన్యం తెలియజేసింది.ఈ బైక్ లొని ట్యాంక్, చక్రాలు,  front fender  లతొ సహా అన్ని ముఖ్యమైన భాగాలపై నటరాజ తాండవ చిత్రాలను చిత్రీకరించడం విశేషం.

నీవేమో.. ఆడు, ఈడు, సన్నాసులు, దద్దమ్మలు, దొంగలు, ద్రోహులు, దోపిడీదార్లు, దగాకోర్లు, రాక్షసులు, చీరి చింతకు కడ్తా, పాతరేస్తా.. అంటూ నోటికి అడ్డూ అదుపూ లేకుండా అడ్డందిడ్డంగా తిడ్తివి;

నీవేమో.. ఆడు, ఈడు, సన్నాసులు, దద్దమ్మలు, దొంగలు, ద్రోహులు, దోపిడీదార్లు, దగాకోర్లు, రాక్షసులు, చీరి చింతకు కడ్తా, పాతరేస్తా.. అంటూ నోటికి అడ్డూ అదుపూ లేకుండా అడ్డందిడ్డంగా తిడ్తివి; నీ కుమార రత్నమేమో.. ఓ అడుగు ముందుకేసి ఓ పెద్ద పోలీసాయనను పట్టుకుని "ల*జకొడుకా" అని తిట్టె; నీ అల్లుడు పగడమేమో.. ఇంకో అడుగు ముందుకేసి తిట్లతోపాటు కొట్టడం, తన్నడం కూడా చేశె; నిన్ను, నీ కుటుంబాన్ని ఘోరమైన బూతులతో షవర్ బాత్ చేస్తుంటే మా రక్తం మరుగుతుండె. కాని నువ్వు ఆల్లను అక్కున చేర్చుకుని హత్తుకుంటివి.. పదవులతో, కాంట్రాక్టులతో సత్కరిస్తివి.. ఆల్ల ఆరికాల్లల్లోని ముల్లను పంటితో పీక్కుంటా కూసింటివి; ఇగ ఊర్లల్లోని నీ పింకు మూక నోర్లకు అడ్డూ అదుపూ లేకపాయె! ఇప్పుడేమో నీవు సంసారి లెక్క మాట్లాడవడ్తివి.. ఇదేం లెక్క సారు?? ఔన్లే.. పరుష పదజాలానికి పేటెంటు హక్కులు నీకు, నీ కుటుంబానికి, నీ భజన బ్యాచికే సొంతం కదా!! క్యా బాత్ హై జహాపనా!!

రిపబ్లిక్ డే దినొత్సవంలొ తీవ్ర ఉద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్న రాస్ట్రపతి రామనాద్ కొవింద్. ఏందుకొ తెలుసా

ఇంతకు ముందేన్నడూ జరగని రీతిలొ అంగరంగ వైభొగంగా జరుగుతున్న రిపబ్లి డే ఉత్సవాలలొ భారత రాస్ట్రపతి రామనాధ్ కొవింద్ గారు కన్నీరు పెట్టుకున్నారు. అశొక చక్ర అవార్డులిస్తున్న సంధర్బంగా ఈ సంఘటన జరిగింది. తన ప్రాణాలను లెక్క చేయకుండా ముంబాయి దాడుల సూత్రధారి లఖ్వి మేనల్లుడు ఓవైద్ ను కాల్చి చంపి, వీరమరణం పొందిన జ్యొతి ప్రకాశ్ నిరాళా కు భారత ప్రభుత్వం అశొక చక్ర అవార్డు ప్రకటించింది. ఈరొజు ఈ అవార్డు తీసుకొవడానికి వచ్చిన నిరాళ తల్లి, భార్యలతొ సహా అతని నాలుగేళ్ల కూతురిని చూసి రాస్త్రపతి రామనాధ్ కొవింద్ గారు తీవ్ర తీవ్ర ఉద్వేగానికి లొనై , కంట తడి పెట్టారు. తరువాత కర్చీఫ్ తీసి కన్నీరు తుడుచుకున్నారు. ముంబయి దాడులకు సూత్రధారి అయిన జకీవుర్‌ రహ్మాన్‌ లఖ్వీ ని పట్టుకొవడం కొసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బందిపుర ప్రాంతంలొ లఖ్వీ మేనల్లుడు ఓవైద్ ఉన్నట్టు భద్రతా దళాలకు పక్కా సమాచార మొచ్చింది. లఖ్వీ నెట్‌వర్క్‌లో అతని మేనల్లుడు ఒవైద్‌ కీలకమైన వ్యక్తి. ఇక గరుడ కమాండొస్, రాస్ట్రీయ రైఫిల్స్ కలిసి బందిపుర ప్రాంతంలొ పెద్ద ఏత్తున కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించాయి. లఖ్వి మేనల్లుడు ఓవైద్ ...

అమరవీరుల త్యాగాలను గౌరవించి, రిపబ్లిక్ డే రొజున మొదటిసారి పాకిస్థాన్ ను తిరస్కరించిన భారత్

దేశం కొసం పొరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను గౌరవించి, మొదటిసారి  రిపబ్లిక్ డే రొజున మోది ప్రభుత్వం   పాకిస్థాన్ ను తిరస్కరించింది. గత కొంత కాలంగా సరిహద్దుల వద్ద పాకిస్థాన్ అనేక సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, అనేక సార్లు భారత భద్రతా దళాల మీద కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పులలొ సాధారణ పౌరులతొ పాటు 13 మంది BSF జవానులు కూడా వీరమరణం పొందారు. యుధ సమయాలలొ తప్పించి, సహజంగా రిపబ్లిక్ డే రొజున వాఘా సరిహద్దులతొ సహా మరి కొన్ని చొట్ల  పాకిస్థాన్ రేంజర్లకు, భారత బలగాలు స్వీట్లు, ఇతర తినుబండారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలొ జరిగిన కాల్పులలొ 13 మంది BSF  జవానులతొ సహా, సామాన్య పౌరులు కూడా మరణించడంతొ …. పాకిస్థాన్ రేంజర్లకు స్వీట్లు పంచితే అది వీరమరణం పొందిన జవానులను అవమానించినట్లేనని భావించిన భారత ప్రభుత్వం ఈసారి ఆ కార్యక్రమాన్ని విరమించుకుంది. అంతేకాకుండా Line of Control    పొడవునా  BSF  బదులుగా పెద్ద ఏత్తున, పూర్తిగా సాయుధులైన సైనిక బలగాలను మొహరించింది. కాగా ఈ సంఘటనపై పాకిస్థాన్ అర్మీ జనరల్ “జావీద్ బజ్వా” మ...

బంగారు తెలంగాణలో హత్యల పరంపర

నల్లగొండ పట్టణంలో అర్ధరాత్రి దారుణం. మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్య. సావర్కర్ నగర్ లో ఇంటి దగ్గర బండ రాయితో మోదీ చంపిన గుర్తు తెలియని దుండగులు. సాయంత్రం ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి తిప్పర్తి మండలం లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీనివాస్.

సూర్యున్ని ఆరాధిస్తూ కనిపించిన శ్వేతనాగు

అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది. ఓ శ్వేతనాగు సూర్య నమస్కారం చేస్తుండగా అటవీ సిబ్బంది దానిని తమ సెల్‌ఫోన్లలో భంధించారు. భద్రాచలం ఏజెన్సీలో ప్రస్తుతం పులుల సంఖ్య లెక్కించే కార్యక్రమంలో భాగంగా అటవీ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున సమీపంలోని అడవిలోకి వెళ్ళారు. అయితే... పొద్దున్నే సూర్యోదయం సమయంలో ఓ శ్వేతనాగు పడగవిప్పి సూర్య నమస్కారం చేయడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. సాధారణంగా శ్వేతనాగులు చిన్న అలికిడి విన్నా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోతాయి. అయితే... అటవీ సిబ్బంది అలికిడి విన్నప్పటికీ ఆ శ్వేతనాగు అలాగే కదలకుండా అలాగే కొద్దిసేపు పడగవిప్పి సూర్యుడి వైపు చూసిన అనంతరం పక్కనే ఉన్న పొదల్లోకి పోయిండి

సూర్యున్ని ఆరాధిస్తూ కనిపించిన శ్వేతనాగు

అద్భుతమైన దృశ్యం సాక్షాత్కరించింది. ఓ శ్వేతనాగు సూర్య నమస్కారం చేస్తుండగా అటవీ సిబ్బంది దానిని తమ సెల్‌ఫోన్లలో భంధించారు. భద్రాచలం ఏజెన్సీలో ప్రస్తుతం పులుల సంఖ్య లెక్కించే కార్యక్రమంలో భాగంగా అటవీ సిబ్బంది బుధవారం తెల్లవారుజామున సమీపంలోని అడవిలోకి వెళ్ళారు. అయితే... పొద్దున్నే సూర్యోదయం సమయంలో ఓ శ్వేతనాగు పడగవిప్పి సూర్య నమస్కారం చేయడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. సాధారణంగా శ్వేతనాగులు చిన్న అలికిడి విన్నా వెంటనే అక్కడినుంచి వెళ్లిపోతాయి. అయితే... అటవీ సిబ్బంది అలికిడి విన్నప్పటికీ ఆ శ్వేతనాగు అలాగే కదలకుండా అలాగే కొద్దిసేపు పడగవిప్పి సూర్యుడి వైపు చూసిన అనంతరం పక్కనే ఉన్న పొదల్లోకి పోయిండి

హైదరాబాదు MP, అసదుద్దిన్ ఓవైసి కి తీవ్ర అవమానం .....Must Read .....

హైదరాబాదు లొ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున MIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ MP అయిన అసదుద్దీన్ ఒవైసి కి మహారాస్త్రలొ తీవ్ర అవమానం జరిగింది. త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఒవైసి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా మహారాస్ట్రలొని దక్షిన ముంబాయిలొని నాగ్పాడ ప్రాంతంలొ త్రిపిల్ తలాక్ కు వ్యతిరేకంగా ప్రసంగిస్తుండగా , గుర్తు తెలియని వ్యక్తి అతనిపై చెప్పు విసిరాడు. చెప్పు విసిరినప్పటికీ, కొద్దిలొ తప్పించుకున్న ఒవైసీ గాయపడలేదని MIM వర్గాలు తెలియజేశాయి. కాగా CCTV footage ద్వారా చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించి, కేసు ఫైల్ చేసినట్టు డిప్యుటీ పొలీస్ కమీషనర్ వీరేంద్ర మిశ్రా తెలియజేశారు. అయితే ఏవరు ఏన్ని కుట్రలు చేసినప్పటికీ ట్రిపుల్ తలాక్ పై తన పొరాటం ఆగదని ఓవైసి పేర్కొన్నారు.

హైదరాబాదు MP, అసదుద్దిన్ ఓవైసి కి తీవ్ర అవమానం ........Must Read ......

#Breaking_News : హైదరాబాదు MP, అసదుద్దిన్ ఓవైసి కి తీవ్ర అవమానం .................. Must Read .........

హైదరాబాదు లొ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున MIM పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ MP అయిన అసదుద్దీన్ ఒవైసి కి మహారాస్త్రలొ తీవ్ర అవమానం జరిగింది. త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా అసదుద్దీన్ ఒవైసి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్బంగా మహారాస్ట్రలొని దక్షిన ముంబాయిలొని నాగ్పాడ ప్రాంతంలొ త్రిపిల్ తలాక్ కు వ్యతిరేకంగా ప్రసంగిస్తుండగా , గుర్తు తెలియని వ్యక్తి అతనిపై చెప్పు విసిరాడు. చెప్పు విసిరినప్పటికీ, కొద్దిలొ తప్పించుకున్న ఒవైసీ గాయపడలేదని MIM వర్గాలు తెలియజేశాయి. కాగా CCTV footage ద్వారా చెప్పు విసిరిన వ్యక్తిని గుర్తించి, కేసు ఫైల్ చేసినట్టు డిప్యుటీ పొలీస్ కమీషనర్ వీరేంద్ర మిశ్రా తెలియజేశారు. అయితే ఏవరు ఏన్ని కుట్రలు చేసినప్పటికీ ట్రిపుల్ తలాక్ పై తన పొరాటం ఆగదని ఓవైసి పేర్కొన్నారు.

గజల్‌ శ్రీనివాస్‌కు బెయిల్.. వెనుక పెద్దలు?

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న గజల్‌ శ్రీనివాస్‌కు బుధవారం నాంపల్లి కోర్డు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. రూ.10వేల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచికత్తు సమర్పించడంతోపాటు వారంలో రెండు సార్లు నిందితుడు పోలీస్‌ స్టేషన్‌లో హాజరుకావాలని కోర్టు పేర్కొంది. తీర్పు కాపీలు పరిశీలించిన పిదప చంచల్‌గూడా జైలు అధికారులు శ్రీనివాస్‌ను విడుదలచేసే అవకాశంఉంది. పార్వతికి కూడా..   లైంగిక వేధింపులకు సంబంధించి గజల్‌ శ్రీనివాస్‌ సహాయకురాలు, ఏ-2 నిందితురాలిగా ఉన్న పార్వతికి కూడా కోర్టులో ఊరట లభించింది. పార్వతి పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను న్యాయమూర్తి అంగీకరించారు. దీంతో ఆమె అరెస్టు నుంచి తప్పించుకున్నట్లైంది.‍ సంచలనంగా మారిన వీడియోలు ప్రముఖ కళాకారుడిగా వెలుగొందుతున్న గజల్‌ శ్రీనివాస్‌ చీకటి వ్యవహారాలు వెలుగులోకి రావడంతో జనవరి 2న ఆయనను పంజాగుట్ట పోలీసులు అరెస్టుచేశారు. ఆయనకే చెందిన ‘సేవ్‌ టెంపుల్స్‌’సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేది శ్రీనివాస్‌పై ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారానిక...

పవన్ కల్యాణ్ మాట్లాడని విషయాలెన్నో ఉన్నాయి కొండగట్టులో ఆంజనేయ స్వామికి పూజలు చేసి జనసేన పండగ చేసుకుంటున్న పార్టీ అధినేత వపన్ కల్యాణ్ కు పది ప్రశ్నలు;

మల్లన్నసాగర్ పోకుండ కొండగట్టుకు పోవుడు ఎందుకు? ప్రభుత్వ విధానాలు బాగున్నయ్ అన్నంక ఇంక ప్రజల్లోకి ఎందుకు? తెలంగాణ ఒచ్చిందని 12 రోజులు అన్నం మానేసినొడు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తడు? పవన్... సొల్లు ఆపి, ప్రజల సమస్యలు ముందు తెలుసుకో. సింగరేణి, వేములఘాట్, గోలివాడ, వట్టెం, గౌరారం పోయి తెలుసుకో. కార్మికులు కర్షకులు ఏం బాధలు పడుతున్నరో తెలుసుకో.  పరీక్షలు పెట్టిన సంవత్సరం అయినా టీఎస్పీఎస్సీ రిజల్ట్ ఇవ్వదు. ఉద్యోగాలు ఇవ్వరు. అడిగినవా ఎపుడన్నా? ఫూలే అంబేడ్కర్ ఫోటోలు పెట్టుకున్నవు - నేరెళ్ళ ఇసుక లారీల కింద నలిగిన దళితుల బతుకుల గురించి చెప్పగలవా నీ మిత్రుడు కేటీఆర్ కు? రండి. తెలంగాణ 'ప్రశ్నించుడు' ఎట్ల వుంటదో సూపుదం!

పవన్ యాత్ర లో ఘోర అవమానం

Image
..పవన్ యాత్ర లో ఘోర అవమానం దేశం అంటే ఇంతో ఇష్టమని , భారతమాత అంటే ఎంతో ప్రేమ అని చెప్పే పవన్ కళ్యాణ్..తాజాగా ఆయన చేస్తున్న ప్రజా యాత్ర లో జాతీయ జెండా కు ఘోర అవమానం చోటు చేసుకుంది. ఈ ఘటన కొండగట్టు వద్ద జరిగింది. ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పవన్.. బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు జాతీయ జెండాలు ఊపారు. ఈ క్రమంలో రెండు జాతీయ జెండాలు చిరిగిపోయినప్పటికీ పట్టించుకోలేదు. పవన్ కారుపైకి చేరుకోగానే.. ఆయనపైకి జాతీయ జెండాలను విసిరేశారు. వాటిని పవన్ బౌన్సర్లు తీసుకొని నిర్లక్ష్యంగా నలిపి పక్కకు పడేశారు. ప్రస్తుతం వాటి తాలూకా ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి. ఇక కొండగట్టు ఆలయ అభివృద్ధికి పవన్ రూ.11 లక్షల విరాళం అందజేశారు.

2015-16 సంవత్సరానికి 2వేల దరఖాస్తులు మూడేళ్లలో 374 మందికి రుణాల మంజూరు నాలుగేళ్లుగా సబ్సిడీ రుణాల కోసం తప్పని ఎదురు చూపులు బీసీ మంత్రి ఇలాఖలోనే అందని వ్యక్తిగత రుణాలు

బీసీలకు అందని..ఉపాధి రుణం 22 Jan 18, 02:32 PM  2015-16 సంవత్సరానికి 2వేల దరఖాస్తులు  మూడేళ్లలో 374 మందికి రుణాల మంజూరు  నాలుగేళ్లుగా సబ్సిడీ రుణాల కోసం తప్పని ఎదురు చూపులు  బీసీ మంత్రి ఇలాఖలోనే అందని వ్యక్తిగత రుణాలు వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వయం ఉపాధి రుణాల పథకం ఫలితం లేకుండా పోతోంది. రుణాల కోసం నిరుద్యోగులు వేలల్లో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం మాత్రం అంతంత మాత్రంగానే నిధులు విడుదల చేస్తోంది. దీంతో లబ్ధిదారుల్లో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జిల్లాలో గత డిసెంబరు వరకు 139 సొసైటీలు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెడరేషన్లకు వివిధ రకాల రుణాలను అందించేందుకు రూ.250 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇందులో జిల్లాకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా ఫెడరేషన్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి వ్యక్తిగత రుణాలతో పాటు సొసైటీకి రుణాలు మంజూరు చేయనుంది.   ఆదిలాబాద్‌ జిల్లా: వెనుకబ డిన తరగతుల వారి అభివృద్ధికి రాష్ట్ర ప్ర భుత్వ ఆర్థిక సహాయం అందకుండా పోయింది. ప్రతి యేటా ప్రభుత్వం స్వయం ఉ పాధి రుణాలను అందిస్త...

బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా చెప్పేసారు. ప్రజలు ఉచితాలను కోరుకుంటారని భావించడం ఒక భ్రమ అని, నిజానికి జనం నిజాయితీతో కూడిన పరిపాలనను మాత్రమే కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

బడ్జెట్ లో ప్రజాకర్షక పథకాలేమీ ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ సూచనప్రాయంగా చెప్పేసారు. ప్రజలు ఉచితాలను కోరుకుంటారని భావించడం ఒక భ్రమ అని, నిజానికి జనం నిజాయితీతో కూడిన పరిపాలనను మాత్రమే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఆంగ్ల న్యూస్‌ చానెల్‌ ‘టైమ్స్‌ నౌ’ మోదీ ఇంటర్వ్యూను ఆదివారం ప్రసారం చేసింది. ఇందులో ఆయన వివిధ అంశాలపై తన మనోభావాలను ఇలా ఆవిష్కరించారు. - రైతులను ఆదుకోవటం మనందరి బాధ్యత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు మరింత కృషి చేయాలి. మా ప్రభుత్వం చేస్తున్న కృషి, తీసుకొస్తున్న పలు పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌పై దృష్టిపెట్టాం. రైతు ఉత్పత్తులకు ఆగ్రో పరిశ్రమల ద్వారా వాల్యూ అడిషన్‌ చేసే ఆలోచన ఉంది. ఇప్పటికే అన్ని భూములకు సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చాము. యూరియా కొరతని సమర్థంగా అరికట్టాము.    - ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ బడ్జెట్ ని ప్రజాకర్షకంగా మారుస్తామని అనుకుంటే అది సమంజసం కాదు. మా పాలనపై ప్రజలు తీర్పు ఇవ్వాలి తప్ప స్వల్పకాలిక ప్రలోభాలకు లోబడి కాదు. అయినా ప్రజలు ఉచితాలను కోరుకోరు. అయినా నేను మొదటినుంచీ ప్రజాకర్షణ విధానాలకు వ్యతిరేకిని. బ...

ప్ర‌జ‌లు నిజాయితీతో కూడిన పాల‌న కోరుకుంటున్నార‌ని, కాని ఉచితాల‌ను కోరుకుంటార‌న్న‌ది ఒక భ్ర‌మ అని ప్ర‌ధాని మోడీ అన్నారు.

Image
ప్ర‌జ‌లు నిజాయితీతో కూడిన పాల‌న కోరుకుంటున్నార‌ని, కాని ఉచితాల‌ను కోరుకుంటార‌న్న‌ది ఒక భ్ర‌మ అని ప్ర‌ధాని మోడీ అన్నారు. రానున్న బడ్జెట్‌పై ప‌లు సంకేతాలిచ్చారు. గత మూడున్నరేళ్ల తన పాలనపై రిపోర్ట్‌ కార్డును, భవిష్యత్‌ పాలన ప్రాథమ్యాలను మోడీ వెల్లడించారు. అన్నదాతను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. జీఎస్టీ, ఉద్యోగ కల్పన, కాంగ్రెస్‌ ముక్త భారత్, నోట్ల రద్దు, న్యాయవ్యవస్థ, వ్యవసాయ సంక్షోభం, విదేశాంగ విధానం.. తదితర అంశాలపై ఆయన తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు. ‘ఆంగ్ల న్యూస్‌ చానెల్‌ ‘టైమ్స్‌ నౌ’ మోడీ ఇంటర్వ్యూను ఆదివారం ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో పలు కీలక అం శాలపై ప్రధాని స్పందించారు. ఇంటర్వ్యూ లో ప్ర‌ధాని మాటల్లోనే.. జీఎస్టీ... జీఎస్టీ.. పన్నుల సంస్కరణలో ఓ కీలక ముందడుగు. దేశమంతా ఒకే పన్ను వ్యవస్థ ఉండాలన్న ఈ విధానంలోని లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తాం. దీర్ఘకాలంలో జీఎస్టీ వల్ల దేశ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. కొత్త మార్పు వస్తున్నప్పుడు ఆరు నెల‌లు, ఏడాది, రెండేళ్లు సమయం పడుతుండవచ్చు. కానీ అన్నీ అడ్డంకు...

2019 ఎన్నికల్లోను తాను పోటీచేస్తానని, ప్రజాభవన్ లోనే తానుంటానని బిజేపి ఎంపి దత్తాత్రేయ అన్నారు.

Image
2019 ఎన్నికల్లోను తాను పోటీచేస్తానని, ప్రజాభవన్ లోనే తానుంటానని బిజేపి ఎంపి దత్తాత్రేయ అన్నారు.  బిజేపి బలం రోజురోజుకు పెరుగుతుందని కేంద్ర సహకారం వల్లె తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు పూర్తయ్యాయని అయిన కెసిఆర్ మోడిపై విమర్శలు చేయడం మానుకోలేదని దత్తాత్రేయ అన్నారు.  పంచాయితి రాజ్ వ్యవస్దలో మార్పుల వల్ల బుడుడు-బలహీనులకు నష్టం వాటిల్లుతుందని దీనిపై అఖిలపకం నిర్వహించాలని దత్తాత్రేయ అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టునుంచి కాంతాల ఇచ్చంపల్లికి 2 ఎంసి ల నీరు సత్వరమె ఇవ్వాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.

With no number plate, deputy mayor's car grabs attention, but police turn blind eye ????

Image
HYDERABAD Deputy mayor Baba Fasiuddin's new car has got no number plate in place as yet, but that space is attracting attention. The violation of rule, however, seems to have gone unnoticed by the Hyderabad traffic police."Deputy Mayor" written in thick and bold letters is what grabs eyeballs. The Innova's temporary registration in yellow is visible quite further down. Going by that, it appears to be a new car and perhaps awaiting a registration number, but meanwhile, Baba Fasiuddin has chosen to make proper use of the space by making it known to everyone that the car belongs to the 'Deputy Mayor'. It is clear violation of rules if the vehicle has got a number and it has not been put up, and even the temporary registration number should be put up at the place where it is meant to be

F-35 యుధ విమానాలు భారత్ లొ తయారుచేసేందుకు ముందుకు వచ్చిన లఖిద్ మార్టిన్

Image
Fifth Generation కు చెందిన అత్యంత అధునాతనమైన F-35 యుధ విమానాలను భారత్ లొ తయారు చేసేందుకు అమెరికా కు చెందిన “లఖ్ హీద్ మార్టిన్” కంపెనీ ముందుకు వచ్చింది. F-35 విమానాలను భారత్ లొ తయారు చేయడమే కాకుండా, ఇక్కడే అసెంబ్లింగ్ చేసి , ఇక్కడి నుండే అమ్మకాలు జరిపేందుకు సిధంగా ఉన్నట్టు “లఖ్ హీద్ మార్టిన్” కంపెనీ వైస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ (NRI) ప్రకటించారు. ఇది Indian Aircraft Industry కి గొప్ప అవకాశమని ఆయన తెలిపారు.ఈ సంధర్బంగా వివేక్ లాల్ మాట్లాడుతూ ఈ ఫైటర్ల కు మరే ఇతర ఆధునికమైన యుధవిమానాలకు లేనటువంటి Real-world combat experience and proven operational effectiveness ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. F-35 Aircrafts లొ మొత్తం మూడు వేరియంట్లు ఉండగా, అందులొ Best వేరియంట్ ను భారత్ కు ఆఫర్ చేస్తున్నామని ఆయన తెలియజేశారు. భారత్ ప్రపంచ యుధ విమానాల మార్కెట్ లొకి దూసుకు పొవడానికి ఇదొక గొప్ప అవకాశమని ఆయన వెల్లడించారు. Active Electronically Scanned Array ద్వారా ఇవి మరింత ఉన్నంతంగా పనిచేస్థాయని తెలిపారు. కాగా ఇప్పటికే లఖ్ హీద్ మార్టిన్ సంస్థ భారత్ లొ F-16 Block 70 యుధ విమానాలను నిర్మించనుంది. దీనికి సంబందించిన చర్చలు...

ప్రపంచ హింసాత్మక దాడుల సూచికలో 10వ స్థానం సంపాదించిన ఇండియన్ పార్టీ పేరు తెలుసా ?

ప్రపంచ దాడుల సూచిక  (Global Attack Index) దీనిని Jane’s Terrorism & Insurgency Centre, IHS Markit అనే సంస్థ వారు విడుదల చేస్తారు. దీనిలో ఉగ్రదాడులు,తిరుగుబాటు మరియు హింసాత్మక కార్యకలాపాలు చేసే సంస్థల పేర్లను వాటి ర్యాంకింగ్స్ ను విడుదల చేస్తారు. 10వ స్థానంలో మన దేశం నుండి CPIM పార్టీ స్థానం సంపాదించుకుంది. మొదటి పది ర్యాంకులలో ఉన్న సంస్థల పేర్లు. 2016 లో ఆ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం. ISLAMIC STATE DONETSK PEOPLE’S REPUBLIC (DPR) LUHANSK PEOPLE’S REPUBLIC (LPR) JABHAT FATH AL-SHAM PARTIYA KARKERÊN KURDISTAN (PKK) ANSAR ALLAH QIWAAT SURIYYA AL-DIMOQRATIYYA (QSD) TALIBAN HARAKAT AL-SHABAAB AL-MUJAHIDEEN COMMUNIST PARTY OF INDIA – MAOIST (CPI-M) 2016లో ఈ సంస్థ నివేదిక ప్రకారం CPIM పార్టీ మొత్తం 355 దాడులకు పాల్పడింది.ఈ దాడులు 2015తో పోల్చితే 5% పెరిగాయి. అత్యంత అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళను ఎన్నుకోవటం సిగ్గుచేటు.ప్రజలు ఇలాంటి పార్టీలకు భుద్ది చెప్పాలి లేకపోతే ఇలాంటి నివేదికల్లో మన దేశం పేరు చూసి సిగ్గుతో సామాన్యుడి తల దించుకోవాల్సి వస్తుంది. 2015 లో ఈ సంస్థ నివే...

హిందువులు, చైనీస్ ను ఏకం చేస్తున్న “చైనీస్ కాళిమాత దేవాలయం”

Image
చైనీస్ నిర్మించిన ఈ కాళి మాత ఆలయాన్ని “చైనీస్ కాళి మందిర్” అంటారు. కోల్‌కతా నగరానికి గుండెకాయలాంటి తంగ్రా ప్రాంతంలొని అతిపెద్ద చైనా టౌన్ లొ ఉన్న ఈ కాళీమాత దేవాలయం, ఈ ఆలయానికున్న ప్రత్యేకతల దృష్ట్యా కోల్‌కతా అంతట ప్రసిద్ధి చెందింది. “ఇసాన్ ఛెన్” అనే 55 ఏళ్ళ చైనీస్ వ్యాపారి ఈ ఆలయానికి ధర్మకర్తగా ఉన్నారు. ఈ కాళీమాత ఆలయంలొ పూజలు పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్దతులలొనే జరుగుతుంటాయి. . . చైనీస్ నిర్వహిస్తున్న ఈ ఆలయంలొ ఉన్న ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే, ఈ కాళి మాతకు నైవేద్యంగా చైనీస్ ఆహారపదార్దలయిన నూడిల్స్, చైనీస్ సూప్, రైస్, కురగాయల వంటకాలను కాళీ మాతకు నైవేద్యంగా (ప్రసాదం) పెడుతుంటారు. ఈ ఆలయంలొ ధూపంగా, ప్రత్యేకమైన చైనీస్ కడ్డీలను వెలిగిస్తుంటారు. ఈ చైనా టౌన్ లొ ఉన్న చైనీస్ అందరూ తప్పని సరిగా ఈ కాళిమాత దేవాలయనికి వచ్చి షూస్ విప్పి కాళి మాతకు ప్రార్ధనలు చేసి ప్రసాదం తీసుకుని తమ పనులకు హాజరవుతుంటారు. . . ఈ ఆలయం నిర్మించక ముందు వరకు కోల్‌కతా లొ అతి పెద్దదయిన ఈ ప్రాంతంలొ చైనీస్, హిందువులకు పెద్దగా సంబందాలు ఉండేవి కాదు. చైనీస్, హిందువుల మద్య కమ్యునికేషన్ చాలా తక్కువగా ఉండేది. అయితే ఈ ఆలయ నిర్మాణం తరు...

జయహొ భారత్ : మరొక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కూటమిలొ చేరిన భారత్

Image
ఇప్పటికే   ప్రపంచ   ప్రఖ్యాత MTCR , వాసెనార్ (Big Boys) గ్రూఫులలొ చేరిన భారత్, నిన్న మరొక అంతర్జాతీయ కూటమి అయిన ఆస్ట్రేలియా గ్రూఫ్ (AG) లొ చేరింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ప్రాన్స్, ఇటలీ, జపాన్ లాంటి మొత్తం 42 అభివృధి చెందిన దేశాలున్న ఈ ఆస్ట్రేలియా గ్రూఫ్ లొ 43 వ దేశంగా భారత్ హుందాగా అడుగు పెట్టింది. ఈ గ్రూఫ్ లొ చేరడం ద్వారా భారత్ కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రుఫ్ (NSG) లొ చేరేందుకు అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. ప్రధానంగా జీవ, రసాయన ఆయుధాలకు వ్యతిరేకంగా పనిచేసే ఈ అంతర్జాతీయ కూటమిని 1985 లొ ఏర్పాటు చేశారు.1984 లొ ఇరాక్_ఇరాన్ యుద్ధంలొ, ఇరాక్ కెమికల్,బయోలాజికల్ ఆయుధాలు ఉపయొగించడంతొ, తరువాతి సంవత్సరమే ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కూటమి కెమికల్, బయోలాజికల్ ఆయుధాలను ప్రపంచంలొ ఏ ఇతర దేశాలు తయారుచేయకుండా నిరొధిస్తుంది. తీవ్రవాదుల చేతిలొకి ఈ ఆయుధాలు వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఆయా దేశాలకు ఈ ఆయుధాలు తయారుచేయడానికి కావలసిన టెక్నాలజీని, మెటీరియల్, ఇతర ఏక్విప్మెంట్ ను అందకుండా చేయడంలొ కీలక పాత్ర పొషిస్తుంది. ఒక వేళ పాకిస్థాన్ లాంటి ఏ దేశమైనా ఈ ఆయుధాలను తయారుచేస్తున్నట్లయితే ...

భగత్ సింగ్ విగ్రహ ప్రతిష్టాపన కొసం డిమాండ్ చేస్తున్న పాకిస్థాన్ ప్రజలు

Image
: ఇది వినడానికి కొంచెం ఆశ్చ్యర్యంగా ఉండొచ్చు కాని నిజం. దేశ స్వాతంత్ర్యం కొసం బ్రిటీషు వారిని ఏదిరించి పోరాడిన అత్యంత ప్రభావశీల స్వాతంత్ర్య సమరయోధుడైన షాహీద్ భగత్ సింగ్ కు పాకిస్థాన్ లొని అత్యున్నత శౌర్య పురస్కారమైన ” నిషాన్-అ-హైదర్” అవార్డు నివ్వాలన్న డిమాండ్ పాకిస్థాన్ లొ ఊపందుకుంటుంది. అంతేకాకుండా బ్రిటీష్ వారు, భగత్ సింగ్ ను 1931 లొ ఉరితీసిన లాహొర్ లొని షాద్మన్ చౌక్ ప్రాంతంలొ అతి పెద్ద భగత్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ సంధర్బంగా పాకిస్థాన్ లొని షాహీద్ భగత్ సింగ్ మెమొరియల్ ఫౌండేషన్ చైర్మన్ “ఇంతియజ్ రషీద్ ఖురేషి” మాట్లాడుతూ భగత్ సింగ్ అతి గొప్ప విప్లవకారుడన్న విషయం ప్రపంచం మోత్తానికి తెలుసని, పాకిస్థాన్ జాతి పిత “మొహమ్మద్ ఆలి జిన్నా” కూడా అప్పట్లొ భగత్ సింగ్ గురించి మాట్లాడుతూ భగత్ సింగ్ వంటి పరాక్రమవంతుడు మరలా ఊపఖండంలొ జన్మించడని కొనియాడిన సంగతి గుర్తు చేశారు. మతంతొ సంబందం లేకుండా భగత్ సింగ్ ను ” నిషాన్-అ-హైదర్” అవార్డుతొ గౌరవించాలని, భగత్ సింగ్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని రషీద్ ఖురేషి డిమాండ్ చేశారు. భగత్ సింగ్, ఒక్క భారతదేశానికి మాత్రమే చెందిన వాడు కాదన...

*దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...నూతన ప్రసాద్ గురుతుకు వస్తున్నాడు*

*దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...నూతన ప్రసాద్ గురుతుకు వస్తున్నాడు*   పవన్ కళ్యాణ్ , కత్తి మహేష్ కి సారీ చెప్తాడా లేక కత్తి మహేష్ , పవన్ కళ్యాణ్ కి సారీ చెప్తాడా ఆనే విషయం ఆధారంగా ఈ దేశ భవిష్యత్తు ఉండబోతుందని , అతి ముఖ్యమైన ఈ విషయం పట్ల మోదీ, రాహుల్ మౌనం వహించటం వాళ్ళిద్దరికీ దేశ ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి చిహ్నం.  పార్లమెంట్ ని వెంటనే సమావేశపరిచి యుద్ద ప్రాతిపదికన ఈ విషయం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం తేల్చేంతవరకు దేశప్రజలందరూ ముఖ్యముగా విద్యార్థులందరూ తప్పనిసరి బంద్ పాటించాలి... *వెధవ న్యూసెన్సే అయింది ఈ టీవీ ఛానెళ్ల వ్యవహారం* 😡😡🤨 *

ప్రమాదం తప్పినది విశ్వేశ్వరుని గుడికి కాదు.. విశ్వానికి!

కాశీలోని విశ్వేశ్వరాలయాన్ని పేల్చివేసే కుట్రతో అక్కడ భూగృహాలను నిర్మించారు ముష్కరులు. దైవ వశాత్తు ఇవి బయటపడ్డాయి గనుక ప్రస్తుతానికి ప్రమాదం లేదు! అయితే ఈ ప్రమాదం తప్పినది విశ్వేశ్వరుని గుడికి కాదు.. విశ్వానికి!  ఎన్ని ప్రళయాలు వచ్చినా భూమి మీద ఒకే ఒక్క నగరం.. అదే పేరుతో.. అదే గాధతో.. ఉనికిని నిలుపుకొని ఉంది.. అదే కాశీ!  కృతయుగంలో హరిశ్చంద్రుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు... ఇక కలియుగాన శంకరాచార్యులు.. ఇలా ఏ మహితాత్ముల చరిత్రలు చదివినా... ఏ పురాణం తరచినా కాశీ ఉంటుంది.. అదే వర్ణన.. అదే దేవతలు... అదే మహిమ...!  అటువంటి కాశీకి ముప్పు వాటిల్లే పరిస్థితి ఎప్పుడో కానీ రాదు.. అలాంటి పరిస్థితి వచ్చిన మరుక్షణం ప్రళయం వస్తుంది... ఆ విలయంలో సర్వం నశిస్తుంది.. మళ్ళీ ఎప్పట్లా కాశీ మాత్రం ఠీవిగా నిలిచి ఉంటుంది... ఇది యుగయుగాల చరిత్ర చెప్పిన సత్యం!  శివుడు సర్వమంగళ స్వరూపుడు... తేడా వస్తే లయకారుడు!  ఇంతకీ భూగృహాల అసలు కథ చూద్దాం!  విశ్వనాథాలయ సమీపంలో దాల్మాన్దీ ప్రాంతంలో ఎనిమిదివేల చదరపు అడుగుల ఈ భూగ్రహం రొటీన్ పెట్రోలింగ్ విధుల్లో భాగంగా పోలీసు అధికారు...

రోహెంగ్య,, వలసదారులు,, దేశ భద్రతకు ప్రమాదకరం,, అనీ,, కేంద్ర నిఘా వర్గాలు,, హెచ్చరిస్తూoటే... బెంగాల్ సీఎం మమత బెనర్జీ మాత్రం వారికి,, బంగ్లాదేశ్ నుండీ రప్పించి,, వారికి కొలకతా,, కు 40 కిలోమీటర్ల దూరంలో,, వారికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి,, వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది...

రోహెంగ్య,, వలసదారులు,, దేశ భద్రతకు ప్రమాదకరం,, అనీ,, కేంద్ర నిఘా వర్గాలు,, హెచ్చరిస్తూoటే... బెంగాల్ సీఎం మమత బెనర్జీ మాత్రం వారికి,, బంగ్లాదేశ్ నుండీ రప్పించి,, వారికి కొలకతా,, కు 40 కిలోమీటర్ల దూరంలో,, వారికి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి,, వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది...  బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... కేంద్ర ప్రభుత్వానికి,, భారత దేశ భద్రతకు వ్యతిరేకంగా,, ఈ విద్రోహ చర్యను భారత్, లోని 125,000,000,000,000 ప్రజలకు వ్యతిరేకంగా,, చేస్తున్న... వాటిని మీరు సమధిస్తర...say YES or NO

రాహుల్ గాంధీ బంగాళదుంప లు నుండి బంగారం తీయవచ్చు అని చెప్పింది నిజమే.

Image
రాహుల్ గాంధీ బంగాళదుంప లు నుండి బంగారం తీయవచ్చు అని చెప్పింది నిజమే.  దేని పేరు చిదంబరం మెషిన్.  దీనిలో బంగాళాదుంపలు వేస్తే బంగారం గా మారి బయటకు వస్తుంది.  నమ్మశక్యం గా లేదా ?  అయితే ఇది జాగ్రత్తగా చదవండి.  బంగాళా దుంపలు (ఆ మాటకు కు వస్తే ఏ వ్యవసాయ ఉత్పత్తులైన సరే ఎందుకంటే దీనికి టాక్స్ లేదు గా ) చౌకగా కొంటారు.వాటిని అధిక ధరలకు అమ్ముతారు.. అలాగే సినిమా ఆక్టర్ లు , డాక్టర్లు , రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అవినీతి అధికారులు,  వ్యాపారులు బాగా ప్రజల వద్ద ప్రభుత్వం వద్ద దోచేసిన (పన్నులు ఎగ్గొట్టిన ) నోట్ల కట్టలు పోగు చేస్తారు. హవాలా వాళ్లకు ఫోన్ చేస్తారు.  వాడు మొత్తం మీ దగ్గర క్యాష్ తీసుకుని (2% కమిషన్ కు) డాలర్లు గా మార్చి మీరు వెయ్యమన్న స్విస్ బ్యాంక్ లోనో లేక సింగపూర్ బ్యాంక్ లోనో వేస్తాడు.  నల్లడబ్బు దాచినందుకు విదేశీ బ్యాంక్ వాడు 4% వడ్డీ కాదు తిరిగి కమిషన్ గా తీసుకుంటాడు. ఇది చిదంబరం వచ్చేంతవరకు జరిగిన కథ.  కష్టపడి సంపాదించిన సారీ దోచేసిన వేల కోట్లు అలా వడ్డీ బొక్క అయిపోతే బాధ గా ఉండదా ?  చిదంబరం ఒక ఐడియా వేసేడు. నల్లబాబు స్విస్ బ్య...

Mind Blowing : రికార్డులు బద్దలు కొట్టుకుంటూ దూసుకుపొతున్న భారతదేశ పర్యాటక రంగం

Image
పెద్ద ఏత్తున విదేశీ యాత్రికులను ఆకర్షిస్తూ పర్యాటక రంగంలొ భారతదేశం రికార్డులు బద్దలు కొట్టుకుంటూ దూసుకు పొతుంది. 2016 -17 గాను భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుల సంఖ్య చరిత్రలొ మొదటిసారి 1,00,00,000 (ఒక కొటి) సంఖ్యను దాటి పొవడం విశేషం. ఈ విదేశీ యాత్రికుల ద్వారా భారతదేశానికి 27 బిలియన్ డాలర్లు అనగా 1,75,000 కొట్లు ఆదాయం వచ్చినట్టు కేంద్ర పర్యటక శాఖా మంత్రి “ఆల్ఫన్సొ కన్నధనం” మీడియా సమావేశంలొ తెలియజేశారు. ఈ సంధర్బంగా పర్యాటకశాఖా మంత్రి అల్ఫాన్సొ మాట్లాడుతూ పర్యాటక రంగ వలన భారతదేశానికి పెద్ద ఏత్తున విదేశీ మారక ద్రవ్యం సమకూరిందని తద్వారా స్థూల దేశీయ ఉత్పత్తి లొ పర్యాటక రంగం వాటా 6.88% చేరిందని పేర్నొన్నారు. దీని వలన దాదాపు 12% మందికి ఉపాధి అవకాశాలు లభించాయని, 2016 సంవత్సరం కన్నా 2017 లొ పర్యాటక రంగం 15.2% అభివృధిని సాధించిందని ఆయన తెలియజేశారు. దీనివలన ప్రపంచంలొ అత్యధికంగా పర్యాటకులు పర్యటించే దేశంగా 2016 లొ 65 వ స్థానంలొ భారత్, 2017 నాటికి Top 40 లొ స్థానం సంపాదించడం గర్వకారణమని, స్వదేష్ దర్శన్ పధకం ద్వారా ఈ ఘనతను సాధిచగలిగామని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పర్యాటక రంగంలొ భారత్, భవిష్య...

కన్నడ అవమానకర దీపిక శ్రీ శ్రీ సిద్దరామయ్య ఉరఫ్ సాల్మనయ్య ... నేను కూడా హిందువునే .. ఎవడు కాదన్నాడు??

Image
కన్నడ అవమానకర దీపిక శ్రీ శ్రీ సిద్దరామయ్య ఉరఫ్ సాల్మనయ్య ... నేను కూడా హిందువునే .. ఎవడు కాదన్నాడు?? నేను హిందుత్వం అంటే పడి చస్తా .... శుభం  నన్ను హిందువు కాదన్నోడు పేద్ద హిందూ ఉగ్రవాది ... శబాష్ ఈ మాట మీదే ఉండు....... అడ్డెడ్డే ... సత్యనారాయణ స్వామి వ్రతానికి చెప్పులేసుకెల్లి ... పైగా సత్యనారాయణ స్వామి వారికి పుష్పాలు సమర్పించేప్పుడు '' చెప్పులేసుకొని నల్ల అద్దాలు పెట్టుకుని మరీ పుష్పాలు సమర్పించి దండం " పెట్టుకున్న హిందువుని తమర్నే చూశాం సారూ... ( అసలు మీరేసే పద్దతి సమర్పణ లా లేదు ఏదో అడుక్కునేవాడికి చిల్లర వేస్తున్నట్టుంది.. )..పాపం మీరు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పడుతున్న కష్టం మీ రాగుల్ బాబాకీ కూడా వద్దు...

వారణాసిలొ కాశీ విశ్వనాధ్ దేవాలయం సమీపంలొ బయటపడ్డ అతి పెద్ద రహస్య భూగర్బ మార్గం

Image
భారత ప్రధాని నరేంద్ర మోది గారి సొంత నియొజకవర్గమయిన వారణాసిలొ రహస్యంగా నిర్మిస్తున్న అతి పెద్ద రహస్య భూగృహమార్గాన్ని పొలీసులు కనుగొన్నారు. వారణాసి లొని అత్యంత సున్నితమైన ప్రాంతమైన దాల్మందీ ప్రాంతంలొని భూగర్భంలొ ఏకంగా 8,000 చదరపు అడుగుల ప్రాంతంలొ ఈ రహస్య కేంద్రాన్ని నిర్మించారు. అత్యంత రహస్యంగా నిర్మిస్తున్న ఈ భుగృహ సొరంగమార్గం దాల్మందీ నుండి నేరుగా కాశీ విశ్వనాధ్ దేవాలయం దగ్గరగా ఈ భూగృహాన్ని నిర్మిస్తూ ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. .వారణాసి సీనియర్ సూపర్నెంట్ ఆఫ్ పొలీస్ భరద్వాజ, అర్ధరాత్రి పెట్రొలింగ్ చేస్తుండగా, సున్నిత ప్రాంతమైన దాల్మందీలొ కాలినడకన ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా, హఫీజ్ మాస్క్ ఏదురుగా ఉన్న పాడుబడిన ఇంటి కింద నుండి సన్నని వెలుగు కనబడటంతొ, పొలీసులు ఆ ఇంటి దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించగా అది సాద్యపడలేదు. ఆ ఇంటికి చేరుకొవడానికి వేరే ప్రాంతం నుండి చాలా దూరం ప్రయాణించి, రకరకాల మలుపులు తిరిగి ఆ ఇంటికి చేరుకొవాల్సి వచ్చిందని SSP భరద్వాజ తెలిపారు. తీరా అక్కడి వెళ్ళి చూసిన పొలీసులు ఒకసారిగా నిశ్చేష్టులయ్యారట. అక్కడ ఏకంగా ఒక చిన్న రహస్య పట్టణ్నాన్నే నిర్మించారని పొలీసులు తెల...

మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి..

మంత్రికి తెలివుండాలి, బంటుకి భక్తుండాలి.. గుర్రానికి వేగముండాలి, ఏనుగుకి బలముండాలి.. సేనాధిపతికి వ్యూహముండాలి, సైనికుడికి తెగింపుండాలి.. యుద్ధం నెగ్గాలంటే, వీళ్ళందరి వెనుక కసి వున్న ఒక రాజుండాలి!! మనందరిలో ఒక రాజుంటాడు.. కానీ మనమే, రాజులా ఆలోచించడం ఎప్పుడో ఆపేశాం!! మన కసి - అడవులని చీల్చయినా సరే, సముద్రాలని కోసయినా సరే,  కొత్త దారులు కనుక్కోగలదు అని మనకి తెలుసు.  అయినా, భయానికి బానిసయ్యాం. ఓటమికి తలొంచేసాం!! చరిత్రలో చాలా మంది రాజులు ఓడిపోయారు, పారిపోయారు, దాక్కున్నారు, దాసోహమయ్యారు.  కానీ కొందరే, అన్నీ పోగొట్టుకున్నా కసితో మళ్ళీ తిరిగొచ్చి యుద్ధం చేశారు.  'రాజంటే స్థానం కాదు, రాజంటే స్థాయి' అని నిరూపించారు. డబ్బులొచ్చినా పోయినా వ్యక్తిత్వం కోల్పోకు.. రాజ్యాలున్నా చేజారినా రాజసం కోల్పోకు.. రాజంటే కిరీటం కోట పరివారం కాదు, రాజంటే ధైర్యం.. రాజంటే ధర్మం.. రాజంటే యుద్ధం! ఒకరోజు విందుభోజనం చేస్తావు, ఇంకోరోజు అడుక్కుతింటావు - పాండవుల్లా!! ఒక రాత్రి బంగారు దుప్పటి కప్పుకుంటావు, మరో రాత్రి చలికి వణికిపోతావు - శ్రీరాముడిలా!! ఎత్తు నుండి నేర్చుకో, లోతు నుండి నేర్చుకో.. రెండింటి...

మీరు #లాజికల్ గా ఆలోచన చెయ్యండి!!

Image
మీరు #లాజికల్ గా ఆలోచన చెయ్యండి!! మొన్న #ఎన్నికల్లో ఏపీలో #వైసీపీకి ఓట్లు వేసినోళ్లు అందరూ #క్రిస్టియన్స్ అని ఎలా అనగలం!! అలా అయితే సగం రాష్ట్ర ప్రజలు #క్రైస్తవులు అయ్యినట్టే!! #చంద్రబాబు మీద కోపంతో కూడా వైసీపీకి మద్దతు ఇవ్వచ్చుగా!! మరి #సోనియా_ఇటలీ నుంచి ఇక్కడికి వచ్చి #కాంగ్రెస్ సారధ్యం చేస్తే 200 సీట్లు వచ్చాయి 2009లో!! #చంద్రబాబు పాలన నచ్చని వాళ్ళు #బీజేపీ అక్కడ బలంగా లేకపోవడం అలాగే #టీడీపీతో పొత్తులో #వుండడ్సమ్ మూలంగా వైసీపీ వైపు వెళుతున్నారు!! #కాంగ్రెస్_జెనసేన నామమాత్రం పార్టీలు అక్కడ!! #మేము_బీజేపీ_పెద్దలకి చెప్పేది అదే బయటకు వచ్చి ఏ #పొత్తు లేకుండా ముందుకు వెళ్తే #2024కి అధికారం మనదే #2019లో #టర్మ్స్_శాసించే స్థాయిలో ఉంటాం అని!!

తిరుమల వెంకన్నపై కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు

తిరుమల వెంకన్నపై కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిపై కరుణానిధి కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకన్న కేవలం కోటీశ్వరుల దేవుడని, పేదలను కాపాడలేడని ఆయన పేర్కొన్నారు. సొంత హుండీనే కాపాడలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుతాడు అని ప్రశ్నించారు. ఆయన కోట్లాది రూపాయిలు ఇచ్చే వాళ్లకే దేవుడని, డబ్బులేని వాళ్లు ఆయన దర్శనం కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సిందేనని అన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు మనకు అనవసరమని చెప్పారు. కనిమొళి చేసిన ఈ వ్యాఖ్యలపై కెశబోయిన శ్రీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంకన్నపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తిరుమల వెంకన్నపై కనిమొళి వివాదాస్పద వ్యాఖ్యలు కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిపై కరుణానిధి కుమార్తె, డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంకన్న కేవలం కోటీశ్వరుల దేవుడని, పేదలను కాపాడలేడని ఆయన పేర్కొన్నారు. సొంత హుండీనే కాపాడలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుతాడు అని ప్రశ్నించారు. ఆయన కోట్లాది రూపాయిలు ఇచ్చే వాళ్లకే దేవుడని, డబ్బులేని వాళ్లు ఆయన దర్శనం కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సిందేనని అన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు మనకు అనవసరమని చెప్పారు. కనిమొళి చేసిన ఈ వ్యాఖ్యలపై కెశబోయిన శ్రీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంకన్నపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.