శివసేన తిరుగుబాటు MLA ల సంఖ్య 39 కు పెరిగిపోగా...
శివసేన తిరుగుబాటు MLA ల సంఖ్య 39 కు పెరిగిపోగా...
ఇక ఉద్దవ్ థాక్రే నీడలోని MLA ల సంఖ్య 18 నుండి కాస్తా ఇప్పుడు 16 కు పడిపోయింది...
ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన లెజిస్లెచర్ పార్టీ సమావేశానికి 4 గురు MLA డుమ్మా కొట్టడమే కాకుండా, వారి ఆచూకీ కూడా లేదు...
Comments
Post a Comment