మధుర లోని షాహిద్ ఈద్గా మసీద్ గత 70 సం. లుగా కరెంట్ దొంగతనం గా వాడుతున్న విషయం తాజా గా బయట పడడం తో

మధుర లోని షాహిద్ ఈద్గా మసీద్ గత 70 సం. లుగా కరెంట్ దొంగతనం గా వాడుతున్న విషయం తాజా గా బయట పడడం తో ఆ మసీద్ కి కరెంట్ కట్ చేసిన ప్రభుత్వం. అలానే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మోసం చేసి దొంక కనెక్షన్ తో దొంగ కరెంట్ వాడుతున్న ఆ మసీద్ యాజమాన్యం పై కేస్ లు బుక్ చేశారు. 
శ్రీ కృష్ణుడు పుట్టిన మధుర దేవాలయాన్ని ఆక్రమించి కట్టిన మసీద్ ఇది. ప్రస్తుతం కేస్ కోర్టు లో నడుస్తుంది....


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!