కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ తయారీలో భారతీయ శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. ప్రతీ భారతీయుడు ఇందుకు గర్వపడుతూ వారిని ప్రశంసించాలి.. ఈ వ్యాక్సిన్ ఎంతో సుక్షితం అని ఇప్పటికే వెల్లడైంది. దురదృష్టవశాత్తు కొవిడ్ టీకాలను కూడా రాజకీయం చేస్తున్నాయి కొన్ని పార్టీలు.  దేశంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న సమయంలో సకాలంలో అందుబాటులోకి టీకాలను అభినందించాల్సింది పోయి కుంటి సాకులతో నిందించడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటమే.. ప్రధానమంత్రిపై కోసంతో బీజేపీ వ్యాక్సిన్ అంటూ పిల్లి కూతలు కూస్తున్నారు. చేతనైతే తమ పార్టీల తరపున వ్యాక్సిన్ తయాలరు చేసుకొని వారి కార్యకర్తలకు ఇచ్చుకోండి. రాజకీయ రంగులు పులిమి ప్రజల ప్రాణాలతో చెలగాలం ఆడకండి. ఇలాంటి విషయాల్లో రాజీకీయాలు చేసేవారు ఉగ్రవాదులకన్నా ప్రమాదకం.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!