మొగిలిచర్ల ను దిగ్బంధనం చేసిన 1000మంది పోలీసులు.

మొగిలిచర్ల ను దిగ్బంధనం చేసిన 1000మంది పోలీసులు. 

విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం రైతుల భూములను లాక్కోవలని చూడటంతో రైతులకు , ప్రభుత్వానికి మధ్య వార్. 

ఇప్పటికే 200 మంది రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు. 

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్ల GWMC విలీన గ్రామంలో సంఘటన. 

రైతులను అక్రమ అరెస్టులు చేయడం, గ్రామాన్ని పోలీసులు దిగ్బంధనం చేయడాన్ని తీవ్రంగా వెతిరేకిస్తున్న రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!