రామమందిర నిర్మాణం.. రాష్ట్రపతి తొలి విరాళం

అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణను శ్రీ రామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రారంభించింది. మొదటి విరాళం కింద రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ₹5,00,100ను  వీహెచ్‌పీ ప్రతినిధుల బృందానికి అందించారు. తర్వాత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా దేశంలోని ప్రముఖుల నుండి విరాళాలను ట్రస్టు సభ్యులు సేకరించనున్నారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 27వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. ₹2వేలకుపైగా విరాళాలు అందించే వారికి రశీదులు ఇవ్వాలని వీహెచ్‌పీ నిర్ణయించింది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!