*దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...నూతన ప్రసాద్ గురుతుకు వస్తున్నాడు*
*దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది...నూతన ప్రసాద్ గురుతుకు వస్తున్నాడు*
పవన్ కళ్యాణ్ , కత్తి మహేష్ కి సారీ చెప్తాడా లేక కత్తి మహేష్ , పవన్ కళ్యాణ్ కి సారీ చెప్తాడా ఆనే విషయం ఆధారంగా ఈ దేశ భవిష్యత్తు ఉండబోతుందని , అతి ముఖ్యమైన ఈ విషయం పట్ల మోదీ, రాహుల్ మౌనం వహించటం వాళ్ళిద్దరికీ దేశ ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి చిహ్నం.
పార్లమెంట్ ని వెంటనే సమావేశపరిచి యుద్ద ప్రాతిపదికన ఈ విషయం చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయం తేల్చేంతవరకు దేశప్రజలందరూ ముఖ్యముగా విద్యార్థులందరూ తప్పనిసరి బంద్ పాటించాలి...
*వెధవ న్యూసెన్సే అయింది ఈ టీవీ ఛానెళ్ల వ్యవహారం*
😡😡🤨 *
Comments
Post a Comment