🔺 హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సమితి సమావేశం.

🔺 హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థల పరిరక్షణ సమితి సమావేశం.

👉 పాల్గొన్న మహాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎల్ రమణ చాడ వెంకటరెడ్డి ఆర్ కృష్ణయ్యలు.

 ఉత్తమ్ కుమార్ రెడ్డి పాయింట్స్--

👉 తెలంగాణలో నియంతృత్వ ధోరణిలో కెసిఆర్ కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు.

👉 తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును తమ అబ్బ సొత్తు గా వ్యవహరిస్తున్నారు.

👉ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా సంస్థలను మూసివేసే అణచి వేసే విధంగా కుట్ర చేస్తున్నారు.

👉 రాబోయే మహా కూటమి ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరిస్తుంది.

👉డిసెంబర్ 12న తెలంగాణలో మహా కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.

👉 మహా కూటమి ప్రభుత్వం విద్యా సంస్థలకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం.

👉బీసీ విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూనివర్సల్ పద్ధతిలో 100 శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం.

👉వంద రోజుల్లో మెగా డిఎస్ సి నిర్వహిస్తాం.

👉విద్యార్థుల ఫీజు మెస్చార్జీలను రాబోయే మహా కూటమి ప్రభుత్వం చెల్లిస్తుంది.

👉రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్ మహాకూటమి లకు పోటీ కాదు కేవలం కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య పోటీ.

👉 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి డబ్బు మద్యం ద్వారా కెసిఆర్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకోవాలి.

👉దేశంలోనే పెద్ద అవినీతి పరుడు నియంత సీఎం కెసిఆర్.

👉ఈ దరిద్రపు నియంతృత్వ పాలనకు తెలంగాణ ప్రజలు గోరి  కట్టి బొంద పెట్టాలి.

👉అక్రమ మార్గాల ద్వారా కెసిఆర్ ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు భయపెట్టిన భయపడకండి బెదిరించే వారి అంతు చూస్తాం

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!