" దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన " పథకం

" దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ్ జ్యోతి యోజన " పథకం

 దేశంలోని 5,97,464 గ్రామాల్లో 19,904 గ్రామాలకు ఇంత వరకు విద్యుత్ సరఫరా లేదు.ఈ గ్రామాలకు విద్యుత్ అందించేందుకు ఈ పథకం  ప్రధానిమంత్రి " మోడి " ప్రారంభించారు . 

త్యాగం , తపస్సు , ఆత్మార్పణంతో పాటు దేశ పునర్నిర్మాణం , సాంస్కృతిక విలువలు , సమాజంలో సమరసతా నిర్మాణం మరియు మహిళా శక్తి నిర్మాణం  యువకులకు ఉద్యగ అవకాశాలు , గ్రామలు , పేదలు  రైతుల అభివృద్ధి కోసం పనిచేయడం. షెడ్యూల్ తెగలు , గిరిజన తెగలతో పాటు సమాజంలో అన్ని వర్గాల వారి సమాన అభివృద్ధి కోసం కృషి. సమర్ధ భారత నిర్మాణంతో ప్రపంచ దేశాల్లో భారత్ కు ఒక గౌరవప్రదమైన స్తానంలో నిలపాలనే  బీజేపీ లక్ష్యం.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!