మే 15 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు: లా నీనా, పాజిటివ్ IODతో ముందస్తు నైరుతి రాక

త్వరగా రానున్న వర్షాకాలం.

మే 15 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న వర్షాలు.

మే నెల 16 లోపు అండమాన్ ను తాకనున్న నైరుతి. మే చివరి వారంలోగా కేరళను తాకనున్న నైరుతి. అత్యంత ప్రతిభావంతంగా నైరుతి వుండే అవకాశం వుంది. మే 3,4 వారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముంచెత్తనున్న వర్షాలు. మెదట కేరళలో వరదలు వచ్చే అవకాశమే ఎక్కువుగా వుంది. ముందే రానున్న‌ తొలకరి. మే నెలంతా ఎండలు అని చాలా రైతాంగం ఇంకా కళ్ళాలలోనే ధాన్యం రాశులు, కుప్పలు వుంచుకుంటే చాలా ప్రమాదమే. ఈ పరిస్ధితికీ కారణం లానినో & positive IOD . అక్టోబర్ నుంచి ఎల్నినో పరిస్ధితులు పెరగనున్నాయి. దాని వలన‌ ఈశాన్య రుతుపవనాలు పై ప్రభావం పడనున్నది.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!