బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి మహిళ అభ్యర్థి ఆదివాసీ ట్రైబల్మహిళ ద్రౌపది మురుం
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి మహిళ అభ్యర్థి ఆదివాసీ ట్రైబల్
మహిళ ద్రౌపది మురుం
ఒరిస్సాకు చెందిన ద్రౌపది మురుం
వయసు 64 years
గతంలో ఝార్ఖండ్ గవర్నర్ గా పని చేశారు
2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్గా పనిచేశారు
ద్రౌపది ముర్ము 20 జూన్ 1958న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైదాపోసి గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్ తుడు
ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ మరియు బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుండి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం మరియు రవాణాకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు
ఆగస్టు 6, 2002 నుండి 2004 మే వరకు మత్స్య మరియు జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు
2004 సంవత్సరాలలో రాయరంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే..
Comments
Post a Comment