రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటుకు
రాష్ట్రంలో కొత్తగా ఆరు మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్కు ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ జిల్లాలోని గట్టుప్పల్, భూపాలపల్లి జిల్లాలో మల్లంపల్లి మండలాలు, బాన్సువాడలోని చండూరు, మోస్రను మండలాలు, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Post a Comment