ఇండియన్ ఆర్మీ చరిత్రలొ మరొక కొత్త అధ్యాయం మొదలవనుంది ...
ఇండియన్ ఆర్మీ చరిత్రలొ మరొక కొత్త అధ్యాయం మొదలవనుంది ... ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ + కేంద్రబలగాల తరలింపుకు, పెట్రొలింగ్ కు, ఆపరేషన్స్ చేసే ప్రాంతాలకు చేరుకొవడానికి, ఏదురు దాడులు చేయడానికి పాతకాలం నాటి #జిప్సీ లు ఉపయొగించవలసివచ్చేది ... ఈ జిప్సీ లకు సరయిన రక్షణ లేక, ఏదురు దాడి చేసే ఆయుధాలను అమర్చే వెసులుబాటు లేక భద్రతా దళాలు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొవలసి వచ్చేది .... ముఖ్యంగా కొండ ప్రాంతాలలొ ఈ సమస్య మరీ తీవ్రంగా ఉండేది. దీనివలన మన భద్రతా దళాలు నక్సలైట్లకు, తీవ్రవాదులకు తేలికగా టార్గెట్ అయ్యేవారు.
దీనితొ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మోది ప్రభుత్వం కొత్త రకమైన ఏటాకింగ్ ఆర్మీ వాహనాలను అందుబాటులొకి తెచ్చింది .... ఇందులొ భాగంగా ఇప్పటికే 3193 #సఫారీ_స్ట్రోం (ఆర్మీ అవసరాలకు తగ్గట్టుగ్గా, పూర్తిగా ఆయుధీకరించబడిన) లను ఇండియన్ ఆర్మీకి అందిస్తున్నారు .... ఇప్పుడు మరల కొత్తగా సూపర్ ఫవర్ "మెర్లిస్ LSV " లను భారత ఆర్మీకి అందించనున్నారు. ఇవి పూర్తిగా " NATO" ప్రమాణాలతొ తయారుచేయబడిన అత్యాధునికమైన మిలటరీ వాహనాలు .... వీటిని సాధారణ బుల్లెట్ ఫ్రూఫ్ తొ కాకుండా " STANAG 4569 Level-1" ను అమర్చారు .... దీనివలన ఈ వాహనాలు గ్రైనేడ్లు, ల్యాండ్ మైన్లు, రాకెట్ లాంచర్లను మాత్రమే కాకుండా ఆర్టిలరీ దాడులను కూడా ఏదుర్కొగల సత్తా ను ఈ వాహనాలు అందిపుచ్చుకున్నాయి.
అంతేకాకుండా ఈ వాహనాలకు 7.6mm మీడియం మెషిన్ గన్, 40mm ఆటొమేటిక్ గ్రైనేడ్ లాంచర్ ను కూడా అమర్చడంతో, భద్రతా దళాలు తీవ్రస్థాయిలొ శత్రువులపై దాడులు చేసే అవకాశం లభించింది .......
Comments
Post a Comment