సంక్రాంతి తర్వాత తొమ్మితో తరగతి, ఆ పైబడిన క్లాసుల నిర్వహణకు తెలంగాణా విద్యాశాఖ ఇప్పటికే ఓ నివేదిక రూపొందించింది!
సంక్రాంతి తర్వాత తొమ్మితో తరగతి, ఆ పైబడిన క్లాసుల నిర్వహణకు తెలంగాణా విద్యాశాఖ ఇప్పటికే ఓ నివేదిక రూపొందించింది!
విద్యాశాఖ నివేదికపై ఈరోజు సమావేశంలో సీఎం పూర్తిగా చర్చించారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, స్థానిక పరిస్థితులను సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి.
కాగా, సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే 18వ తేదీ లేదా 20వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.
Comments
Post a Comment