కోర్టుకు హాజరయ్యారు రాహూల్.. 😳 💐
కోర్టుకు హాజరయ్యారు రాహూల్..
😳 💐
ఆర్ఎస్ఎస్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ గురువారం ముంబై కోర్టుకు హాజరయ్యారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి.
2017లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ కేసులో నిందితులకు ఆర్ఎస్ఎస్ - బీజేపీలతో సంబంధాలున్నాయంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.
దీనిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త ధ్రుతిమన్ జోషి కోర్టుకు వెళ్లారు. రాహుల్పై పరువునష్టం దావా వేశారు.
Comments
Post a Comment