బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్పై కౌశిక్ రెడ్డి చేసిన అవమానకర వ్యాఖ్యలపై వివరణ కోరిన జాతీయ మహిళా కమిషన్
ఫిబ్రవరి 21 తేదీ ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు స్వయంగా హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి నోటీసు పంపిన జాతీయ మహిళా కమిషన్
ఫిబ్రవరి 14 తేదీ నోటీసులు పంపిన జాతీయ మహిళా కమిషన్
Comments
Post a Comment