:శ్రీ భూలక్ష్మిదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో గోదాదేవి రంగనాయకుల స్వాములకి కు *కూడారై మహొత్సవం*

శ్రీ మాత్రే నమ:

శ్రీ భూలక్ష్మిదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో 11/01/2021 న గోదాదేవి రంగనాయకుల స్వాములకి ఉదయం 7:30 గంటలకు *కూడారై మహొత్సవం* జరుగును 
( 108 ఇత్తడి పాత్రల్లొ పాయస నైవెద్యం )
 జరిగింది  ఈ కార్యక్రమంలో   ఆలయ ఉపాధ్యక్షులు కేశబోయినాశ్రీధర్  ఆలయ ప్రధాన కార్యదర్శి  శ్రీనివాస్  మరియు శ్రీశైలం  రమేష్  ప్రత్యేక పూజలు నిర్వహించి  ప్రజలంతా  సుఖశాంతులతో  ప్రత్యేక పూజ
నిర్వహించారు అనంతరం కేశబోయినాశ్రీధర్  మాట్లాడుతూ  రేపు13/01/2021 బుదవారం ఉదయం 10:00 గంటలకు గోదాదేవి రంగనాయాకుల *కళ్యాణ మహొత్సవం*
మద్యానం 12:00 గంటలకు అన్నదానం జరుగును.
 కావున  భక్తులు  అధిక సంఖ్యలో పాల్గొని  జయప్రదం శ్రీనివాస కోరుతున్నాం

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!