ఆ కార్యకర్తలకు నపాదాభివందనాలు
#త్రిపుర అంత ఈజీగా వశం కాలేదు.,
ప్రతి 60 మంది ఓటర్లకు ఒక కార్యకర్త చొప్పున పార్టీ మోహరించింది.,
వారు ఆ 60 మందినీ దేశ చరిత్ర సహా ప్రతి విషయంలో ఎడ్యుకేట్ చేశారు.,
ఆ కార్యకర్త ఈ 60 మందినీ ప్రతి రోజూ కలవవలసిందే.,
సమకాలీన/సామాజిక/చారిత్రక అంశాలూ,
#కమ్యూనిజం ఎంత ప్రమాదమో ప్రపంచంలో అది ఎంత దారుణాలు చేసిందో అన్ని ఉదాహరణలతో ఆ 60 మందినీ పూర్తిగా జాతీయవాదులుగా మార్చే బాధ్యత ఆ కార్యకర్తదే.,
ఈ విధంగా రోజుకు 18-20 గంటల చొప్పున 90-100 రోజులు పని చేశారు.,
ఆ విధంగా 40 వేల మంది కార్యకర్తలను పార్టీ నియమించింది.,
ఆ కార్యకర్తలకు నపాదాభివందనాలు..
Comments
Post a Comment