🚇 *_కోయంబత్తూర్ To షిరిడీ.. దేశంలో పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు_* 🚆
🚇 *_కోయంబత్తూర్ To షిరిడీ.. దేశంలో పట్టాలెక్కిన తొలి ప్రైవేటు రైలు_* 🚆
చెన్నై: దేశంలో తొలి ప్రైవేటు రైలు (Private train) పట్టాలెక్కింది. ‘భారత్ గౌరవ్’ పేరుతో ప్రైవేటు రైళ్లను నడుపనున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి ప్రైవేటు రైలు సర్వీసు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీ సాయినగర్కు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. గురువారం ఉదయం 7.25 గంటలకు షిరిడీ చేరనుంది. దీంతో దేశంలోనే తొలి ప్రైవేటు రైలు సర్వీసును ప్రారంభించిన ఘనత దక్షిణ రైల్వేకి దక్కింది.
Comments
Post a Comment