ప్రసాదం తిని 1500 మందికి అస్వస్థత మధ్యప్రదేశ్ లో

ప్రసాదం తిని 1500 మందికి అస్వస్థత

మధ్యప్రదేశ్ లో 

రాష్ట్రంలోని బడ్‌వానీ పట్టణంలోని ఆశ్రమంలో జరిగిన శివరాత్రి వేడుకల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆశ్రమంలో పంపిణీ చేసిన ప్రసాదం తిని 1500 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమంలో కిచిడీ, మిఠాయి తీన్న వెంటనే భక్తులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు కావడంతో ఆస్పత్రులకు పరుగులు తీశారు. ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, పరిస్థితి విషమంగా ఉన్నవారిని మంచి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!