ఏపీ #బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటి పలు విషయాలు చర్చ ఇక్కడి పరిస్థితులు మొత్తం ఆయన దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నాయకులు!!

ఏపీ #బీజేపీ నేతలతో అమిత్ షా కీలక భేటి పలు విషయాలు చర్చ ఇక్కడి పరిస్థితులు మొత్తం ఆయన దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ నాయకులు!!

అందులో ప్రధానంగా టీడీపీ నాయకులు బీజేపీ మరియు మోడీజీ మీద చేస్తున్న #దుష్ప్రచారం గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు!!

#ఏపీకి కేంద్రం అన్నిరకాలుగా నిధులు ఇస్తున్నా కూడా టీడీపీ నాయకులు ఇలా అబద్దాలు ప్రచారం చేయడం ఏంటి అని ఆయన మండిపడ్డారు!!

బీజేపీని ఏపీలో #బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ఎన్నికల నాటికి సర్వ సన్నద్ధంగా ఉండేలా చూడమన్నారు!!

కేంద్రం ఇప్పటివరకు ఇచ్చిన నిధుల వివరాలు అన్ని కూడా ప్రజలకు గ్రామగ్రామాన తెలిసేలా #ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి అని ఆదేశించారు!!

ఏపీలో టీడీపీ చేస్తున్న #అవినీతి బంధుప్రీతి ఎప్పటికప్పుడు ఖండించాలని అలాగే పన్నులో పారదర్శకత లేకపోతే మా దృష్టికి తేవలన్నారు!!

బీజేపీ #పొత్తుల గురించి ఎన్నికల ముందు తప్ప ఇప్పుడు ఆలోచించే పార్టీ కాదు ఎన్నికల ముందు అడిగిన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుంది అని స్పష్టం చేసారు!!

టీడీపీ కోరిన విధంగా నియోజకవర్గాల #పునర్విభజన చేసి సీట్లు పెంచడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాదు అని తేల్చి చెప్పారు!!

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!